2015年1月12日 星期一

2015-01-13 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
మనిషి జీవితకాలాన్ని 120 ఏళ్లకు పెంచితే... 10 లక్షల డాలర్లు ఇస్తా   
Oneindia Telugu
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఝూన్ యున్ అనే ఫండ్ మేనేజర్ ఆ దేశ శాస్త్రవేత్తలకు అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించాడు. మనిషి జీవిత కాలాన్ని 120 ఏళ్లకు పెంచే శాస్త్రవేత్తలకు 10 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తానని ప్రకటించాడు. మనిషి జీవితకాలాన్ని 120 ఏళ్లకు పెంచితే... 10 లక్షల డాలర్లు. 'మనిషి జీవిత కాలం గరిష్టంగా 120 ఏళ్లనే సిద్ధాంతం ఉంది. ఇందుకోసం ...

వయసును పెంచితే.. డాలర్లు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నెల రోజులైనా నిండని పాప రూ.24లక్షలు గెలుచుకుందట!   
వెబ్ దునియా
నెలరోజులైనా నిండని పాప రూ.24లక్షల బహుమతిని గెలుచుకుంది. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌లో ఆ చిన్నారికి బంఫర్ బహుమతి లభించింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన అనీల్ జనార్ధనన్ 28 రోజుల తన కుమార్తె కోసం 20వ దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్‌లో శుక్రవారం నగలుకొన్నాడు. ఫెస్టివల్‌లో తన కుమార్తె నితేరా జనార్ధనన్ పేరు మీద మూడు కూపన్లను తీసుకున్నాడు.
వయసు 28 రోజులు.. బహుమతి రూ.24లక్షలు   Oneindia Telugu
వయసు 28 రోజులు.. బహుమతి 24 లక్షలు!   Namasthe Telangana
పుట్టిన 28 రోజులకే రూ. 24 లక్షలు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఫ్రాన్స్‌లో భద్రతకు 10 వేల మంది సైనికుల వెూహరింపు   
Andhraprabha Daily
ప్యారిస్‌: గత వారం జరిగిన ఇస్లామిక్‌ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఫ్రాన్స్‌ కట్టుదిట్టమైన భద్రతా చర్యలకు పూనుకుంటోంది. మంగళవారం నాటికి పలు ప్రాంతాల్లో 10,000 మంది సైనికులను నియుక్తం చేయాలని భావిస్తోంది. యూదులకు చెంది న స్థలాలు, స్కూళ్లు వంటి వాటి పరిరక్షణకు అదనంగా 5000 మందిని మోహరించాలని నిర్ణయించింది. దెెశంలో మరిన్ని ఉగ్రవాద ...

యూదుల పాఠశాలలకు భద్రత పెంపు   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్యారిస్‌లో ర్యాలీ: భారీ స్పందన, ఉప్పొంగిన అధ్యక్షుడు(ఫోటోలు)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: 'చార్లీ హెబ్డో' మృతులకు సంతాపం తెలుపుతూ, ఉగ్రవాదానికి ఏ మాత్రం భయపడేది లేదని ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వివిధ దేశాలకు చెందిన 40 మంది ప్రముఖులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయం దాడి, తదనంతర దాడుల్లో మరణించిన 17 మందికి నివాళులర్పించేందుకు ...

పారిస్‌లో ఐక్యత ర్యాలీ   Namasthe Telangana
పారిస్ వీధుల్లో ప్రపంచ నేతలు   సాక్షి
ఫ్రాన్స్‌లో మరిన్ని దాడులు...! అల్‌కాయిదా హెచ్చరికలు.. కొనసాగుతున్న హై అలెర్ట్...!   వెబ్ దునియా
10tv   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుకు బాదంతో చెక్!   
వెబ్ దునియా
పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును దూరం చేసుకోవాలంటే.. బాదం పప్పుల్ని తీసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బాదం తింటే పొట్ట పెరగకుండా స్లిమ్‌గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రోజూ తీసుకునే డైట్‌తో పాటు బాదం పప్పులు కూడా తింటే మంచిది. ఇలా చేయడం ద్వారా పొట్ట తగ్గడంతో పాటు గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గుతుందని ...

