Oneindia Telugu
మహిళపై హత్యాయత్నం: కామవాంఛ తీర్చలేదనే...
Oneindia Telugu
గుంటూరు: లైంగిక వాంఛను నిరాకరించిందన్న కారణంగానే వివాహితపై ఓ యువకుడు హత్యాయత్నానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ఓ యువకుడు కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన ఫిరంగపురం మండలం మండలం వేమూలూరుపాడులో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరుపాడుకు చెందిన రమాదేవి అనే మహిళ ...
వివాహితపై హత్యాయత్నంAndhrabhoomi
వివాహిత సజీవ దహనానికి యత్నంసాక్షి
బహిర్భూమికి వెళ్లిన మహిళకు నిప్పటించిన యువకుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు: లైంగిక వాంఛను నిరాకరించిందన్న కారణంగానే వివాహితపై ఓ యువకుడు హత్యాయత్నానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ఓ యువకుడు కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన ఫిరంగపురం మండలం మండలం వేమూలూరుపాడులో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరుపాడుకు చెందిన రమాదేవి అనే మహిళ ...
వివాహితపై హత్యాయత్నం
వివాహిత సజీవ దహనానికి యత్నం
బహిర్భూమికి వెళ్లిన మహిళకు నిప్పటించిన యువకుడు
సాక్షి
మూడేళ్లలో మిగులు విద్యుత్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా వచ్చే మూడేళ్లలో మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుం దని విద్యుత్శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ఢిల్లీకి చెందిన ' ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టెరి) విశ్వవిద్యాలయం' హైదరాబాద్ క్యాంపస్కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.
మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్Andhrabhoomi
హైదరాబాద్లో 'టెరి' వర్సిటీకి శంకుస్థాపనNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా వచ్చే మూడేళ్లలో మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుం దని విద్యుత్శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ఢిల్లీకి చెందిన ' ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టెరి) విశ్వవిద్యాలయం' హైదరాబాద్ క్యాంపస్కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.
మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్
హైదరాబాద్లో 'టెరి' వర్సిటీకి శంకుస్థాపన
Oneindia Telugu
వాస్తు శిల్పి, మాజీ ఎంపీ బిఎన్ రెడ్డి కుమారుడు ఆత్మహత్య
Oneindia Telugu
హైదరాబాద్: వాస్తు శిల్పి, మిర్యాలగూడ మాజీ ఎంపి బిఎన్ రెడ్డి కుమారుడు బి చంద్రశేఖర్రెడ్డి (57) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఇంట్లో 3.2 లైసెస్డ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య శాలిని రెడ్డి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆదివారం ...
మాజీ ఎంపి బిఎన్ రెడ్డి కుమారుడి ఆత్మహత్యAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: వాస్తు శిల్పి, మిర్యాలగూడ మాజీ ఎంపి బిఎన్ రెడ్డి కుమారుడు బి చంద్రశేఖర్రెడ్డి (57) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఇంట్లో 3.2 లైసెస్డ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య శాలిని రెడ్డి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆదివారం ...
మాజీ ఎంపి బిఎన్ రెడ్డి కుమారుడి ఆత్మహత్య
Oneindia Telugu
అక్రమ సంబంధం కారణంగానే రౌడీ షీటర్ హత్య
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారం సమీపంలో గల నిమ్మలపేటకు చెందిన రౌడీషీటర్ బత్తుల రవి (25) శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి హత్య సమాచారం తెలుసుకొని పోలీసులు మృతదేహం కోసం ఎదురు చూసినా మృతదేహం ఆచూకి దొరకలేదు. ఆదివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. రవి లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ...
రౌడీషీటర్ దారుణ హత్యAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారం సమీపంలో గల నిమ్మలపేటకు చెందిన రౌడీషీటర్ బత్తుల రవి (25) శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి హత్య సమాచారం తెలుసుకొని పోలీసులు మృతదేహం కోసం ఎదురు చూసినా మృతదేహం ఆచూకి దొరకలేదు. ఆదివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. రవి లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ...
