Teluguwishesh
ప్రధాని మోడీపై ప్రధాన న్యాయమూర్తి ప్రశంసల జల్లు
Teluguwishesh
ప్రధాని నరేంద్ర మోడీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ప్రశంసల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ ముందుచూపున్న గొప్ప నాయకుడని, మంచి మనిషని అన్నారు. దేశానికి సుపరిపాలన ఇవ్వాలన్న గట్టి కోరిక గల వ్యక్తని ఆయన అన్నారు. మోడీ మంచి నాయకుడిగా, మంచి మనిషిగా, దూరదృష్టి ఉన్న వ్యక్తిగా, సుపరిపాలన వాంఛించే వ్యక్తిగా ...
ఇంకా మరిన్ని »
Teluguwishesh
ప్రధాని నరేంద్ర మోడీపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ప్రశంసల వర్షం కురిపించారు. నరేంద్ర మోడీ ముందుచూపున్న గొప్ప నాయకుడని, మంచి మనిషని అన్నారు. దేశానికి సుపరిపాలన ఇవ్వాలన్న గట్టి కోరిక గల వ్యక్తని ఆయన అన్నారు. మోడీ మంచి నాయకుడిగా, మంచి మనిషిగా, దూరదృష్టి ఉన్న వ్యక్తిగా, సుపరిపాలన వాంఛించే వ్యక్తిగా ...
Oneindia Telugu
సీఎం హెలికాప్టర్లో పొగలు... హై టెన్షన్...
తెలుగువన్
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గాలిలో వుండగా హెలికాప్టర్లోంచి భారీగా పొగలు వచ్చాయి. దాంతో పైలెట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్ని సురక్షితంగా కిందకి దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ హెలికాప్టర్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కర్నాటక పౌర సరఫరాల శాఖ మంత్రి, ఇతర అధికారులు ...
సిఎం సిద్దరామయ్య హెలికాప్టర్లో మంటలుAndhrabhoomi
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు తప్పిన ముప్పుNamasthe Telangana
సీఎం హెలికాప్టర్కు తప్పిన ప్రమాదంKandireega
వెబ్ దునియా
Oneindia Telugu
News4Andhra
అన్ని 14 వార్తల కథనాలు »
తెలుగువన్
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గాలిలో వుండగా హెలికాప్టర్లోంచి భారీగా పొగలు వచ్చాయి. దాంతో పైలెట్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్ని సురక్షితంగా కిందకి దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ హెలికాప్టర్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు కర్నాటక పౌర సరఫరాల శాఖ మంత్రి, ఇతర అధికారులు ...
సిఎం సిద్దరామయ్య హెలికాప్టర్లో మంటలు
కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు తప్పిన ముప్పు
సీఎం హెలికాప్టర్కు తప్పిన ప్రమాదం
వెబ్ దునియా
నరేంద్ర మోడీకి కేజ్రీవాల్ బస్తీమే సవాల్!
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరవింద్ కేజ్రీవాల్ ఒక సవాల్ విసిరారు. ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీకి ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే అగ్గి రాజుకున్నట్టయింది. దమ్ముంటే ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలంటూ కేజ్రీవాల్ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే సవాల్ ...
నక్సల్స్లో చేరిపో: కేజ్రివాల్పై మోడీ ఫైర్, వెంకయ్యకు ప్రశంసOneindia Telugu
మోడీ, కేజ్రీవాల్ సంవాదంNews Articles by KSR
ఢిల్లీ పీఠంపై కన్నేసిన బిజెపి10tv
Andhrabhoomi
Kandireega
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరవింద్ కేజ్రీవాల్ ఒక సవాల్ విసిరారు. ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీకి ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే అగ్గి రాజుకున్నట్టయింది. దమ్ముంటే ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలంటూ కేజ్రీవాల్ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే సవాల్ ...
