Andhrabhoomi
సునందది హత్యే!
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 6: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. ఆమె మృతి అసహజమైందని, విషయ ప్రయోగం కారణంగా జరిగిదంటూ వచ్చిన వైద్య నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు మంగళవారం హత్య కేసు నమోదు చేసారు. అయితే ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ నిందితుడిగా పేర్కొనకపోవడం విశేషం. ఢిల్లీ పోలీసు కమిషనర్ ...
విషప్రయోగంతోనే సునందా పుష్కర్ మరణంసాక్షి
సునందను చంపేశారుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాపం... సునందా పుష్కర్ని చంపేశారు...తెలుగువన్
Oneindia Telugu
వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 37 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 6: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. ఆమె మృతి అసహజమైందని, విషయ ప్రయోగం కారణంగా జరిగిదంటూ వచ్చిన వైద్య నివేదిక ఆధారంగా ఢిల్లీ పోలీసులు మంగళవారం హత్య కేసు నమోదు చేసారు. అయితే ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ నిందితుడిగా పేర్కొనకపోవడం విశేషం. ఢిల్లీ పోలీసు కమిషనర్ ...
విషప్రయోగంతోనే సునందా పుష్కర్ మరణం
సునందను చంపేశారు
పాపం... సునందా పుష్కర్ని చంపేశారు...
వెబ్ దునియా
పంజాబ్ మాజీ సిఎం బియాంత్ హంతకుడు తారా అరెస్టు
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 6: పదేళ్ల క్రితం జైలు నుంచి తప్పించుకున్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హంతకుడు జగ్తర్ సింగ్ తారా థాయ్లాండ్లో పట్టుబడ్డాడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కమాండర్గా ప్రకటించుకున్న జగ్తర్ సింగ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్యకు ప్రధాన కుట్రదారుడు. 1995 ఆగస్టు 31న చండీగఢ్లోని పంజాబ్ సచివాలయం ఎదుట ...
పోలీసులకే బురిడీ కొట్టిస్తూ తిరిగిన జగ్తర్సింగ్ అరెస్ట్వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 6: పదేళ్ల క్రితం జైలు నుంచి తప్పించుకున్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హంతకుడు జగ్తర్ సింగ్ తారా థాయ్లాండ్లో పట్టుబడ్డాడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కమాండర్గా ప్రకటించుకున్న జగ్తర్ సింగ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్యకు ప్రధాన కుట్రదారుడు. 1995 ఆగస్టు 31న చండీగఢ్లోని పంజాబ్ సచివాలయం ఎదుట ...
పోలీసులకే బురిడీ కొట్టిస్తూ తిరిగిన జగ్తర్సింగ్ అరెస్ట్
వెబ్ దునియా
గ్యాంగ్ రేప్ కేసులో కానిస్టేబుల్ అరెస్టు
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ లో బాలికపై సామూహిక అత్యాచారం చేసి పరారీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లలో ఎట్టకేలకు పోలీసులలో ఒకరి చేతులకు బేడీలు వేయగలిగారు. మరొకరి కోసం వేట కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ వహించిన ఈ కేసులో ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ లోని ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్ లో బాలికపై సామూహిక అత్యాచారం చేసి పరారీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లలో ఎట్టకేలకు పోలీసులలో ఒకరి చేతులకు బేడీలు వేయగలిగారు. మరొకరి కోసం వేట కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ వహించిన ఈ కేసులో ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ లోని ...
వెబ్ దునియా
రెండేళ్లలో జగన్ జైలుకెళ్లడం ఖాయం... మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు జోస్యం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుచానూరు,జనవరి 6 : ముఖ్యమంత్రి చంద్రబాబు మరో రెండేళ్ల పాటే అధికారంలో వుంటారని చెబుతున్న వైసీపీ అధినేత జగన్ మరో రెండేళ్లలో జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు జోస్యం చెప్పారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని ...
రాజధానిపై జగన్ డ్రామాలుAndhrabhoomi
జగన్ కు జ్యోతిష్కులపైనే నమ్మకమా!News Articles by KSR
రెండేళ్లలో జగన్ జైలుకెళ్లడం ఖాయం: కేఈNamasthe Telangana
Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుచానూరు,జనవరి 6 : ముఖ్యమంత్రి చంద్రబాబు మరో రెండేళ్ల పాటే అధికారంలో వుంటారని చెబుతున్న వైసీపీ అధినేత జగన్ మరో రెండేళ్లలో జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి ముద్దుకృష్ణమ నాయుడు జోస్యం చెప్పారు. మంగళవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని ...
