2015年1月11日 星期日

2015-01-12 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
వైఎస్ దాడి చేస్తే: రామోజీ ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ క్లీన్‌చిట్, అలా అన్లేదని ఆగ్రహం   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక్క గుంట కూడా కబ్జాలో లేదని, అసైన్డ్ భూమీ లేదని, అందులో ప్రతి అంగుళం రామోజీ రావు కష్టపడి కొన్నదేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా హన్మకొండలో అన్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో ఆయన విలేకరులతో ...

బీజేపీకే పుట్టగతుల్లేవ్: కేసీఆర్   సాక్షి
రామోజీ ఫిలింసిటీ భూములపై కేసీఆర్ క్లారిటీ   News4Andhra
రామోజీ పిలిం సిటీ ని దున్నుతానన్నానా?-కెసిఆర్   News Articles by KSR

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మళ్లీ రెచ్చిపోయిన స్మగ్లర్లు   
Andhrabhoomi
కడప, జనవరి 11: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగర్లు తమిళ కూలీల సాయంతో మరోసారి రెచ్చిపోయారు. కడప జిల్లా రైల్వేకోడూరు శేషాచలం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల్లో భాగంగా శనివారం అర్థరాత్రి తమను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పోలీసు అటవీ శాఖల అధికారులు, సిబ్బందికి ఎదురు తిరిగారు. దీనితో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ...

పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల రాళ్లదాడి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల రాళ్ళ దాడి..! పోలీసుల కాల్పులు..!! రూ. కోటి సరుకు ...   వెబ్ దునియా
భారీగా ఎర్రచందనం పట్టివేత, ఇద్దరు స్మగ్లర్ల అరెస్ట్   సాక్షి
Namasthe Telangana   
అన్ని 6 వార్తల కథనాలు »   


10tv
   
మిషన్‌ కాకతీయపై టీఎస్ ప్రభుత్వం దృష్టి   
10tv
హైదరాబాద్: మిషన్ కాకతీయ పనులపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. అనుకున్న సమయంలో పనులను పూర్తి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది. ఈ ఏడాది తెలంగాణలో ఉన్న 9 వేల 3 వందల చెరువులు పునరుద్దరించాలని నిర్ణయించింది. ఆ పనులు సమీక్షించేందుకు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ...

మిషన్ కాకతీయకు వెయ్యి కోట్లు: హరీష్(ఫోటోలు)   Oneindia Telugu
మిషన్ కాకతీయ మరింత వేగమంతం   సాక్షి
మిషన్ కాకతీయకు వెయ్యి కోట్లు..   Telangana99
Namasthe Telangana   
Vaartha   
అన్ని 11 వార్తల కథనాలు »   


10tv
   
తెలంగాణ గజగజ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్ చలిగుప్పిట్లో వణుకుతోంది. ఈ నెల 15వ తేదీ వరకు పొగమంచు, చలిగాలుల తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి 'సాక్షి'కి చెప్పారు. ఉత్తర భారతదేశం నుంచి తీవ్రమైన చలిగాలులు వస్తున్నందున చలి ...

గ్రేటర్..గజ గజ!   Namasthe Telangana
విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రత తగ్గుముఖం   Andhrabhoomi

అన్ని 23 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కత్తులతో పొడుచుకుని... కర్రలతో దాడి చేసుకుని.. కలబడ్డ టిడిపి వర్గాలు   
వెబ్ దునియా
రెండు తెలుగుదేశం పార్టీ వర్గాలే.. ఒక వర్గానికి సర్పంచ్ నాయకత్వం వహిస్తున్నారు.. మరో వర్గానికి మండలాధ్యక్షుడు నాయకత్వం వహిస్తున్నారు. ఇద్దరికి మధ్యన ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు సాగుతోంది. రెండు వర్గాలు కలియబడ్డాయి. కర్రలతో తలలు పగలగొట్టుకున్నారు. కత్తులతో పొడుచుకున్నారు. పోలీసు స్టేషనుకెక్కి ఆసుపత్రి పాలయ్యారు. సినిమాను ...

