Oneindia Telugu
కేసీఆర్ ఇచ్చిన ఫోన్ నెంబర్కు ఒక్కరోజే 2500 కాల్స్, రెట్టింపు
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి భారీగా వినతులు, ఫిర్యాదులు వస్తున్నాయి. లంచాలు, అవినీతి పైన ఫిర్యాదులు, సమస్యలపై వినతులు చేయడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన వరంగల్ పర్యటన సందర్భంగా ఫోన్ నెంబర్ (040-23454071) ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రజల నుండి భారీగా స్పందన వచ్చింది. పైనిచ్చిన ఫోన్ ...
సీఎం టోల్ ఫ్రీకి అనూహ్య స్పందనNamasthe Telangana
టోల్ఫ్రీ నంబర్ బిజీ బిజీAndhraprabha Daily
ఇది చాలా హాట్గురూ!Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి భారీగా వినతులు, ఫిర్యాదులు వస్తున్నాయి. లంచాలు, అవినీతి పైన ఫిర్యాదులు, సమస్యలపై వినతులు చేయడానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన వరంగల్ పర్యటన సందర్భంగా ఫోన్ నెంబర్ (040-23454071) ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి ప్రజల నుండి భారీగా స్పందన వచ్చింది. పైనిచ్చిన ఫోన్ ...
సీఎం టోల్ ఫ్రీకి అనూహ్య స్పందన
టోల్ఫ్రీ నంబర్ బిజీ బిజీ
ఇది చాలా హాట్గురూ!
Namasthe Telangana
మద్యం ఉత్పత్తి కోసం మరిన్ని డిస్టిలరీలు
Namasthe Telangana
మద్యం ఉత్పత్తికోసం కొత్తగా మరికొన్ని డిస్టిలరీలను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తున్నది. స్వదేశీ తయారీ విదేశీ మద్యానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో ప్రభుత్వం కొత్త డిస్టిలరీలపై దృష్టి సారిస్తున్నది. రాష్ట్రంలో మరిన్ని డిస్టిలరీలను స్థాపించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆబ్కారీ మంత్రి పద్మారావు ...
డిస్టిలరీలు పెంచండిAndhrabhoomi
మరిన్ని డిస్టిలరీలుAndhraprabha Daily
సర్కారీ సారాయి?సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
మద్యం ఉత్పత్తికోసం కొత్తగా మరికొన్ని డిస్టిలరీలను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తున్నది. స్వదేశీ తయారీ విదేశీ మద్యానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో ప్రభుత్వం కొత్త డిస్టిలరీలపై దృష్టి సారిస్తున్నది. రాష్ట్రంలో మరిన్ని డిస్టిలరీలను స్థాపించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆబ్కారీ మంత్రి పద్మారావు ...
డిస్టిలరీలు పెంచండి
మరిన్ని డిస్టిలరీలు
సర్కారీ సారాయి?
Namasthe Telangana
రియో ఒలింపిక్స్ తర్వాత రిటైరవుతా: మేరీ
Namasthe Telangana
గువాహటి: రియో ఒలింపిక్సే తనకు కెరీర్లో చివరి విశ్వక్రీడలని ప్రకటించింది భారత బాక్సింగ్ క్వీన్ మేరీకామ్. 2016లో రియో నగరం వేదికగా జరిగే ఒలింపిక్స్లో పాల్గొన్నాక బాక్సింగ్కు గుడ్బై చెప్పాలనుకుంటున్నట్లు మేరీ చెప్పింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంది. సోమవారం జాతీయ యువజనోత్సవాల ముగింపు కార్యక్రమానికి బ్యాడ్మింటన్ ...
ఒలింపిక్స్ తర్వాత బాక్సింగ్కు గుడ్బైAndhrabhoomi
'రియో' తరువాత రిటైరవుతా: మేరీకామ్Andhraprabha Daily
రియో ఒలింపిక్స్ తర్వాత రిటైర్: మేరీకోమ్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
గువాహటి: రియో ఒలింపిక్సే తనకు కెరీర్లో చివరి విశ్వక్రీడలని ప్రకటించింది భారత బాక్సింగ్ క్వీన్ మేరీకామ్. 2016లో రియో నగరం వేదికగా జరిగే ఒలింపిక్స్లో పాల్గొన్నాక బాక్సింగ్కు గుడ్బై చెప్పాలనుకుంటున్నట్లు మేరీ చెప్పింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంది. సోమవారం జాతీయ యువజనోత్సవాల ముగింపు కార్యక్రమానికి బ్యాడ్మింటన్ ...
ఒలింపిక్స్ తర్వాత బాక్సింగ్కు గుడ్బై
'రియో' తరువాత రిటైరవుతా: మేరీకామ్
రియో ఒలింపిక్స్ తర్వాత రిటైర్: మేరీకోమ్
Oneindia Telugu
హాకీ క్రీడాకారిణి అదృశ్యం, సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్... రంగంలోకి పోలీసులు
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్కు చెందిన 16 ఏళ్ల రాష్ట్ర స్ధాయి హాకీ క్రీడాకారిణి అదృశ్యమైన ఘటన బరేలీలో జరిగింది. జార్ఖండ్లో జరిగిన అండర్ - 17 హాకీ చాంపియన్ షిప్లో పాల్గొన్న హాకీ క్రీడాకారిణి కరిష్మా తిరిగి తన సొంతూరు బరేలీకి రాలేదని పోలీసులు సోమవారం తెలిపారు. హాకీ క్రీడాకారిణి అదృశ్యం, సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్... రంగంలోకి. రాంచిలో జరిగిన హాకీ ...