రాజధానిపై జగన్ డ్రామాలు
జగన్ కు జ్యోతిష్కులపైనే నమ్మకమా!
రెండేళ్లలో జగన్ జైలుకెళ్లడం ఖాయం: కేఈ
వెబ్ దునియా
బాణామతీ చేశాడని పంచాయితీ పెట్టి.. పెట్రోల్ పోసి.. వ్యక్తి సజీవదహనం
వెబ్ దునియా
నిజా నిజాలతో పని లేకుండానే ఓ నిర్ణయానికి వచ్చేశారు.. బాణామతి చేశాడనే నింద వేసేశారు. బంధువులు అందరూ కలసి ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి అందరు చూస్తుండగానే నిప్పంటించారు. సజీవదహనానికి పాల్పడ్డారు.. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాజాపూర్ గ్రామానికి చెందిన నంది కుర్మయ్య పెద్దకొడుకు ...
బాణామతి పేరుతో వ్యక్తి సజీవ దహనంAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నిజా నిజాలతో పని లేకుండానే ఓ నిర్ణయానికి వచ్చేశారు.. బాణామతి చేశాడనే నింద వేసేశారు. బంధువులు అందరూ కలసి ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి అందరు చూస్తుండగానే నిప్పంటించారు. సజీవదహనానికి పాల్పడ్డారు.. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాజాపూర్ గ్రామానికి చెందిన నంది కుర్మయ్య పెద్దకొడుకు ...
బాణామతి పేరుతో వ్యక్తి సజీవ దహనం
వెబ్ దునియా
ఆంధ్రా అంబాసిడర్గా అమితాబ్... కామినేని వెల్లడి
వెబ్ దునియా
ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యవహరించనున్నారు. అమితాబ్ను ఆంధ్రాలోని వైద్య, ఆరోగ్య శాఖలకు అంబాసిడర్ గా నియమించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రకటనన విడుదల చేశారు. అందులో అమితాబ్ బచ్చన్ ఎలాంటి పారితోషికం ...
ఏపి హెల్త్ అంబాసిడర్ అమితాబ్Andhrabhoomi
ఏపీ హెల్త్ అంబాసిడర్గా అమితాబ్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్ర రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యవహరించనున్నారు. అమితాబ్ను ఆంధ్రాలోని వైద్య, ఆరోగ్య శాఖలకు అంబాసిడర్ గా నియమించినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రావు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ప్రకటనన విడుదల చేశారు. అందులో అమితాబ్ బచ్చన్ ఎలాంటి పారితోషికం ...
ఏపి హెల్త్ అంబాసిడర్ అమితాబ్
ఏపీ హెల్త్ అంబాసిడర్గా అమితాబ్
Oneindia Telugu
సీరియల్లో చాన్స్ ఇప్పిస్తానని టీవీ ఆర్టిస్టు టోకరా
Oneindia Telugu
హైదరాబాద్: టీవీ సీరియల్లో భాగస్వామిగా చేర్చుకుంటానంటూ ఓ టీవీ ఆర్టిస్టు ఓ నిరుద్యోగికి కుచ్చు టోపీ పెట్టాడు. నటుడు కావాలని ప్రయత్నాల్లో ఉన్న హైదరాబాద్ మెహిదీపట్నంకు చెందిన రాయుడు సత్యవర ప్రసాద్కు, టీవీ ఆర్టిస్ట్ బొప్పన విష్ణువర్ధన్ పరిచయమయ్యాడు. సీరియల్లో చాన్స్ ఇప్పిస్తానని టీవీ ఆర్టిస్టు టోకరా. ప్రముఖ ఛానెల్లోని ఓ ...
నిరుద్యోగికి కుచ్చుటోపీ పెట్టిన టీవీ ఆర్టిస్ట్Vaartha
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: టీవీ సీరియల్లో భాగస్వామిగా చేర్చుకుంటానంటూ ఓ టీవీ ఆర్టిస్టు ఓ నిరుద్యోగికి కుచ్చు టోపీ పెట్టాడు. నటుడు కావాలని ప్రయత్నాల్లో ఉన్న హైదరాబాద్ మెహిదీపట్నంకు చెందిన రాయుడు సత్యవర ప్రసాద్కు, టీవీ ఆర్టిస్ట్ బొప్పన విష్ణువర్ధన్ పరిచయమయ్యాడు. సీరియల్లో చాన్స్ ఇప్పిస్తానని టీవీ ఆర్టిస్టు టోకరా. ప్రముఖ ఛానెల్లోని ఓ ...
