2015年1月13日 星期二

2015-01-14 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
విశ్రాంతి గదిలో వైద్యవిద్యార్థిని నిద్ర... సిబ్బందిలో ఒకడు అత్యాచార యత్నం...   
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది ఒకరు అత్యాచారయత్నం చేసిన ఘటన వెలుగు చూసింది. ఎండీ కోర్సు చేస్తున్న ఈ విద్యార్థిని ఆస్పత్రిలోని విశ్రాంతి గదిలో నిద్రిస్తోంది. ఆ సమయంలో సిబ్బందిలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేసినట్లు ఘజియాబాద్ లోని సియాని గేట్ ...

నైట్ డ్యూటీలో ఉన్న వైద్యవిద్యార్థినిపై అత్యాచారయత్నం   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
బహిరంగ ధూమపానం నిషేధం   
Telangana99
న్యూఢిల్లీ, జనవరి 13: విడి సిగరెట్ల విక్రయంపై నిషేధం విధించాలని ప్రతిపాదించింది. బహిరంగ ధూమపానంపై ప్రస్తుతం విధిస్తున్న జరిమానాను రూ.200 నుంచి రూ.1000కి పెంచాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. కనిష్ఠ వయోపరిమితిని 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచాలని కోరుతూ సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (వాణిజ్యప్రకటనలపై నిషేధం, ...

దమ్ము కొట్టాలంటే... ప్యాకెట్ కొనాల్సిందే.!?   వెబ్ దునియా
విడి సిగరెట్ల అమ్మకంపై నిషేధం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
వెంకయ్య ఇంట సంక్రాంతి సంబరం   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నివాసంలో మంగళవారం సాయంత్రం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుగా కొనసాగిన ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనాయకులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు ...

వెంకయ్య ఇంట సంక్రాంతి సంబురాలు   Namasthe Telangana
ఢిల్లీలో వెంకయ్య ఇంట సంక్రాంతి: అద్వానీ, మోడీ, జైట్లీ, సుష్మా హాజరు!   వెబ్ దునియా
వెంకయ్య ఇంట సంక్రాంతి సంబరాలు.. మోడీ హాజరు...   తెలుగువన్

అన్ని 9 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
'కారు' ఎక్కిన కంటోన్మెంట్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాజధాని పరిధిలో జరిగిన తొలి ఎన్నికలో 'గులాబీ' జయకేతనం ఎగురవేసింది. కంటోన్మెంట్‌ బోర్డు టీఆర్‌ఎస్‌ వశమైంది. తెలంగాణలో అధికార పార్టీ అయినప్పటికీ... టీఆర్‌ఎస్‌కు మహానగరంలో అంతగా పట్టులేదన్న అంచనాలు తలకిందులయ్యాయి. కంటోన్మెంట్‌లో ఎనిమిది స్థానాలకుగాను నాలుగు టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు సొంతం ...

'చంద్రబాబు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టించారు'   సాక్షి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు : టీఆర్ఎస్‌కు రెబెల్స్ బెడద!   వెబ్ దునియా

అన్ని 44 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్ రిటైర్డ్ ... కొత్త బాస్‌గా ఏఎస్ కిరణ్ కుమార్   
వెబ్ దునియా
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నూతన ఛైర్మన్‌గా ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కర్ణాటకకు చెందిన కిరణ్‌కుమార్‌ 1975లో సాధారణ సైంటిస్టుగా ఇస్రోలో చేరారు. ఈయన మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌-1 తదితర ఉపగ్రహాల్లో కీలక ...

భారత అంతరిక్ష పరిశోధనకు కొత్త బాస్   Teluguwishesh
ఇస్రో చైర్మన్‌గా ఆలూరి కిరణ్‌కుమార్   Andhrabhoomi
ఇస్రో ఛైర్మన్‌గా ఏఎస్ కిరణ్‌కుమార్ నియామకం   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాశ్మీర్‌లో 'ప్రాక్సీవార్'కు పాక్ మద్దతు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 13: ఉగ్రవాదం కారణంగా తమ గడ్డపై పెద్ద సంఖ్యలో అమాకులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ పాకిస్తాన్ జమ్మూకాశ్మీర్‌లో పరోక్ష యుద్ధానికి (ప్రాక్సీవార్) మద్దతు కొనసాగిస్తోందని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ మంగళవారం చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా సరిహద్దుల్లో గస్తీ పటిష్ఠంగా ఉన్న కారణంగానే బెదిరింపులు, ...

