సాక్షి
బహిరంగ ధూమపానం నిషేధం
Telangana99
న్యూఢిల్లీ, జనవరి 13: విడి సిగరెట్ల విక్రయంపై నిషేధం విధించాలని ప్రతిపాదించింది. బహిరంగ ధూమపానంపై ప్రస్తుతం విధిస్తున్న జరిమానాను రూ.200 నుంచి రూ.1000కి పెంచాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. కనిష్ఠ వయోపరిమితిని 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచాలని కోరుతూ సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (వాణిజ్యప్రకటనలపై నిషేధం, ...
దమ్ము కొట్టాలంటే... ప్యాకెట్ కొనాల్సిందే.!?వెబ్ దునియా
విడి సిగరెట్ల అమ్మకంపై నిషేధంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Telangana99
న్యూఢిల్లీ, జనవరి 13: విడి సిగరెట్ల విక్రయంపై నిషేధం విధించాలని ప్రతిపాదించింది. బహిరంగ ధూమపానంపై ప్రస్తుతం విధిస్తున్న జరిమానాను రూ.200 నుంచి రూ.1000కి పెంచాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. కనిష్ఠ వయోపరిమితిని 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచాలని కోరుతూ సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (వాణిజ్యప్రకటనలపై నిషేధం, ...
దమ్ము కొట్టాలంటే... ప్యాకెట్ కొనాల్సిందే.!?
విడి సిగరెట్ల అమ్మకంపై నిషేధం
వెబ్ దునియా
నదుల సంధానంలో వెనక్కి తగ్గేది లేదు : వెంకయ్య నాయుడు
వెబ్ దునియా
ఎన్ని అడ్డంకులు ఎదురైనా నదుల అనుసంధానం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రాధాన్య క్రమంలో ముందుకు సాగుతామని, ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన 'ఇండియా వాటర్ వీక్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై మాట్లాడారు. నదుల అనుసంధానంతో పర్యావరణ ...
నదుల అనుసంధానం తప్పదుAndhrabhoomi
నదుల అనుసంధానం చేసి తీరుతాం!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నదుల అనుసంధానంపై ముందుకే సాగుతాంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎన్ని అడ్డంకులు ఎదురైనా నదుల అనుసంధానం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రాధాన్య క్రమంలో ముందుకు సాగుతామని, ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించుకుంటామని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన 'ఇండియా వాటర్ వీక్' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై మాట్లాడారు. నదుల అనుసంధానంతో పర్యావరణ ...
నదుల అనుసంధానం తప్పదు
నదుల అనుసంధానం చేసి తీరుతాం!
నదుల అనుసంధానంపై ముందుకే సాగుతాం
వెబ్ దునియా
గిల్లీ కజ్జాలు : సునంద పుష్కర్ ను చంపిదెవరో శశిథరూర్ కు తెలుసు..
వెబ్ దునియా
బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి నోట్లో కట్టెపెడితే ఎలా ఉంటుందో శశిథరూర్ కు పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలిసి వచ్చినట్లు ఉంది. సునంద పుష్కర్ హత్య కేసులోని కొన్ని వివరాలను సుబ్రమణ్యం స్వామి తన ట్విట్టర్ లో ప్రస్తావించారు. దీంతో శశిథరూర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నోరు అదపులో పెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరిక జారీ చేశారు.
తరార్తో శశిథరూర్ ఫోటో!Andhrabhoomi
సునంద హత్య: మరో బాంబు పేల్చిన స్వామి, థరూర్ ఫైర్Oneindia Telugu
సునందను చంపిందెవరో థరూర్ కు తెలుసు!సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి నోట్లో కట్టెపెడితే ఎలా ఉంటుందో శశిథరూర్ కు పూర్తి స్థాయిలో ఇప్పుడు తెలిసి వచ్చినట్లు ఉంది. సునంద పుష్కర్ హత్య కేసులోని కొన్ని వివరాలను సుబ్రమణ్యం స్వామి తన ట్విట్టర్ లో ప్రస్తావించారు. దీంతో శశిథరూర్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. నోరు అదపులో పెట్టుకుని వ్యవహరించాలని హెచ్చరిక జారీ చేశారు.
తరార్తో శశిథరూర్ ఫోటో!
సునంద హత్య: మరో బాంబు పేల్చిన స్వామి, థరూర్ ఫైర్
సునందను చంపిందెవరో థరూర్ కు తెలుసు!
Namasthe Telangana
ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ రిటైర్డ్ ... కొత్త బాస్గా ఏఎస్ కిరణ్ కుమార్
వెబ్ దునియా
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నూతన ఛైర్మన్గా ఏఎస్ కిరణ్కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. కర్ణాటకకు చెందిన కిరణ్కుమార్ 1975లో సాధారణ సైంటిస్టుగా ఇస్రోలో చేరారు. ఈయన మంగళ్యాన్, చంద్రయాన్-1 తదితర ఉపగ్రహాల్లో కీలక ...
