2015年1月12日 星期一

2015-01-13 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఎక్కడ బాంబులు పేలినా.. వారు తయారు చేసినవే..! ఎవరా ముగ్గురు?   
వెబ్ దునియా
దేశంలో ఏ మూల ఉగ్రవాదులు దాడికి పాల్పడినా ఆ ముగ్గరి ఆనవాళ్లే కనిపిస్తారు.. హైదరాబాద్.. బెంగళూరు.. కోల్ కతా ఎక్కడ బాంబులు పేలిన వారు తయారు చేసినవే.. ఫ్లాష్ లతో బాంబులు పేల్చడంలో దిట్టలు.. ఎవరా ముగ్గురు..? ఏమా కథ..? ఇప్పుడెక్కడున్నారు..? సయ్యద్ ఇస్మయిల్ అఫక్.. సబూర్.. సద్దాం హుసేన్‌లు ఈ పేర్లు ఎప్పుడైనా.. ఎక్కడైనా విన్నారా... లేదు. వీరెవ్వరికీ ...

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో మలుపు   సాక్షి
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబులు చేసింది సయ్యద్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుడు అనుమానితుడు అరెస్ట్‌... విచారణ   Oneindia Telugu
Andhrabhoomi   
Namasthe Telangana   
Teluguwishesh   
అన్ని 16 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఎన్నారైలకూ... ఓటు హక్కు.. రెండు నెలల్లో అమలు   
వెబ్ దునియా
ఇప్పటికే ప్రవాస భారతీయ భారత రాజకీయాలపై ఎనలేని ఆసక్తిని కనబరుస్తున్నారు. పార్టీల వారిగా శాఖలను ఏర్పాటు చేసుకుని పార్టీల కోసం నెట్ ఆధారం చేసుకుని ప్రచారాలు మొదలుపెడుతున్నాయి. పాపం ఓటు వేసే సమయానికి వారికి ఆ అవకాశం లేకుండా పోతోంది. అయితే ఇకపై ఎన్నారైలకు ఆ చింత ఉండబోదు. నేరుగా తాము ఉన్న చోటు నుంచే ఓటేసుకునే అవకాశాన్ని ...

ఎన్నారైలకు ఈ-ఓటింగ్   Namasthe Telangana
ఎన్నారైలకు 'పోస్టల్ బ్యాలెట్'!   సాక్షి
ఎన్నారైల ఈ-ఓటింగ్‌కు సత్వర చర్యలు   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బాలికను నిర్బంధించి.. సామూహిక అత్యాచారం..!   
వెబ్ దునియా
పెళ్లి ప్రతిపాదనను నిరాకరించడంతో బాలిక అపహరించి.. ఆపై బంధించి.. తనూ తన స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారం పాల్పడ్డాడో ప్రబుద్ధడు. మహరాష్ట్రలోని ఓ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. పాల్ఘర్ జిల్లా భివండీకి సమీపంలోని వాసాయి గ్రామానికి చెందిన పదిహేనళ్ల బాలికను పోగావ్ ప్రాంతానికి చెందిన రామ్‌పర్వేశ్ చౌహాన్ (26) కొద్ది ...

15 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తిరుపతి ఉప ఎన్నికకు మోగిన నగారా   
సాక్షి
ఫిబ్రవరి 13న పోలింగ్.. 16న ఓట్ల లెక్కింపు, ఫలితం ప్రకటన జిల్లాలో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ తిరుపతి: తిరుపతి శాసనసభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తెరతీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎస్ సంపత్ సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 19న జారీచేయనున్నారు. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ...

వెూగిన నగారా   Andhraprabha Daily
ఎన్నికల నగారా   Andhrabhoomi
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : ఫిబ్రవరి 7న పోలింగ్, కౌంటింగ్ ఫిబ్రవరి 10న!   వెబ్ దునియా
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
తెలుగువన్   
అన్ని 22 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
మోదీ వర్సెస్ కేజ్రీవాల్   
Namasthe Telangana
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఏడాది క్రితం 49 రోజుల పాలనకు తెరదించుతూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గతేడాది ఫిబ్రవరి 14న స్వయంగా రాజీనామా చేసిన ఏడాది తర్వాత తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికలు మ్యాజిక్‌వాలాకు (ప్రధాని మోదీ), ...

