2015年1月5日 星期一

2015-01-06 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
'నీతి ఆయోగ్' మొదటి వైస్‌ఛైర్మన్‌గా అరవింద్ పనగడియా నియామకం   
వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న 'నీతి ఆయోగ్' పథకానికి వైస్‌ఛైర్మన్‌తో సహా కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటయిన ఈ 'నీతి ఆయోగ్' పథకానికి మొట్ట మొదటి వైస్‌ఛైర్మన్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ పనగడియా నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఆరుగురిని ఎంపిక ...

'నీతి ఆయోగ్' సారథి పనగారియా   Andhrabhoomi
'నీతి' ఉపాధ్యక్షుడిగా పనగరియా   సాక్షి
నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్‌గా పనాగరియా   Namasthe Telangana
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మావోయిస్టులేమైనా విదేశీయులా..? వారిని తుపాకులతో బెదిరించలేం..? : బీహార్ సిఎం   
వెబ్ దునియా
'మావోయిస్టులేమైనా విదేశీయులా? తుపాకులతో వారిని బెదరించలేం.. మావోయిస్టులుగా మారినవాళ్లు కూడా మన సమాజానికి చెందినవాళ్లే. అభివృద్ధి ద్వారా వాళ్లను మళ్లీ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావచ్చుగానీ, తుపాకులతో బెదిరించలేం' ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఎవరా ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఇంకెవరు నిత్యం ...

మావోయిస్టుల వసూళ్లలో తప్పులేదు: సీఎం   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మావోలపై కాల్పులు : ఆర్కే ఎస్కేప్?   
వెబ్ దునియా
ఆంధ్ర, ఒడిషా సరిహద్దుల్లోని మల్కాన్‌గిరి జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్లు వార్తలు రావడాన్ని ఆంధ్రపోలీసులు ప్రకటించారు. మావోయిస్టుల కోసం ఆదివారం రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్, ఒడిషాకుకు చెందిన స్పెషల్ ఆపరేష్ గ్రూప్, బిఎస్ఎఫ్, సిఆర్‌పిఎఫ్ బలగాలు గాలింపు చర్యలు జరుపుతున్నాయి. ఆంధ్రా ఒడిశా ...

ఏఓబిలో ఎదురు కాల్పులు   Andhrabhoomi
ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో ఎదురుకాల్పులు   Andhraprabha Daily
మావోలతో ఎదురు కాల్పులు: ఆర్కె తప్పించుకున్నాడా?   Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
News Articles by KSR   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బిజెపి నేత మురళీధర్‌రావుకు అస్వస్థత   
Andhrabhoomi
తిరుపతి, జనవరి 5: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆదివారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తిరుమలకు కాలినడకన వెళుతున్న ఆయన గాలిగోపురం వద్దకు రాగానే ఆయాసం పెరిగిపోవడంతో అక్కడే కూలబడిపోయారు. ఆయన వెంటే ఉన్న కొందరు బిజెపి నాయకులు ఈ విషయాన్ని గుర్తించి అంబులెన్స్‌లో తిరుమల్లోని అశ్వని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ...

బీజేపీ మురళీధర్ రావుకు గుండెపోటా? స్విమ్స్‌లో అడ్మిట్!   వెబ్ దునియా
బీజేపీ నాయకుడికి సీరియస్   తెలుగువన్
బిజెపి నేత మురళీధర్‌రావుకు అస్వస్థత, స్విమ్స్‌లో చేరిక   Oneindia Telugu
News Articles by KSR   
సాక్షి   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాయ్‌గఢ్ మేయర్‌గా తొలిసారి హిజ్రా ఎంపిక   
వెబ్ దునియా
దేశంలోనే తొలిసారిగా మేయర్ పదవికి హిజ్రా ఎంపికైంది. ఇటీవల అన్ని రంగాలలోను మగ వారికి, ఆడ వాళ్లకు తామేమీ తీసిపోమంటూ హిజ్రాలు తమ సత్తా చాటుతున్నారు. అందుకు నిదర్శనంగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఓ హిజ్రా మేయర్‌గా ఎంపికైంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రాయ్‌గఢ్‌లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో హిజ్రా మధు కిన్నర్ పోటీ చేసింది. కాగా అక్కడ ...

