Namasthe Telangana
62 మంది సజీవ దహనం
సాక్షి
కరాచీ: పాకిస్తాన్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి షికార్పూర్ వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొన్న ఘటనలో మహిళ, చిన్నారి సహా 62 మంది సజీవ దహనమయ్యారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. సింధ్ ప్రావిన్స్లో జరిగిన ఈ ఘటనలో బస్సు, ట్యాంకర్ను ఢీ కొనగానే ...
పాక్ లో 62 మంది అగ్నికి ఆహుతిNamasthe Telangana
పాకలోే ఘోర రోడ్డు ప్రమాదంAndhraprabha Daily
కరాచీ ఘోర రోడ్డు ప్రమాదంలో 57 మంది మృతిAndhrabhoomi
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
కరాచీ: పాకిస్తాన్లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి షికార్పూర్ వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొన్న ఘటనలో మహిళ, చిన్నారి సహా 62 మంది సజీవ దహనమయ్యారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. సింధ్ ప్రావిన్స్లో జరిగిన ఈ ఘటనలో బస్సు, ట్యాంకర్ను ఢీ కొనగానే ...
పాక్ లో 62 మంది అగ్నికి ఆహుతి
పాకలోే ఘోర రోడ్డు ప్రమాదం
కరాచీ ఘోర రోడ్డు ప్రమాదంలో 57 మంది మృతి
Teluguwishesh
జర్మన్ పత్రికపై ఉగ్ర దాడి ఫర్నిచర్ ధ్వంసం.. నిప్పు
Andhraprabha Daily
ఫ్రాన్స్ వ్యంగ్య వార పత్రిక చార్లీ హెబ్డోలో వచ్చిన కార్టూన్లను పున: ప్రచురించిన ఒక జర్మన్ పత్రికపై శనివారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఆదివారం తెల్లవారుజామున దాడి జరి గింది. దాడి చేసిన వారిగా భావిస్తున్న ఇద్ద్దరు వ్యక్తులను ఆ దేశ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ దాడిలో తమ పత్రిక భద్రపరచుకున్న కొన్ని పైళ్లు ...
జర్మనీ పత్రికా కార్యాలయంపై ఆగంతకుల దాడిTeluguwishesh
జర్మనీ పత్రిక కార్యాలయంపై దాడిసాక్షి
జర్మన్ పత్రిక కార్యాలయంపై ఉగ్ర దాడితెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
Andhraprabha Daily
ఫ్రాన్స్ వ్యంగ్య వార పత్రిక చార్లీ హెబ్డోలో వచ్చిన కార్టూన్లను పున: ప్రచురించిన ఒక జర్మన్ పత్రికపై శనివారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఆదివారం తెల్లవారుజామున దాడి జరి గింది. దాడి చేసిన వారిగా భావిస్తున్న ఇద్ద్దరు వ్యక్తులను ఆ దేశ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ దాడిలో తమ పత్రిక భద్రపరచుకున్న కొన్ని పైళ్లు ...
జర్మనీ పత్రికా కార్యాలయంపై ఆగంతకుల దాడి
జర్మనీ పత్రిక కార్యాలయంపై దాడి
జర్మన్ పత్రిక కార్యాలయంపై ఉగ్ర దాడి
టెక్సాస్ ఆసుపత్రిలో దుండగుడి చెరలో ఇద్దరు బందీలు (ఫోటోలు)
Oneindia Telugu
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లోని ఓ ఆసుపత్రిలోకి చొరబడ్డ దుండగుడు ఇద్దరు వ్యక్తులను నిర్భంధించాడు. వివరాల్లోకి వెళితే... శనివారం రాత్రి టామ్బాల్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులను ఓ గదిలో నిర్భందించాడు. ACTIVE SITUATION: Gunman Takes Hostages at Tomball Hospital in Texas [DEVELOPING] - http://t.co/vgErVHdYiR pic.twitter.com/ORZezK2MUI.
యూఎస్ లో దుండగుడి చెరలో బందీలుసాక్షి
టెక్సాస్ లో దుండగుడి కలకలంNews Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్లోని ఓ ఆసుపత్రిలోకి చొరబడ్డ దుండగుడు ఇద్దరు వ్యక్తులను నిర్భంధించాడు. వివరాల్లోకి వెళితే... శనివారం రాత్రి టామ్బాల్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులను ఓ గదిలో నిర్భందించాడు. ACTIVE SITUATION: Gunman Takes Hostages at Tomball Hospital in Texas [DEVELOPING] - http://t.co/vgErVHdYiR pic.twitter.com/ORZezK2MUI.