కత్తులు, రాడ్లతో దాడులు చేసుకున్న తెలుగు తమ్ముళ్లు!   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
లంచం అడిగితే... సీఎంకు ఫోన్‌కొట్టు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరంగల్‌, జనవరి 11: జిల్లాలో ప్రజావసరమైన వసతులు సరిగా లేవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆదివారం వరంగల్‌లో నాలుగవరోజు పర్యనలో భాగంగా నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక కాలనీలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో ఆయన మాట్లాడారు. తొమ్మిది వాడల్లో పర్యటించానని, ఎక్కడ చూసినా ప్రజల పరిస్థితి సరిగాలేదని అన్నారు.
లంచం అడిగితే ఫోన్ చేయండి: కేసీఆర్   News4Andhra
పేదలందరికీ ఇళ్ల పట్టాలు: సీఎం కేసీఆర్   10tv
లంచం అడిగితే తాటతీస్తా: సీఎం కేసీఆర్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మంత్రి పదవి కావాలని చంద్రబాబును అడగలేదు... అడగబోను : జేసీ   
వెబ్ దునియా
మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే రాజకీయ నాయకులలో ఎంపి జేసీ దివాకర్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఆయన నోట్లో మాట నానదు. నిమిషం నిలవదు. తాను ఏం మాట్లాడదలుకున్నాడో అది మాట్లాడేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం ఆయనకు తెలిసిన రాజకీయం తాజా తన మంత్రి పదవి కావాలని చంద్రబాబును అడగలేదు.. అడగబోను కూడా అంటూ మనసులో మాట నేరుగా ...

'మంత్రి పదవి కావాలని బాబును అడగలేదు'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
8 రోజుల్లో వస్తా..   
సాక్షి
సాక్షి, హన్మకొండ : ఎనిమిది రోజుల్లోగా మళ్లీ వరంగల్‌కు వస్తాను. నేను వచ్చేలోపు నగర సమగ్ర అభివృద్ధికి సంబంధించి పూర్తి నివేదిక సిద్ధం చేయాలని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులను సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నాలుగు రోజుల వరంగల్ నగర పర్యటన ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం కెప్టెన్ లక్ష్మీకాంతారావు ...

ఐదు నగరాల అభివృద్ధికి నేనే ఇన్‌ఛార్జీని: సీఎం   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ప్రకృతి సేద్యం బాగుంటే అమలు చేస్తాం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న రైతుల పొలాలకు వెళ్లి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తామని, రైతులకు ప్రయోజనకరమని రుజువైతే ఈ పద్ధతిని ప్రభుత్వపరంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం వెనుకాడబోదని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లో సేవ్ స్వచ్ఛంద సంస్థ ...

మార్పే ఆయన లక్ష్యం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి కి హెరిటేజ్ సమాధానం   
News Articles by KSR
ఎపి ప్రభుత్వానికి నెయ్యి సరఫరాలో ఎలాంటి అక్రమాలు జరగలేదని హెరిటేజ్ ఫుడ్స్ అధ్యక్షుడు సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎపి ప్రభుత్వం 1300 టన్నుల నెయ్యి సరఫరాకు ఈ టెండర్లు పిలిచిందని, తాము 70 టన్నుల నెయ్యికే కోట్ చేశామని ఆయన చెప్పారు.మార్కెట్ లో కిలో ధర ఏభై మూడు రూపాయలు ఉన్నా, తాము 49.53 రూపాయలే కోట్ చేశామని ఆయన తెలిపారు.
అక్రమాల్లేవు, మార్కెట్ ధర కంటే తక్కువే: హెరిటేజ్ ఫుడ్స్ ప్రకటన   Oneindia Telugu
సొంతవారికి సంతర్పణ   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言