వెబ్ దునియా
రాజపక్సే ఓటమి.. లంకేశ్వరుడుగా మైత్రిపాల సిరిసేన!
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు మహీందా రాపజక్సే ఓటమిపాలయ్యారు. కొత్త అధినేతగా మైత్రిపాల సిరిసేన ఎంపికయ్యారు. ఆయన శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం రాత్రి నుంచి సాగుతున్న ఓట్ల లెక్కింపులో సిరిసేన విజయపథంలో దూసుకెళుతున్నారు. సిరిసేన ప్రధాన ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ...
ఓటమిని అంగీకరించిన రాజపక్ససాక్షి
రాజపక్స అధికారం నిలబెట్టుకుంటారాAndhraprabha Daily
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు: ఓటేసిన మహేంద్ర రాజపక్సే (ఫోటోలు)Oneindia Telugu
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శ్రీలంక అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు మహీందా రాపజక్సే ఓటమిపాలయ్యారు. కొత్త అధినేతగా మైత్రిపాల సిరిసేన ఎంపికయ్యారు. ఆయన శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం రాత్రి నుంచి సాగుతున్న ఓట్ల లెక్కింపులో సిరిసేన విజయపథంలో దూసుకెళుతున్నారు. సిరిసేన ప్రధాన ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ...
ఓటమిని అంగీకరించిన రాజపక్స
రాజపక్స అధికారం నిలబెట్టుకుంటారా
శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు: ఓటేసిన మహేంద్ర రాజపక్సే (ఫోటోలు)
Oneindia Telugu
సంప్రదాయబద్ధంగా ఇమ్రాన్ పెళ్లి
Andhraprabha Daily
న్యూఢిల్లి : రాజకీయ నాయకుడిగా మారిన పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ బీబీసీ వెదర్ గర్ల్ రేహమ్ ఖాన్ను పాకిస్థాన్లోని బనిగలలో గురువారం వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమం అత్యంత నిరా డం³బరంగా జరిగింది. ఇస్లాం సంప్రదాయ బద్ధంగా నిఖా జరిగింది. వెంటనే ట్విటర్లో దంపతుల ఫొటో పోస్ట్ చేశారు. ఈ వివాహం వల్ల పాకిస్థానీ మహిళా ఓట్లను ...
పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్Andhrabhoomi
రేహమ్ను పెళ్లాడిన ఇమ్రాన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎదురు కట్నం ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్!సాక్షి
Oneindia Telugu
News4Andhra
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి : రాజకీయ నాయకుడిగా మారిన పాకిస్థాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ బీబీసీ వెదర్ గర్ల్ రేహమ్ ఖాన్ను పాకిస్థాన్లోని బనిగలలో గురువారం వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమం అత్యంత నిరా డం³బరంగా జరిగింది. ఇస్లాం సంప్రదాయ బద్ధంగా నిఖా జరిగింది. వెంటనే ట్విటర్లో దంపతుల ఫొటో పోస్ట్ చేశారు. ఈ వివాహం వల్ల పాకిస్థానీ మహిళా ఓట్లను ...
పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్
రేహమ్ను పెళ్లాడిన ఇమ్రాన్
ఎదురు కట్నం ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్!
వెబ్ దునియా
70 కోట్లకు చేరిన వాట్స్ యాప్ వినియోగదారుల సంఖ్య!
వెబ్ దునియా
వాట్స్ యాప్ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. మెసేజ్ సర్వీస్ నెట్వర్క్ వాట్స్ యాప్ పాప్యులారిటీ శరవేగంగా దూసుకుపోతోంది. తాజాగా ఆ సైట్ను వినియోగిస్తున్న వారి సంఖ్య 70 కోట్లకు చేరిందని సంస్థ సీఈవో జాన్ కూమ్ వెల్లడించారు. గతేడాది ఆగస్టులో ఈ సంఖ్య 60 కోట్లుగా ఉందని తెలిపారు. ప్రతిరోజు తమ నెట్వర్క్ ద్వారా ...
