2015年1月9日 星期五

2015-01-10 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
ఫర్లాగ్ ముగిసినా... ఇంట్లోనే సంజయ్ దత్.. ! అదేలా సాధ్యం..?   
వెబ్ దునియా
సంజయ్ దత్ కు మంజూరు చేసిన ఫర్లాగ్ ముగిసింది. అయినా ఆయన జైలుకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు... ఒక కేసులో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ఇలా ఇంట్లో కూర్చోవచ్చా..!. అదెలా సాధ్యం..? అంతే మరి భారత రాజ్యాంగంలో ఏదైనా సాధ్యమే మరి.. అదెలాగో తెలుసుకుందాం రండీ. బాలివుడ్ హీరో సంజయ్ దత్ ముంబయి వరుస బాంబు పేలుళ్ల కేసులో శిక్ష ...

ఇంట్లోనే సంజయ్‌దత్   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వడి వడిగా విచారణ: సునంద స్నేహితుడిని ప్రశ్నించిన పోలీసులు   
వెబ్ దునియా
సునందా పుష్కర్ హత్య కేసు విచారణలో పోలీసులు వడి వడిగా అడుగులు వేస్తున్నారు. నిన్నటికి నిన్న అన్నింటిని ప్రశ్నించిన వారు విచారణ దిశగా కదులుతున్నారు. హోటల్ కు చేరక ముందు ఆమె ఎక్కడ నుంచి వచ్చారు? ఎవరితో వచ్చారనే దిశగా ఆలోచించి ఆమె స్నేహితుడు, వ్యాపరవేత్త సునీల్ ట్రక్రును విచారించారు. సునంద హత్య జరగడానికి ముందు సునీల్ ఆమెను ...

నిష్పాక్షికంగా దర్యాప్తు జరపండి   Andhrabhoomi
ఒత్తిళ్లు లేకుండా దర్యాప్తు జరగాలి   Andhraprabha Daily
సునంద హత్య కేసులో స్నేహితుడి విచారణ   సాక్షి
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Oneindia Telugu   
అన్ని 99 వార్తల కథనాలు »   


10tv
   
ప్రవాస భారతీయ దివస్ కు యూపీ సీఎం డుమ్మా   
సాక్షి
లక్నో: గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న ప్రవాస భారతీయ దివస్ కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరుకాలేకపోయారు. విమాన ప్రయాణానికి ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారడంతో వేడుకలకు అఖిలేష్ రాలేకపోయారు. కాగా, గుజరాత్ లో పెట్టిన అఖిలేష్ యాదవ్ పోస్టర్లు, హోర్డింగ్ లను తొలగించడంతో తమ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం ...

ప్రవాస భారతీయ దివస్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు   10tv
ప్రవాసులు దేశానికి గొప్ప సంపద : నరేంద్ర మోడీ   వెబ్ దునియా
ప్రవాసీ భారత్ దివస్‌లో పాల్గొన్న చంద్రబాబు   Andhrabhoomi
తెలుగువన్   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎయిర్ఏషియా విమానం: బ్లాక్ బాక్స్ నుంచి సందేశాలు!   
వెబ్ దునియా
జావా సముద్రంలో రెండు వారాల క్రితం కూలిపోయిన ఎయిర్ఏషియా విమానం బ్లాక్ బాక్స్ నుంచి సందేశాలు వస్తున్నట్లు ఇండోనేషియా ఉన్నతాధికారులు శుక్రవారం తెలిపారు. దీంతో, బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్న బృందాలు తమ శోధనను మరింత ముమ్మరం చేశాయి. శుక్రవారం ఉదయం సముద్రం అడుగు భాగం నుంచి వస్తున్న సందేశాలను అన్వేషణ బృందాలు ...

ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు   సాక్షి
ఎయిర్ ఆసియా: పింగ్స్ లభ్యం, బ్లాక్ బాక్స్ ఆచూకీ లేదు   Oneindia Telugu
బ్లాక్‌బాక్స్ కోసం గజ ఈతగాళ్ల ప్రయత్నం   Andhrabhoomi
Andhraprabha Daily   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సత్య నాదెళ్లకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు!   
వెబ్ దునియా
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సిఈవోగా వ్యవహరిస్తున్న ప్రవాస భారతీయుడు సత్య నాదెళ్లకు మరో పురస్కారం లభించింది. నాదెళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. గయానా అధ్యక్షుడు డొనాల్డ్ రవీంద్రనాథ్ రమోతరతోపాటు మరో పదిహేను మందికి గుజరాత్‌లో జరుగుతున్న ...

