వెబ్ దునియా
ఆంధ్రాకు అమిత్ షా: నేతల ఘన స్వాగతం
వెబ్ దునియా
బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేపట్టారు. అందులో భాగంగా గురువారం రాత్రి ఆయన విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు రాష్ట్ర మంత్రులు పలువురు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో పర్యటించిన అమిత్ షా పలువురు ...
విజయవాడ చేరుకొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతెలుగువన్
ఆంధ్ర బిజెపికి జవజీవాలుAndhrabhoomi
నేడు విజయవాడలో అమిత్'షో'సాక్షి
10tv
News Articles by KSR
Vaartha
అన్ని 39 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బీజేపీ పార్టీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేపట్టారు. అందులో భాగంగా గురువారం రాత్రి ఆయన విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు రాష్ట్ర మంత్రులు పలువురు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో పర్యటించిన అమిత్ షా పలువురు ...
విజయవాడ చేరుకొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా
ఆంధ్ర బిజెపికి జవజీవాలు
నేడు విజయవాడలో అమిత్'షో'
Oneindia Telugu
21 నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 8: ఈ నెల 21వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో వైకాపా నాయకురాలు షర్మిల పరామర్శ యాత్రను నిర్వహిస్తారు. ఈ విషయాన్ని వైకాపా తెలంగాణ విభాగం వర్కింగ్ అధ్యక్షులు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ఏడు రోజుల పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో షర్మిల పర్యటిస్తారన్నారు.
21నుంచి పరామర్శ యాత్రసాక్షి
21 నుంచి నల్గొండలో షర్మిల యాత్రAndhraprabha Daily
తెలంగాణలో 21 నుంచి షర్మిల యాత్రఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 8: ఈ నెల 21వ తేదీ నుంచి నల్లగొండ జిల్లాలో వైకాపా నాయకురాలు షర్మిల పరామర్శ యాత్రను నిర్వహిస్తారు. ఈ విషయాన్ని వైకాపా తెలంగాణ విభాగం వర్కింగ్ అధ్యక్షులు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ఏడు రోజుల పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో షర్మిల పర్యటిస్తారన్నారు.
21నుంచి పరామర్శ యాత్ర
21 నుంచి నల్గొండలో షర్మిల యాత్ర
తెలంగాణలో 21 నుంచి షర్మిల యాత్ర
వెబ్ దునియా
'ఆంధ్రా'కు వెళ్లే అధికారుల రిలీవ్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన అఖిల భారత సర్వీసు అధికారులను గురువారం రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతనెల 29వ తేదీన ఐదుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్లను రిలీవ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం 17 మంది ఐఏఎస్, 10 మంది ఐపీఎస్, తొమ్మిది మంది ఐఎఫ్ఎస్ అధికారులను రిలీవ్ చేసింది. సోమేశ్ కుమార్ ...
15మంది ఐఏఎస్లను రిలీవ్ చేసిన టి-సర్కార్Andhrabhoomi
ఏపీకి కేటాయించిన 17 మంది ఐఏఎస్ల రిలీవ్Namasthe Telangana
ఏపీకి కెటాయించిన ఐఏఎస్లను రిలీవ్ చేస్తూ టీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన అఖిల భారత సర్వీసు అధికారులను గురువారం రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతనెల 29వ తేదీన ఐదుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్లను రిలీవ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గురువారం 17 మంది ఐఏఎస్, 10 మంది ఐపీఎస్, తొమ్మిది మంది ఐఎఫ్ఎస్ అధికారులను రిలీవ్ చేసింది. సోమేశ్ కుమార్ ...
15మంది ఐఏఎస్లను రిలీవ్ చేసిన టి-సర్కార్
ఏపీకి కేటాయించిన 17 మంది ఐఏఎస్ల రిలీవ్
ఏపీకి కెటాయించిన ఐఏఎస్లను రిలీవ్ చేస్తూ టీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Vaartha
బాధితుల్ని ఆదుకుంటాం: బాలకృష్ణ
Andhraprabha Daily
హిందూపురం, కెఎన్ఎన్ : పెనుకొండ సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన, తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను వారి కుటుంబాలను ఆదుకుంటామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి హిందూపురం చేరుకున్న ఆయన స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స ...
గుండె పగిలిన మావటూరు!Andhrabhoomi
బాలయ్య పరామర్శNews4Andhra
బాధితులను పరామర్శించిన నేతలుసాక్షి
వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హిందూపురం, కెఎన్ఎన్ : పెనుకొండ సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన, తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను వారి కుటుంబాలను ఆదుకుంటామని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి హిందూపురం చేరుకున్న ఆయన స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స ...