మోదీ హవాను ఆప్ అడ్డుకుంటుందా?   సాక్షి
ఆమ్‌ఆద్మీకి మేమే నిజమైన ప్రతినిధులం   Andhraprabha Daily
ఢిల్లీలో మోదీ x కేజ్రీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha   
10tv   
అన్ని 9 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ప్రవాస భారతీయులకు ఈ-ఓటింగ్‌ కల్పించాలి:సుప్రీం   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, జనవరి 12 : ప్రవాస భారతీయులకు ఈ-ఓటింగ్ సదుపాయం కల్పించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. ఎనిమిదివారాల్లోగా... ఎలక్ట్రానిక్ ఓటింగ్ అమలుచేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రవాస భారత్ ఛైర్మన్... నాగేందర్ వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు... ఈ ఆదేశాలను ఇచ్చింది. సుప్రీం తీర్పుపై ప్రవాసులు హర్షం ...

ప్రవాస భారతీయులకు ఈ-ఓటింగ్‌ సుప్రీం ఓకే   Andhraprabha Daily
ప్రవాసులకు ఈ-ఓటింగ్: సుప్రీం కోర్టు   Namasthe Telangana
ప్రవాస భారతీయులకు ఈ ఓటింగ్!   సాక్షి
తెలుగువన్   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పవన్ అత్తారింటికి దారేది మూడు సార్లు చూశా... గోపాల గోపాల చూస్తా...   
వెబ్ దునియా
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌పై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించి ఆకాశానికి ఎత్తేశారు. నెల్లూరు జిల్లాలోని వెంకయ్య నాయుడు స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పవన్‌ కళ్యాణ్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ...

పవన్ కింగ్.. అత్తారింటికి దారేది మూడు సార్లు చూశా   Palli Batani
కేకలు, ఈలలు: పవన్‌కు బీజేపీ నేత స్వాగతం(ఫోటో)   Oneindia Telugu
చిరంజీవి మూడో కన్ను వంటివాడు: వెంకయ్య   తెలుగువన్
10tv   
FIlmiBeat Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 40 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
భారతీయ ఔన్నత్యాన్ని చాటిన స్వామి వివేకానంద : టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ప్రపంచదేశాలకు భారతీయ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహానీయుడు స్వామి వివేకానంద అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని సోమవారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివేకానందకు ఆయన నివాళులర్పించరు.
స్వామి వివేకానందలో ఆ మార్పు ఎలా వచ్చిందో తెలుసా..?   Teluguwishesh
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన స్వామి వివేకానంద   Namasthe Telangana
యువతకు చైతన్య స్ఫూర్తి స్వామి వివేకానంద   తెలుగువన్

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేను నపుంసకుడి..! నేనేం చేయగలను..?   
వెబ్ దునియా
... ' నేను నపుంసకుడి... నేనెలా అత్యాచారం చేయగలను? నాకు లైంగిక సామార్థ్యం లేదం'టూ ఓ నిందితుడు కోర్టులో వాదించాడు. అదే కేసులో మరో నిందితుడు తాను బాలుడినంటూ వాదనకు దిగాడు. వాదనలు విన్ కోర్టు కేసును వాయిదా వేసింది. విదేశీయురాలి అత్యాచారం కేసులో వాదనల సారాంశం ఏమిటి? వివరాలిలా.. 2014 జనవరి 14న ఢిల్లీలో డానిష్ పర్యాటకురాలు(51) ...

'నేను నపుంసకుడిని'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
కిరోసిన్‌పై సబ్సిడీ ఎత్తివేత?   
Namasthe Telangana
న్యూఢిల్లీ: కిరోసిన్ అమ్మకాలపై సబ్సిడీని ఎత్తివేసేందుకు కేంద్రప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా ఎల్‌పీజీ వంటగ్యాస్‌పై సబ్బిడీని గణనీయంగా తగ్గించిన ప్రభుత్వం.. ప్రస్తుతం కిరోసిన్ సబ్సిడీపై కన్నేసింది. నిరంతరం విద్యుత్ సరఫరా ఉన్న కుటుంబాలకు సబ్సిడీపై కిరోసిన్ అమ్మకూడదనే ప్రతిపాదన ప్రభుత్వానికి ...

కరెంటు ఉంటే..కిరోసిన్ కట్!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言