2015年1月5日 星期一

2015-01-06 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
వివాదం ముగిసింది   
సాక్షి
న్యూఢిల్లీ: పద్మభూషణ్ అవార్డుకు తన దరఖాస్తును తిరస్కరించడంపై ధ్వజమెత్తిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ అనుకున్నది సాధించింది. సోమవారం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమె పేరును ప్రత్యేకంగా హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించింది. దీంతో గత మూడు రోజులుగా కొనసాగుతున్న వివాదం ముగిసినట్టయ్యింది. అయితే నిర్ణీత గడువులోగా ...

సైనాకు 'పద్మభూషణ్'   Andhrabhoomi
పద్మ అవార్డు కోసం డిమాండ్ చేయలేదు.. నేనెవర్ని: సైనా   వెబ్ దునియా
డిమాండ్ చేసేందుకు నేనెవర్ని: 'పద్మ'పై సైనా, గుత్తా జ్వాలా సూచన   Oneindia Telugu
తెలుగువన్   
Kandireega   
Teluguwishesh   
అన్ని 33 వార్తల కథనాలు »   


సాక్షి
   
నాలుగో టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా   
సాక్షి
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారమిక్కడ సిడ్నీక్రికెట్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లగా రోజర్స్, వార్నర్ లు బరిలోకి దిగారు. ఇదిలా ఉండగా, భారత జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. గత మూడు టెస్టు మ్యాచ్ లలో ...

కోహ్లీ నేతృత్వంలో టీమిండియా కొత్త అధ్యాయం   Andhraprabha Daily
ధోనీలా.. వౌనంగా..   Andhrabhoomi
ట్రైనింగ్ సెషన్‌లో ధోనీ‌: సిడ్నీ టెస్టులో ఆడనున్న కెప్టెన్!?   వెబ్ దునియా
thatsCricket Telugu   
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 28 వార్తల కథనాలు »   


సాక్షి
   
నేడు భారత జట్టు ఎంపిక   
సాక్షి
ముంబై: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగే వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టును నేడు (మంగళవారం) ఎంపిక చేయనున్నారు. దీంతో పాటు ఇంగ్లండ్, ఆసీస్‌లతో జరిగే ముక్కోణపు టోర్నీపై కూడా సెలక్టర్లు దృష్టి పెట్టనున్నారు. సిడ్నీ నుంచి కెప్టెన్ ధోని, కోచ్ ఫ్లెచర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చల్లో పాల్గొంటారు. అయితే ఈ జట్టు కూర్పు ఎలా ...

యువీ ఎంపికపై మల్లగుల్లాలు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఆదుకున్న విలియమ్సన్   
సాక్షి
వెల్లింగ్టన్: శ్రీలంక బౌలర్ల దూకుడును కేన్ విలియమ్సన్ (200 బంతుల్లో 80 బ్యాటింగ్; 6 ఫోర్లు), వాట్లింగ్ (140 బంతుల్లో 48 బ్యాటింగ్; 6 ఫోర్లు) జోడి నిలకడైన ఆటతీరుతో సమర్థవంతంగా అడ్డుకుంది. ఫలితంగా రెండో టెస్టులో మూడో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 101 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 253 పరుగులు ...

విలియమ్‌సన్ పోరాటం   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఐదుగురు బౌలర్లతో ఆడాలి   
Andhraprabha Daily
(ఆంధ్రప్రభ క్రీడావిభాగం)సిరీస్‌ పోయింది. సీనియర్‌ కెప్టెన్‌ రాజీనామా చేశాడు. ఇప్పుడు అంతా కొత్తదనమే. సిడ్నీ టెస్టు ఓడిపోయినా వచ్చే నష్టమేమీ లేదు. కానీ ప్రయోగాలు చేసేందుకు టీమిండియాకు ఇదే మంచి సమయం. తుది జట్టులో తీవ్రమైన మార్పులు చేపట్టాలి. అనుభజ్ఞులైన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ శిఖర్‌ ధావన్‌, చెటేశ్వర్‌ పుజారా ఈ సిరీస్‌లో ఇబ్బందులు ...

