వెబ్ దునియా
సునంద పుష్కర్ హత్య కేసు : శశిథరూర్తో పాటు.. ఆరుగురిపై కేసు!
వెబ్ దునియా
సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త శశిథరూర్తో పాటు ఇంటి పనిమిషి నారాయణ సింగ్ మరో నలుగురిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పనిమనిషి నారాయణ సింగ్ వద్ద పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. సునంద మరణానికి ముందు ఆమెను ఎవరెవరు కలిశారు?, ఆమె శరీరంపై గాయాలెలా అయ్యాయి? తదితర విషయాలపై ...
పుస్తక రచన: మీడియాకు దూరంగా థరూర్Oneindia Telugu
థరూర్ పనిమనిషిని విచారించిన సిట్సాక్షి
మీడియాకు దూరంగా థరూర్Andhrabhoomi
Andhraprabha Daily
10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 81 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సునంద పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త శశిథరూర్తో పాటు ఇంటి పనిమిషి నారాయణ సింగ్ మరో నలుగురిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పనిమనిషి నారాయణ సింగ్ వద్ద పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. సునంద మరణానికి ముందు ఆమెను ఎవరెవరు కలిశారు?, ఆమె శరీరంపై గాయాలెలా అయ్యాయి? తదితర విషయాలపై ...
పుస్తక రచన: మీడియాకు దూరంగా థరూర్
థరూర్ పనిమనిషిని విచారించిన సిట్
మీడియాకు దూరంగా థరూర్
వెబ్ దునియా
కశ్మీర్లో ముదిరిన సంక్షోభం
సాక్షి
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగలేనంటూ ఒమర్ అబ్దుల్లా గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు స్పష్టంచేశారు. దీంతో గవర్నర్ రాష్ట్రంలో తాజా పరిస్థితిని తెలియజేస్తూ గురువారం కేంద్రానికి నివేదిక పంపారు. దీన్ని హోం ...
జమ్మూకాశ్మీర్లో రాజకీయ అనిశ్చితి10tv
జమ్మూకాశ్మీర్లో గవర్నర్ పాలన!Andhraprabha Daily
జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతిపాలనకు గవర్నర్ సిఫార్సుNamasthe Telangana
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగలేనంటూ ఒమర్ అబ్దుల్లా గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాకు స్పష్టంచేశారు. దీంతో గవర్నర్ రాష్ట్రంలో తాజా పరిస్థితిని తెలియజేస్తూ గురువారం కేంద్రానికి నివేదిక పంపారు. దీన్ని హోం ...
జమ్మూకాశ్మీర్లో రాజకీయ అనిశ్చితి
జమ్మూకాశ్మీర్లో గవర్నర్ పాలన!
జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతిపాలనకు గవర్నర్ సిఫార్సు
Namasthe Telangana
కరీనా కపూర్.. కోర్టుకు వెళ్లొచ్చు
Namasthe Telangana
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న హిమాలయ ధ్వని మ్యాగజైన్ కవర్పేజ్పై బాలీవుడ్ నటి కరీనాకపూర్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి ప్రచురించడాన్ని వీహెచ్పీ సమర్థించుకున్నది. హిమాచల్ప్రదేశ్లో లవ్ జీహాద్ పేరుతో ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమించి, పెండ్లి చేసుకొని, బలవంతంగా ఇస్లాంలోకి ...
వి.హెచ్.పీ కవర్ పేజీపై కరీనా మార్ఫింగ్ పోటో..Teluguwishesh
లవ్ జిహాద్లో కరీనా కపూర్... కవర్ ఫోటోతో ఇబ్బంది... మోడీకి ఘర్ వాపసీ జర్క్...వెబ్ దునియా
లవ్ జిహాద్లో కరీనా కపూర్: మోడీని వెంటాడుతున్న ఘర్ వాపసీOneindia Telugu
తెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న హిమాలయ ధ్వని మ్యాగజైన్ కవర్పేజ్పై బాలీవుడ్ నటి కరీనాకపూర్ చిత్రాన్ని మార్ఫింగ్ చేసి ప్రచురించడాన్ని వీహెచ్పీ సమర్థించుకున్నది. హిమాచల్ప్రదేశ్లో లవ్ జీహాద్ పేరుతో ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమించి, పెండ్లి చేసుకొని, బలవంతంగా ఇస్లాంలోకి ...
వి.హెచ్.పీ కవర్ పేజీపై కరీనా మార్ఫింగ్ పోటో..
లవ్ జిహాద్లో కరీనా కపూర్... కవర్ ఫోటోతో ఇబ్బంది... మోడీకి ఘర్ వాపసీ జర్క్...