గుండె పగిలిన మావటూరు!
బాలయ్య పరామర్శ
బాధితులను పరామర్శించిన నేతలు
Oneindia Telugu
దోపిడీ కేసులో ఉగ్రవాది నజీర్ అరెస్టు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని అబిడ్స్లో భారీ దోపిడీకి పాల్పడి సుమారు 21 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న ఉగ్రవాది మహ్మద్ నజీర్ అహ్మద్ (41)ను నగర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇన్నేళ్లుగా దుబాయ్లో తలదాచుకున్న నజీర్ ఇటీవల నగరానికి రావడంతో అతని ఇంటిపై దాడిచేసిన పోలీసులు అతన్ని అదుపులోకి ...
బాబ్రీ మసీదు అల్లర్లకేసు: నిందితుడు నజీర్ చిక్కాడు!వెబ్ దునియా
బాబ్రీ మసీదు విధ్వంసం... 22 ఏళ్ల తర్వాత నజీర్ అరెస్టుOneindia Telugu
పోలీసుల అదుపులో ఫసియుద్దీన్ గ్యాంగ్ సభ్యుడు నజీర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని అబిడ్స్లో భారీ దోపిడీకి పాల్పడి సుమారు 21 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న ఉగ్రవాది మహ్మద్ నజీర్ అహ్మద్ (41)ను నగర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇన్నేళ్లుగా దుబాయ్లో తలదాచుకున్న నజీర్ ఇటీవల నగరానికి రావడంతో అతని ఇంటిపై దాడిచేసిన పోలీసులు అతన్ని అదుపులోకి ...
బాబ్రీ మసీదు అల్లర్లకేసు: నిందితుడు నజీర్ చిక్కాడు!
బాబ్రీ మసీదు విధ్వంసం... 22 ఏళ్ల తర్వాత నజీర్ అరెస్టు
పోలీసుల అదుపులో ఫసియుద్దీన్ గ్యాంగ్ సభ్యుడు నజీర్
Andhrabhoomi
'మేకిన్ ఇండియా'కు చోదక శక్తి పరిశోధనలే
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 8: దేశంలో పరిశోధన రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు. ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక రంగంలో పశ్చిమ దేశాలతో పోటీపడుతున్నామని చెప్పారు. ప్రధాని మోదీ దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. అలా ప్రధాని ప్రారంభించిన 'మేకిన్ ...
భారత మేధావులను తిరిగి రప్పిస్తాం: హర్షవర్ధన్సాక్షి
మేక ఇన్ ఇండియా సాధిస్తాంAndhraprabha Daily
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 8: దేశంలో పరిశోధన రంగానికి పెద్దపీట వేస్తామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు. ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక రంగంలో పశ్చిమ దేశాలతో పోటీపడుతున్నామని చెప్పారు. ప్రధాని మోదీ దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. అలా ప్రధాని ప్రారంభించిన 'మేకిన్ ...
భారత మేధావులను తిరిగి రప్పిస్తాం: హర్షవర్ధన్
మేక ఇన్ ఇండియా సాధిస్తాం
Palli Batani
పద్మ అవార్డులకు తెలంగాణ ప్రభుత్వ లిస్ట్ ఇదే...
Palli Batani
కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలకు తెలంగాణ ప్రభుత్వం లిస్ట్ రెడీ చేసింది. ఈ పురస్కారాల కోసం చాలా రోజుల కసరత్తుల తర్వాత పలువురి పేర్లను సిఫారసు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇస్తున్న అవార్డులు కావడంతో రాష్ట్రానికి వీలైనన్ని పద్మ పురస్కారాలు సంపాదించాలనే కృత నిశ్చయంతో ఉంది. దీని కోసం అర్హులైన ౨౩ ...
పద్మ అవార్డులకు తెలంగాణ నుంచి 26 పేర్లుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Palli Batani
కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలకు తెలంగాణ ప్రభుత్వం లిస్ట్ రెడీ చేసింది. ఈ పురస్కారాల కోసం చాలా రోజుల కసరత్తుల తర్వాత పలువురి పేర్లను సిఫారసు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇస్తున్న అవార్డులు కావడంతో రాష్ట్రానికి వీలైనన్ని పద్మ పురస్కారాలు సంపాదించాలనే కృత నిశ్చయంతో ఉంది. దీని కోసం అర్హులైన ౨౩ ...