దీటుగా జవాబు చెప్తాం   Andhraprabha Daily
పాక్ పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటాం!   సాక్షి
'ఆర్మీని ఆధునీకరించాల్సిన అవసరముఉంది'   Namasthe Telangana

అన్ని 9 వార్తల కథనాలు »   


Palli Batani
   
చక్రి ఫ్యామిలీ పంచాయతీ.. మంత్రి కేటీఆర్ తీర్పు   
Palli Batani
సంగీత దర్శకుడు చక్రి కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే చక్రి కుటుంబ సభ్యులు మంగళవారం ఈ వివాదం పరిష్కారం కోసం తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ను కలిశారు. చక్రి తల్లి విద్యావతి, చక్రి సోదరుడు మహిత్ నారాయణ కేటీఆర్‌తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. చక్రి మృతి తర్వాత ఆస్తి కోసం చక్రి భార్య శ్రావణి, చక్రి ...

మంత్రి కేటీఆర్‌ను కలిసిన చక్రి తల్లి, సోదరుడు   Namasthe Telangana
కేటీఆర్ వద్దకు చక్రి కుటుంబ వివాదం   Andhrabhoomi
కేటీఆర్ అన్నా.. న్యాయం చేయన్నా...   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
వెబ్ దునియా   
FIlmiBeat Telugu   
అన్ని 16 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రాజన్‌కు సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు   
Namasthe Telangana
ముంబై: ప్రస్తుతేడాదికి ప్రకటించిన సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్‌లో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ జర్నల్ మ్యాగజైన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డులను ప్రకటించింది. ఆర్‌బీఐకి గవర్నర్‌గా నియమితులైన ఏడాదికి పైగా కాలంలోనే రాజన్ దేశ ఆర్థిక సమస్యల మూలాలను లోతుగా అర్థం ...

ఆర్‌బిఐ గవర్నర్ రాజన్‌కు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు   Andhrabhoomi
గవర్నర్ ఆఫ్ ది ఇయర్... రాజన్   సాక్షి
రాజన్‌కు బ్రిటిష్‌ పత్రిక నుంచి ప్రతిష్ఠాత్మక అవార్డు   Andhraprabha Daily

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నాన్న నన్ను పట్టించుకోలేదు: జాకీచాన్ సన్ జెసీచాన్   
వెబ్ దునియా
డ్రగ్స్ కేసులో జైలు పాలైన జాకీచాన్ కుమారుడు జెసీచాన్ సంచలన కామెంట్స్ చేశాడు. తద్వారా జాకీచాన్ ఇంటి గొడవ బయటి లోకానికి తెలిసిపోయింది. తన తండ్రి కారణంగానే తాను జైలుకెళ్లానంటూ అతడు వ్యాఖ్యానించాడు. సెలబ్రిటీల కుటుంబంలో జన్మించిన తాను విలాసవంతమైన జీవితాన్ని గడిపానని చెప్పిన అతడు సినిమాల్లో బిజీగా ఉన్న తన తండ్రి తనను ఎప్పుడూ ...

అంతా మా నాన్నే చేశాడు... జాకీచాన్ కొడుకు   తెలుగువన్
నా తండ్రి వల్లే నేను జైల్లో: జాకీచాన్ కొడుకు   Namasthe Telangana
తండ్రి వల్లే చెడిపోయి జైలుకు: జాకీ చాన్ కొడుకు   FIlmiBeat Telugu
News Articles by KSR   
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మోదీ ప్రభుత్వానిది నియంతృత్వం:సోనియాగాంధీ   
Namasthe Telangana
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు పోతున్నదని, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. పలు రాష్ర్టాల ...

ఇది నియంతృత్వ ప్రభుత్వం   సాక్షి
మోదీ..రంగు ఇదీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం   Andhrabhoomi

అన్ని 13 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言