2015年1月12日 星期一

2015-01-13 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కోడి పందాలకు గ్రీన్‌సిగ్నల్.. సిద్ధమవుతున్న పుంజులు..!   
వెబ్ దునియా
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంప్రదాయ కోడి పందేల నిర్వహణను రద్దు చేస్తూ ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆదేశాలు లేకపోవడం, యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో పందెం రాయుళ్లు కోడి పుంజులను పందేలాకు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కోడి పందాలను నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశించడాన్ని ...

కోడి పందేలపై స్టేటస్ కో   సాక్షి
యథాతథ స్థితి   Andhrabhoomi
కోడిపందేలు జరగనివ్వం.. పోలీసులు   తెలుగువన్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 32 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎక్కడ బాంబులు పేలినా.. వారు తయారు చేసినవే..! ఎవరా ముగ్గురు?   
వెబ్ దునియా
దేశంలో ఏ మూల ఉగ్రవాదులు దాడికి పాల్పడినా ఆ ముగ్గరి ఆనవాళ్లే కనిపిస్తారు.. హైదరాబాద్.. బెంగళూరు.. కోల్ కతా ఎక్కడ బాంబులు పేలిన వారు తయారు చేసినవే.. ఫ్లాష్ లతో బాంబులు పేల్చడంలో దిట్టలు.. ఎవరా ముగ్గురు..? ఏమా కథ..? ఇప్పుడెక్కడున్నారు..? సయ్యద్ ఇస్మయిల్ అఫక్.. సబూర్.. సద్దాం హుసేన్‌లు ఈ పేర్లు ఎప్పుడైనా.. ఎక్కడైనా విన్నారా... లేదు. వీరెవ్వరికీ ...

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో మలుపు   సాక్షి
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబులు చేసింది సయ్యద్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 16 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తిరుపతి ఉప ఎన్నికకు మోగిన నగారా   
సాక్షి
ఫిబ్రవరి 13న పోలింగ్.. 16న ఓట్ల లెక్కింపు, ఫలితం ప్రకటన జిల్లాలో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ తిరుపతి: తిరుపతి శాసనసభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తెరతీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎస్ సంపత్ సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 19న జారీచేయనున్నారు. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ...

వెూగిన నగారా   Andhraprabha Daily
ఎన్నికల నగారా   Andhrabhoomi
ఢిల్లీ అసెంబ్లీకి మోగిన ఎన్నికల నగారా : ఫిబ్రవరి 7న పోలింగ్!   వెబ్ దునియా
తెలుగువన్   
అన్ని 22 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఎన్నారైలకూ... ఓటు హక్కు.. రెండు నెలల్లో అమలు   
వెబ్ దునియా
ఇప్పటికే ప్రవాస భారతీయ భారత రాజకీయాలపై ఎనలేని ఆసక్తిని కనబరుస్తున్నారు. పార్టీల వారిగా శాఖలను ఏర్పాటు చేసుకుని పార్టీల కోసం నెట్ ఆధారం చేసుకుని ప్రచారాలు మొదలుపెడుతున్నాయి. పాపం ఓటు వేసే సమయానికి వారికి ఆ అవకాశం లేకుండా పోతోంది. అయితే ఇకపై ఎన్నారైలకు ఆ చింత ఉండబోదు. నేరుగా తాము ఉన్న చోటు నుంచే ఓటేసుకునే అవకాశాన్ని ...

ఎన్నారైలకు ఈ-ఓటింగ్   Namasthe Telangana
ఎన్నారైలకు 'పోస్టల్ బ్యాలెట్'!   సాక్షి
ఎన్నారైల ఈ-ఓటింగ్‌కు సత్వర చర్యలు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పెషావర్ దాడిని మరిచి బడి గంట మోగింది..!   
వెబ్ దునియా
తాలిబన్‌ ఉగ్రవాదుల దాడితో నెత్తురోడిన పెషావర్‌ సైనిక పాఠశాల తిరిగి ప్రారంభమైంది. ఈ పాఠశాలలో సోమవారం నుంచి తిరిగి తరగతులు ప్రారంభించారు. అతి కష్టంమీద నెత్తుటి జ్ఞాపకాలను దిగమింగుకుని విద్యార్థులు తరగతి గదుల్లో కూర్చొని శ్రద్ధగా పాఠాలను ఆలకిస్తున్నారు. గత నెల 16న పాకిస్థాన్ తాలిబన్ ఉగ్రవాద సంస్థకు చెందిన తొమ్మిది మంది కరడుగట్టిన ...