భారత అంతరిక్ష పరిశోధనకు కొత్త బాస్Teluguwishesh
ఇస్రో చైర్మన్గా ఆలూరి కిరణ్కుమార్Andhrabhoomi
ఇస్రో ఛైర్మన్గా ఏఎస్ కిరణ్కుమార్ నియామకంNamasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నూతన ఛైర్మన్గా ఏఎస్ కిరణ్కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. కర్ణాటకకు చెందిన కిరణ్కుమార్ 1975లో సాధారణ సైంటిస్టుగా ఇస్రోలో చేరారు. ఈయన మంగళ్యాన్, చంద్రయాన్-1 తదితర ఉపగ్రహాల్లో కీలక ...
భారత అంతరిక్ష పరిశోధనకు కొత్త బాస్
ఇస్రో చైర్మన్గా ఆలూరి కిరణ్కుమార్
ఇస్రో ఛైర్మన్గా ఏఎస్ కిరణ్కుమార్ నియామకం
Oneindia Telugu
విశ్రాంతి గదిలో వైద్యవిద్యార్థిని నిద్ర... సిబ్బందిలో ఒకడు అత్యాచార యత్నం...
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది ఒకరు అత్యాచారయత్నం చేసిన ఘటన వెలుగు చూసింది. ఎండీ కోర్సు చేస్తున్న ఈ విద్యార్థిని ఆస్పత్రిలోని విశ్రాంతి గదిలో నిద్రిస్తోంది. ఆ సమయంలో సిబ్బందిలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేసినట్లు ఘజియాబాద్ లోని సియాని గేట్ ...
నైట్ డ్యూటీలో ఉన్న వైద్యవిద్యార్థినిపై అత్యాచారయత్నంOneindia Telugu
ఓ పారిశుధ్య ఉద్యోగి డాక్టర్ పై అత్యాచారయత్నంTV5
వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారయత్నంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాత్రిపూట విధుల్లో ఉన్న వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది ఒకరు అత్యాచారయత్నం చేసిన ఘటన వెలుగు చూసింది. ఎండీ కోర్సు చేస్తున్న ఈ విద్యార్థిని ఆస్పత్రిలోని విశ్రాంతి గదిలో నిద్రిస్తోంది. ఆ సమయంలో సిబ్బందిలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేసినట్లు ఘజియాబాద్ లోని సియాని గేట్ ...
నైట్ డ్యూటీలో ఉన్న వైద్యవిద్యార్థినిపై అత్యాచారయత్నం
ఓ పారిశుధ్య ఉద్యోగి డాక్టర్ పై అత్యాచారయత్నం
వైద్యవిద్యార్థినిపై ఆస్పత్రి సిబ్బంది అత్యాచారయత్నం
సాక్షి
వెంకయ్య ఇంట సంక్రాంతి సంబరం
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నివాసంలో మంగళవారం సాయంత్రం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుగా కొనసాగిన ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనాయకులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు ...
వెంకయ్య ఇంట సంక్రాంతి సంబురాలుNamasthe Telangana
ఢిల్లీలో వెంకయ్య ఇంట సంక్రాంతి: అద్వానీ, మోడీ, జైట్లీ, సుష్మా హాజరు!వెబ్ దునియా
వెంకయ్య ఇంట సంక్రాంతి సంబరాలు.. మోడీ హాజరు...తెలుగువన్
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నివాసంలో మంగళవారం సాయంత్రం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాల మేళవింపుగా కొనసాగిన ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్రమోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనాయకులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు ...
వెంకయ్య ఇంట సంక్రాంతి సంబురాలు
ఢిల్లీలో వెంకయ్య ఇంట సంక్రాంతి: అద్వానీ, మోడీ, జైట్లీ, సుష్మా హాజరు!
వెంకయ్య ఇంట సంక్రాంతి సంబరాలు.. మోడీ హాజరు...
Oneindia Telugu
కెర్రీ పర్యటన
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తన పర్యటనలో భారత్, పాకిస్థాన్ దేశాలు రెండింటినీ ఆకట్టుకొనే పని చక్కగానే నెరవేర్చినట్టు కనిపిస్తున్నది. 'భారతదేశంలో ఒక అతిముఖ్యమైన కార్యక్రమంలో ఆయన ఉన్నారు. అమెరికా ప్రయోజనాలను నెరవేర్చే ముఖ్యభూమికను పోషిస్తున్నందువల్లే ఆయన పారిస్లో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొనలేకపోయారు' అంటూ అమెరికా ...
టెర్రరిజంపై పాక పోరాడాల్సిందే అమెరికా విదేశాంగ మంత్రి కెర్రీ పిలుపుAndhraprabha Daily
కాశ్మీర్ అంశం లేకుండా భారత్తో చర్చలా.. నో ఛాన్స్ : పాకిస్థాన్వెబ్ దునియా
కాశ్మీర్ లేకుండా భారత్తో చర్చలుండవు: పాక్Oneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తన పర్యటనలో భారత్, పాకిస్థాన్ దేశాలు రెండింటినీ ఆకట్టుకొనే పని చక్కగానే నెరవేర్చినట్టు కనిపిస్తున్నది. 'భారతదేశంలో ఒక అతిముఖ్యమైన కార్యక్రమంలో ఆయన ఉన్నారు. అమెరికా ప్రయోజనాలను నెరవేర్చే ముఖ్యభూమికను పోషిస్తున్నందువల్లే ఆయన పారిస్లో జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొనలేకపోయారు' అంటూ అమెరికా ...
