ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'కారు' ఎక్కిన కంటోన్మెంట్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాజధాని పరిధిలో జరిగిన తొలి ఎన్నికలో 'గులాబీ' జయకేతనం ఎగురవేసింది. కంటోన్మెంట్ బోర్డు టీఆర్ఎస్ వశమైంది. తెలంగాణలో అధికార పార్టీ అయినప్పటికీ... టీఆర్ఎస్కు మహానగరంలో అంతగా పట్టులేదన్న అంచనాలు తలకిందులయ్యాయి. కంటోన్మెంట్లో ఎనిమిది స్థానాలకుగాను నాలుగు టీఆర్ఎస్ మద్దతుదారులు సొంతం ...
'చంద్రబాబు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టించారు'సాక్షి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు : టీఆర్ఎస్కు రెబెల్స్ బెడద!వెబ్ దునియా
కంటోన్మెంట్లో టీఆర్ఎస్ విజయ దుందుభిNamasthe Telangana
Andhrabhoomi
తెలుగువన్
అన్ని 44 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రాజధాని పరిధిలో జరిగిన తొలి ఎన్నికలో 'గులాబీ' జయకేతనం ఎగురవేసింది. కంటోన్మెంట్ బోర్డు టీఆర్ఎస్ వశమైంది. తెలంగాణలో అధికార పార్టీ అయినప్పటికీ... టీఆర్ఎస్కు మహానగరంలో అంతగా పట్టులేదన్న అంచనాలు తలకిందులయ్యాయి. కంటోన్మెంట్లో ఎనిమిది స్థానాలకుగాను నాలుగు టీఆర్ఎస్ మద్దతుదారులు సొంతం ...
'చంద్రబాబు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టించారు'
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలు : టీఆర్ఎస్కు రెబెల్స్ బెడద!
కంటోన్మెంట్లో టీఆర్ఎస్ విజయ దుందుభి
Palli Batani
చక్రి ఫ్యామిలీ పంచాయతీ.. మంత్రి కేటీఆర్ తీర్పు
Palli Batani
సంగీత దర్శకుడు చక్రి కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే చక్రి కుటుంబ సభ్యులు మంగళవారం ఈ వివాదం పరిష్కారం కోసం తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ను కలిశారు. చక్రి తల్లి విద్యావతి, చక్రి సోదరుడు మహిత్ నారాయణ కేటీఆర్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. చక్రి మృతి తర్వాత ఆస్తి కోసం చక్రి భార్య శ్రావణి, చక్రి ...
మంత్రి కేటీఆర్ను కలిసిన చక్రి తల్లి, సోదరుడుNamasthe Telangana
కేటీఆర్ వద్దకు చక్రి కుటుంబ వివాదంAndhrabhoomi
కేటీఆర్ అన్నా.. న్యాయం చేయన్నా...తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
FIlmiBeat Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
Palli Batani
సంగీత దర్శకుడు చక్రి కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే చక్రి కుటుంబ సభ్యులు మంగళవారం ఈ వివాదం పరిష్కారం కోసం తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ను కలిశారు. చక్రి తల్లి విద్యావతి, చక్రి సోదరుడు మహిత్ నారాయణ కేటీఆర్తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. చక్రి మృతి తర్వాత ఆస్తి కోసం చక్రి భార్య శ్రావణి, చక్రి ...
మంత్రి కేటీఆర్ను కలిసిన చక్రి తల్లి, సోదరుడు
కేటీఆర్ వద్దకు చక్రి కుటుంబ వివాదం
కేటీఆర్ అన్నా.. న్యాయం చేయన్నా...
వెబ్ దునియా
పండగ చంద్రుడు!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల ముందే సంక్రాంతి కళను తీసుకొచ్చారు! ప్రభుత్వం తరఫున నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా.. ఉల్లాసంగా పాల్గొన్నారు! ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలను మంగళవారం విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై నిర్వహించారు. వీటిలో పాల్గొనేందుకు హైదరాబాద్ ...
సిఎం వస్తారని చూసిచూసి...!Andhrabhoomi
చంద్రన్న సంక్రాంతి సంబరాలుAndhraprabha Daily
సంక్రాంతికి శ్రీకారంసాక్షి
వెబ్ దునియా
తెలుగువన్
News Articles by KSR
అన్ని 22 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల ముందే సంక్రాంతి కళను తీసుకొచ్చారు! ప్రభుత్వం తరఫున నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఉత్సాహంగా.. ఉల్లాసంగా పాల్గొన్నారు! ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలను మంగళవారం విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిపై నిర్వహించారు. వీటిలో పాల్గొనేందుకు హైదరాబాద్ ...
