2015年1月7日 星期三

2015-01-08 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
నేడు విజయవాడకు రానున్న అమిత్ షా   
వెబ్ దునియా
భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఆ పార్టీ జాతీయ శాఖ అధ్యక్షుడు అమిత్ షా గురువారం విజయవాడకు రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని వ్యవహారాలు, 2019 నాటికి అనుసరించాల్సిన వ్యవహారంపై చర్చ జరుపుతారు. మొదటి సారి పర్యటనకు రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ముఖ్య నేతలకు ...

నేడు విజయవాడకు అమిత్ షా   సాక్షి
హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా   Andhrabhoomi
హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా   News Articles by KSR
Oneindia Telugu   
10tv   
Namasthe Telangana   
అన్ని 11 వార్తల కథనాలు »   


ఆర్టీసీ సమ్మె విరమణ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావటంతో పండుగ తరువాత చేపట్టనున్న సమ్మెను విరమించుకుంటున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. గత రెండు రోజుల నుంచి వాయిదా పడుతున్న చర్చలు బుధవారం ఓ కొలిక్కి రావటంతో ఈయూ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలు, డీఏ బకాయిలు, సీసీఎస్ సొమ్ము ...

ఆర్టీసీ కార్మికుల చర్చలు సఫలం సమ్మె లేదు   Andhraprabha Daily
హమ్మయ్య.. సమ్మె లేదు!   Andhrabhoomi
కోల్ ఇండియా యాజమాన్యం చర్చలు సఫలం   Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 10 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అనంతపురం ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి   
Namasthe Telangana
న్యూఢిల్లీ : ఏపీ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి చెందిన విషయం విదితమే. బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బస్సు ప్రమాద ఘటనలో 16 మంది మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులు చికిత్స ...

ప్రధాని దిగ్భ్రాంతి   Andhraprabha Daily
ప్రధాని, సిఎం దిగ్భ్రాంతి   Andhrabhoomi
ప్రమాదం ఎలా జరిగింది? కారణమేంటి?   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా   
Oneindia Telugu   
Telangana99   
అన్ని 65 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ ప్రజలను బాబు హింసిస్తున్నారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి   
వెబ్ దునియా
తెలంగాణ ప్రజలను బాబు హింసిస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వైఖరి తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని, కాబట్టి తెలంగాణ టీడీపీ నేతలు తిరగబడాలన్నారు. నాగార్జున సాగర్ నుండి తెలంగాణ జిల్లాల్లోని పొలాల రెండో పంటకు నీళ్లు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ...

చంద్రబాబు హింసిస్తున్నాడు, తిరగబడండి: కోమటిరెడ్డి   Oneindia Telugu
బాబుపై తిరగబడండి   News Articles by KSR
'చంద్రబాబు తెలంగాణ ప్రజల్ని హింసపెడుతున్నడు'   Namasthe Telangana
సాక్షి   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్రతీకారం కోసమే హత్య   
Andhrabhoomi
టెక్కలి, జనవరి 7: టెక్కలి మాజీ సర్పంచ్, ఎంపిటిసి సభ్యుడు కోళ్ల అప్పన్న హత్య కేసు నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. నిందితులను కాశీబుగ్గ డి ఎస్ పి దేవప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం మీడియా ముందు ఉంచారు. డి ఎస్ పి దేవ ప్రసాద్ మాట్లాడుతూ 2013 నవంబర్ నెలలో హత్యకు గురైన కోళ్ల చంద్రరావు హత్య కేసులో ఉన్న వారిపై ప్రతీకారం తీర్చుకుని వారిని ...

తల్లీకొడుకులే సూత్రధారులు!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఏపీలో దుష్టపాలన.. దరిద్రం వదులుతుందా?: నాని   
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ఏపీ రాష్ట్రంలో దుష్టపాలన సాగుతోందని, ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద నాని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని ...

దరిద్రం ఎప్పుడు పోతుందో: బాబుపై కొడాలి నాని   Oneindia Telugu
గుడివాడ వైసిపి ఎమ్మెల్యే హాట్ కామెంట్   News Articles by KSR
'ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా అని చూస్తున్నారు'   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అధ్యయనాలు జరగాలి   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 7: కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగనుందని నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేసారు. ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి నేతృత్వంలో జరిగిన నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం అనంతరం హరీశ్‌రావు బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నదుల అనుసంధానం ...

తెలంగాణకు నదుల అనుసందానం నష్టమా   News Articles by KSR
నదుల అనుసంధానం వల్ల రాష్ర్టానికి నష్టం   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఎంసెట్‌పై రెండు రాషా్ట్రలు కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకంటే ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, జనవరి 7 : ఎంసెట్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలు కలిసి చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు సూచించారు. లేదంటే ఆ రాష్ట్ర గవర్నరే సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. కేంద్రం జోక్యం చేసుకుంటే అనవసర వివాదం అవుతుందని, రెండు రాష్ర్టాలు కోరితేనే ...

కేంద్రం జోక్యం   Andhraprabha Daily
ఎంసెట్ వివాదానికి గవర్నరే పరిష్కారం:వెంకయ్య   Andhrabhoomi
ఎంసెట్ వివాదంపై జోక్యం చేసుకోలేను: వెంకయ్య స్పష్టం   వెబ్ దునియా
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మా ఫ్యామిలీలు ఎక్కడుండాలి?.. రాజధానిపై ఆంధ్ర ఉద్యోగుల అసహనం..!?   
వెబ్ దునియా
తాటాకు గుడెసెల్లోనైనా పని చేస్తాం.. అందుకు మేము సిద్ధమే.. అనుమానం లేదు. మరి మా కుటుంబాలు.. భార్య పిల్లలు ఎక్కడుండాలి.? వారికేమైనా క్వార్టర్లు కనీసం పెంకుటిల్లైనా ఉన్నాయా? మరి అలాంటప్పుడు మేము ఎలా పని చేయాలని ఆంధ్రా సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. జూన్ నుంచి రాజధానిని తాత్కాలికంగా మంగళగిరికి మార్చాలన్న ప్రభుత్వ ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
రూ.5 లక్షల పరిహారం: చంద్రబాబు   
సాక్షి
సాక్షి, విజయవాడ బ్యూరో / హైదరాబాద్: అనంతపురం జిల్లాలో బుధవారం జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రీ బడ్జెట్ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన మంత్రి పరిటాల సునీత విజయవాడ నుంచి ఫోన్‌లో ప్రమాద ఘట నను వెల్లడించారు. దీంతో సీఎం ...

అనంతపురం బస్సు ప్రమాదం చాలా బాధాకరం : మంత్రి పరిటాల సునీత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言