టెర్రరిజంపై పాక పోరాడాల్సిందే అమెరికా విదేశాంగ మంత్రి కెర్రీ పిలుపు
కాశ్మీర్ అంశం లేకుండా భారత్తో చర్చలా.. నో ఛాన్స్ : పాకిస్థాన్
కాశ్మీర్ లేకుండా భారత్తో చర్చలుండవు: పాక్
సాక్షి
కాశ్మీర్లో 'ప్రాక్సీవార్'కు పాక్ మద్దతు
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 13: ఉగ్రవాదం కారణంగా తమ గడ్డపై పెద్ద సంఖ్యలో అమాకులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ పాకిస్తాన్ జమ్మూకాశ్మీర్లో పరోక్ష యుద్ధానికి (ప్రాక్సీవార్) మద్దతు కొనసాగిస్తోందని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ మంగళవారం చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా సరిహద్దుల్లో గస్తీ పటిష్ఠంగా ఉన్న కారణంగానే బెదిరింపులు, ...
దీటుగా జవాబు చెప్తాంAndhraprabha Daily
పాక్ పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటాం!సాక్షి
'ఆర్మీని ఆధునీకరించాల్సిన అవసరముఉంది'Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 13: ఉగ్రవాదం కారణంగా తమ గడ్డపై పెద్ద సంఖ్యలో అమాకులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ పాకిస్తాన్ జమ్మూకాశ్మీర్లో పరోక్ష యుద్ధానికి (ప్రాక్సీవార్) మద్దతు కొనసాగిస్తోందని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ దల్బీర్ సింగ్ మంగళవారం చెప్పారు. గతంలో ఎన్నడూ లేనంతగా సరిహద్దుల్లో గస్తీ పటిష్ఠంగా ఉన్న కారణంగానే బెదిరింపులు, ...
దీటుగా జవాబు చెప్తాం
పాక్ పరోక్ష యుద్ధాన్ని ఎదుర్కొంటాం!
'ఆర్మీని ఆధునీకరించాల్సిన అవసరముఉంది'
Oneindia Telugu
పీడీపీకి ఎన్సీ మద్దతు
Andhraprabha Daily
శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేట్లయితే తాము మద్దతు ఇస్తామని నషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు లేఖ రాశారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో విఫలం కావటంతో, ...
పీడీపీకి మద్దతుపై గవర్నర్కు ఎన్సీ లేఖసాక్షి
కాశ్మీర్ గవర్నర్ పాలనలో మగ్గిపోవలసిందేనా..?!!!10tv
గవర్నర్కు లేఖ: పిడిపికి మద్దతిస్తామని ఒమర్ అబ్దుల్లాOneindia Telugu
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Andhraprabha Daily
శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తిరుగుతోంది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేట్లయితే తాము మద్దతు ఇస్తామని నషనల్ కాన్ఫరెన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు లేఖ రాశారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటులో విఫలం కావటంతో, ...
పీడీపీకి మద్దతుపై గవర్నర్కు ఎన్సీ లేఖ
కాశ్మీర్ గవర్నర్ పాలనలో మగ్గిపోవలసిందేనా..?!!!
గవర్నర్కు లేఖ: పిడిపికి మద్దతిస్తామని ఒమర్ అబ్దుల్లా
Namasthe Telangana
రాజన్కు సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Namasthe Telangana
ముంబై: ప్రస్తుతేడాదికి ప్రకటించిన సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్లో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్కు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. లండన్కు చెందిన ఫైనాన్షియల్ జర్నల్ మ్యాగజైన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డులను ప్రకటించింది. ఆర్బీఐకి గవర్నర్గా నియమితులైన ఏడాదికి పైగా కాలంలోనే రాజన్ దేశ ఆర్థిక సమస్యల మూలాలను లోతుగా అర్థం ...
ఆర్బిఐ గవర్నర్ రాజన్కు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డుAndhrabhoomi
గవర్నర్ ఆఫ్ ది ఇయర్... రాజన్సాక్షి
రాజన్కు బ్రిటిష్ పత్రిక నుంచి ప్రతిష్ఠాత్మక అవార్డుAndhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
ముంబై: ప్రస్తుతేడాదికి ప్రకటించిన సెంట్రల్ బ్యాంకింగ్ అవార్డ్స్లో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్కు గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. లండన్కు చెందిన ఫైనాన్షియల్ జర్నల్ మ్యాగజైన్ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డులను ప్రకటించింది. ఆర్బీఐకి గవర్నర్గా నియమితులైన ఏడాదికి పైగా కాలంలోనే రాజన్ దేశ ఆర్థిక సమస్యల మూలాలను లోతుగా అర్థం ...
ఆర్బిఐ గవర్నర్ రాజన్కు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
గవర్నర్ ఆఫ్ ది ఇయర్... రాజన్
రాజన్కు బ్రిటిష్ పత్రిక నుంచి ప్రతిష్ఠాత్మక అవార్డు
沒有留言:
張貼留言