2015年1月5日 星期一

2015-01-06 తెలుగు (India) ప్రపంచం


Andhrabhoomi
   
'సెల్ఫీ' కళకు ప్రత్యేక కోర్సు!   
Andhrabhoomi
చేత్తో స్మార్ట్ఫోన్ పట్టుకుని ఎవరి ఫొటోను వారు తీసుకోవడం (సెల్ఫీ) ఇపుడు ఓ హాబీగా మారడంతో- ఇందులో యువతకు మెళకువలు నేర్పేందుకు లండన్‌లోని ఓ కళాశాల స్వల్పకాలిక కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు నేర్పేందుకు 132 యూరోలు ( 160 అమెరికన్ డాలర్లు) ఫీజుగా నిర్ణయించినట్లు సిటీ లిట్ కళాశాల యాజమాన్యం తాజాగా ప్రకటించింది. నాణ్యతాపరంగా ...

సెల్ఫీ కోసం కోర్స్ తీసుకు వస్తున్న కళాశాల, 160 డాలర్లు   Oneindia Telugu

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
అమెరికా కాన్స్‌లేట్ ముట్టడి   
Andhrabhoomi
బేగంపేట, జనవరి 5: జాతిపిత మహాత్మాగాంధీకి అమెరికాలో అవమానం జరిగినందుకు నిరసనగా అమెరికా కాన్సలేట్ కార్యాలయాన్ని తెలంగాణ అడ్వకేట్ జెఎసి ఆధ్వర్యంలో ముట్టడించారు. సోమవారం బేగంపేటలోని అమెరికా కార్యాలయంలో న్యా యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇటీవల అమెరికాలో మన జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మను అమెరికా మద్యం బాటిళ్లపై ...

జాతిపితకు అవమానంపై టీ లాయర్ల ఆందోళన   Namasthe Telangana
యూఎస్ కాన్సులేట్ వద్ద తెలంగాణ లాయర్ల ఆందోళన   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


కెన్యాలో ఎనిమిది మంది దుర్మరణం   
Andhrabhoomi
నైరోబి:కెన్యా రాజధాని నైరోబిలో బహుళ అంతస్థుల భవనం కుప్ప కూలటంతో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 38 మందిని సహాయక బృందాలు రక్షించాయి. Related Article. ఎదురీదుతున్న రాజపక్స · అణ్వాయుధంతో గ్రహ శకలాల పేల్చివేత · మరో పెద్ద శకలం వెలికితీత · రెండు భారీ శకలాలు గుర్తింపు · 30 మృతదేహాలు వెలికితీత · More Sharing ServicesShare. Add new comment. Your name *. E-mail *.
కుప్పకూలిన భవనం... 8 మంది....   తెలుగువన్

అన్ని 3 వార్తల కథనాలు »   


10tv
   
పాక్ కు అమెరికా క్లీన్ చిట్..   
10tv
ఢిల్లీ : ఉగ్రవాద విషయంలో పాక్ కు అగ్రరాజ్యం క్లీన్ చిట్ ఇచ్చింది. ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్‌కు పెద్దన్న క్లీన్‌చిట్‌ ఇవ్వడమంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. భారతదేశం పట్ల అమెరికా మొదటినుంచీ ద్వందనీతినే ప్రదర్శిస్తోంది. కొద్దిరోజుల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత పర్యటనకు వస్తున్న ...

అమెరికా ఉదారత!   సాక్షి
ఎయిర్ ఇండియా విమానాన్ని హై జాక్ చేసేందుకు కుట్ర?   తెలుగువన్

అన్ని 8 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
వారు ముమ్మాటికీ ఉగ్రవాదులే..   
Andhraprabha Daily
రులు కానేకాదని, వారు ఉగ్రవాదు లని విశ్వసించడానికి తగిన ఆధారాలు కనిపిస్తున్నా యని రక్షణ మంత్రి మనోహర్‌ పారిక్కర్‌ ప్రకటించారు. సోమవారంనాడిక్కడ జాతీయ రక్షణశాఖ ఆస్తుల నిర్వహణ సంస్థ నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని రక్షా సంపద్‌ భవన్‌ ప్రాంగణంలో ఆయన విలేఖరు లతో మాట్లాడారు. వాస్తవానికి జనవరి 1వతేదీ ...

