2015年1月7日 星期三

2015-01-08 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
నేడు విజయవాడకు రానున్న అమిత్ షా   
వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఆ పార్టీ జాతీయ శాఖ అధ్యక్షుడు అమిత్ షా గురువారం విజయవాడకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని వ్యవహారాలు, 2019 నాటికి అనుసరించాల్సిన వ్యవహారంపై చర్చ జరుపుతారు. మొదటి సారి పర్యటనకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ముఖ్య నేతలకు ...

నేడు విజయవాడకు అమిత్ షా   సాక్షి
హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా   Andhrabhoomi
హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా   News Articles by KSR

అన్ని 11 వార్తల కథనాలు »   


ఆర్టీసీ సమ్మె విరమణ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావటంతో పండుగ తరువాత చేపట్టనున్న సమ్మెను విరమించుకుంటున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. గత రెండు రోజుల నుంచి వాయిదా పడుతున్న చర్చలు బుధవారం ఓ కొలిక్కి రావటంతో ఈయూ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలు, డీఏ బకాయిలు, సీసీఎస్ సొమ్ము ...

ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలం సమ్మె లేదు   Andhraprabha Daily
హమ్మయ్య.. సమ్మె లేదు!   Andhrabhoomi
కోల్ ఇండియా యాజమాన్యం చర్చలు సఫలం   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆ బస్సులో తీవ్రవాదులొస్తున్నారు.. నిలిపివేయండి : పాకిస్థాన్   
వెబ్ దునియా
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన దోస్తీ ఒప్పందంలో భాగంగా ఢిల్లీ లాహోర్‌ల మధ్య నడిచే బస్సు సర్వీసును నిలిపి వేయాలని భారత్‌ను దాయాది దేశం పాకిస్థాన్ కోరింది. ఈ బస్సులో భారత్ నుంచి తమ దేశంలోకి తీవ్రవాదులు వస్తున్నారంటూ ఆరోపణ చేసింది. దీంతో గత 16 యేళ్ళుగా నడుస్తున్న ఈ బస్సు సర్వీసు త్వరలోనే ఆగిపోనుంది. నిజానికి దోస్తీ బస్సు భారత్ ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
ప్రతీకారం కోసమే హత్య   
Andhrabhoomi
టెక్కలి, జనవరి 7: టెక్కలి మాజీ సర్పంచ్, ఎంపిటిసి సభ్యుడు కోళ్ల అప్పన్న హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. నిందితులను కాశీబుగ్గ డి ఎస్ పి దేవప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం మీడియా ముందు ఉంచారు. డి ఎస్ పి దేవ ప్రసాద్ మాట్లాడుతూ 2013 నవంబర్ నెలలో హత్యకు గురైన కోళ్ల చంద్రరావు హత్య కేసులో ఉన్న వారిపై ప్రతీకారం తీర్చుకుని వారిని ...

తల్లీకొడుకులే సూత్రధారులు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
జైల్లో శృంగారంకు సరే :హైకోర్టు   
Namasthe Telangana
చండీగడ్: హర్యానా హైకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. జైల్లో శృంగారం ప్రాథమిక హక్కు అంది. ఖైదీలు జైల్లో తమ జీవిత భాగస్వాములతో శృంగారంలో పాల్గొనడం తప్పు కాదంది. రాజ్యాంగంలోని 21వ ప్రకరణ ప్రకారం ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత స్వేచ్ఛ, పిల్లలను కనే హక్కు ఉందని చెప్తూ, ఖైదీలకూ ఆ హక్కు వర్తిస్తుందని పేర్కొంది. పాటియాలా సెంట్రల్ జైల్లో ...

భార్యాభర్తలు ఒకే జైల్లో ఉంటే.. సెక్స్‌‌లో పాల్గొనేందుకు అనుమతివ్వండి : హర్యానా ...   వెబ్ దునియా
జైళ్లోనే రొమాన్స్‌కు ఏర్పాట్లు..కోర్టు ఆదేశం   Palli Batani

అన్ని 17 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అనంతపురం ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి   
Namasthe Telangana
న్యూఢిల్లీ : ఏపీ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి చెందిన విషయం విదితమే. బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బస్సు ప్రమాద ఘటనలో 16 మంది మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు చికిత్స ...

ప్రధాని దిగ్భ్రాంతి   Andhraprabha Daily
ప్రధాని, సిఎం దిగ్భ్రాంతి   Andhrabhoomi
ప్రమాదం ఎలా జరిగింది? కారణమేంటి?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Oneindia Telugu   
News4Andhra   
అన్ని 65 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మరికొంతకాలం జైల్లోనే లఖ్వీ   
Andhrabhoomi
ఇస్లామాబాద్, జనవరి 7: ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారు జకీవుర్ రెహమాన్ లఖ్వీని ప్రజా భద్రతా చట్టం కింద నిర్బంధించడాన్ని కొట్టివేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాక్ సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. దీంతో లఖ్వీ మరికొంత కాలం జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. లఖ్వీ నిర్బంధాన్ని రద్దు చేస్తూ అతడ్ని బెయిలుపై ...

లఖ్వీకి జైలే గతి!   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
నలుగురు పిల్లల్ని కనాలి   
సాక్షి
మీరట్ /న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడని కొనియాడి పార్లమెంట్‌లో క్షమాపణలు చెప్పిన బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ మరో వివాదంతో తెరపైకి వచ్చారు. హిందూ మహిళలు ఒక్కొక్కరు కనీసం నలుగురు పిల్లల్ని కనాలని మంగళవారం మీరట్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'మేము గత ...

హిందూ మహిళలు 4 గురు పిల్లల్ని కనాలా   News Articles by KSR
ప్రతి హిందూ మహిళ   Andhraprabha Daily
ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి   Andhrabhoomi
Namasthe Telangana   
వెబ్ దునియా   
అన్ని 10 వార్తల కథనాలు »   


తడలో సిమి ఉగ్రవాదుల కలకలం   
Andhrabhoomi
తడ, జనవరి 7: తమిళనాడులో ఇటీవల పలుచోట్ల విధ్వంసం సృష్టించిన సిమి ఉగ్రవాదలు రాష్ట్ర సరిహద్దులో ప్రవేశించి ఉంటారన్న అనుమానంతో తమిళనాడు పోలీసులు ఆంధ్రాలో ఆరా తీస్తున్నారు. చెన్నై రైల్వే స్టేషన్ తదితర చోట్ల బాంబు పేలుళ్ల కేసులో అనుమానితులుగా ఉన్న ఐదుగురి కోసం తమిళ పోలీసులు వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సిమీ ఉగ్రవాదుల ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
భారత దేశానికి వెళ్లుతున్నారా... జాగ్రత్త : పర్యాటకులకు ఆస్ట్రేలియా హెచ్చరిక   
వెబ్ దునియా
'భారత దేశానికి వెళ్లుతున్నారా.. అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. ముంబయి నగరంలోని వివిధ హోటళ్ళలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము, కాశ్మీర్ ప్రాంతాలకైతే అసలు వెళ్ళొద్దు. ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం'.. ఇవి ఏ సాధాసీదా సంస్థలు లేదా వ్యక్తులు చేసిన ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言