రౌడీషీటర్ దారుణ హత్య
సాక్షి
శబరిమలలో ఇక నిశ్చింత
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కఠోర దీక్షను కొనసాగించి, అయ్యప్ప దర్శనానికి వెళ్లే తెలంగాణ భక్తులకు శబరిమలలో ఇక మీదట వసతి, భోజనానికి ఇబ్బందులు దూరం కానున్నాయి. దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నుంచే అయ్యప్ప భక్తులు ఎక్కువ సంఖ్యలో శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం అయ్యప్ప క్షేత్రం వద్ద తెలంగాణ ప్రభుత్వం ...
కేరళ సీఎం ఉమెన్ చాందీతో కేసీఆర్ భేటీNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కఠోర దీక్షను కొనసాగించి, అయ్యప్ప దర్శనానికి వెళ్లే తెలంగాణ భక్తులకు శబరిమలలో ఇక మీదట వసతి, భోజనానికి ఇబ్బందులు దూరం కానున్నాయి. దక్షిణ భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నుంచే అయ్యప్ప భక్తులు ఎక్కువ సంఖ్యలో శబరిమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం అయ్యప్ప క్షేత్రం వద్ద తెలంగాణ ప్రభుత్వం ...
కేరళ సీఎం ఉమెన్ చాందీతో కేసీఆర్ భేటీ
Andhrabhoomi
ఒక్క దరఖాస్తుతో..
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : వాటర్గ్రిడ్కు అవసరమైన అన్ని అనుమతులూ మూకుమ్మడిగా ఒకే దరఖాస్తుపై మంజూరు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ''అనుమతుల్లోని క్లిష్టతని తొలగించాలి. మంజూరు ప్రక్రియను సరళతరం చేయాలి. ముఖ్యంగా రెవెన్యూ, అటవీ, ఆర్అండ్బీ తదితర శాఖలు.. అనుమతుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి'' అని ...
మిషన్ వాటర్గ్రిడ్సాక్షి
వాటర్గ్రిడ్ కోసం ఆర్డినెన్స్!Andhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : వాటర్గ్రిడ్కు అవసరమైన అన్ని అనుమతులూ మూకుమ్మడిగా ఒకే దరఖాస్తుపై మంజూరు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ''అనుమతుల్లోని క్లిష్టతని తొలగించాలి. మంజూరు ప్రక్రియను సరళతరం చేయాలి. ముఖ్యంగా రెవెన్యూ, అటవీ, ఆర్అండ్బీ తదితర శాఖలు.. అనుమతుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి'' అని ...
మిషన్ వాటర్గ్రిడ్
వాటర్గ్రిడ్ కోసం ఆర్డినెన్స్!
సాక్షి
పద్ధతుల ఉల్లంఘనే కారణం?
Andhrabhoomi
జకార్తా, జనవరి 4: జావా సముద్రంలో ఎయిర్ ఏషియా విమానం కూలిపోవడానికి ఆ విమానయాన సంస్థ ప్రామాణిక పద్ధతులను ఉల్లంఘించడమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టేకాఫ్కు ముందు ఈ విమానంలోని పైలట్లకు వాతావరణ నివేదికను అందజేయలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా లీక్ అయిన అధికారిక పత్రాలను ఉటంకిస్తూ 'జకార్తా పోస్ట్' వార్తా సంస్థ ...
ప్రతికూల వాతావరణమే ముంచింది!సాక్షి
మరో 'ఎయిర్ఏషియా' మృతదేహం వెలికితీతNamasthe Telangana
ఎయిర్ ఏషియా: ఐదు భారీ శకలాలు, ఆదివారం అనుమతి లేదు!Oneindia Telugu
Andhraprabha Daily
వెబ్ దునియా
అన్ని 13 వార్తల కథనాలు »
Andhrabhoomi
జకార్తా, జనవరి 4: జావా సముద్రంలో ఎయిర్ ఏషియా విమానం కూలిపోవడానికి ఆ విమానయాన సంస్థ ప్రామాణిక పద్ధతులను ఉల్లంఘించడమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టేకాఫ్కు ముందు ఈ విమానంలోని పైలట్లకు వాతావరణ నివేదికను అందజేయలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా లీక్ అయిన అధికారిక పత్రాలను ఉటంకిస్తూ 'జకార్తా పోస్ట్' వార్తా సంస్థ ...
ప్రతికూల వాతావరణమే ముంచింది!
మరో 'ఎయిర్ఏషియా' మృతదేహం వెలికితీత
ఎయిర్ ఏషియా: ఐదు భారీ శకలాలు, ఆదివారం అనుమతి లేదు!