12 మంది భారత జాలర్లను నిర్భంధించిన పాక్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత జాలర్లను పట్టుకున్న పాక్   Namasthe Telangana
రెండు భారతీయ మత్స్యకార పడవలను పట్టుకున్న పాకిస్థాన్   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
బీరు టిన్నులకు గాంధీజీ పేరు, బొమ్మ   
తెలుగువన్
మద్యపానాన్ని వ్యతిరేకించిన గాంధీజీ పేరును అమెరికాలో ఓ కంపెనీ తాను ఉత్పత్తి చేసే బీరు టిన్నులకు పెట్టింది. అక్కడితో ఆగకుండా ఆ టిన్ను మీద గాంధీ చిత్రాన్ని కూడా ముద్రించింది. అమెరికాలోని కనెక్టికట్‌కి చెందిన న్యూ ఇంగ్లండ్ బ్రూవరీస్ కంపెనీ ఈమధ్య 'గాంధీ బాట్' పేరుతో కొత్తరకం బీరును మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ ...

అమెరికా బీరు టిన్నులపై గాంధీ బొమ్మ   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
   
అమెరికాలో కృష్ణా జిల్లా వాసి హత్య   
Nizamabad News నిజామాబాద్ న్యూస్.ఇన్ నిజామాబాద్ జిల్లా వార్తలు
విజయవాడ, డిసెంబర్ 3: అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. సౌత్ కరోలినా రాష్ట్రంలోని మెరినాబీచ్ లో కృష్ణా జిల్లాకు చెందిన బాలగోపాల్ హత్యకు గురయ్యాడు. దొంగతనానికి వచ్చిన ఓ దుండగులు కాల్పులు జరపడంతో బాలగోపాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం, చిట్టూర్పు గ్రామానికి చెందిన పరుచూరి బాలగోపాల్ ...

స్వస్థలానికి బాలగోపాల్ మృతదేహం: తానా అధ్యక్షుడు హామీ   వెబ్ దునియా
బుధవారం రానున్న బాలగోపాల్ మృతదేహం..   10tv
తెలుగువాడిని చంపేశారు   Andhrabhoomi
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఎయిర్ ఏషియా తోక భాగం గుర్తింపు?   
Andhrabhoomi
సింగపూర్/జకార్తా, జనవరి 5: జావా సముద్ర గర్భంలో మరో విమాన శకలాన్ని గుర్తించినట్లు సోమవారం ఇండోనేషియా అనే్వషకులు తెలిపారు. బహుశా ఇది గత నెల 28వ తేదీన కూలిపోయిన ఎయిర్ ఏషియా విమానానికి సంబంధించిన తోక భాగం అయి ఉండవచ్చని, ఈ ఘటనకు సంబంధించిన కీలక సమాచారాన్ని తెలిపే 'బ్లాక్ బాక్స్' కూడా అందులో ఉండవచ్చని ఇండోనేషియా గస్తీ నౌక కెప్టెన్ ...

అత్యాధునిక పరికరాలతో ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ కోసం గాలింపు   వెబ్ దునియా
ఎయిర్ ఏషియా బాధితుల కోసం గజ ఈతగాళ్ల వేట   సాక్షి
మరో 'ఎయిర్‌ఏషియా' మృతదేహం వెలికితీత   Namasthe Telangana
Oneindia Telugu   
Andhraprabha Daily   
అన్ని 18 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఉత్తరకొరియాపై అమెరికా ఆంక్షలు   
Namasthe Telangana
హొనొలులు: సోనీ సంస్థపై సైబర్‌దాడికి ప్రతిగా ఉత్తరకొరియాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. తమ ఆంక్షలు ఉత్తరకొరియా ప్రజలపై కాదని.. ఆ దేశ ప్రభుత్వాధికారులతోపాటు రక్షణరంగానికి మాత్రమే వర్తిస్తాయని వైట్‌హౌస్ తెలిపింది. ఇది తొలిఅడుగు మాత్రమేనని హెచ్చరించింది. ఇప్పటికే అణ్వస్త్ర కార్యక్రమంపై ఉత్తరకొరియా ఆంక్షలు ఎదుర్కొంటున్నది.
ఉత్తర కొరియాపై అమెరికా అదనపు ఆంక్షలు   Andhraprabha Daily
ఉత్తర కొరియాపై అమెరికా తాజా ఆంక్షలు   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


'ఒబామా పర్యటనకు నిరసన తెలుపుతాం'   
సాక్షి
హైదరాబాద్: వామపక్ష పార్టీలు ఐక్యతతో పనిచేస్తాయని సీపీఎం నేత తమ్మినేని వీరభ్రదం చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కలిసి ఉద్యమాలు చేస్తాయని అన్నారు. ప్రజాసమస్యలపై మరింత ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. మగ్దూమ్ భవన్ లో సీపీఎం, సీపీఐ సమన్వయసమావేశం సోమవారం జరిగింది. ప్రజాసమస్యలపై అన్ని వామపక్షాలను ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言