2015年1月6日 星期二

2015-01-07 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
పంటి గాట్లు.. ఇంజెక్షన్ పొడిచిన గుర్తులు..! పొలోనియం 210 తో సునంద హత్య..!!   
వెబ్ దునియా
ఒంటి నిండా గాయాలు.. అక్కడక్కడా పంటి గాట్లు.. ఒక్కచోట ఇంజెక్షన్ పొడిచిన గుర్తు.. సునంద పుష్కర్ శరీరంపై కనిపించిన భౌతిక గుర్తులు. ఆమెది ఆత్మహత్య కాదనీ, బలమైన రాజకీయ ప్రత్యర్థులను, విదేశీ సీక్రెట్ ఏజెంట్లను చంపడానికి ఇచ్చే పొలోనియం210 రేడియోధార్మిక పదార్థం వినియోగించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే దీనిని అత్యంత కర్కోటక ...

సునందపై పొలోనియం ప్రయోగం   Namasthe Telangana
సునందను చంపిన విషం.. పొలోనియం!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
పంజాబ్ మాజీ సిఎం బియాంత్ హంతకుడు తారా అరెస్టు   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 6: పదేళ్ల క్రితం జైలు నుంచి తప్పించుకున్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హంతకుడు జగ్తర్ సింగ్ తారా థాయ్‌లాండ్‌లో పట్టుబడ్డాడు. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ కమాండర్‌గా ప్రకటించుకున్న జగ్తర్ సింగ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్యకు ప్రధాన కుట్రదారుడు. 1995 ఆగస్టు 31న చండీగఢ్‌లోని పంజాబ్ సచివాలయం ఎదుట ...

పోలీసులకే బురిడీ కొట్టిస్తూ తిరిగిన జగ్‌తర్‌సింగ్ అరెస్ట్   వెబ్ దునియా
థాయ్‌లాండ్‌లో ఖలిస్థాన్ ఉగ్రవాది జగ్తార్‌సింగ్ అరెస్టు   Namasthe Telangana
పంజాబ్‌ సీఎం బియాంత్‌సింగ్‌ హంతకుడు జగ్‌తర్‌సింగ్‌ తారా అరెస్ట్‌   10tv
Oneindia Telugu   
News Articles by KSR   
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
గ్యాంగ్ రేప్ కేసులో కానిస్టేబుల్ అరెస్టు   
సాక్షి
బదయూ : యూపీలోని బదయూ ప్రాంతంలో బాలికపై సామూహిక అత్యాచారం చేసి, పరారీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. బరేలి రైల్వేస్టేషన్ వద్ద అతడిని పట్టుకున్నారు. రెండో కానిస్టేబుల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడిని పట్టుకోడానికి యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని రంగంలోకి దించారు. యూపీలోని బదయూ ...

బదౌన్ కీచక పోలీసు అరెస్టు   Namasthe Telangana
యుపి గ్యాంగ్ రేప్: ఇద్దరిలో ఓ కానిస్టేబుల్ అరెస్టు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఇకపై ఇష్టమైన కోర్సు.. నచ్చిన వర్సిటీ!   
సాక్షి
న్యూఢిల్లీ: యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులను ఎంచుకునేందుకు, ఒక విశ్వవిద్యాలయం నుంచి మరో విశ్వవిద్యాలయానికి మారేం దుకు వీలు కల్పించే సరికొత్త విధానం అమల్లోకి రాబోతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం (చాయిస్ బేస్డ్ క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ సిస్టం) దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. మంగళవారమిక్కడ ...

కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో జగదీష్‌రెడ్డి భేటీ   Andhrabhoomi
విద్యార్థులకు నాణ్యమైన విద్య : స్మృతి   Namasthe Telangana
వచ్చేఏడాది నుంచి నూతనవిద్యా విధానం: స్మృతి ఇరాని (06-Jan-2015)   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఆర్టీసీ బస్సులో టిఫిన్ బాక్సు బాంబు... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణీకులు   
Oneindia Telugu
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లాలో ఆర్టీసీ బస్సులో టిఫిన్ బాక్సులో బాంబును ఓ వ్యక్తి గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్ ఆర్టీసీకి చెందిన బస్సులో గుర్తు తెలియని దుండగులు ఓ టిఫిన్ బాక్సులో బాంబును పెట్టి దానిని బస్సులో ప్రయాణీకుల సీటు కింద ఉంచారు. పాఠకుల కోసం ఫేస్‌బుక్ ...

