2015年1月9日 星期五

2015-01-10 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
మనమే అధికారంలోకి రావాలి: అమిత్ షా   
సాక్షి
... * కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసా బీజేపీ ఇచ్చిందే.. * ఎన్డీయే పథకాలపై ప్రజల్లో బాగా ప్రచారం చేయండి * తొలి పర్యటనలోనే దడ పుట్టించిన జాతీయ అధ్యక్షుడు * రాష్ట్ర అధ్యక్షుడి మార్పు లేదని వెల్లడి సాక్షి, విజయవాడ బ్యూరో: 'దేశమంతా నరేంద్ర మోదీ గాలి వీస్తోంది.. ఏపీ అంతటా బీజేపీకి ఆదరణ ఉంది. అయినా మీరు పార్టీని ఆ స్థాయిలోకి ...

తెలుగు రాష్ట్రాల్లో పాగా!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చైనా పార్టీపై బీజేపీ కన్ను!: టీలో దూకుడు, బాబుకు అమిత్‌ అధికార షాక్   Oneindia Telugu
తెలుగు రాష్ట్రాల్లో కమలం వికసిస్తుందా ?   10tv
వెబ్ దునియా   
అన్ని 49 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పోటీ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోటీ పరీక్షల విధానం, సిలబస్‌లో మార్పులపై కసరత్తు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కార్యాలయంలో టీఎస్‌పీఎస్‌సీ నియమించిన కమిటీ మొదటి సమావేశం శుక్రవారం జరిగింది. సమీక్ష, మార్పుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పోటీ పరీక్షల్లో తీసుకురావాల్సిన ...

యూపీఎస్సీ తరహాలో టీపీఎస్సీ పరీక్షలు   Andhraprabha Daily
నోటిఫికేషన్లకు సిద్ధంకండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో ఎలాంటి మార్పుఉండదు'   Vaartha
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మద్యం మత్తులో డ్రైవింగ్..! కారు ఢీ... ముగ్గురు మృతి..!   
వెబ్ దునియా
హైదరాబాద్ శివారులో ఓ కారు శుక్రవారం ఉదయం రోడ్డుపై నడుస్తున్న పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారం రహదారిపై ఉదయం పూట అనేక మంది స్థానికి వాకింగ్‌కు వెళుతుంటారు. ఎప్పుడూ జన రద్దీగా ఉండే ఆ ...

ముగ్గుర్ని చంపిన కిల్లర్ కారు...   తెలుగువన్
దూసుకొచ్చిన కారు: ముగ్గురి మృతి   Andhrabhoomi
రంగారెడ్డిలో కారు బీభత్సం...ముగ్గురు మృతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
సాక్షి   
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


Vaartha
   
21 నుంచి నల్లగొండలో షర్మిల పరామర్శ యాత్ర   
Vaartha
హైదరాబాద్‌: వైఎస్సార్సీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరీమణి వైఎస్‌ షర్మిల తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ఈ నెల 21వ, తేదీ నుంచి పరామర్శ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను ఆమె ఈ యాత్ర ద్వారా పరా మర్శించనున్నారు. నల్లగొండలో దాదాపు 56మంది మరణించగా, ...

తెలంగాణలో జగన్, షర్మిల పరామర్శ యాత్ర ఖరారు: పొంగులేటి   వెబ్ దునియా
తెలంగాణలో జగన్, షర్మిల పరామర్శ యాత్ర ఖరారు   News4Andhra
21 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర   Andhrabhoomi
సాక్షి   
Andhraprabha Daily   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పెనుకొండ బాధితులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే బాలకృష్ణ   
వెబ్ దునియా
అనంతపురం పెనుకొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన, తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను వారి కుటుంబాలను ఆదుకుంటామని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ న్నారు. పెనుకొండ బాధితులను గురువారం పరామర్శించిన సందర్భంగా బాలకృష్ణ బాధితులను ఆదుకుంటామని బాలకృష్ణ హామీ ఇచ్చారు.
గుండె పగిలిన మావటూరు!   Andhrabhoomi
బాధితుల్ని ఆదుకుంటాం: బాలకృష్ణ   Andhraprabha Daily

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మంత్రి బొజ్జలకు పితృవియోగం   
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్యే బొజ్జల గంగ సుబ్బరామిరెడ్డి (95) కన్నుమూశారు. ఆయన శ్రీకాళహస్తి మండలంలో స్వగ్రామం ఊరందూరులో బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య విశాలాక్షి 1995లో మరణించారు. 1920 మే 14 వ తేదీన ఊరందూరులో జన్మించిన బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి, తొమ్మిదో తరగతి ...