హాకీ క్రీడాకారిణి అదృశ్యంNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్కు చెందిన 16 ఏళ్ల రాష్ట్ర స్ధాయి హాకీ క్రీడాకారిణి అదృశ్యమైన ఘటన బరేలీలో జరిగింది. జార్ఖండ్లో జరిగిన అండర్ - 17 హాకీ చాంపియన్ షిప్లో పాల్గొన్న హాకీ క్రీడాకారిణి కరిష్మా తిరిగి తన సొంతూరు బరేలీకి రాలేదని పోలీసులు సోమవారం తెలిపారు. హాకీ క్రీడాకారిణి అదృశ్యం, సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్... రంగంలోకి. రాంచిలో జరిగిన హాకీ ...
హాకీ క్రీడాకారిణి అదృశ్యం
వెబ్ దునియా
సచిన్కు ఓకే.. కానీ ధ్యాన్ చంద్కి.. సైనా అడగటం...?
వెబ్ దునియా
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కి అత్యున్నత భారత రత్న ఇవ్వడం హర్షణీయమే, అయినప్పటికీ, ఆయన కంటే ముందు ధ్యాన్ చంద్కి ఇచ్చి వుంటే బాగుండేదని ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ అభిప్రాయపడ్డారు. ధ్యాన్ చంద్ సేవలు దేశానికి చిరస్మరణీయమని మిల్కా సింగ్ తెలిపారు. గతంలో కూడా ధ్యాన్ చంద్కు భారత రత్నపై డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ...
'ముందు ధ్యాన్ చంద్కి, సైనా అడగడం బాలేదు'thatsCricket Telugu
అలా అవార్డులు అడగడం తప్పు : మిల్కాసింగ్Namasthe Telangana
మొదట ధ్యాన్ చంద్కు వస్తే బాగుండేదిAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కి అత్యున్నత భారత రత్న ఇవ్వడం హర్షణీయమే, అయినప్పటికీ, ఆయన కంటే ముందు ధ్యాన్ చంద్కి ఇచ్చి వుంటే బాగుండేదని ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ అభిప్రాయపడ్డారు. ధ్యాన్ చంద్ సేవలు దేశానికి చిరస్మరణీయమని మిల్కా సింగ్ తెలిపారు. గతంలో కూడా ధ్యాన్ చంద్కు భారత రత్నపై డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ...
'ముందు ధ్యాన్ చంద్కి, సైనా అడగడం బాలేదు'
అలా అవార్డులు అడగడం తప్పు : మిల్కాసింగ్
మొదట ధ్యాన్ చంద్కు వస్తే బాగుండేది
తెలుగువన్
మూడో సింగం
Andhrabhoomi
సింగం పేరు వింటే వెంటనే గుర్తొచ్చేది సూర్య. తనదైన వేగాన్ని ప్రదర్శించిన సూర్యకు -సింగం పెద్ద హిట్టే తెచ్చిపెట్టింది. తరువాత సీక్వెల్గా వచ్చిన సింగం-2 కూడా అంచనాలకు మించే బాక్సాఫీస్ దగ్గర నిలబడింది. ఆ రెండూ ఇచ్చిన బలంతో -ఇప్పుడు మూడో సింగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి రెండు ప్రాజెక్టులకు దర్శకత్వం వహించిన హరి, ...
సింగం 3 కూడా వస్తుందటతెలుగువన్
'సింగం-3' రాబోతుందిKandireega
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
సింగం పేరు వింటే వెంటనే గుర్తొచ్చేది సూర్య. తనదైన వేగాన్ని ప్రదర్శించిన సూర్యకు -సింగం పెద్ద హిట్టే తెచ్చిపెట్టింది. తరువాత సీక్వెల్గా వచ్చిన సింగం-2 కూడా అంచనాలకు మించే బాక్సాఫీస్ దగ్గర నిలబడింది. ఆ రెండూ ఇచ్చిన బలంతో -ఇప్పుడు మూడో సింగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొదటి రెండు ప్రాజెక్టులకు దర్శకత్వం వహించిన హరి, ...
సింగం 3 కూడా వస్తుందట
'సింగం-3' రాబోతుంది
వెబ్ దునియా
'నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రైవేట్ ట్రావెల్స్పై చర్యలు'
Namasthe Telangana
హైదరాబాద్: రాష్ట్ర రవాణాశాఖ విధించిన నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్పై చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ విజిలెన్స్ సంయుక్త కమిషనర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రయాణికుల వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆర్టీఏ అనుమతి లేకుండా నడిచే ...