60 నుండి 70 కోట్లకు చేరిన వాట్సప్ యూజర్స్Namasthe Telangana
70 కోట్లకు చేరుకున్న వాట్స్ ప్ వినియోగదారులుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వాట్స్ యాప్ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. మెసేజ్ సర్వీస్ నెట్వర్క్ వాట్స్ యాప్ పాప్యులారిటీ శరవేగంగా దూసుకుపోతోంది. తాజాగా ఆ సైట్ను వినియోగిస్తున్న వారి సంఖ్య 70 కోట్లకు చేరిందని సంస్థ సీఈవో జాన్ కూమ్ వెల్లడించారు. గతేడాది ఆగస్టులో ఈ సంఖ్య 60 కోట్లుగా ఉందని తెలిపారు. ప్రతిరోజు తమ నెట్వర్క్ ద్వారా ...
60 నుండి 70 కోట్లకు చేరిన వాట్సప్ యూజర్స్
70 కోట్లకు చేరుకున్న వాట్స్ ప్ వినియోగదారులు
వెబ్ దునియా
ఒబామాకు ఢిల్లీ అంటే భయమట.. ఎందుకో తెలుసా?
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఢిల్లీ అంటే భయమట. మరో రెండు వారాల తర్వాత భారత పర్యటనకు రానున్న ఒబామా ఢిల్లీ అంటేనే జడుసుకుంటున్నారట. అంతేగాకుండా భారత్ పర్యటనలో భాగంగా ఒబామా అత్యధికంగా హోటల్ గదులకే పరిమితం కానున్నారు. ఇందుకు కారణం ఏమిటో తెలుసా..? ఎక్కువ సేపు బయట తిరిగితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయని నిపుణులు ...
దుమ్ముకు భయపడుతున్న ఒబామా!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఢిల్లీ అంటే భయమట. మరో రెండు వారాల తర్వాత భారత పర్యటనకు రానున్న ఒబామా ఢిల్లీ అంటేనే జడుసుకుంటున్నారట. అంతేగాకుండా భారత్ పర్యటనలో భాగంగా ఒబామా అత్యధికంగా హోటల్ గదులకే పరిమితం కానున్నారు. ఇందుకు కారణం ఏమిటో తెలుసా..? ఎక్కువ సేపు బయట తిరిగితే ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయని నిపుణులు ...
దుమ్ముకు భయపడుతున్న ఒబామా!
వెబ్ దునియా
ప్యారిస్లో మళ్లీ కాల్పులు, బాంబు కలకలం... హై అలెర్ట్
వెబ్ దునియా
ప్యారిస్లో మీడియా కార్యాలయంపై ఉగ్రవాదుల దాడితో చెలరేగిన కలకలం చల్లారక ముందే, ఫ్రాన్స్లో గురువారం ఓ గుర్తుతెలియని వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. దేశంలో హై అలెర్ట్ అమలులో ఉండగానే తాజాగా లియోన్ ప్రాంతంలోని ఓ మసీదు వద్ద భారీ బాంబు పేలుడు జరిగినట్టు తెలిసింది.
ప్యారిస్ లో పలు మసీదులపై దాడులుసాక్షి
కలకలం: ప్యారిస్లో మళ్లీ కాల్పులు, మహిళా పోలీస్ మృతి, మరోచోట పేలుడుOneindia Telugu
ప్యారిస్లో ఉగ్రవాదుల నెత్తుటి క్రీడTV5
Andhrabhoomi
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 30 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్యారిస్లో మీడియా కార్యాలయంపై ఉగ్రవాదుల దాడితో చెలరేగిన కలకలం చల్లారక ముందే, ఫ్రాన్స్లో గురువారం ఓ గుర్తుతెలియని వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపిన సంఘటన కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. దేశంలో హై అలెర్ట్ అమలులో ఉండగానే తాజాగా లియోన్ ప్రాంతంలోని ఓ మసీదు వద్ద భారీ బాంబు పేలుడు జరిగినట్టు తెలిసింది.
