2015年1月3日 星期六

2015-01-04 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
తొలి స్మార్టు ఢిల్లీలోనే.. : వెంకయ్య నాయుడు   
వెబ్ దునియా
ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన వంద స్మార్టు సిటీలలో తొలి స్మార్టు సిటీ ఢిల్లీయేనని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాలైన లండన్, శాన్‌ఫ్రాన్సిస్కోలలో ఉన్న అన్ని అత్యాధునిక సదుపాయాలు ఈ సిటీలో ఉంటాయని చెప్పారు. డిస్నీ లాండ్, యూనివర్సల్ స్టూడియోస్ వంటి ప్రపంచస్థాయి వినోదప్రదేశాలు ...


ఇంకా మరిన్ని »   


సాక్షి
   
ఉరుసు ఉత్సవాల్లో విషాదం ట్యాంక్ కూలి ఐదుగురి మృతి   
సాక్షి
రాయచూరు రూరల్ : రాయచూరు జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలోని యాపలదిన్ని సమీపంలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన గ్రౌండ్‌లెవల్ మంచినీటి ట్యాంక్ గోడలు శనివారం కూలి ఐదుగురు వృుతి చెంఒదారు. వృుతులను రాయచూరు మడ్డిపేటకు చెందిన సురేశ్(29), దుర్గప్ప(60), తెలంగాణలోని గద్వాల తాలూకా, గట్టు మండల ...

ట్యాంకు కూలి ఐదుగురి మృతి   Andhraprabha Daily

అన్ని 13 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
తెలుగువాడిని చంపేశారు   
Andhrabhoomi
కూచిపూడి, జనవరి 3: అమెరికాలోని నల్లజాతీయుల చేతిలో తెలుగువాడు దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామానికి చెందిన పరుచూరి బాలగోపాల్ (43) పదిహేనేళ్ల క్రితం జీవనోపాధికై అమెరికా వెళ్ళాడు. సౌత్ కరోనిల్ రాష్ట్రంలోని వేరియన్ బీచ్ ప్రాంతంలో పెట్రోలు బంక్ నడుపుతున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం ...

అమెరికాలో తెలుగు వ్యాపారి కాల్చివేత!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 11 వార్తల కథనాలు »   


కోర్టుకు కోడిపందెం, ఎంసెట్   
తెలుగువన్
కోడి పందేలను నిర్వహించరాదంటూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ భారతీయ జనతాపార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు సంప్రదాయాలకు విఘాతం కలిగిస్తోందని రఘురామ కృష్ణంరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే మరో అంశం కూడా కోర్టు మెట్లు ఎక్కబోతోంది. అది ఆంధ్రప్రదేశ్ ...


ఇంకా మరిన్ని »   


Andhrabhoomi
   
రెండు భారీ శకలాలు గుర్తింపు   
Andhrabhoomi
జకార్తా/సింగపూర్, జనవరి 3: గత ఆదివారం జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్‌ఏసియా విమానానికి చెందిన రెండు పెద్ద లోహ భాగాలు సముద్రంలో కనిపించినట్లు ఇండోనేసియా అధికారులు శనివారం చెప్పారు. కాగా, 162 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం కూలిపోయిన సమయంలో అనధికారిక షెడ్యూల్‌లో ప్రయాణిస్తున్నట్లు కూడా ధ్రువీకరణ అయింది. రెండు పెద్ద ...

ఎయిర్‌ఏసియా విమాన భారీ శకలాలు లభ్యం   Andhraprabha Daily

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
లిబియాలో దాడులు.. 17 మంది మృతి   
వెబ్ దునియా
లిబియాలో దాడులు ముమ్మరం అవుతున్నాయి. ఇక్కడి తాజా దాడులలో 17 మంది మృతి చెందారు. లిబియాలో ఉన్న సుక్నా పట్టణంలో ఇవి జరుగుతూనే ఉంటాయి. కానీ అవి వివిధ ప్రాంతాలకు పాకుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. లిబియాలోని సుక్నా పట్టణంలో వున్న సెక్యూరిటీ పోస్టు మీద ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఇందులో 17 మంది చనిపోయారు.

ఇంకా మరిన్ని »   


Andhrabhoomi
   
ఇక సర్వం లోకేష్   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 3: తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అరకోటి దాటిన జోష్ మీదున్న నేతలు భవిష్యత్ పార్టీ పగ్గాలను చేపట్టేది ఎవరా? అని ఆలోచిస్తున్న తరుణంలోనే పార్టీ అధినేత చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌ను రంగంలోకి దించారు. గత పదేళ్లుగా పార్టీ కోసం పరోక్షంగా సేవలందిస్తూ వచ్చిన నారా లోకేష్‌ను ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సంక్షేమ ...

టీడీపీ కాల్ సెంటర్ ఆరంభం..! రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు..   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రాణం తీసిన సెల్‌ఫోన్... రైలు ఢీకొని యువకుడు మృతి   
వెబ్ దునియా
సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. సెల్‌ఫోన్ లో మాట్లాడుతూ బైకులు నడపడం, రోడ్లు, రైల్వే పట్టాలు దాటడం అతి ప్రమాదకరమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ విధమైన విషాద సంఘటన శనివారం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ లో ట్రాక్ దాటుతున్న యువకుడిని ...

సెల్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటబోతే...   తెలుగువన్

అన్ని 9 వార్తల కథనాలు »   


బాలికపై పోలీసుల గ్యాంగ్‌రేప్   
Andhrabhoomi
బడౌన్, జనవరి 2: ఉత్తర ప్రదేశ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు ఓ 14 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పోలీసు స్టేషన్‌లో సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన సంచలనం సృష్టించింది. దీంతో అధికారులు పరారీలో ఉన్న ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను విధులనుంచి బర్తరఫ్ చేయడమే కాక స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేసారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి వీర్‌పాల్ సింగ్ ...


ఇంకా మరిన్ని »   


Kandireega
   
పెను ప్రమాదం తప్పింది   
Kandireega
Pak boat carrying explosives 26/11 తరహా కుట్రకు మరోసారి పాకిస్థాన్‌ ఉగ్రవాదులు వ్యూహం రచించినట్లుగా తెలుస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా భారత్‌ భూ భాగంలోకి ప్రవేశించాలని ప్రయత్నించారు. అయితే కట్టుదిట్టమైన భద్రత ఉండటంతో వారి ప్లాన్‌ సముద్రంలోనే ఫెయిల్‌ అయ్యింది. డిసెంబర్‌ 31 అర్థరాత్రి సమయంలో ...

- పోర్‌బందర్‌ తీరంలో ఆయుధాల పడవ దగ్ధం - కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ...   Vaartha
ముంబై తరహా దాడులకు యత్నం?! పాక్ పడవలో భారీ పేలుళ్లు...   వెబ్ దునియా

అన్ని 30 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言