నిరుద్యోగికి కుచ్చుటోపీ పెట్టిన టీవీ ఆర్టిస్ట్
వెబ్ దునియా
చంద్రబాబు శాడిస్టన్న అంబటి: జగన్పై సోమిరెడ్డి ఫైర్!
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాటించేవన్నీ శాడిస్టు విధానాలేనని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా లేక రాక్షస పాలనా అంటూ అంబటి ఫైర్ అయ్యారు. ఏపీ రాజధాని విషయంలో రైతుల కోరిక మేరకే అసెంబ్లీలో వైయస్ జగన్ మాట్లాడారని, ఆయనంటే మీకెందుకు అంత భయమని ...
బాబువన్నీ శాడిస్టు విధానాలే: అంబటి, జగన్కు లక్షణాలు లేవు: సోమిరెడ్డిOneindia Telugu
ఆయనవన్నీ శాడిస్టు విధానాలేసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాటించేవన్నీ శాడిస్టు విధానాలేనని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యమా లేక రాక్షస పాలనా అంటూ అంబటి ఫైర్ అయ్యారు. ఏపీ రాజధాని విషయంలో రైతుల కోరిక మేరకే అసెంబ్లీలో వైయస్ జగన్ మాట్లాడారని, ఆయనంటే మీకెందుకు అంత భయమని ...
బాబువన్నీ శాడిస్టు విధానాలే: అంబటి, జగన్కు లక్షణాలు లేవు: సోమిరెడ్డి
ఆయనవన్నీ శాడిస్టు విధానాలే
Oneindia Telugu
నష్టం జరగదు: హరీష్ సందేహానికి ఉమా జవాబు
Oneindia Telugu
న్యూఢిల్లీ: నదుల అనుసంధానం మూలంగా ఏ రాష్ట్రానికి నష్టం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారు. ఉమాభారతి మంగళవారం నదుల అనుసంధానంపై రాష్ట్రాల నీటిపారుదల మంత్రులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నదులను అనుసంధానం చేసేందుకు డి.పి.ఆర్ (డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్) తయారు ...
ఇంకా మరిన్ని »
Oneindia Telugu
న్యూఢిల్లీ: నదుల అనుసంధానం మూలంగా ఏ రాష్ట్రానికి నష్టం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి హామీ ఇచ్చారు. ఉమాభారతి మంగళవారం నదుల అనుసంధానంపై రాష్ట్రాల నీటిపారుదల మంత్రులతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నదులను అనుసంధానం చేసేందుకు డి.పి.ఆర్ (డిటేల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్) తయారు ...
వెబ్ దునియా
స్నేహితుడితో వధువు పరార్: చెల్లెలితో వరుడి వివాహం!
వెబ్ దునియా
తమిళనాడులో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వధువు పెళ్లికి మందు మిత్రుడితో పారిపోగా, వధువు ఇక లాభం లేదని ఆమె సోదరిని పెళ్లాడాడు. తమిళనాడులోని తిరువట్టారుకు చెందిన యువకుడు ఒకరితో నాగర్కోయిల్ సమీపంలో ఉన్న ఎరచ్చి కులం ప్రాంతానికి చెందిన యువతితో తల్లిదండ్రులు వివాహ నిశ్చితార్థం చేశారు. వారి వివాహం ఎరచ్చి కులంలో సోమవారం జరగాల్సి ...
మిత్రుడితో వధువు పరారీ: ఆమె సోదరితో వరుడి పెళ్లిOneindia Telugu
స్నేహితుడితో నవ వధువు పరారీVaartha
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమిళనాడులో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వధువు పెళ్లికి మందు మిత్రుడితో పారిపోగా, వధువు ఇక లాభం లేదని ఆమె సోదరిని పెళ్లాడాడు. తమిళనాడులోని తిరువట్టారుకు చెందిన యువకుడు ఒకరితో నాగర్కోయిల్ సమీపంలో ఉన్న ఎరచ్చి కులం ప్రాంతానికి చెందిన యువతితో తల్లిదండ్రులు వివాహ నిశ్చితార్థం చేశారు. వారి వివాహం ఎరచ్చి కులంలో సోమవారం జరగాల్సి ...
మిత్రుడితో వధువు పరారీ: ఆమె సోదరితో వరుడి పెళ్లి
స్నేహితుడితో నవ వధువు పరారీ
沒有留言:
張貼留言