2015年1月7日 星期三

2015-01-08 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
బీజేపీ తీర్థం పుచ్చుకున్న ద్రౌపది రూపా గంగూలీ!   
వెబ్ దునియా
అప్పట్లో దూరదర్శన్‌లో ప్రసారమైన ''మహాభారత్'' మెగా సీరియల్ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ద్రౌపది పాత్ర పోషించిన రూపా గంగూలీ ఆ తర్వాత సినిమాల్లో బాగా బిజీ అయింది. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసింది. తాజాగా రాజకీయ రంగప్రవేశం చేసిందీ బెంగాలీ భామ. హౌరాలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ ...

బిజెపిలొ చెరిన ద్రౌపది రూపా గంగూలీ   Namasthe Telangana
బీజేపీలో చేరిన నటి, గాయని రూపా గంగూలీ   TV5
బిజెపి తీర్థం పుచ్చుకున్న ప్రముఖ నటి రూపా గంగూలీ   Oneindia Telugu
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తాజా వివాదం: నలుగురు పిల్లల్ని కనాలి.. : బీజేపీ ఎంపి   
వెబ్ దునియా
బీజేపీ ప్రజాప్రతినిధులు రోజుకో వివాదం రేపుతున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వారి మాటలు మరింతగా పదునెక్కుతున్నాయి. తాజాగా యూపీకి చెందిన ఎంపీ సాక్షి మహరాజ్ కొత్త వివాదానికి తెరతీశారు. చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో జనాభా నియంత్రణ చేస్తుంటే, హిందూ మహిళలు ఒక్కొక్కరు కనీసం నలుగురు పిల్లలను ...

ఒక్కోళ్లు కనీసం నలుగురిని కనాలి!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జైలులో ఖైదీలు సెక్స్‌కు రెడీ... కోర్టు తీర్పుతోనే...!   
వెబ్ దునియా
భార్యభర్తలు ఇద్దరు జైలు జీవితం అనుభవిస్తున్నట్టైతే, వారు జైలులో దాంపత్య సుఖం పొందవచ్చని, అది వారి ప్రాధమిక హక్కు అని తెలుపుతూ హర్యానా హైకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. వివాహం చేసుకున్న ఖైదీలను తమ భాగస్వాములతో సెక్స్ చేయడానికి అనుమతించాలని ఆదేశించింది. పిల్లలను కూడా కనవచ్చునని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు ...

జైల్లో శృంగారంకు సరే :హైకోర్టు   Namasthe Telangana
జైళ్లోనే రొమాన్స్‌కు ఏర్పాట్లు..కోర్టు ఆదేశం   Palli Batani
జైల్లో శృంగారానికి కోర్టు ఆమోదం   తెలుగువన్
Oneindia Telugu   
News Articles by KSR   
సాక్షి   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆ బస్సులో తీవ్రవాదులొస్తున్నారు.. నిలిపివేయండి : పాకిస్థాన్   
వెబ్ దునియా
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య కుదిరిన దోస్తీ ఒప్పందంలో భాగంగా ఢిల్లీ లాహోర్‌ల మధ్య నడిచే బస్సు సర్వీసును నిలిపి వేయాలని భారత్‌ను దాయాది దేశం పాకిస్థాన్ కోరింది. ఈ బస్సులో భారత్ నుంచి తమ దేశంలోకి తీవ్రవాదులు వస్తున్నారంటూ ఆరోపణ చేసింది. దీంతో గత 16 యేళ్ళుగా నడుస్తున్న ఈ బస్సు సర్వీసు త్వరలోనే ఆగిపోనుంది. నిజానికి దోస్తీ బస్సు భారత్ ...

లాహోర్-ఢిల్లీ 'దోస్తీ' బస్సును పాక్ రానివట్లేదు... వాఘా వద్ద నిలిపివేత   Oneindia Telugu
ఢిల్లీ-లాహోర్ బస్సు వాఘా వరకే   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మరికొంతకాలం జైల్లోనే లఖ్వీ   
Andhrabhoomi
ఇస్లామాబాద్, జనవరి 7: ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారు జకీవుర్ రెహమాన్ లఖ్వీని ప్రజా భద్రతా చట్టం కింద నిర్బంధించడాన్ని కొట్టివేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పాక్ సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. దీంతో లఖ్వీ మరికొంత కాలం జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. లఖ్వీ నిర్బంధాన్ని రద్దు చేస్తూ అతడ్ని బెయిలుపై ...

