2015年1月13日 星期二

2015-01-14 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
బహిరంగ ధూమపానం నిషేధం   
Telangana99
న్యూఢిల్లీ, జనవరి 13: విడి సిగరెట్ల విక్రయంపై నిషేధం విధించాలని ప్రతిపాదించింది. బహిరంగ ధూమపానంపై ప్రస్తుతం విధిస్తున్న జరిమానాను రూ.200 నుంచి రూ.1000కి పెంచాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. కనిష్ఠ వయోపరిమితిని 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచాలని కోరుతూ సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (వాణిజ్యప్రకటనలపై నిషేధం, ...

దమ్ము కొట్టాలంటే... ప్యాకెట్ కొనాల్సిందే.!?   వెబ్ దునియా
విడి సిగరెట్ల అమ్మకంపై నిషేధం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నదుల సంధానంలో వెనక్కి తగ్గేది లేదు : వెంకయ్య నాయుడు   
వెబ్ దునియా
ఎన్ని అడ్డంకులు ఎదురైనా నదుల అనుసంధానం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రాధాన్య క్రమంలో ముందుకు సాగుతామని, ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన 'ఇండియా వాటర్ వీక్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై మాట్లాడారు. నదుల అనుసంధానంతో పర్యావరణ ...

నదుల అనుసంధానం తప్పదు   Andhrabhoomi
నదుల అనుసంధానం చేసి తీరుతాం!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నదుల అనుసంధానంపై ముందుకే సాగుతాం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గిల్లీ కజ్జాలు : సునంద పుష్కర్ ను చంపిదెవరో శశిథరూర్ కు తెలుసు..   
వెబ్ దునియా
బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి నోట్లో కట్టెపెడితే ఎలా ఉంటుందో శశిథరూర్ కు పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలిసి వచ్చినట్లు ఉంది. సునంద పుష్కర్ హత్య కేసులోని కొన్ని వివరాలను సుబ్రమణ్యం స్వామి తన ట్విట్టర్ లో ప్రస్తావించారు. దీంతో శశిథరూర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నోరు అదపులో పెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరిక జారీ చేశారు.
తరార్‌తో శశిథరూర్ ఫోటో!   Andhrabhoomi
సునంద హత్య: మరో బాంబు పేల్చిన స్వామి, థరూర్ ఫైర్   Oneindia Telugu
సునందను చంపిందెవరో థరూర్ కు తెలుసు!   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఇస్రో ఛైర్మన్‌ రాధాకృష్ణన్ రిటైర్డ్ ... కొత్త బాస్‌గా ఏఎస్ కిరణ్ కుమార్   
వెబ్ దునియా
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నూతన ఛైర్మన్‌గా ఏఎస్‌ కిరణ్‌కుమార్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్‌ స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కర్ణాటకకు చెందిన కిరణ్‌కుమార్‌ 1975లో సాధారణ సైంటిస్టుగా ఇస్రోలో చేరారు. ఈయన మంగళ్‌యాన్‌, చంద్రయాన్‌-1 తదితర ఉపగ్రహాల్లో కీలక ...

భారత అంతరిక్ష పరిశోధనకు కొత్త బాస్   Teluguwishesh
ఇస్రో చైర్మన్‌గా ఆలూరి కిరణ్‌కుమార్   Andhrabhoomi
ఇస్రో ఛైర్మన్‌గా ఏఎస్ కిరణ్‌కుమార్ నియామకం   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
విశ్రాంతి గదిలో వైద్యవిద్యార్థిని నిద్ర... సిబ్బందిలో ఒకడు అత్యాచార యత్నం...   
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది ఒకరు అత్యాచారయత్నం చేసిన ఘటన వెలుగు చూసింది. ఎండీ కోర్సు చేస్తున్న ఈ విద్యార్థిని ఆస్పత్రిలోని విశ్రాంతి గదిలో నిద్రిస్తోంది. ఆ సమయంలో సిబ్బందిలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేసినట్లు ఘజియాబాద్ లోని సియాని గేట్ ...

నైట్ డ్యూటీలో ఉన్న వైద్యవిద్యార్థినిపై అత్యాచారయత్నం   Oneindia Telugu
ఓ పారిశుధ్య ఉద్యోగి డాక్టర్ పై అత్యాచారయత్నం   TV5
వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారయత్నం   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
వెంకయ్య ఇంట సంక్రాంతి సంబరం   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నివాసంలో మంగళవారం సాయంత్రం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుగా కొనసాగిన ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనాయకులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు ...