సిఎం వస్తారని చూసిచూసి...!
చంద్రన్న సంక్రాంతి సంబరాలు
సంక్రాంతికి శ్రీకారం
సాక్షి
సీఎస్తో అమల భేటీ
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి అమల మంగళవారం ఉదయం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మను కలిశారు. సీఎస్ను కలిసి బయటకు వచ్చిన అమల విలేకరులతో మాట్లాడటానికి నిరాకరించారు. సీఎంను కలిశారా? సీఎస్ను కలిశారా? అని ప్రశ్నించగా సీఎస్ను కలిసినట్లు పేర్కొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి కారెక్కి ...
సీఎస్ను కలిసిన అక్కినేని అమలAndhraprabha Daily
ఆర్టీసీ అధికారులతో నేడు సీఎస్ భేటీNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి అమల మంగళవారం ఉదయం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మను కలిశారు. సీఎస్ను కలిసి బయటకు వచ్చిన అమల విలేకరులతో మాట్లాడటానికి నిరాకరించారు. సీఎంను కలిశారా? సీఎస్ను కలిశారా? అని ప్రశ్నించగా సీఎస్ను కలిసినట్లు పేర్కొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి కారెక్కి ...
సీఎస్ను కలిసిన అక్కినేని అమల
ఆర్టీసీ అధికారులతో నేడు సీఎస్ భేటీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జీహెచ్ఎంసీలోనూ మాదే గెలుపు: హరీశ్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కంటోన్మెంట్ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ఎన్నివిధాలుగా ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు టీఆర్ఎస్కే పట్టం గట్టారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గులాబీజెండా రెపరెపలాడుతుందని ఆయన ప్రకటించారు. కంటోన్మెంట్లో గెలుపు నేపథ్యంలో ఆయన మంగళవారం విలేకరులతో హరీశ్రావు విలేకరులతో ...
పొన్నాల చెల్లని రూపాయిNews Articles by KSR
కంటోన్మెంట్ ప్రజలకు ధన్యావాదాలు: హరీష్రావుNamasthe Telangana
కంటోన్మెంటూ మాదే జీహెచ్ఎంసీ మాదేసాక్షి
వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కంటోన్మెంట్ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ఎన్నివిధాలుగా ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు టీఆర్ఎస్కే పట్టం గట్టారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గులాబీజెండా రెపరెపలాడుతుందని ఆయన ప్రకటించారు. కంటోన్మెంట్లో గెలుపు నేపథ్యంలో ఆయన మంగళవారం విలేకరులతో హరీశ్రావు విలేకరులతో ...
పొన్నాల చెల్లని రూపాయి
కంటోన్మెంట్ ప్రజలకు ధన్యావాదాలు: హరీష్రావు
కంటోన్మెంటూ మాదే జీహెచ్ఎంసీ మాదే
Oneindia Telugu
చిల్లర రాజకీయాలు మానుకో: బాబుపై తలసాని ఫైర్
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. శ్రమ, పట్టుదల, కృషి వల్లే కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించామని పేర్కొన్నారు. కంటోన్మెంట్లో గెలుపు కోసం చంద్రబాబునాయుడు పార్టీ ...
బిడ్డా... తస్మాత్ జాగ్రత్త.. చంద్రబాబు అనుచరులకు తలసాని వార్నింగ్!వెబ్ దునియా
కృషి వల్లే కంటోన్మెంట్లో విజయం: తలసానిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. శ్రమ, పట్టుదల, కృషి వల్లే కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించామని పేర్కొన్నారు. కంటోన్మెంట్లో గెలుపు కోసం చంద్రబాబునాయుడు పార్టీ ...
బిడ్డా... తస్మాత్ జాగ్రత్త.. చంద్రబాబు అనుచరులకు తలసాని వార్నింగ్!