సత్య నాదెళ్లకు ప్రవాసీ భారతీయ సమ్మాన్   Namasthe Telangana
సత్య నాదెళ్లకు 'ప్రవాసి భారతీయ సమ్మాన్'   Telangana99

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కశ్మీర్‌లో గవర్నర్ పాలన   
సాక్షి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన తప్పలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతును ఏ పార్టీ కూడగట్టకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగడానికి ఒమర్ అబ్దుల్లా నిరాకరించడంతో గవర్నర్ పాలనతో పాటు మరికొన్ని ప్రత్యామ్నాయాలను రాష్ర్ట గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా రాష్ర్టపతికి సిఫారసు చేశారు. గురువారం రాత్రే ...

జమ్మూ-కాశ్మీరులో గవర్నర్ పాలన   Andhrabhoomi
గవర్నర్‌ పాలనలో జమ్ముకాశ్మీర్‌   Andhraprabha Daily
జమ్మూకశ్మీర్‌లో గవర్నర్‌పాలనకు రాష్ట్రపతి ఆమోదముద్ర   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
తెలుగువన్   
Oneindia Telugu   
అన్ని 28 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సతారాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ముగ్గురు మృతి   
Namasthe Telangana
మహారాష్ట్ర: సతారా జిల్లా బోథె గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న క్వాటినమ్ విండ్‌ప్లాంట్‌లో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సతారా ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. విండ్‌ప్లాంట్ ప్రతినిధులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ముగ్గురు మృతి   TV5
పేలుడు ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి   Andhrabhoomi
చెత్తలో పేలుడు: ముగ్గురి మృతి   సాక్షి
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అవకాశం చూపాడు... అత్యాచారం చేశాడు....! నటి ఆవేదన...!   
వెబ్ దునియా
'సినీ ప్రపంచం మోసల మయం. అవకాశాల కోసం వచ్చే మహిళలను అదును చూసి కాటేసేందుకు మృగాళ్లు గుంట నక్కల్లా కాసుకుని ఉంటారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా హత్యాచారమో.. హత్యో ఖాయం' అంటూ ముంబైకి చెందిన ఓ నటి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పిన ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఆ నటి పోలీసులకు ఫిర్యాదు ...

సినిమాలో అవకాశమిస్తానని ఓ వ్యక్తి అత్యాచారం   TV5
సినిమా ఛాన్స్ ఇస్తానని పలుమార్లు రేప్ చేశాడు: ఈవెంట్ మేనేజర్‌పై నటి   Oneindia Telugu
సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పి అత్యాచారం చేశాడు!   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
దోపిడి దొంగల్ని తరిమిన యంగ్ గర్ల్   
తెలుగువన్
అమ్మాయిలు అబలలు కాదు.. సబలలు అని మరోసారి నిరూపించే సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న చరణ్‌ప్రీత్ కౌర్ అనే అమ్మాయి తన ఇంట్లో తెల్లవారు ఝాము సమయంలో చదువుకుంటోంది. ఆ సమయంలో తమ ఇంట్లోకి ఎవరో ముసుగు వ్యక్తులు ప్రవేశిస్తున్న విషయాన్ని ఆమె పసిగట్టింది. కౌర్ పంజాబీ అమ్మాయి కావడంతో స్వతహాగా ...

దోపిడీ దొంగలను తల్వార్‌తో తరిమిన ఇంజనీరింగ్ విద్యార్థిని...!   వెబ్ దునియా
దొంగల్ని తల్వార్‌తో తరిమి కొట్టింది..   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లఖ్వీకి జైలే గతి.. బెయిల్ కొట్టివేత..!   
వెబ్ దునియా
ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే ఇ తోయిబా కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ బెయిల్ పిటిషన్‌ను పాకిస్ధాన్ సుప్రీం కోర్టు కొట్టి వేసింది. ఈ క్రమంలో, లఖ్వీకి బెయిల్ మంజూరు చేసిన కింది కోర్టు తీర్పును కొట్టివేసింది. ముంబయి దాడులకు లఖ్వీనే కారణమని నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేవంటూ... డిసెంబర్‌లో పాక్ లోని ఓ 'యాంటీ టెర్రర్' కోర్టు ...

లఖ్వీకి మళ్ళీ బెయిల్   Andhrabhoomi
లఖ్వీకి జైలే గతి!   సాక్షి
లఖ్వీ జైల్లో ఉండాల్సిందే: బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు   Oneindia Telugu

అన్ని 15 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言