ప్యారిస్ లో పలు మసీదులపై దాడులు
కలకలం: ప్యారిస్లో మళ్లీ కాల్పులు, మహిళా పోలీస్ మృతి, మరోచోట పేలుడు
ప్యారిస్లో ఉగ్రవాదుల నెత్తుటి క్రీడ
వెబ్ దునియా
శ్రీలంకన్ ఫ్లయింగ్ స్నేక్ ఎక్కడుంది.. ఏంటో దాని కథ?
వెబ్ దునియా
సాధారణంగా శ్రీలంక అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఫ్లయింగ్ స్నేక్ తిరుమల శేషాచల అడవుల్లో కనిపించింది. ఈ తరహా పాము భారతదేశంలోని ఏ అటవీ ప్రాంతంలోనూ కనిపించదు. కానీ, శ్రీలంకన్ ఫ్లయింగ్ స్నేక్ ఇపుడు శేషాచల అడవుల్లో కనిపిస్తుంటడంతో అటవీశాఖ అధికారుల్లో భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఫ్లయింగ్ స్నేక్ గురించి తిరుపతి అసిస్టెంట్ ...
శేషాచల కొండల్లో ఫ్లయింగ్ స్నేక్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సాధారణంగా శ్రీలంక అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఫ్లయింగ్ స్నేక్ తిరుమల శేషాచల అడవుల్లో కనిపించింది. ఈ తరహా పాము భారతదేశంలోని ఏ అటవీ ప్రాంతంలోనూ కనిపించదు. కానీ, శ్రీలంకన్ ఫ్లయింగ్ స్నేక్ ఇపుడు శేషాచల అడవుల్లో కనిపిస్తుంటడంతో అటవీశాఖ అధికారుల్లో భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఫ్లయింగ్ స్నేక్ గురించి తిరుపతి అసిస్టెంట్ ...
శేషాచల కొండల్లో ఫ్లయింగ్ స్నేక్
వెబ్ దునియా
బోకో హరామ్ ఉగ్రవాదుల దుశ్చర్య : 2 వేల మందిని ఊచకోత కోశారు!!
వెబ్ దునియా
నైజీరియాలో బోకో హరామ్ ఉగ్రవాదులు ఆగడాలు మరింతగా శృతిమించి పోతున్నాయి. ఇందులోభాగంగా రెండు వేల మందిని ఊచకోత కోసినట్టు సమాచారం. దీంతో మరో పది వేల మంది ప్రాణభయంతో ఆ దేశం వీడి పొరుగు దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. అంతేకుకండా, ఈ ఇస్లామిక్ ఉగ్రవాదులు నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని బాగా పట్టణాన్ని ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
నైజీరియాలో బోకో హరామ్ ఉగ్రవాదులు ఆగడాలు మరింతగా శృతిమించి పోతున్నాయి. ఇందులోభాగంగా రెండు వేల మందిని ఊచకోత కోసినట్టు సమాచారం. దీంతో మరో పది వేల మంది ప్రాణభయంతో ఆ దేశం వీడి పొరుగు దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. అంతేకుకండా, ఈ ఇస్లామిక్ ఉగ్రవాదులు నైజీరియా ఈశాన్య ప్రాంతంలోని బాగా పట్టణాన్ని ...
వెబ్ దునియా
ఒబామా కూతురు మలియా ఫోటోపై రచ్చ రచ్చ!
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు ఒబామా కూతురు మలియా ఒబామా (16) ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. బ్రూక్లిన్ ర్యాప్ టీ షర్టు ధరించి, పోనీ టెయిల్ హెయిర్తో ఆ ఫోటోలో ఉంది. అసలు ఆ ఫోటో ఎవరు తీశారు, ఎక్కడ తీశారు, ఇంటర్నెట్లో ఎవరు పెట్టారు, ఆ సమయంలో ఆమె మధ్యం సేవించి వుందా? అని అమెరికాలో గుసగుసలు మొదలయ్యారు. ఈ అమ్మాయి ఒబామాకు ...