బస్సులో బాంబు కలకలం   Namasthe Telangana
కలకలం రేకెత్తించిన టిఫిన్ బాక్స్   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


10tv
   
కౌంటర్‌-ఎన్‌కౌంటర్లతో దద్ధరిల్లుతున్న ఏవోబీ ప్రాంతం   
10tv
ఏవోబీ:ఆంధ్రా-ఒడిశా -ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతం మావోయిస్టులకు పెట్టిన కోట. ఇప్పుడీ ప్రాంతం కౌంటర్‌ -ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతోంది. ఇక్కడే మావోయిస్టు అగ్రనాయకులు మకాం వేశారని స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో బలగాలను అలర్ట్‌ చేసింది. దీంతో ఎస్ఐబీ గ్రేహాండ్స్, సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్‌, కోబ్రా దళాలు ఏవోబి ఏరియాను జల్లెడ పడుతున్నాయి. ఏవోబీ ...

ఏవోబీలో కూంబింగ్ ముమ్మరం   సాక్షి
ఈసారి చత్తీస్ గడ్ సరిహద్దులో కాల్పులు   News Articles by KSR
ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌ అవాస్తవం మావోలనే అనుమానంతో గిరిజనులపై కాల్పులు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
Andhrabhoomi   
Andhraprabha Daily   
అన్ని 20 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
శృంగేరి శారదా పీఠం   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 6: శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారిగా వేదవేదాంగ ప్రవీణులు కుప్పా వేంకటేశ్వర ప్రసాద శర్మకు బాధ్యతలు అప్పగించనున్నట్లు శృంగేరి శారదా పీఠం అధిపతి, జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి ప్రకటించారు. శృంగేరి పీఠాధీశ్వరులుగా 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన గురువందన ఉత్సవంలో స్వామివారు తమ పీఠం ఉత్తరాధికారిగా ...

శృంగేరి పీఠం ఉత్తరాధికారిగా తిరుపతి బిడ్డ   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నా తండ్రిని అనొద్దు: ఎయిర్ ఏషియా పైలట్ కూతురు ఏంజిలా   
Oneindia Telugu
జకర్తా: ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కుప్పకూలి 162 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పైలట్ ఇర్యాంటో కూతురు ఏంజిలా యాంగీ రణస్టియానీస్ టీవీ చానల్స్ ముందుకు వచ్చి స్పందించారు. విమానం కూలిన విషయంలో తన తండ్రిని తప్పుపట్టవద్దని ఆమె కోరారు. చివరి నిమిషం వరకు ఆయన విమానాన్ని, అందులోని ప్రయాణీకులను ...

మా నాన్నను తప్పుపట్టొద్దు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


మీ పద్ధతి మార్చుకోండి   
Andhrabhoomi
చింతూరు, జనవరి 6: డివిజన్, మండలాలు, గ్రామాల్లోని కిరాణా, మెడికల్ షాపులు, వర్క్ సంఘాల వ్యాపారస్థులు అనుసరిస్తున్న పద్ధతులను మార్చుకోవాలని మావోయిస్టు భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కమిటీ బ్యానర్లు, కరపత్రాల్లో పేర్కొంది. మంగళవారం చట్టీ వైన్‌షాపు వద్ద, నర్సింహాపురం జంక్షన్ వద్ద మావోలు బ్యానర్లు, కరపత్రాలు వదిలివెళ్లారు.
సీపీఐ మావోయిస్టు కమిటీ పేరున హెచ్చరిక   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


32 కిలోమీటర్లు.. 29 నిమిషాలు.. ఓ జర్నీ!   
సాక్షి
న్యూఢిల్లీ : గుర్ గావ్ నుంచి ఢిల్లీకి ఉన్న దూరం.. దాదాపు 32 కిలోమీటర్లు. కానీ, రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కనీసం గంటన్నర నుంచి రెండు గంటల వరకు పడుతుంది. కానీ అరగంట కంటే తక్కువ సమయంలోనే ఆ దూరాన్ని దాటుకెళ్లి ఓ 16 ఏళ్ల కుర్రాడికి ప్రాణదానం చేశారు. గుర్ గావ్ లోని ఎస్కార్ట్ ఆస్పత్రి నుంచి ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆస్పత్రికి గుండెను ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言