యూఎస్ లో దుండగుడి చెరలో బందీలు
టెక్సాస్ లో దుండగుడి కలకలం
వెబ్ దునియా
పారిస్ వీధుల్లో ప్రపంచ నేతలు
సాక్షి
పారిస్/బెర్లిన్: 50 దేశాల ప్రతినిధులు.. చేయి చేయి కలిపారు.. ఒకే గొంతుకై నినదించారు.. పత్రికా స్వేచ్ఛను తుపాకులు అడ్డుకోలేవని చాటారు.. లక్షలాది మంది వెంటరాగా పారిస్ వీధుల్లో ప్రపంచ దేశాల నేతలు ఆదివారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మూడ్రోజులపాటు పారిస్ను వణికించి 17 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాద భూతంపై ఉమ్మడి పోరు సాగిస్తామని ...
'చార్లీ హెబ్డో'పై దాడికి నిరసనగా పారిస్లో భారీర్యాలీNamasthe Telangana
ఫ్రాన్స్లో మరిన్ని దాడులు...! అల్కాయిదా హెచ్చరికలు.. కొనసాగుతున్న హై అలెర్ట్...!వెబ్ దునియా
పారిస్లో ఉగ్రవాదుల కథ ముగించిన కమెండోలు10tv
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
పారిస్/బెర్లిన్: 50 దేశాల ప్రతినిధులు.. చేయి చేయి కలిపారు.. ఒకే గొంతుకై నినదించారు.. పత్రికా స్వేచ్ఛను తుపాకులు అడ్డుకోలేవని చాటారు.. లక్షలాది మంది వెంటరాగా పారిస్ వీధుల్లో ప్రపంచ దేశాల నేతలు ఆదివారం సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మూడ్రోజులపాటు పారిస్ను వణికించి 17 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాద భూతంపై ఉమ్మడి పోరు సాగిస్తామని ...
'చార్లీ హెబ్డో'పై దాడికి నిరసనగా పారిస్లో భారీర్యాలీ
ఫ్రాన్స్లో మరిన్ని దాడులు...! అల్కాయిదా హెచ్చరికలు.. కొనసాగుతున్న హై అలెర్ట్...!
పారిస్లో ఉగ్రవాదుల కథ ముగించిన కమెండోలు
ప్రభుత్వంలో చేరండి
Andhrabhoomi
కొలంబో, జనవరి 11: శ్రీలంక కొత్త అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన తన జాతీయ ఐక్యతా ప్రభుత్వంలో చేరాలని ఆదివారం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. అంతేకాక అన్ని మైనారిటీ వర్గాలకు తగిన గుర్తింపు కల్పించడం ద్వారా మత సామరస్యం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 'జాతీయ సమైక్యతా ప్రభుత్వంలో చేరాలని అన్ని రాజకీయ పక్షాలను నేను ...
రాజపక్సను విచారిస్తాంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
కొలంబో, జనవరి 11: శ్రీలంక కొత్త అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన తన జాతీయ ఐక్యతా ప్రభుత్వంలో చేరాలని ఆదివారం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. అంతేకాక అన్ని మైనారిటీ వర్గాలకు తగిన గుర్తింపు కల్పించడం ద్వారా మత సామరస్యం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 'జాతీయ సమైక్యతా ప్రభుత్వంలో చేరాలని అన్ని రాజకీయ పక్షాలను నేను ...
రాజపక్సను విచారిస్తాం
వెబ్ దునియా
చైనాలో భూకంపం... రిక్టర్ స్కేల్పై 5.0గా నమోదు...!
వెబ్ దునియా
చైనాలో భారీ భూకంకం సంభవించింది. 1500 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైయ్యారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా ఒకటి ఆదివారం వెల్లడించింది. చైనాలోని వాయవ్య ప్రాంతంలో ఉన్న జింగ్జియాంగ్ ప్రాంతంలో భూమి కంపించింది. భూకంపంతో సుమారు 50 ఇళ్లకు పైగా కూలిపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలందరూ రోడ్లపైకి పరుగులు తీశారు. వారిని సురక్షిత ...
