వెబ్ దునియా
ఆంధ్రాకు అమిత్ షా: నేతల ఘన స్వాగతం
వెబ్ దునియా
బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేపట్టారు. అందులో భాగంగా గురువారం రాత్రి ఆయన విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు రాష్ట్ర మంత్రులు పలువురు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో పర్యటించిన అమిత్ షా పలువురు ...
విజయవాడ చేరుకొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతెలుగువన్
ఆంధ్ర బిజెపికి జవజీవాలుAndhrabhoomi
నేడు విజయవాడలో అమిత్'షో'సాక్షి
10tv
News Articles by KSR
అన్ని 39 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేపట్టారు. అందులో భాగంగా గురువారం రాత్రి ఆయన విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు రాష్ట్ర మంత్రులు పలువురు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో పర్యటించిన అమిత్ షా పలువురు ...
విజయవాడ చేరుకొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా
ఆంధ్ర బిజెపికి జవజీవాలు
నేడు విజయవాడలో అమిత్'షో'
Oneindia Telugu
21 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 8: ఈ నెల 21వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో వైకాపా నాయకురాలు షర్మిల పరామర్శ యాత్రను నిర్వహిస్తారు. ఈ విషయాన్ని వైకాపా తెలంగాణ విభాగం వర్కింగ్ అధ్యక్షులు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ఏడు రోజుల పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో షర్మిల పర్యటిస్తారన్నారు.
21నుంచి పరామర్శ యాత్రసాక్షి
21 నుంచి నల్గొండలో షర్మిల యాత్రAndhraprabha Daily
తెలంగాణలో 21 నుంచి షర్మిల యాత్రఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 8: ఈ నెల 21వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో వైకాపా నాయకురాలు షర్మిల పరామర్శ యాత్రను నిర్వహిస్తారు. ఈ విషయాన్ని వైకాపా తెలంగాణ విభాగం వర్కింగ్ అధ్యక్షులు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ఏడు రోజుల పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో షర్మిల పర్యటిస్తారన్నారు.
21నుంచి పరామర్శ యాత్ర
21 నుంచి నల్గొండలో షర్మిల యాత్ర
తెలంగాణలో 21 నుంచి షర్మిల యాత్ర
వెబ్ దునియా
కశ్మీర్లో ముదిరిన సంక్షోభం
సాక్షి
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగలేనంటూ ఒమర్ అబ్దుల్లా గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు స్పష్టంచేశారు. దీంతో గవర్నర్ రాష్ట్రంలో తాజా పరిస్థితిని తెలియజేస్తూ గురువారం కేంద్రానికి నివేదిక పంపారు. దీన్ని హోం ...
జమ్మూకాశ్మీర్లో రాజకీయ అనిశ్చితి10tv
జమ్మూకాశ్మీర్లో గవర్నర్ పాలన!Andhraprabha Daily
జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతిపాలనకు గవర్నర్ సిఫార్సుNamasthe Telangana
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగలేనంటూ ఒమర్ అబ్దుల్లా గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు స్పష్టంచేశారు. దీంతో గవర్నర్ రాష్ట్రంలో తాజా పరిస్థితిని తెలియజేస్తూ గురువారం కేంద్రానికి నివేదిక పంపారు. దీన్ని హోం ...
జమ్మూకాశ్మీర్లో రాజకీయ అనిశ్చితి
జమ్మూకాశ్మీర్లో గవర్నర్ పాలన!
జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతిపాలనకు గవర్నర్ సిఫార్సు
Namasthe Telangana
కరీనా కపూర్.. కోర్టుకు వెళ్లొచ్చు
Namasthe Telangana
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న హిమాలయ ధ్వని మ్యాగజైన్ కవర్పేజ్పై బాలీవుడ్ నటి కరీనాకపూర్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి ప్రచురించడాన్ని వీహెచ్పీ సమర్థించుకున్నది. హిమాచల్ప్రదేశ్లో లవ్ జీహాద్ పేరుతో ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమించి, పెండ్లి చేసుకొని, బలవంతంగా ఇస్లాంలోకి ...