వెంకయ్య ఇంట సంక్రాంతి సంబురాలు   Namasthe Telangana
ఢిల్లీలో వెంకయ్య ఇంట సంక్రాంతి: అద్వానీ, మోడీ, జైట్లీ, సుష్మా హాజరు!   వెబ్ దునియా
వెంకయ్య ఇంట సంక్రాంతి సంబరాలు.. మోడీ హాజరు...   తెలుగువన్
Andhrabhoomi   
News Articles by KSR   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కెర్రీ పర్యటన   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌ కెర్రీ తన పర్యటనలో భారత్‌, పాకిస్థాన్‌ దేశాలు రెండింటినీ ఆకట్టుకొనే పని చక్కగానే నెరవేర్చినట్టు కనిపిస్తున్నది. 'భారతదేశంలో ఒక అతిముఖ్యమైన కార్యక్రమంలో ఆయన ఉన్నారు. అమెరికా ప్రయోజనాలను నెరవేర్చే ముఖ్యభూమికను పోషిస్తున్నందువల్లే ఆయన పారిస్‌లో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొనలేకపోయారు' అంటూ అమెరికా ...

టెర్రరిజంపై పాక పోరాడాల్సిందే అమెరికా విదేశాంగ మంత్రి కెర్రీ పిలుపు   Andhraprabha Daily
కాశ్మీర్ అంశం లేకుండా భారత్‌తో చర్చలా.. నో ఛాన్స్ : పాకిస్థాన్   వెబ్ దునియా
కాశ్మీర్ లేకుండా భారత్‌తో చర్చలుండవు: పాక్   Oneindia Telugu
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
కాశ్మీర్‌లో 'ప్రాక్సీవార్'కు పాక్ మద్దతు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 13: ఉగ్రవాదం కారణంగా తమ గడ్డపై పెద్ద సంఖ్యలో అమాకులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ పాకిస్తాన్ జమ్మూకాశ్మీర్‌లో పరోక్ష యుద్ధానికి (ప్రాక్సీవార్) మద్దతు కొనసాగిస్తోందని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ మంగళవారం చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా సరిహద్దుల్లో గస్తీ పటిష్ఠంగా ఉన్న కారణంగానే బెదిరింపులు, ...

దీటుగా జవాబు చెప్తాం   Andhraprabha Daily
పాక్ పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటాం!   సాక్షి
'ఆర్మీని ఆధునీకరించాల్సిన అవసరముఉంది'   Namasthe Telangana
వెబ్ దునియా   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పీడీపీకి ఎన్‌సీ మద్దతు   
Andhraprabha Daily
శ్రీనగర్‌ : జమ్ము కాశ్మీర్‌ ప్రభుత్వ ఏర్పాటు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేట్లయితే తాము మద్దతు ఇస్తామని నషనల్‌ కాన్ఫరెన్స్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రాకు లేఖ రాశారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో విఫలం కావటంతో, ...

పీడీపీకి మద్దతుపై గవర్నర్‌కు ఎన్‌సీ లేఖ   సాక్షి
కాశ్మీర్ గవర్నర్ పాలనలో మగ్గిపోవలసిందేనా..?!!!   10tv
గవర్నర్‌కు లేఖ: పిడిపికి మద్దతిస్తామని ఒమర్ అబ్దుల్లా   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
రాజన్‌కు సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు   
Namasthe Telangana
ముంబై: ప్రస్తుతేడాదికి ప్రకటించిన సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్‌లో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌కు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ జర్నల్ మ్యాగజైన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డులను ప్రకటించింది. ఆర్‌బీఐకి గవర్నర్‌గా నియమితులైన ఏడాదికి పైగా కాలంలోనే రాజన్ దేశ ఆర్థిక సమస్యల మూలాలను లోతుగా అర్థం ...

ఆర్‌బిఐ గవర్నర్ రాజన్‌కు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు   Andhrabhoomi
గవర్నర్ ఆఫ్ ది ఇయర్... రాజన్   సాక్షి
రాజన్‌కు బ్రిటిష్‌ పత్రిక నుంచి ప్రతిష్ఠాత్మక అవార్డు   Andhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言