చైనాలో భూకంపం: కూలిన ఇళ్లుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైనాలో భారీ భూకంకం సంభవించింది. 1500 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులైయ్యారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా ఒకటి ఆదివారం వెల్లడించింది. చైనాలోని వాయవ్య ప్రాంతంలో ఉన్న జింగ్జియాంగ్ ప్రాంతంలో భూమి కంపించింది. భూకంపంతో సుమారు 50 ఇళ్లకు పైగా కూలిపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలందరూ రోడ్లపైకి పరుగులు తీశారు. వారిని సురక్షిత ...
చైనాలో భూకంపం: కూలిన ఇళ్లు
వెబ్ దునియా
ఫేస్బుక్ అధిపతి జుకెర్బర్గ్ని ఉరితీయాలి..!
వెబ్ దునియా
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బర్గ్ని ఉరితీసి చంపాలని కోరుకున్నది ఎవరు? ఫేస్బుక్ తో ప్రపంచాన్ని కుగ్రామంలో మార్చేసి మనుషులను దగ్గర చేసిన జుకర్బర్గ్ వ్యవహారంలో ఇంత క్రూరాతిక్రూరమైన ఆలోచన ఎవరిది? అంటే ఓ పాకిస్థాన్ తీవ్రవాదిది. జుకర్బర్గ్ స్వయంగా ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. ప్యారిస్ నగరంలోని ఓ పత్రిక ...
జుకెర్బర్గ్కి ఉరివేసి చంపాలితెలుగువన్
జుకెర్బర్గ్ని ఉరితీసి చంపాలిTV5
పాక్ వ్యక్తి నా చావును కోరాడు: ఫేస్బుక్ అధిపతి జుకర్బర్గ్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బర్గ్ని ఉరితీసి చంపాలని కోరుకున్నది ఎవరు? ఫేస్బుక్ తో ప్రపంచాన్ని కుగ్రామంలో మార్చేసి మనుషులను దగ్గర చేసిన జుకర్బర్గ్ వ్యవహారంలో ఇంత క్రూరాతిక్రూరమైన ఆలోచన ఎవరిది? అంటే ఓ పాకిస్థాన్ తీవ్రవాదిది. జుకర్బర్గ్ స్వయంగా ఈ విషయాన్ని తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నారు. ప్యారిస్ నగరంలోని ఓ పత్రిక ...
జుకెర్బర్గ్కి ఉరివేసి చంపాలి
జుకెర్బర్గ్ని ఉరితీసి చంపాలి
పాక్ వ్యక్తి నా చావును కోరాడు: ఫేస్బుక్ అధిపతి జుకర్బర్గ్
Namasthe Telangana
బొకో హరామ్ ఉగ్రవాదులతో సైన్యం పోరు
Namasthe Telangana
కానో: నైజీరియాలో నర మేథం సృష్టిస్తున్న బొకో హరామ్ ఉగ్రవాదులతో ఆ దేశ సైన్యం పోరాడుతుంది. ఈశాన్య నగరమైన దమతురులో బొకో హరామ్ సాయుధులు కాల్పులకు తెగబడటంతో, ప్రజలు భయంతో ఇళ్ళలోకి పారిపోయారు. అల్లాహో అక్బర్ అంటూ నానా భీభత్సం సృష్టించారు. అక్కడకు చేరుకున్న నైజీరియన్ దళాలు వారితో పోరాడుతున్నాయి. మూడు రోజుల క్రితం బాగా ...
నైజీరియాలో ఉగ్రవాదుల ఇష్టారాజ్యం: నగరమే అగ్ని గుండం!వెబ్ దునియా
నైజీరియాలో నరమేధం.. వందల మంది మృతి..TV5
నైజీరియాలో రెచ్చిన ఉగ్రవాదులు: బాగా పట్నం దగ్ధంOneindia Telugu
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
Namasthe Telangana
కానో: నైజీరియాలో నర మేథం సృష్టిస్తున్న బొకో హరామ్ ఉగ్రవాదులతో ఆ దేశ సైన్యం పోరాడుతుంది. ఈశాన్య నగరమైన దమతురులో బొకో హరామ్ సాయుధులు కాల్పులకు తెగబడటంతో, ప్రజలు భయంతో ఇళ్ళలోకి పారిపోయారు. అల్లాహో అక్బర్ అంటూ నానా భీభత్సం సృష్టించారు. అక్కడకు చేరుకున్న నైజీరియన్ దళాలు వారితో పోరాడుతున్నాయి. మూడు రోజుల క్రితం బాగా ...