మంత్రి బొజ్జల తండ్రి కన్నుమూత   తెలుగువన్
మీ-సేవా ఉద్యోగులకు శిక్షణ తరగతులు ప్రారంభం   Andhrabhoomi
ఊరందూరు పెద్దాయన ఇక లేరు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ ప్రజలను బాబు హింసిస్తున్నారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి   
వెబ్ దునియా
తెలంగాణ ప్రజలను బాబు హింసిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వైఖరి తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని, కాబట్టి తెలంగాణ టీడీపీ నేతలు తిరగబడాలన్నారు. నాగార్జున సాగర్ నుండి తెలంగాణ జిల్లాల్లోని పొలాల రెండో పంటకు నీళ్లు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ...

చంద్రబాబు హింసిస్తున్నాడు, తిరగబడండి: కోమటిరెడ్డి   Oneindia Telugu
బాబుపై తిరగబడండి   News Articles by KSR
'చంద్రబాబు తెలంగాణ ప్రజల్ని హింసపెడుతున్నడు'   Namasthe Telangana
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
పవన్‌కళ్యాణ్ అభిమాని గొంతుకోసిన నలుగురి అరెస్ట్   
Andhrabhoomi
గచ్చిబౌలి, జనవరి 9: అభిమానం హద్దు దాటింది. ఆడియో ఫంక్షన్ పాస్ ఇవ్వలేదని తోటి అభిమాని గొంతు కోసిన నలుగురు నిందితులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిఐ నర్సింహలు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి- మాదాపూర్ శిల్పకళా వేదికలో 4వ తేదీ ఆదివారం పవన్‌కళ్యాణ్, వెంకటేష్ నటించిన గోపాలగోపాల సినిమా ఆడియో రిలీజు జరిగింది.
పవన్ ఫ్యాన్ గొంతు కోసినవాళ్ళు దొరికారు...   తెలుగువన్
'గోపాల గోపాల' దాడి నిందితుల అరెస్ట్   Namasthe Telangana
పవన్ అభిమానిపై దాడి: పోలీసుల అదుపులో నలుగురు   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


ఇంజనీరింగ్ కాలేజీల్లో సోదాలు   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉపకారవేతనాల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న అభియోగంపై పోలీసులు పలు ఇంజనీరింగ్ కాలేజీల్లో గత రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. జెఎన్‌టియుహెచ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇంతవరకు16 ఇంజనీరింగ్ కాలేజీల్లో సోదాలు నిర్వహించినట్లు డిజిపి అనురాగశర్మ తెలిపారు.
ఇంజనీరింగ్ కాలేజీలపై సీఐడీ   సాక్షి
సీఐడీకి అక్రమ కాలేజీల కేసు!   Andhraprabha Daily
16 ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు   News Articles by KSR

అన్ని 14 వార్తల కథనాలు »   


Vaartha
   
గోదావరి, కృష్ణా అనుసంధానం తెలంగాణకు నష్టం   
Vaartha
హైదరాబాద్‌: నదుల అనుసంధానాన్ని తాము వ్యతిరేకించటం లేదని, అయితే తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టే అను సంధానంపైనే తాము వ్యతిరేకత వ్యక్తం చేసామని రాష్ట్ర నీటి పారుదల మంత్రి హరీష్‌రావు స్పష్టం చేసా రు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం వల్ల తెలంగాణ నష్టపోతుందని, ఈ కార్య క్రమంవల్ల తెలంగాణకు 60 టిఎంసిలు మాత్రమే రానుండగా, 400 ...

సందేహాలు తీరిస్తే అనుసంధానానికి ఒకే: హరీష్‌ రావు   TV5
రాష్ట్రం హక్కులు కాపాడాకే అనుసంధానం   సాక్షి
తెలంగాణకు నదుల అనుసందానం నష్టమా   News Articles by KSR

అన్ని 19 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言