ఇటు ఆర్టీసీ.. అటు ప్రైవేటు.. తెలుగు రాష్ట్రాలలో దోపిడీవెబ్ దునియా
ట్రావెల్ దందాసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్: రాష్ట్ర రవాణాశాఖ విధించిన నిబంధనలను ఉల్లంఘించే ప్రైవేట్ ట్రావెల్స్పై చర్యలు తీసుకుంటామని ఆర్టీఏ విజిలెన్స్ సంయుక్త కమిషనర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలపై తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ప్రయాణికుల వద్ద నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆర్టీఏ అనుమతి లేకుండా నడిచే ...
ఇటు ఆర్టీసీ.. అటు ప్రైవేటు.. తెలుగు రాష్ట్రాలలో దోపిడీ
ట్రావెల్ దందా
Andhrabhoomi
సెలక్టర్లు పొరపాటు చేశారు
Andhrabhoomi
జొహానె్నస్బర్గ్, జనవరి 12: వెస్టిండీస్ బ్యాటింగ్ స్టా ర్ క్రిస్ గేల్స్కు సెలక్టర్లపై కో పం వచ్చింది. ప్రపంచ కప్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేసిన విండీస్ జట్టు పై అతను అసంతృప్తి వ్య క్తం చేశాడు. డ్వెయన్ బ్రేవో, కీరన్ పొలార్డ్ వంటి సమర్థులకు జట్టులో స్థానం కల్పించకపోవడం వి డ్డూరమని దక్షిణాఫ్రికాతో రెండో టి-20 మ్యాచ్ ముగిసిన తర్వాత విలే ...
విండీస్ సెలక్టర్లపై గేల్ ధ్వజంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
జొహానె్నస్బర్గ్, జనవరి 12: వెస్టిండీస్ బ్యాటింగ్ స్టా ర్ క్రిస్ గేల్స్కు సెలక్టర్లపై కో పం వచ్చింది. ప్రపంచ కప్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేసిన విండీస్ జట్టు పై అతను అసంతృప్తి వ్య క్తం చేశాడు. డ్వెయన్ బ్రేవో, కీరన్ పొలార్డ్ వంటి సమర్థులకు జట్టులో స్థానం కల్పించకపోవడం వి డ్డూరమని దక్షిణాఫ్రికాతో రెండో టి-20 మ్యాచ్ ముగిసిన తర్వాత విలే ...
విండీస్ సెలక్టర్లపై గేల్ ధ్వజం
వెబ్ దునియా
అమ్మాయిలను ఎరగా వేస్తారు.. బీ కేర్ ఫుల్: మిల్స్ హెచ్చరిక
వెబ్ దునియా
ఆస్ట్రేలియాతో సంయుక్తంగా వన్డే వరల్డ్ కప్కు ఆతిథ్యమిస్తున్న కివీస్ ఫిక్సింగ్పై నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని భావిస్తోంది. వరల్డ్ కప్ మెగా ఈవెంట్పై ఫిక్సింగ్ మాఫియా ప్రత్యేక దృష్టి పెడుతుందని, ముఖ్యంగా ఆటగాళ్లకు అందమైన అమ్మాయిలను ఎరగా వేసే అవకాశాలున్నాయని క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హీత్ మిల్స్ ...
క్రికెటర్లు జాగ్రత్త: 'అమ్మాయిలని ఎరగా వేస్తారు'thatsCricket Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆస్ట్రేలియాతో సంయుక్తంగా వన్డే వరల్డ్ కప్కు ఆతిథ్యమిస్తున్న కివీస్ ఫిక్సింగ్పై నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని భావిస్తోంది. వరల్డ్ కప్ మెగా ఈవెంట్పై ఫిక్సింగ్ మాఫియా ప్రత్యేక దృష్టి పెడుతుందని, ముఖ్యంగా ఆటగాళ్లకు అందమైన అమ్మాయిలను ఎరగా వేసే అవకాశాలున్నాయని క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హీత్ మిల్స్ ...
క్రికెటర్లు జాగ్రత్త: 'అమ్మాయిలని ఎరగా వేస్తారు'
సాక్షి
ఏసీబీ వలలో ఇద్దరు సర్వేయర్లు
సాక్షి
... * ఓ రైతు వద్ద పొలం కొలతలకు రూ.17 వేలు తీసుకుంటూ... * ఎకరాకు రూ.2 వేలు డిమాండ్ ఒంగోలు క్రైం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు సంతనూతలపాడు మండలానికి చెందిన ఇద్దరు సర్వేయర్లు చిక్కారు. ఓ రైతు నుంచి రూ.17 వేలు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ డీఎస్పీ ఆర్విఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చేసిన దాడిలో సంతనూతలపాడు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
... * ఓ రైతు వద్ద పొలం కొలతలకు రూ.17 వేలు తీసుకుంటూ... * ఎకరాకు రూ.2 వేలు డిమాండ్ ఒంగోలు క్రైం: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు సంతనూతలపాడు మండలానికి చెందిన ఇద్దరు సర్వేయర్లు చిక్కారు. ఓ రైతు నుంచి రూ.17 వేలు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ డీఎస్పీ ఆర్విఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చేసిన దాడిలో సంతనూతలపాడు ...
沒有留言:
張貼留言