నైజీరియాలో ఉగ్రవాదుల ఇష్టారాజ్యం: నగరమే అగ్ని గుండం!
నైజీరియాలో నరమేధం.. వందల మంది మృతి..
నైజీరియాలో రెచ్చిన ఉగ్రవాదులు: బాగా పట్నం దగ్ధం
Oneindia Telugu
బ్లాక్ బాక్స్ కనిపించింది
సాక్షి
జకార్తా/సింగపూర్: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఆసియా విమానం బ్లాక్ బాక్స్ను ఎట్టకేలకు గుర్తించారు. సముద్రంలో 30 నుంచి 32 మీటర్ల దిగువన విమాన శకలాల మధ్య ఉన్న దీన్ని ఆదివారం డైవర్లు కనుగొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి వీలు కల్పించే ఈ కీలక పరికరాన్ని సోమవారం వెలికి తీయనున్నారు. ఇండోనేసియా నేవీ నౌకకు చెందిన ...
బ్లాక్బాక్స్ కనిపించిందిAndhrabhoomi
మరిన్ని విమాన శకలాల జాడ గుర్తింపుAndhraprabha Daily
ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ గుర్తింపుTeluguwishesh
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 19 వార్తల కథనాలు »
సాక్షి
జకార్తా/సింగపూర్: జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఆసియా విమానం బ్లాక్ బాక్స్ను ఎట్టకేలకు గుర్తించారు. సముద్రంలో 30 నుంచి 32 మీటర్ల దిగువన విమాన శకలాల మధ్య ఉన్న దీన్ని ఆదివారం డైవర్లు కనుగొన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి వీలు కల్పించే ఈ కీలక పరికరాన్ని సోమవారం వెలికి తీయనున్నారు. ఇండోనేసియా నేవీ నౌకకు చెందిన ...
బ్లాక్బాక్స్ కనిపించింది
మరిన్ని విమాన శకలాల జాడ గుర్తింపు
ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ గుర్తింపు
Vaartha
'రాజ'పాలనకు ఇలా చరమ గీతం...
Andhraprabha Daily
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స నాలుగేళ్ల క్రితమే రెండోసారి ఎన్నికయ్యారు. ఎల్టీటీఈని ఓడించి, మూడు దశాబ్దాల సంఘర్షణకు తెరదించడంతో భారీ విజయంతో గెలిచారు. దేశాన్ని ఉక్కు పిడికిలితో పరిపాలించారు. పార్లమెంటులోనూ, ప్రభుత్వంలోనూ ఆయన కుటుంబీకులు కీలక పదవులు నిర్వహించారు. అధ్యక్షుడిగా రాజపక్స రెండోసారి ఎన్నికైన తర్వాత దేశం ...
ముగిసిన రాజపక్సే శకంVaartha
ఇంగ్లీష్ లో మాట్లాడని సామాన్యుడు..సాక్షి
నాడు రైతు.. నేడు రౌతు... : ఇదీ కొత్త లంకేశ్వరుని రాజకీయ కథ!వెబ్ దునియా
Namasthe Telangana
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 47 వార్తల కథనాలు »
Andhraprabha Daily
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స నాలుగేళ్ల క్రితమే రెండోసారి ఎన్నికయ్యారు. ఎల్టీటీఈని ఓడించి, మూడు దశాబ్దాల సంఘర్షణకు తెరదించడంతో భారీ విజయంతో గెలిచారు. దేశాన్ని ఉక్కు పిడికిలితో పరిపాలించారు. పార్లమెంటులోనూ, ప్రభుత్వంలోనూ ఆయన కుటుంబీకులు కీలక పదవులు నిర్వహించారు. అధ్యక్షుడిగా రాజపక్స రెండోసారి ఎన్నికైన తర్వాత దేశం ...
ముగిసిన రాజపక్సే శకం
ఇంగ్లీష్ లో మాట్లాడని సామాన్యుడు..
నాడు రైతు.. నేడు రౌతు... : ఇదీ కొత్త లంకేశ్వరుని రాజకీయ కథ!
沒有留言:
張貼留言