లవ్ జిహాద్లో కరీనా కపూర్: మోడీని వెంటాడుతున్న ఘర్ వాపసీ
Namasthe Telangana
సత్య నాదెళ్లకు ప్రవాసీ భారతీయ సమ్మాన్
Namasthe Telangana
అహ్మదాబాద్: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్లకు మరో పురస్కారం లభించింది. భారత సంతతికి చెందిన నాదెళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. గయానా అధ్యక్షుడు డొనాల్డ్ రవీంద్రనాథ్ రమోతరతోపాటు మరో పదిహేను మందికి గుజరాత్లో ...
సత్య నాదెళ్లకు 'ప్రవాసి భారతీయ సమ్మాన్'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
అహ్మదాబాద్: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా వ్యవహరిస్తున్న సత్య నాదెళ్లకు మరో పురస్కారం లభించింది. భారత సంతతికి చెందిన నాదెళ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. గయానా అధ్యక్షుడు డొనాల్డ్ రవీంద్రనాథ్ రమోతరతోపాటు మరో పదిహేను మందికి గుజరాత్లో ...
సత్య నాదెళ్లకు 'ప్రవాసి భారతీయ సమ్మాన్'
సాక్షి
మాతృదేశానికి సేవలందించండి
Andhrabhoomi
గాంధీనగర్, జనవరి 8: దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కంటున్న కలల సాకారానికి ఎన్నారైలు సహకరించాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి పరస్పర సహకారంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. 'దేశాభివృద్ధికి ...
రేపు ప్రవాసీ భారతీయ దివస్కు రాజ్నాథ్సింగ్Namasthe Telangana
ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం, మీ వంతు చేయూతనివ్వండి: ప్రధాని మోడీ (ఫోటోలు)Oneindia Telugu
భారత్ వచ్చేయండిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 16 వార్తల కథనాలు »
Andhrabhoomi
గాంధీనగర్, జనవరి 8: దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కంటున్న కలల సాకారానికి ఎన్నారైలు సహకరించాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి పరస్పర సహకారంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. 'దేశాభివృద్ధికి ...
రేపు ప్రవాసీ భారతీయ దివస్కు రాజ్నాథ్సింగ్
ప్రపంచానికి భారత్ ఓ ఆశాకిరణం, మీ వంతు చేయూతనివ్వండి: ప్రధాని మోడీ (ఫోటోలు)
భారత్ వచ్చేయండి
వెబ్ దునియా
ఢిల్లీలో బాలిక అపహరణ... గ్యాంగ్ రేప్...
వెబ్ దునియా
భారత దేశ రాజధాని ఢిల్లీలో బాలికలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఈ కోవలో గురువారం మరో సంఘటన చోటు చేసుకుంది. అక్కడి ఘజియాబాద్కు చెందిన 16 ఏళ్ల బాలికను అపహరించిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. పదో తరగతి చదువుతున్న ఆ బాలిక ప్రైవేటుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా స్కార్పియో వాహనంలో ...
బాలికపై సామూహిక అత్యాచారంAndhrabhoomi
ట్యూషన్ కు వెళ్లి వస్తుంటే గ్యాంగ్ రేప్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత దేశ రాజధాని ఢిల్లీలో బాలికలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఈ కోవలో గురువారం మరో సంఘటన చోటు చేసుకుంది. అక్కడి ఘజియాబాద్కు చెందిన 16 ఏళ్ల బాలికను అపహరించిన ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. పదో తరగతి చదువుతున్న ఆ బాలిక ప్రైవేటుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా స్కార్పియో వాహనంలో ...
బాలికపై సామూహిక అత్యాచారం
ట్యూషన్ కు వెళ్లి వస్తుంటే గ్యాంగ్ రేప్
ఇందూటెక్ కేసులో ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు ఊరట
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, జనవరి 08: సుప్రీం కోర్టులో ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు ఊరట లభించింది. ఇందూటెక్ కేసుకు సంబంధించి రత్నప్రభకు మినహాయింపునిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీం ...
జగన్ అక్రమాస్తుల కేసులో రత్నప్రభకు మినహాయింపుAndhrabhoomi
జగన్ కేసు-రత్నప్రభకు సుప్రింకోర్టు లో రిలీఫ్News Articles by KSR
ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు ఊరటసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, జనవరి 08: సుప్రీం కోర్టులో ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు ఊరట లభించింది. ఇందూటెక్ కేసుకు సంబంధించి రత్నప్రభకు మినహాయింపునిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన సుప్రీం ...