పద్మ అవార్డులకు తెలంగాణ నుంచి 26 పేర్లు
పార్టీ శ్రేణులకు అమిత్షా స్పష్టీకరణ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బలపడాలని, ప్రధాన రాజకీయపార్టీగా నిలబడాలని బీజేపీ నిర్ణయించుకుంది. పది జిల్లాల్లో మార్చి 31 నాటికి 35 లక్షల మంది సభ్యుల నమోదును లక్ష్యంగా నిర్దేశించుకుంది. బూత్స్థాయి నుంచే దృష్టిసారించి నాలుగేళ్లలో బలమైన పార్టీగా అవతరించాలని నిర్ణయించుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఈ ...
టీలో అధికారంలోకి, 'సాక్షి' మీడియా కోసం: అమిత్ షా, చురకలుOneindia Telugu
10 కోట్ల మందిని బీజేపీలో చేర్చించటమే లక్ష్యంసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బలపడాలని, ప్రధాన రాజకీయపార్టీగా నిలబడాలని బీజేపీ నిర్ణయించుకుంది. పది జిల్లాల్లో మార్చి 31 నాటికి 35 లక్షల మంది సభ్యుల నమోదును లక్ష్యంగా నిర్దేశించుకుంది. బూత్స్థాయి నుంచే దృష్టిసారించి నాలుగేళ్లలో బలమైన పార్టీగా అవతరించాలని నిర్ణయించుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఈ ...
టీలో అధికారంలోకి, 'సాక్షి' మీడియా కోసం: అమిత్ షా, చురకలు
10 కోట్ల మందిని బీజేపీలో చేర్చించటమే లక్ష్యం
10tv
తెలంగాణలో కొత్త ఇసుక పాలసీ
10tv
హైదరాబాద్: ఇసుకాసురులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాకు ఏమాత్రం ఛాన్స్ లేకుండా కొత్త ఇసుక పాలసీకి శ్రీకారం చుట్టింది. ఇసుక వేలాన్ని పంచాయతీరాజ్ శాఖ నుంచి పరిశ్రమలు, వాణిజ్య శాఖకు బదలాయించింది. వేలం ద్వారానే ఇసుక రీచ్లు కేటాయించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. అందులో ...
ఇసుక మాఫియాకు చెక్సాక్షి
పేదల ఇళ్లకు ఇసుక ఫ్రీ!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: ఇసుకాసురులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాకు ఏమాత్రం ఛాన్స్ లేకుండా కొత్త ఇసుక పాలసీకి శ్రీకారం చుట్టింది. ఇసుక వేలాన్ని పంచాయతీరాజ్ శాఖ నుంచి పరిశ్రమలు, వాణిజ్య శాఖకు బదలాయించింది. వేలం ద్వారానే ఇసుక రీచ్లు కేటాయించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. అందులో ...
ఇసుక మాఫియాకు చెక్
పేదల ఇళ్లకు ఇసుక ఫ్రీ!
Vaartha
గోదావరి, కృష్ణా అనుసంధానం తెలంగాణకు నష్టం
Vaartha
హైదరాబాద్: నదుల అనుసంధానాన్ని తాము వ్యతిరేకించటం లేదని, అయితే తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టే అను సంధానంపైనే తాము వ్యతిరేకత వ్యక్తం చేసామని రాష్ట్ర నీటి పారుదల మంత్రి హరీష్రావు స్పష్టం చేసా రు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం వల్ల తెలంగాణ నష్టపోతుందని, ఈ కార్య క్రమంవల్ల తెలంగాణకు 60 టిఎంసిలు మాత్రమే రానుండగా, 400 ...
సందేహాలు తీరిస్తే అనుసంధానానికి ఒకే: హరీష్ రావుTV5
రాష్ట్రం హక్కులు కాపాడాకే అనుసంధానంసాక్షి
తెలంగాణకు నదుల అనుసందానం నష్టమాNews Articles by KSR
Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 19 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్: నదుల అనుసంధానాన్ని తాము వ్యతిరేకించటం లేదని, అయితే తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టే అను సంధానంపైనే తాము వ్యతిరేకత వ్యక్తం చేసామని రాష్ట్ర నీటి పారుదల మంత్రి హరీష్రావు స్పష్టం చేసా రు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం వల్ల తెలంగాణ నష్టపోతుందని, ఈ కార్య క్రమంవల్ల తెలంగాణకు 60 టిఎంసిలు మాత్రమే రానుండగా, 400 ...
సందేహాలు తీరిస్తే అనుసంధానానికి ఒకే: హరీష్ రావు
రాష్ట్రం హక్కులు కాపాడాకే అనుసంధానం
తెలంగాణకు నదుల అనుసందానం నష్టమా
沒有留言:
張貼留言