పెషావర్‌ పాఠశాల మళ్లీ తెరిచారు   Andhraprabha Daily
ఉగ్రదాడిని మరచి.. తెరుచుకున్న పాక్‌ పాఠశాల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెషావర్ సైనిక పాఠశాల పునఃప్రారంభం   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మెట్రో రెండో దశకు దిశానిర్దేశం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండోదశకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పచ్చజెండా ఊపారు. రెండో దశ కింద ఉప్పల్-ఘట్‌కేసర్, నాగోల్-ఎల్బీనగర్, ఎల్బీనగర్-హయత్‌నగర్, మియాపూర్-పటాన్‌చెరు, జేబీఎస్-తిరుమలగిరి మార్గాల్లో ప్రాజెక్టు విస్తరణపై సమగ్ర అధ్యయనం జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెట్రో ...

మెట్రో రైలు విస్తరణ సీఎం కేసీఆర్‌ పచ్చజెండా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మెట్రో రూటు విస్తరించండి   Andhrabhoomi
రాష్ట్రేతర లిక్కర్ బ్రాండ్లపై కెసిఆర్: మెట్రో విస్తరణ   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మోదీ వర్సెస్ కేజ్రీవాల్   
Namasthe Telangana
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఏడాది క్రితం 49 రోజుల పాలనకు తెరదించుతూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గతేడాది ఫిబ్రవరి 14న స్వయంగా రాజీనామా చేసిన ఏడాది తర్వాత తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికలు మ్యాజిక్‌వాలాకు (ప్రధాని మోదీ), ...

మోదీ హవాను ఆప్ అడ్డుకుంటుందా?   సాక్షి
ఆమ్‌ఆద్మీకి మేమే నిజమైన ప్రతినిధులం   Andhraprabha Daily
ఢిల్లీలో మోదీ x కేజ్రీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 9 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ప్రవాస భారతీయులకు ఈ-ఓటింగ్‌ కల్పించాలి:సుప్రీం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, జనవరి 12 : ప్రవాస భారతీయులకు ఈ-ఓటింగ్ సదుపాయం కల్పించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. ఎనిమిదివారాల్లోగా... ఎలక్ట్రానిక్ ఓటింగ్ అమలుచేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రవాస భారత్ ఛైర్మన్... నాగేందర్ వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు... ఈ ఆదేశాలను ఇచ్చింది. సుప్రీం తీర్పుపై ప్రవాసులు హర్షం ...

ప్రవాస భారతీయులకు ఈ-ఓటింగ్‌ సుప్రీం ఓకే   Andhraprabha Daily
ప్రవాసులకు ఈ-ఓటింగ్: సుప్రీం కోర్టు   Namasthe Telangana
ప్రవాస భారతీయులకు ఈ ఓటింగ్!   సాక్షి
తెలుగువన్   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిఎం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారా..!?   
వెబ్ దునియా
ఎన్నికల కోడ్ కూయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలలో మార్పులు వచ్చాయి. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూలు ఖరారు కావడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ఆయన ఎక్కడా అధికారకంగా జరిగే కార్యక్రమాలలో చేసే ప్రసంగాలపై ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
మనిషి జీవితకాలాన్ని 120 ఏళ్లకు పెంచితే... 10 లక్షల డాలర్లు ఇస్తా   
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఝూన్ యున్ అనే ఫండ్ మేనేజర్ ఆ దేశ శాస్త్రవేత్తలకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించాడు. మనిషి జీవిత కాలాన్ని 120 ఏళ్లకు పెంచే శాస్త్రవేత్తలకు 10 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తానని ప్రకటించాడు. మనిషి జీవితకాలాన్ని 120 ఏళ్లకు పెంచితే... 10 లక్షల డాలర్లు. 'మనిషి జీవిత కాలం గరిష్టంగా 120 ఏళ్లనే సిద్ధాంతం ఉంది. ఇందుకోసం ...

వయసును పెంచితే.. డాలర్లు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言