రాయ్‌గఢ్ మేయర్‌గా దళిత హిజ్రా... చరిత్ర సృష్టించింది   Oneindia Telugu
రాయ్‌గఢ్ మేయర్‌గా హిజ్రా   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


సాక్షి
   
అది ఉగ్రవాద కుట్రే!   
సాక్షి
న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలో దేశ సముద్ర జలాల్లోకి మరపడవలో చొరబడిన వ్యక్తులు ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. వారు పాక్ సైన్యంతో సంబంధాలు నెరిపినట్లు సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోందన్నారు. 2008లో ముంబైలో చోటుచేసుకున్న ఉగ్ర దాడుల తరహా ప్రయత్నాన్ని కోస్టుగార్డులు తాజాగా అరేబియా ...

స్మగ్లరైతే ఆత్మాహుతికి పాల్పడేవారు కాదు:పారికర్   Andhrabhoomi
పడవలో వచ్చింది ఉగ్రవాదులనడానికి సాక్ష్యాలున్నాయి స్మగ్లర్లయితే పాక్‌ భద్రతా ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సముద్రంలో ఆత్మహత్య చేసుకుంది ఉగ్రవాదులే : మనోహర్   వెబ్ దునియా
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 9 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్వచ్ఛభారత్ అంబాసిడర్లు   
సాక్షి
నిజామాబాద్ కల్చరల్ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యురాలు కవిత, ప్రముఖ సినీ నటుడు నితిన్ అంబాసిడర్లుగా నియమితులయ్యారు. కార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకుగాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల్లోని 18 ...

ఉద్యమంగా స్వచ్ఛ భారత్   Andhrabhoomi
స్వచ్ఛ భారత్‌ అందరిదీ   Andhraprabha Daily
పవన్, కవిత, రాధాకృష్ణ.. కలిసి పని చేస్తే..?   News4Andhra
వెబ్ దునియా   
Oneindia Telugu   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 39 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
యూపీ ఎమ్మెల్యేకు జీవితఖైదు   
Namasthe Telangana
ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీకి చెందిన చర్ఖారీ నియోజకవర్గ ఎమ్మెల్యే కప్తాన్‌సింగ్ రాజ్‌పుత్‌తోపాటు అతని సోదరుడు లక్ష్మణ్‌సింగ్ రాజ్‌పుత్‌కు స్థానిక కోర్టు జీవితఖైదు విధించింది. 2002,ఏప్రిల్‌లో కిషన్ అనే వ్యక్తిపై దాడిచేసి హత్యచేసిన ఉదంతంలో రాజ్‌పుత్, అతని సోదరుడు, మరో తొమ్మిది మందిపై కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ ...

ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యేకు జీవిత ఖైదు   Andhrabhoomi
హత్యకేసులో ఎమ్మెల్యేకి జీవిత ఖైదు   News Articles by KSR
హత్య కేసులో ఎమ్మెల్యేకు జీవితఖైదు   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బుష్ నుంచి మాంఝీ వరకు: వీరిపైకి బూటు విసిరారు (ఫోటోలు)   
Oneindia Telugu
న్యూఢిల్లీ: పాట్నాలో సోమవారం ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం 'జనతా దర్బార్'లో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి జతన్ రామ్ మాంఝీ పైకి ఓ యువకుడు బూటు విసిరాడు. వెంటనే భద్రత సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి. ముఖ్యమంత్రి కుల రాజకీయాలు చేస్తున్నారనే ...

బీహార్ ముఖ్యమంత్రిపై కాలి బూటు.. విసిరిందెవరో..?   వెబ్ దునియా
బీహార్‌ ముఖ్యమంత్రిపై చెప్పు విసిన యువకుడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీహార్ సీఎంపై షూ విసిరిన యువకుడు   Namasthe Telangana
Andhrabhoomi   
అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
కేరళకు మంత్రి కేటీఆర్‌ పయనం   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రెండు రోజుల కేరళ పర్యటనకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు బయలుదేరారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి అధికారులతో కలిసి కేరళకు మంత్రి కేటీఆర్‌ బయలుదేరారు. మంగళవారం ఉదయం కేరళలో తిరువనంతపురంలోని కోవలంలో జరుగనున్న జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ప్రాంతీయ సదస్సుకు హాజరు కానున్నారు.
కేరళకు కెటిఆర్   Andhrabhoomi

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言