లఖ్వీకి జైలే గతి!   సాక్షి
లఖ్వీ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం   వెబ్ దునియా
లఖ్వీ జైల్లో ఉండాల్సిందే: బెయిల్ పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు   Oneindia Telugu
Namasthe Telangana   
అన్ని 10 వార్తల కథనాలు »   


సాక్షి
   
నలుగురు పిల్లల్ని కనాలి   
సాక్షి
మీరట్ /న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని చంపిన నాథురామ్ గాడ్సే గొప్ప దేశ భక్తుడని కొనియాడి పార్లమెంట్‌లో క్షమాపణలు చెప్పిన బీజేపీ ఎంపీ సాక్షీ మహరాజ్ మరో వివాదంతో తెరపైకి వచ్చారు. హిందూ మహిళలు ఒక్కొక్కరు కనీసం నలుగురు పిల్లల్ని కనాలని మంగళవారం మీరట్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'మేము గత ...

హిందూ మహిళలు 4 గురు పిల్లల్ని కనాలా   News Articles by KSR
ప్రతి హిందూ మహిళ   Andhraprabha Daily
ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లల్ని కనాలి   Andhrabhoomi
Namasthe Telangana   
వెబ్ దునియా   
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత దేశానికి వెళ్లుతున్నారా... జాగ్రత్త : పర్యాటకులకు ఆస్ట్రేలియా హెచ్చరిక   
వెబ్ దునియా
'భారత దేశానికి వెళ్లుతున్నారా.. అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. ముంబయి నగరంలోని వివిధ హోటళ్ళలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము, కాశ్మీర్ ప్రాంతాలకైతే అసలు వెళ్ళొద్దు. ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం'.. ఇవి ఏ సాధాసీదా సంస్థలు లేదా వ్యక్తులు చేసిన ...

జాగ్రత్త! భారత్‌లో తీవ్రవాద దాడులు జరగొచ్చు: ఆస్ట్రేలియా హెచ్చరిక   Oneindia Telugu
ముంబై మీద మళ్లీ ఉగ్రదాడులు?   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చిన్నారిపై లైంగిక వేధింపులు.. స్కూలు ముట్టడి... టీచర్ అరెస్టు..   
వెబ్ దునియా
ఇటీవల బెంగుళూరులో అభంశుభం తెలియని బాలికలపై, మహిళలపై లైంగిక వేధింపులు, హత్యలు, హత్యాచార సంఘటన అత్యధికంగా చోటు చేసుకుంటున్నాయి. ఆ కోవలో ఇప్పుడు వెస్ట్ బెంగుళూరు పరిధిలో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో డ్రిల్ మాస్టర్ ఏనిమిదేళ్ల చిన్నారిని లైంగికంగా వేధించినట్లు తెలిసింది. దీంతో చిన్నారి, బంధువులు, ఆ ప్రాంత వాసులు పెద్ద సంఖ్యలో ...

ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులు   సాక్షి
బాలికపై లైంగికదాడి: టీచర్‌కు దేహశుద్ధి   Andhrabhoomi
బెంగళూరులో మరో'సారీ': ఎనిమిదేళ్ల చిన్నారిపై పీటీ టీచర్, లాఠీఛార్జ్   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తడలో సిమి ఉగ్రవాదుల కలకలం   
Andhrabhoomi
తడ, జనవరి 7: తమిళనాడులో ఇటీవల పలుచోట్ల విధ్వంసం సృష్టించిన సిమి ఉగ్రవాదలు రాష్ట్ర సరిహద్దులో ప్రవేశించి ఉంటారన్న అనుమానంతో తమిళనాడు పోలీసులు ఆంధ్రాలో ఆరా తీస్తున్నారు. చెన్నై రైల్వే స్టేషన్ తదితర చోట్ల బాంబు పేలుళ్ల కేసులో అనుమానితులుగా ఉన్న ఐదుగురి కోసం తమిళ పోలీసులు వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం సిమీ ఉగ్రవాదుల ...

నెల్లూరు జిల్లాలో సిమి ఉగ్రవాదుల సంచారం.. హైఅలెర్ట్!   వెబ్ దునియా
ఉగ్రవాదుల కదలికలతో నెల్లూరు జిల్లాలో హైఅలర్ట్..   Teluguwishesh
సిమి ఉగ్రవాదుల కలకలం: శ్రీహరికోటలో హైఅలర్ట్   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
సాక్షి   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్మృతి ఇరానీ గతంలో హోటళ్లో పాత్రలు కడిగేవారట!   
వెబ్ దునియా
ఒకప్పటి హాట్ మోడల్, టీవీ నటీమణి, పార్లమెంటు సభ్యురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గతంలో ముంబైలోని ఒక హోటళ్ళో పాత్రలు కడిగేవారట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరూ తాము చేసే పనిని గౌరవించాలని, వృత్తి గౌరవాన్ని కాపాడాలని స్మృతి ఇరానీ సూచించారు. మంగళవారం రాష్ట్రాల విద్యామంత్రుల సదస్సులో మాట్లాడుతూ.
హోటల్లో గిన్నెలు కడిగా...   తెలుగువన్
అప్పుడు హోటల్‌లో పాత్రలు కడిగా: కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ   Oneindia Telugu
15 ఏండ్ల క్రితం బోళ్లు కడిగా..: స్మృతి   Namasthe Telangana
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言