రాడికల్ అప్రోచ్‌తో భారత క్రికెట్ జట్టు   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


అనంతపురం శుభారంభం   
Andhraprabha Daily
అనంతపురం స్పోర్ట్స్‌, కెఎన్‌ఎన్‌ :ఆనందమూర్తి స్మారక సౌత్‌జోన్‌ అండర్‌-12 క్రికెట్‌ టోర్నీలో ఆతిథ్య అనంతపురం జట్టు శుభారంభం చేసింది. ప్రధాన మైదానంలో సోమవారం కడపతో జరిగిన మ్యాచ్‌లో అనంతపురం 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 352 పరుగులు ...

ఆనంద్‌మూర్తి సేవలు చిరస్మరణీయం   Andhrabhoomi

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఒకే బంతిలో ఏడు పరుగులు: బ్రాత్ వైట్ రికార్డ్...!   
వెబ్ దునియా
సాధారణంగా క్రికెట్ క్రీడలో ఒక బంతికి ఆరు పరుగులు మాత్రమే. అయితే వెస్టిండీస్ ఓపెనర్ బ్రాత్ వైట్ ఏడుగు పరుగుల సాధించిన రికార్డు సృష్టించాడు. కేప్ టౌన్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చేస్తుండగా, వెస్టిండీస్ బ్యాటింగ్ చేపట్టింది. సౌత్ ఆఫ్రికా బౌలర్ల బంతులను విండీస్ ఓపెనర్లు ఎదుర్కోలేకపోయారు. ఆ స్థితిలో మూడో ...

చరిత్ర సృష్టించిన క్రెగ్ బ్రాత్: ఒక బంతికే 7పరుగులు   thatsCricket Telugu
డి విలియర్స్ సెంచరీ   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


కేసీఆర్ పాలనలో ప్రజలు భయపడుతున్నారు   
సాక్షి
కారేపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చూసి రాష్ట్ర ప్రజలు భయాందోళనలో ఉన్నారని ఖమ్మం ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ.. 60 ఏళ్ల తెలంగాణ కల సాకారమైనా..టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటినా పాలనపై స్పష్టత ...


ఇంకా మరిన్ని »   


నేడు మీ 'సేవ'లు బంద్   
సాక్షి
సాక్షి, మంచిర్యాల : భీమిని తహశీల్దార్ జుమ్మిడి దేవానంద్‌పై నాయికన్‌పేట సర్పంచ్ వొడ్డేటి అశోక్ దాడికి నిరసనగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా మీ సేవ కేంద్రాలు బంద్ పాటిస్తున్నట్లు మీ సేవ కేంద్ర నిర్వాహకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమ్రాన్‌సింగ్ తెలిపారు. సోమవారం ఆయన 'సాక్షి'తో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలు.. ప్రజా సమస్యల ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
వరల్డ్ కప్ జట్టులోకి యువరాజ్ సింగ్‌కు చోటు!   
వెబ్ దునియా
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భుజం నొప్పి బాధపడుతున్న కారణంగా యువీకి స్థానం దక్కించుకునే ఛాన్సుంది. జడేజా స్థానంలో యువరాజ్ సింగ్‌ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకునే అవకాశాలున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. 2011 వరల్డ్ కప్‌లో భారత్ టైటిల్ సాధించడంలో యువీ కీలక పాత్ర పోషించాడు. నిజానికి వరల్డ్ కప్ కోసం ప్రకటించిన ప్రాబబుల్స్ జాబితాలో యువీ ...

వరల్డ్ కప్ జట్టులో యువీకి స్థానం!   Andhrabhoomi
ఇంకా యువరాజ్ సింగ్ కు ఛాన్సుంది?   సాక్షి
వరల్డ్‌కప్‌కు జడేజా దూరం?   Namasthe Telangana
Andhraprabha Daily   
thatsCricket Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言