వి.హెచ్.పీ కవర్ పేజీపై కరీనా మార్ఫింగ్ పోటో..Teluguwishesh
కరీనా కవర్ పేజీ వివాదంతెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న హిమాలయ ధ్వని మ్యాగజైన్ కవర్పేజ్పై బాలీవుడ్ నటి కరీనాకపూర్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి ప్రచురించడాన్ని వీహెచ్పీ సమర్థించుకున్నది. హిమాచల్ప్రదేశ్లో లవ్ జీహాద్ పేరుతో ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమించి, పెండ్లి చేసుకొని, బలవంతంగా ఇస్లాంలోకి ...
వి.హెచ్.పీ కవర్ పేజీపై కరీనా మార్ఫింగ్ పోటో..
కరీనా కవర్ పేజీ వివాదం
వెబ్ దునియా
'ఆంధ్రా'కు వెళ్లే అధికారుల రిలీవ్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన అఖిల భారత సర్వీసు అధికారులను గురువారం రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతనెల 29వ తేదీన ఐదుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్లను రిలీవ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం 17 మంది ఐఏఎస్, 10 మంది ఐపీఎస్, తొమ్మిది మంది ఐఎఫ్ఎస్ అధికారులను రిలీవ్ చేసింది. సోమేశ్ కుమార్ ...
15మంది ఐఏఎస్లను రిలీవ్ చేసిన టి-సర్కార్Andhrabhoomi
ఏపీకి కేటాయించిన 17 మంది ఐఏఎస్ల రిలీవ్Namasthe Telangana
ఏపీకి కెటాయించిన ఐఏఎస్లను రిలీవ్ చేస్తూ టీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన అఖిల భారత సర్వీసు అధికారులను గురువారం రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతనెల 29వ తేదీన ఐదుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్లను రిలీవ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం 17 మంది ఐఏఎస్, 10 మంది ఐపీఎస్, తొమ్మిది మంది ఐఎఫ్ఎస్ అధికారులను రిలీవ్ చేసింది. సోమేశ్ కుమార్ ...
15మంది ఐఏఎస్లను రిలీవ్ చేసిన టి-సర్కార్
ఏపీకి కేటాయించిన 17 మంది ఐఏఎస్ల రిలీవ్
ఏపీకి కెటాయించిన ఐఏఎస్లను రిలీవ్ చేస్తూ టీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆర్ఎంపీ దారుణ హత్య
సాక్షి
ఖమ్మం రూరల్: గ్రామీణ వైద్యుడు హత్యకు గురైన సంఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి పంచాయతీ పరిధిలోని సాగర్ ప్రధాన కాల్వ వద్ద గురువారం వెలుగు చూసింది. గుర్తుతెలియని దండగులు బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం త్రిపూరారం గ్రామానికి చెందిన ...
ఆర్ఎంపి దారుణ హత్యAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
ఖమ్మం రూరల్: గ్రామీణ వైద్యుడు హత్యకు గురైన సంఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి పంచాయతీ పరిధిలోని సాగర్ ప్రధాన కాల్వ వద్ద గురువారం వెలుగు చూసింది. గుర్తుతెలియని దండగులు బండరాళ్లతో మోది దారుణంగా హత్య చేశారు. పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం త్రిపూరారం గ్రామానికి చెందిన ...
ఆర్ఎంపి దారుణ హత్య
Oneindia Telugu
దోపిడీ కేసులో ఉగ్రవాది నజీర్ అరెస్టు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని అబిడ్స్లో భారీ దోపిడీకి పాల్పడి సుమారు 21 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న ఉగ్రవాది మహ్మద్ నజీర్ అహ్మద్ (41)ను నగర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇన్నేళ్లుగా దుబాయ్లో తలదాచుకున్న నజీర్ ఇటీవల నగరానికి రావడంతో అతని ఇంటిపై దాడిచేసిన పోలీసులు అతన్ని అదుపులోకి ...