పొట్టను తగ్గించే బాదంపప్పు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


గాయాన్ని మరచి మళ్లీ స్కూల్‌కి...   
సాక్షి
పెషావర్: పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడికి గురైన ఆర్మీ పబ్లిక్ స్కూల్ (ఏపీఎస్) సోమవారం పునఃప్రారంభమైంది. స్కూల్ విద్యార్థులు కళ్ల ముందే జరిగిన దారుణ మారణహోమాన్ని నెమ్మదిగా మరవడానికి ప్రయత్నిస్తూ మళ్లీ స్కూల్ బాట పట్టారు. కిందటేడాది డిసెంబర్ 16న తాలిబాన్ మిలిటెంట్లు ఏపీఎస్‌పై దాడి చేసి 134 మంది విద్యార్థులతో సహా 150 మందిని ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
కరాచీలో ఘోర రోడ్డు ప్రమాదం : 62 మంది సజీవ దహనం!   
వెబ్ దునియా
పాకిస్థాన్ ఓడరేవు పట్టణమైన కరాచీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 62 మంది మృత్యువాతపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున సింధ్ ప్రాంతంలో హైవేపై కరాచీ నుంచి షికార్‌పూర్‌కు వెళ్లున్న ప్రైవేట్ బస్సు, ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు చెలరేగడంతో ...

పాక్ లో 62 మంది అగ్నికి ఆహుతి   Namasthe Telangana
62 మంది సజీవ దహనం   సాక్షి
పాకలోే ఘోర రోడ్డు ప్రమాదం   Andhraprabha Daily
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 13 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
తిరుగుబాటును ప్రోత్సహించిన రాజపక్సే   
Namasthe Telangana
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజపక్సే తిరుగుబాటును ప్రోత్సహించాడని ప్రస్తుత అధ్యక్షుడు సిరిసేన అధికార ప్రతినిధి ఆరోపిస్తున్నారు. గత వారం జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును అడ్డుకోవల్సిందిగా ఆర్మీ, పోలీసు చీఫ్‌లతో పాటు అటార్నీ జనరల్‌ను కలిసి కోరారని మంగళ సమరవీర చెప్పారు. అయితే వారు దీనికి తిరస్కారించారన్నారు. కొత్త ప్రభత్వం ...

సైనిక తిరుగుబాటుకు రాజపక్స కుట్ర?   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఫేస్‌బుక్‌ అధిపతి జుకెర్‌బర్గ్‌ని ఉరితీయాలి..!   
వెబ్ దునియా
ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్‌ని ఉరితీసి చంపాలని కోరుకున్నది ఎవరు? ఫేస్‌బుక్ తో ప్రపంచాన్ని కుగ్రామంలో మార్చేసి మనుషులను దగ్గర చేసిన జుకర్‌బర్గ్ వ్యవహారంలో ఇంత క్రూరాతిక్రూరమైన ఆలోచన ఎవరిది? అంటే ఓ పాకిస్థాన్ తీవ్రవాదిది. జుకర్‌బర్గ్ స్వయంగా ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు. ప్యారిస్ నగరంలోని ఓ పత్రిక ...

జుకెర్‌బర్గ్‌కి ఉరివేసి చంపాలి   తెలుగువన్
జుకెర్‌బర్గ్‌ని ఉరితీసి చంపాలి   TV5
పాక్ వ్యక్తి నా చావును కోరాడు: ఫేస్‌బుక్ అధిపతి జుకర్‌బర్గ్   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 7 వార్తల కథనాలు »   


Teluguwishesh
   
జర్మన్‌ పత్రికపై ఉగ్ర దాడి ఫర్నిచర్‌ ధ్వంసం.. నిప్పు   
Andhraprabha Daily
ఫ్రాన్స్‌ వ్యంగ్య వార పత్రిక చార్లీ హెబ్డోలో వచ్చిన కార్టూన్‌లను పున: ప్రచురించిన ఒక జర్మన్‌ పత్రికపై శనివారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఆదివారం తెల్లవారుజామున దాడి జరి గింది. దాడి చేసిన వారిగా భావిస్తున్న ఇద్ద్దరు వ్యక్తులను ఆ దేశ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ దాడిలో తమ పత్రిక భద్రపరచుకున్న కొన్ని పైళ్లు ...

జర్మనీ పత్రికా కార్యాలయంపై ఆగంతకుల దాడి   Teluguwishesh
జర్మనీ పత్రిక కార్యాలయంపై దాడి   సాక్షి
జర్మన్ పత్రిక కార్యాలయంపై ఉగ్ర దాడి   తెలుగువన్

అన్ని 6 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言