నక్సల్స్లో చేరిపో: కేజ్రివాల్పై మోడీ ఫైర్, వెంకయ్యకు ప్రశంస
మోడీ, కేజ్రీవాల్ సంవాదం
ఢిల్లీ పీఠంపై కన్నేసిన బిజెపి
ముందే సంక్రాంతి
సాక్షి
హన్మకొండ : పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తా.. అందరికీ పింఛన్లు అందిస్తానంటూ పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వరంగల్ నగర పరిధిలో ఆరు మురికివాడల్లో డబుల్ బెడ్ రూం ఫ్లాట్స్ నిర్మాణ కార్యక్రమానికి ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా ఆరు కాలనీలపరిధిలో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
హన్మకొండ : పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తా.. అందరికీ పింఛన్లు అందిస్తానంటూ పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వరంగల్ నగర పరిధిలో ఆరు మురికివాడల్లో డబుల్ బెడ్ రూం ఫ్లాట్స్ నిర్మాణ కార్యక్రమానికి ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా ఆరు కాలనీలపరిధిలో ...
Andhrabhoomi
కమలనాథులకు కరకు పాఠాలు
Andhrabhoomi
నిరుడు ఆగస్టులో హైదరాబాద్ వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా, ఇక్కడ పార్టీ నిర్మాణంకోసం తమ తెలుగు నాయకులకు విజిల్ ఊది వెళ్లారు. కాని తర్వాత అయిదు మాసాలపాటు పార్టీ నిర్మాణం దిశగా జరిగింది ఆయనకు సంతృప్తిని కలిగించినట్లు లేదు. దానితో ఇపుడు మరొకసారి వచ్చి, '్ఠయే ముఢ్, బాయే ముఢ్, ఆగే బఢ్'అన్న పద్ధతిలో వివరమైన డ్రిల్ పీరియడ్ ...
ఆంధ్రా, తెలంగాణాల్లో బీజేపీ అధికారం: టార్గెట్ 45/35 లక్షలు: అమిత్ షావెబ్ దునియా
అన్ని 17 వార్తల కథనాలు »
Andhrabhoomi
నిరుడు ఆగస్టులో హైదరాబాద్ వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా, ఇక్కడ పార్టీ నిర్మాణంకోసం తమ తెలుగు నాయకులకు విజిల్ ఊది వెళ్లారు. కాని తర్వాత అయిదు మాసాలపాటు పార్టీ నిర్మాణం దిశగా జరిగింది ఆయనకు సంతృప్తిని కలిగించినట్లు లేదు. దానితో ఇపుడు మరొకసారి వచ్చి, '్ఠయే ముఢ్, బాయే ముఢ్, ఆగే బఢ్'అన్న పద్ధతిలో వివరమైన డ్రిల్ పీరియడ్ ...
ఆంధ్రా, తెలంగాణాల్లో బీజేపీ అధికారం: టార్గెట్ 45/35 లక్షలు: అమిత్ షా
Andhrabhoomi
అరాచకవాదులకు చోటు లేదు
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 10: దేశ ప్రజలు అభివృద్ధిని కోరుతున్నారు తప్ప అరాచకవాదులను కాదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో బిజెపి ఏర్పాటు చేసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై సంవత్సరాల నుండి యాభై ఎనిమిదికి తగ్గిస్తున్నారనేది ...
అరాచకవాది అడవులకు వెళ్లాలి : మోదీసాక్షి
వెంకయ్య సూపర్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 18 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 10: దేశ ప్రజలు అభివృద్ధిని కోరుతున్నారు తప్ప అరాచకవాదులను కాదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో బిజెపి ఏర్పాటు చేసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై సంవత్సరాల నుండి యాభై ఎనిమిదికి తగ్గిస్తున్నారనేది ...
అరాచకవాది అడవులకు వెళ్లాలి : మోదీ
వెంకయ్య సూపర్!
10tv
నేడు కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఎన్నికలు
సాక్షి
హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఎన్నికలు నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. కంటోన్మెంట్ బోర్డుకు 16 మంది సభ్యులు ఉండగా, వీరిలో 8 మంది సైనికాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి, పలువురు అధికారులు ఉన్నారు. మిగతా 8 మంది కోసం నేడు పోలింగ్ జరుపనున్నారు. బోర్డు అధికారిగా సైనికాధికారితోపాటు ...