Namasthe Telangana
ఇంటర్నెట్ హీరో కేసీఆరే..
Namasthe Telangana
హైదరాబాద్, జనవరి 4 (టీ మీడియా): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులిద్దరిలో ఇంటర్నెట్ హీరో కేసీఆరేనని గూగుల్ ట్రెండ్స్ స్పష్టం చేసింది. 2004 -2014 మధ్య పదేండ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షకులు తమ సెర్చ్ ఇంజన్లో కేసీఆర్ గురించిన సమాచారాన్ని అన్వేషించారని గూగుల్ ప్రకటించింది. తద్వారా ఇంటర్నెట్ ప్రపంచంలో చంద్రబాబు కన్నా ...
కేసీఆర్ కే ఓటేసిన గూగుల్..!News4Andhra
ఇంటర్నెట్ సెర్చ్: చంద్రబాబు కన్నా కెసిఆర్ టాప్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్, జనవరి 4 (టీ మీడియా): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులిద్దరిలో ఇంటర్నెట్ హీరో కేసీఆరేనని గూగుల్ ట్రెండ్స్ స్పష్టం చేసింది. 2004 -2014 మధ్య పదేండ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షకులు తమ సెర్చ్ ఇంజన్లో కేసీఆర్ గురించిన సమాచారాన్ని అన్వేషించారని గూగుల్ ప్రకటించింది. తద్వారా ఇంటర్నెట్ ప్రపంచంలో చంద్రబాబు కన్నా ...
కేసీఆర్ కే ఓటేసిన గూగుల్..!
ఇంటర్నెట్ సెర్చ్: చంద్రబాబు కన్నా కెసిఆర్ టాప్
సాక్షి
ఇప్పుడే కుల రాజకీయాలు పెరిగాయా!
News Articles by KSR
లోక్ సత్తా నేత డాక్టర్ ఎన్.జయప్రకాష్ నారాయణ చెబుతున్న విషయం కొంత ఆశ్చర్యంగా ఉంది. ఎపిలో కుల రాజకీయాలు పెచ్చుపెరిగాయని ఆయన అన్నారు.కుల రాజకీయాల ప్రభావం గత కొద్ది దశాబ్దాలుగా పెరుగుతూనే ఉన్నాయి. కాకపోతే జయప్రకాష్ నారాయణ ప్రస్తుతం కుల రాజకీయాలు అదికంగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.జెపి కొంత ఆలస్యంగా ఈ విషయంపై ...
'రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
News Articles by KSR
లోక్ సత్తా నేత డాక్టర్ ఎన్.జయప్రకాష్ నారాయణ చెబుతున్న విషయం కొంత ఆశ్చర్యంగా ఉంది. ఎపిలో కుల రాజకీయాలు పెచ్చుపెరిగాయని ఆయన అన్నారు.కుల రాజకీయాల ప్రభావం గత కొద్ది దశాబ్దాలుగా పెరుగుతూనే ఉన్నాయి. కాకపోతే జయప్రకాష్ నారాయణ ప్రస్తుతం కుల రాజకీయాలు అదికంగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.జెపి కొంత ఆలస్యంగా ఈ విషయంపై ...
'రాష్ట్రంలో కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి'
త్వరలో చంద్రబాబు పాదయాత్ర?
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ త్వరలో పాదయాత్ర చేయబోతున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు మరియు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ యన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల పద్దెనిమిదో తేదీన 18 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారు. అయితే ఏ జిల్లాలో ఎక్కడ ఈ పాదయాత్ర నిర్వహిస్తారో ఇంకా నిర్ణయం కాలేదు. బహుశః కృష్ణా ...
చంద్రబాబు 18 కి.మీ.పాదయాత్రNews Articles by KSR
అన్ని 2 వార్తల కథనాలు »
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ త్వరలో పాదయాత్ర చేయబోతున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు మరియు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ యన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల పద్దెనిమిదో తేదీన 18 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తారు. అయితే ఏ జిల్లాలో ఎక్కడ ఈ పాదయాత్ర నిర్వహిస్తారో ఇంకా నిర్ణయం కాలేదు. బహుశః కృష్ణా ...
చంద్రబాబు 18 కి.మీ.పాదయాత్ర
沒有留言:
張貼留言