2015年1月11日 星期日

2015-01-12 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
చంటి తల్లులకే.. చంటి బిడ్డ తండ్రులకు నో ఎంట్రీ..   
వెబ్ దునియా
తిరుమలలో అప్పుడప్పుడు ధర్మసందేహాలు కలుగుతుంటాయి. మామూలుగా విఐపీలు వస్తున్నారంటే వంగి వంగి దండాలు పెట్టి వారికి సకల సేవలు చేసే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు లేదా సిబ్బంది సామాన్యుల విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్.. రూల్స్ అత్రికమించరు. ఆరు నూరైనా, నూరు ఆరైనా సరే మాట జవదాటరు. డౌటాఫ్ బెనిఫిట్ లు ఇక్కడ పని చేయవు.
చంటిబిడ్డ తల్లి రాలేదని దర్శనానికి నిరాకరణ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


రాష్టప్రతి, ప్రధాని ఫోటోలు బిసిసిఐ వార్షిక నివేదికపై వెల్లడించిన ఆదిత్య వర్మ   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 11: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వ్యవహారాలపై ఇప్పటికే సుప్రీం కోర్టుసహా పలు కోర్టుల్లో కేసులు వేసిన బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ మరోసారి విమర్శనాస్ట్రాలు సంధించాడు. బిసిసిఐ వార్షిక నివేదిక పుస్తకంపై రాష్టప్రతి, ప్రధాన మంత్రి పొటోలను ప్రచురించిందని తెలిపాడు. ఈ విషయాన్ని ముందుగానే ...

బీసీసీఐ వార్షిక నివేదికపై రాష్ట్రపతి,ప్రధానుల చిత్రాలా?   Namasthe Telangana
మరో వివాదంలో భారత క్రికెట్ బోర్డు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


అండర్ -12 క్రికెట్ టోర్నీ విజేత అనంతపురం   
సాక్షి
అనంతపురం స్పోర్ట్స్: సౌత్‌జోన్ పీఆర్ ఆనంద్‌మూర్తి స్మారక అండర్ -12 క్రికెట్ టోర్నీ విజేతగా అనంతపురం నిలిచింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఆతిథ్య జట్టు విజయాలు సాధించగా, నెల్లూరు జట్టు మూడు విజయాలతో రన్నర్స్‌గా నిలిచింది. చివరి రౌండ్ పోటీల్లో కర్నూలు, నెల్లూరు జట్లు విజయం సాధించాయి. మూడో స్థానం కర్నూలు, నాల్గవ స్థానం చిత్తూరు, ...

అండర్‌-12 దక్షిణమండల ఆనంద్‌మూర్తి స్మారక క్రికెట్‌ టోర్నీ   Andhraprabha Daily

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
అక్షర సూర్యుడు అలిశెట్టి   
సాక్షి
తన కళ ప్రజల కోసమే అని చివరికంటా నమ్మిన ప్రజాకవి అలిశెట్టి ప్రభాకర్. నేడు ఆయన జయంతి వర్థంతి కూడా (12.1.1954 - 12.1.1993). ఆయన జన్మస్థలం కరీననగర్ జిల్లా జగిత్యాల. ఆర్టిస్టుగా ఎదిగిన అలిశెట్టి మొదట్లో జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. జీవిక కోసం ఫొటోగ్రాఫర్‌గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు. ఏనాడూ ...

ఆ అక్షరాలు... రుధిరాశ్రుస్వేద మిశ్రమాలు   Andhrabhoomi
రేపు అలిశెట్టి ప్రభాకర్‌ విగ్రహావిష్కరణ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
ధైర్యంగా ఉండండి   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 11 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల నుండి వరిధాన్యం ఎంతమేరకైనా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆదివారం తన నివాసంలో ఉన్నతాధికారులతో ధాన్యం కొనుగోలు అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర (ఎంఎస్‌పి) రైతులకు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు ...

కొనుగోళ్లను వేగవంతం చేయండి   సాక్షి
19.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కోనుగోలుచేశాం: బాబు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
వివాదాస్పదం:జట్టులో బ్రేవో, పొల్లార్డ్‌కు దక్కని చోటు   
thatsCricket Telugu
న్యూఢిల్లీ: ఆస్టేలియా-న్యూజిలాండ్ సంయుక్తంగా వచ్చే నెలలో నిర్వహిస్తున్న ఐసీసీ వరల్డ్ కప్‌కు అదివారం వెస్టిండిస్ తుది జట్టును ప్రకటించింది. ఈ తుది జట్టులో సీనియర్లు డ్వెన్ బ్రావో, కీరన్ పొలార్డ్లకు చోటు దక్కలేదు. విండీస్ సెలక్టర్లు సీనియర్లయిన వీరిద్దరినీ పక్కనబెట్టడం వివాదాస్పదమైంది. జాసన్ హోల్డర్, మార్టోన్ శామ్యూల్స్‌లను ...

ప్రపంచ కప్: పొలార్డ్, బ్రావో అవుట్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ట్రావెల్ దందా   
సాక్షి
సాక్షి, విజయవాడ : జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్ల పండుగ దందాకు తెరలేచింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ముందుగానే సీట్లన్నీ రిజర్వ్ అయ్యాయి. దీంతో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు టికెట్ ధరలను రెండు, మూడు రెట్లు పెంచి అడ్డగోలుగా ...


ఇంకా మరిన్ని »   


తప్పెవరిది... శిక్ష ఎవరికి ?   
సాక్షి
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సంస్థ ఆర్థిక పరిస్థితి తలకిందులవ్వడంతో ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వ భూములను అమ్మిపెట్టడం ద్వారా హెచ్‌ఎం డీఏ లబ్ధి పొందిందేమీ లేకపోగా కష్టాలను కోరి తెచ్చుకున్నట్లైంది. పర్యవసానంగా అప్పులు, ఆర్థిక ...


ఇంకా మరిన్ని »   


కొనే వారేరీ..!   
సాక్షి
సాక్షి, సిటీబ్యూరో : సంక్రాంతి అందరిలో ఆనందం నింపుతుండగా... రాజధానిలోని కూరగాయల రైతులు, వ్యాపారులకు మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. సంక్రాంతి సంబరాలు సొంత ఊళ్లలో జరుపుకొనేందుకు జనం తరలి వెళ్లడంతో నగరం సగం ఖాళీ అయింది. ఆ ప్రభావం తొలుత కూరగాయల వ్యాపారంపై పడింది. గ్రేటర్‌లో 50 శాతం మేర కూరగాయల కొనుగోళ్లు పడిపోవడంతో ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
సానుకూల ఫలితమే!   
సాక్షి
సాక్షి క్రీడావిభాగం: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ జరిగిన విధానం చూస్తే 0-2తో ఓడిపోవడం భారత్‌కు సానుకూల ఫలితంగా భావించాలి. గత నాలుగు సంవత్సరాలలో ఇంగ్లండ్‌లో రెండుసార్లు, ఆస్ట్రేలియాలో ఒకసారి ఎదురైన ఘోర పరాజయాల దృష్ట్యా ఈ ఫలితం కాస్త మెరుగైందిగా భావించాలి. చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించినప్పుడు (2011-12) సచిన్, ద్రవిడ్, ...

మా బౌలింగ్ మెరుగుపడాలి   Andhrabhoomi
గట్టి పోటీ ఇచ్చాం   Andhraprabha Daily
సిరీస్‌ ఆస్ట్రేలియా కైవసం   Kandireega
thatsCricket Telugu   
వెబ్ దునియా   
TV5   
అన్ని 18 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言