బాబ్రీ మసీదు అల్లర్లకేసు: నిందితుడు నజీర్ చిక్కాడు!వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని అబిడ్స్లో భారీ దోపిడీకి పాల్పడి సుమారు 21 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న ఉగ్రవాది మహ్మద్ నజీర్ అహ్మద్ (41)ను నగర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇన్నేళ్లుగా దుబాయ్లో తలదాచుకున్న నజీర్ ఇటీవల నగరానికి రావడంతో అతని ఇంటిపై దాడిచేసిన పోలీసులు అతన్ని అదుపులోకి ...
బాబ్రీ మసీదు అల్లర్లకేసు: నిందితుడు నజీర్ చిక్కాడు!
Vaartha
బాధితుల్ని ఆదుకుంటాం: బాలకృష్ణ
Andhraprabha Daily
హిందూపురం, కెఎన్ఎన్ : పెనుకొండ సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన, తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను వారి కుటుంబాలను ఆదుకుంటామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి హిందూపురం చేరుకున్న ఆయన స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స ...
గుండె పగిలిన మావటూరు!Andhrabhoomi
బాలయ్య పరామర్శNews4Andhra
అన్ని 13 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హిందూపురం, కెఎన్ఎన్ : పెనుకొండ సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన, తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను వారి కుటుంబాలను ఆదుకుంటామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి హిందూపురం చేరుకున్న ఆయన స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స ...
గుండె పగిలిన మావటూరు!
బాలయ్య పరామర్శ
Andhrabhoomi
'మేకిన్ ఇండియా'కు చోదక శక్తి పరిశోధనలే
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 8: దేశంలో పరిశోధన రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు. ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక రంగంలో పశ్చిమ దేశాలతో పోటీపడుతున్నామని చెప్పారు. ప్రధాని మోదీ దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. అలా ప్రధాని ప్రారంభించిన 'మేకిన్ ...
భారత మేధావులను తిరిగి రప్పిస్తాం: హర్షవర్ధన్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 8: దేశంలో పరిశోధన రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు. ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక రంగంలో పశ్చిమ దేశాలతో పోటీపడుతున్నామని చెప్పారు. ప్రధాని మోదీ దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. అలా ప్రధాని ప్రారంభించిన 'మేకిన్ ...
భారత మేధావులను తిరిగి రప్పిస్తాం: హర్షవర్ధన్
వెబ్ దునియా
రాజపక్సే ఓటమి.. లంకేశ్వరుడుగా మైత్రిపాల సిరిసేన!
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు మహీందా రాపజక్సే ఓటమిపాలయ్యారు. కొత్త అధినేతగా మైత్రిపాల సిరిసేన ఎంపికయ్యారు. ఆయన శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం రాత్రి నుంచి సాగుతున్న ఓట్ల లెక్కింపులో సిరిసేన విజయపథంలో దూసుకెళుతున్నారు. సిరిసేన ప్రధాన ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ...
ఓటమిని అంగీకరించిన రాజపక్ససాక్షి
రాజపక్స అధికారం నిలబెట్టుకుంటారాAndhraprabha Daily
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు మహీందా రాపజక్సే ఓటమిపాలయ్యారు. కొత్త అధినేతగా మైత్రిపాల సిరిసేన ఎంపికయ్యారు. ఆయన శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం రాత్రి నుంచి సాగుతున్న ఓట్ల లెక్కింపులో సిరిసేన విజయపథంలో దూసుకెళుతున్నారు. సిరిసేన ప్రధాన ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ...
ఓటమిని అంగీకరించిన రాజపక్స
రాజపక్స అధికారం నిలబెట్టుకుంటారా
沒有留言:
張貼留言