జగన్ అక్రమాస్తుల కేసులో రత్నప్రభకు మినహాయింపు
జగన్ కేసు-రత్నప్రభకు సుప్రింకోర్టు లో రిలీఫ్
ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు ఊరట
వెబ్ దునియా
ఆస్పత్రిలో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్... డాక్టర్ - ఖాకీలు అరెస్టు!
వెబ్ దునియా
దేశంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రమాదంలో ఉన్న వారికి ప్రాణదానం చేయాల్సిన వైద్యులే ఆస్పత్రుల్లో కామంతో కళ్లుమూసుకుని ప్రవర్తిస్తున్నారు. మహిళకు రక్షణ కల్పించాల్సిన ఖాకీలు కీచకులుగా మారుతున్నారు. ఫలితంగా ఎంతోమంది అబలలు సామూహిక అత్యాచారానికి గురవుతున్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడి వైద్యం కోసం ఆస్పత్రిలో ...
విద్యార్థినిపై డాక్టర్, కానిస్టేబుళ్ల అత్యాచారం!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రమాదంలో ఉన్న వారికి ప్రాణదానం చేయాల్సిన వైద్యులే ఆస్పత్రుల్లో కామంతో కళ్లుమూసుకుని ప్రవర్తిస్తున్నారు. మహిళకు రక్షణ కల్పించాల్సిన ఖాకీలు కీచకులుగా మారుతున్నారు. ఫలితంగా ఎంతోమంది అబలలు సామూహిక అత్యాచారానికి గురవుతున్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడి వైద్యం కోసం ఆస్పత్రిలో ...
విద్యార్థినిపై డాక్టర్, కానిస్టేబుళ్ల అత్యాచారం!
10tv
వివాదాలకు కేంద్ర బిందువుగా సాక్షి మహారాజ్
10tv
ఢిల్లీ:సాక్షి మహారాజ్...కాషాయ వస్త్రాలు ధరించిన ఆయన సాధువు మాత్రమే కాదు...ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి. ఎంపీగా భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సింది పోయి వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు ... నాథురామ్ గాడ్సేను దేశభక్తుడుగా పేర్కొన్న సాక్షి... జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడని కొనియాడి ...
సాక్షి మహాజన్ మా ఎంపీనే.. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతం: బీజేపీవెబ్ దునియా
ఉరికి సిద్ధం: మాటపై వెనక్కి తగ్గని సాక్షి మహారాజ్Oneindia Telugu
హిందూ మహిళ నలుగుర్ని కనాలితెలుగువన్
Namasthe Telangana
News Articles by KSR
Andhraprabha Daily
అన్ని 27 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ:సాక్షి మహారాజ్...కాషాయ వస్త్రాలు ధరించిన ఆయన సాధువు మాత్రమే కాదు...ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి. ఎంపీగా భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సింది పోయి వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు ... నాథురామ్ గాడ్సేను దేశభక్తుడుగా పేర్కొన్న సాక్షి... జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడని కొనియాడి ...
సాక్షి మహాజన్ మా ఎంపీనే.. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతం: బీజేపీ
ఉరికి సిద్ధం: మాటపై వెనక్కి తగ్గని సాక్షి మహారాజ్
హిందూ మహిళ నలుగుర్ని కనాలి
వెబ్ దునియా
వెంకన్న దయతోనే నాకు పునర్జన్మ : బీజేపీ నేత మురళీధర్ రావు
వెబ్ దునియా
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కాలి నడకన వెళుతూ తీవ్ర అస్వస్థతకు లోనైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు బుధవారం డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ఆరోగ్యంపై స్పందిస్తూ.. తాను తిరుమల వెంకన్న దయతోనే అనారోగ్యం నుంచి బయటపడి పునర్జన్మ పొందినట్టు చెప్పారు. ఇటీవల తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న క్రమంలో ...
గుండె పోటు నుంచి కోలుకున్న బిజెపి నేతNews Articles by KSR
వెంకన్న దయతో కోలుకున్నా..సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం కాలి నడకన వెళుతూ తీవ్ర అస్వస్థతకు లోనైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు బుధవారం డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ఆరోగ్యంపై స్పందిస్తూ.. తాను తిరుమల వెంకన్న దయతోనే అనారోగ్యం నుంచి బయటపడి పునర్జన్మ పొందినట్టు చెప్పారు. ఇటీవల తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న క్రమంలో ...
గుండె పోటు నుంచి కోలుకున్న బిజెపి నేత
వెంకన్న దయతో కోలుకున్నా..
沒有留言:
張貼留言