కృషి వల్లే కంటోన్మెంట్లో విజయం: తలసాని
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీడీపీది అభివృద్ధి చేసేవిజన్..కాంగ్రెస్ది దోచుకునేవిజన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజమండ్రి, జనవరి 13 : టీడీపీది అభివృద్ధి చేసే విజన్ అయితే కాంగ్రెస్, వైసీపీది దోచుకునే విజన్ అని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, వైసీపీలకు అభివృద్ధి బాట నచ్చదని... జైలు బాటే వారికి సరైనదని విమర్శించారు. వచ్చే బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఆశాజనకంగా బడ్జెట్:యనమలAndhrabhoomi
ఈశ్వరన్తో బాబు ఏరియల్ సర్వే, జగన్ది జైలుదారనిOneindia Telugu
టిడిపిది అభివృద్ది విజన్- జగన్ ది దోపిడీ ..News Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజమండ్రి, జనవరి 13 : టీడీపీది అభివృద్ధి చేసే విజన్ అయితే కాంగ్రెస్, వైసీపీది దోచుకునే విజన్ అని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, వైసీపీలకు అభివృద్ధి బాట నచ్చదని... జైలు బాటే వారికి సరైనదని విమర్శించారు. వచ్చే బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని ఆయన అన్నారు.
ఆశాజనకంగా బడ్జెట్:యనమల
ఈశ్వరన్తో బాబు ఏరియల్ సర్వే, జగన్ది జైలుదారని
టిడిపిది అభివృద్ది విజన్- జగన్ ది దోపిడీ ..
వెబ్ దునియా
మెట్రో రైల్ విస్తరణకు కేసీఆర్ ఒకే.. ఎల్ అండ్ టి కి సూచన!
వెబ్ దునియా
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ఇందుకోసం అవసరమైన విధివిధానాల ఖరారు చేసి శాస్త్రీయంగా అధ్యయనాలను ప్రారంభించాలని హితవు పలికారు. సోమవారం సచివాలయంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతితో పాటు పలు అంశాలపై తెలంగాణ కేసీఆర్ సమీక్షించారు. మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ ...
మెట్రో రెండో దశకు దిశానిర్దేశంసాక్షి
మెట్రో రైలు విస్తరణ సీఎం కేసీఆర్ పచ్చజెండాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెట్రో రూటు విస్తరించండిAndhrabhoomi
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ఇందుకోసం అవసరమైన విధివిధానాల ఖరారు చేసి శాస్త్రీయంగా అధ్యయనాలను ప్రారంభించాలని హితవు పలికారు. సోమవారం సచివాలయంలో మెట్రో రైలు ప్రాజెక్టు పనుల పురోగతితో పాటు పలు అంశాలపై తెలంగాణ కేసీఆర్ సమీక్షించారు. మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ ...
మెట్రో రెండో దశకు దిశానిర్దేశం
మెట్రో రైలు విస్తరణ సీఎం కేసీఆర్ పచ్చజెండా
మెట్రో రూటు విస్తరించండి
Namasthe Telangana
ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: ముఖ్యమంత్రి చంద్రబాబు
తెలుగువన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో కలిసి విశాఖకు వచ్చి సంక్రాంతి వేడుకలను ఆరంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ “దేశ విదేశాల్లో ఉంటున్న తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్రంలో ప్రతీ పేద వ్యక్తి ఇంటా కూడా సంక్రాంతి శోభ వెల్లివిరియాలి. కొత్త రాష్ట్రం ...
ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలుNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
తెలుగువన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో కలిసి విశాఖకు వచ్చి సంక్రాంతి వేడుకలను ఆరంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ “దేశ విదేశాల్లో ఉంటున్న తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్రంలో ప్రతీ పేద వ్యక్తి ఇంటా కూడా సంక్రాంతి శోభ వెల్లివిరియాలి. కొత్త రాష్ట్రం ...
ముఖ్యమంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు
Andhrabhoomi
ప్రైవేట్ ట్రావెల్స్ పై కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు
సాక్షి
విజయవాడ: రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారుల దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లాలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో 6, ప్రకాశంలో 2, కడపలో ఒక బస్సును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకుని జప్తు చేశారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడుAndhraprabha Daily
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
విజయవాడ: రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారుల దాడులు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై కేసులు నమోదు చేశారు. కృష్ణా జిల్లాలో 6, పశ్చిమగోదావరి జిల్లాలో 6, ప్రకాశంలో 2, కడపలో ఒక బస్సును ఆర్టీఏ అధికారులు స్వాధీనం చేసుకుని జప్తు చేశారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడు
沒有留言:
張貼留言