కాసేపట్లో కంటోన్మెంట్ ఎన్నికలుNamasthe Telangana
కంటోనె్మంట్ ఎన్నికలకు పోలీస్Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఎన్నికలు నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. కంటోన్మెంట్ బోర్డుకు 16 మంది సభ్యులు ఉండగా, వీరిలో 8 మంది సైనికాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి, పలువురు అధికారులు ఉన్నారు. మిగతా 8 మంది కోసం నేడు పోలింగ్ జరుపనున్నారు. బోర్డు అధికారిగా సైనికాధికారితోపాటు ...
కాసేపట్లో కంటోన్మెంట్ ఎన్నికలు
కంటోనె్మంట్ ఎన్నికలకు పోలీస్
వెబ్ దునియా
నాతో రమిస్తే స్వర్గానికే... కొత్తవలసలో దయాసాగర్ కామలీల
వెబ్ దునియా
కొత్తవలసలో 'నేను దేవుడి ప్రతిరూపాన్ని. నాతో రమిస్తే మిమ్మల్ని నేరుగా బాధలు లేని స్వర్గానికి పంపుతాను రండి' అని ఓ మత ప్రచారకుడు గత కొన్ని సంవత్సరాలుగా సాగిస్తున్న కామకేళి వ్యవహారం బయటకు వచ్చింది. స్వర్గానికి పంపిస్తానంటూ మహిళలను లోబరుచుకుని కామక్రీడ జరుపుతున్న దొంగబాబా దయాసాగర్ చేతిలో మోసపోయిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ...
కొత్తవలసలో పాస్టర్ కామలీలతెలుగువన్
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కొత్తవలసలో 'నేను దేవుడి ప్రతిరూపాన్ని. నాతో రమిస్తే మిమ్మల్ని నేరుగా బాధలు లేని స్వర్గానికి పంపుతాను రండి' అని ఓ మత ప్రచారకుడు గత కొన్ని సంవత్సరాలుగా సాగిస్తున్న కామకేళి వ్యవహారం బయటకు వచ్చింది. స్వర్గానికి పంపిస్తానంటూ మహిళలను లోబరుచుకుని కామక్రీడ జరుపుతున్న దొంగబాబా దయాసాగర్ చేతిలో మోసపోయిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ...
కొత్తవలసలో పాస్టర్ కామలీల
Oneindia Telugu
రాష్ట్ర పండుగగా 'సంక్రాంతి'
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 10: ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి పండగ సంబరాలను నిర్వహించేందు ఎపి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి పర్వదినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. రాష్టస్థ్రాయి సంబరాలు తిరుపతిలో జనవరి 13న నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ సంబరాల్లో ...
ఏపీ పండుగగా సంక్రాంతిAndhraprabha Daily
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 10: ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి పండగ సంబరాలను నిర్వహించేందు ఎపి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి పర్వదినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. రాష్టస్థ్రాయి సంబరాలు తిరుపతిలో జనవరి 13న నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ సంబరాల్లో ...
ఏపీ పండుగగా సంక్రాంతి
వైఎస్ పథకాలతోనే బంగారు తెలంగాణ
సాక్షి
సాక్షి, ఖమ్మం: దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల అమలుతోనే బంగారు తెలంగాణ సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ 2004లో అధికారంలోకి రాగానే రుణాలు, విద్యుత్ బిల్లుల మాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో రైతులు, పేద ప్రజలకు లబ్ధిచేకూర్చారన్నారు ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, ఖమ్మం: దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల అమలుతోనే బంగారు తెలంగాణ సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ 2004లో అధికారంలోకి రాగానే రుణాలు, విద్యుత్ బిల్లుల మాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో రైతులు, పేద ప్రజలకు లబ్ధిచేకూర్చారన్నారు ...
沒有留言:
張貼留言