ఒబామా కూతురు ఫోటోపై ఇదేం చర్చ..?!News4Andhra
మలియా ఒబామా ఇంటర్నెట్లో హల్ చల్Namasthe Telangana
ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న ఒబామా కుమార్తె ఫోటోOneindia Telugu
తెలుగువన్
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు ఒబామా కూతురు మలియా ఒబామా (16) ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. బ్రూక్లిన్ ర్యాప్ టీ షర్టు ధరించి, పోనీ టెయిల్ హెయిర్తో ఆ ఫోటోలో ఉంది. అసలు ఆ ఫోటో ఎవరు తీశారు, ఎక్కడ తీశారు, ఇంటర్నెట్లో ఎవరు పెట్టారు, ఆ సమయంలో ఆమె మధ్యం సేవించి వుందా? అని అమెరికాలో గుసగుసలు మొదలయ్యారు. ఈ అమ్మాయి ఒబామాకు ...
ఒబామా కూతురు ఫోటోపై ఇదేం చర్చ..?!
మలియా ఒబామా ఇంటర్నెట్లో హల్ చల్
ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న ఒబామా కుమార్తె ఫోటో
Andhraprabha Daily
ఒబామా ఇలా వస్తారు
Andhraprabha Daily
న్యూఢిల్లి : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతదేశ గణతంత్ర దినోత్స వాలకు ముఖ్య అతిథిగా హాజరు కాను న్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణ విశేషాలు తెలుసుకుందాం. ఎయిర్ఫోర్స్ వన్. అమెరికా అధ్యక్షుడు ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణం చేస్తారు. ఇది ప్రత్యేకంగా రూపొందించిన బోయింగ్ 747-2008 సిరీస్ విమానం. యూఎస్ సైన్యం వద్ద ఇటువంటి ...
నిఘా నీడన దేశ రాజధాని..TV5
అన్ని 2 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారతదేశ గణతంత్ర దినోత్స వాలకు ముఖ్య అతిథిగా హాజరు కాను న్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణ విశేషాలు తెలుసుకుందాం. ఎయిర్ఫోర్స్ వన్. అమెరికా అధ్యక్షుడు ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణం చేస్తారు. ఇది ప్రత్యేకంగా రూపొందించిన బోయింగ్ 747-2008 సిరీస్ విమానం. యూఎస్ సైన్యం వద్ద ఇటువంటి ...
నిఘా నీడన దేశ రాజధాని..
Namasthe Telangana
సిరియా మారణహోమంలో విద్యార్థులే సమిదలు
Namasthe Telangana
జెనీవా: గత ఏడాది సిరియాలో జరిగిన దాడుల్లో మొత్తం 160 మంది విద్యార్థులు బలయ్యారు. అక్కడ ఇస్లామిక్ మిలిటెంట్లు స్కూల్లే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని ఐక్య రాజ్య సమితి అంటోంది. 2014లో 68 సార్లు స్కూళ్ళపై దాడులు జరిగాయి. దేశంలో దాదాపు 15 లక్షల మంది పసివాళ్ళు చదువుకు దూరమయ్యారని ఐరాస వాపోయింది. ఐదేళ్ళుగా ...
సిరియా స్కూళ్లపై దాడుల్లో 160 మంది విద్యార్థులు బలి.. ఐరాసా వెల్లడివెబ్ దునియా
సిరియాలో 160 మంది విద్యార్థుల్ని చంపేశారు...తెలుగువన్
సిరియాలో 160 మంది విద్యార్థులు మృతిసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
జెనీవా: గత ఏడాది సిరియాలో జరిగిన దాడుల్లో మొత్తం 160 మంది విద్యార్థులు బలయ్యారు. అక్కడ ఇస్లామిక్ మిలిటెంట్లు స్కూల్లే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని ఐక్య రాజ్య సమితి అంటోంది. 2014లో 68 సార్లు స్కూళ్ళపై దాడులు జరిగాయి. దేశంలో దాదాపు 15 లక్షల మంది పసివాళ్ళు చదువుకు దూరమయ్యారని ఐరాస వాపోయింది. ఐదేళ్ళుగా ...
సిరియా స్కూళ్లపై దాడుల్లో 160 మంది విద్యార్థులు బలి.. ఐరాసా వెల్లడి
సిరియాలో 160 మంది విద్యార్థుల్ని చంపేశారు...
సిరియాలో 160 మంది విద్యార్థులు మృతి
沒有留言:
張貼留言