Andhrabhoomi
తెలుగువాడిని చంపేశారు
Andhrabhoomi
కూచిపూడి, జనవరి 3: అమెరికాలోని నల్లజాతీయుల చేతిలో తెలుగువాడు దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామానికి చెందిన పరుచూరి బాలగోపాల్ (43) పదిహేనేళ్ల క్రితం జీవనోపాధికై అమెరికా వెళ్ళాడు. సౌత్ కరోనిల్ రాష్ట్రంలోని వేరియన్ బీచ్ ప్రాంతంలో పెట్రోలు బంక్ నడుపుతున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం ...
అమెరికాలో తెలుగు వ్యాపారి కాల్చివేత!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య: మైథేల్ బీచ్లో..వెబ్ దునియా
అమెరికాలో కృష్ణా జిల్లా వాసి దారుణ హత్యOneindia Telugu
సాక్షి
Namasthe Telangana
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
కూచిపూడి, జనవరి 3: అమెరికాలోని నల్లజాతీయుల చేతిలో తెలుగువాడు దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం చిట్టూర్పు గ్రామానికి చెందిన పరుచూరి బాలగోపాల్ (43) పదిహేనేళ్ల క్రితం జీవనోపాధికై అమెరికా వెళ్ళాడు. సౌత్ కరోనిల్ రాష్ట్రంలోని వేరియన్ బీచ్ ప్రాంతంలో పెట్రోలు బంక్ నడుపుతున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం ...
అమెరికాలో తెలుగు వ్యాపారి కాల్చివేత!
అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య: మైథేల్ బీచ్లో..
అమెరికాలో కృష్ణా జిల్లా వాసి దారుణ హత్య
వెబ్ దునియా
కొనసాగుతున్న మృతుల వేట...! 30 దేహాలు లభ్యం..!
వెబ్ దునియా
జావా సముద్రంలో కూలిన ఎయిర్ ఆసియా విమాన ప్రమాదంలో మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 30 మృతదేహాలు వెలికినట్టు అధికారులు వెల్లడించారు. విమానంలో కూర్చుని సీటు బెల్టు పెట్టుకుని మృతి చెందిన వారిలో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా సీటు బెల్టు కారణంగా మృత దేహాలు నీటి తేలడం లేదని, సహాయక సిబ్బంది తెలిపారు.
30 మృతదేహాలు వెలికితీతAndhrabhoomi
'సీటు బెల్టు కారణంగానే...'సాక్షి
ఎయిర్ ఏషియా: లైఫ్ జాకెట్తో మృతదేహం, అనుమానాలుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జావా సముద్రంలో కూలిన ఎయిర్ ఆసియా విమాన ప్రమాదంలో మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 30 మృతదేహాలు వెలికినట్టు అధికారులు వెల్లడించారు. విమానంలో కూర్చుని సీటు బెల్టు పెట్టుకుని మృతి చెందిన వారిలో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా సీటు బెల్టు కారణంగా మృత దేహాలు నీటి తేలడం లేదని, సహాయక సిబ్బంది తెలిపారు.
30 మృతదేహాలు వెలికితీత
'సీటు బెల్టు కారణంగానే...'
ఎయిర్ ఏషియా: లైఫ్ జాకెట్తో మృతదేహం, అనుమానాలు
సాక్షి
ఉత్తరకొరియాపై అమెరికా ఆంక్షలు
Namasthe Telangana
హొనొలులు: సోనీ సంస్థపై సైబర్దాడికి ప్రతిగా ఉత్తరకొరియాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. తమ ఆంక్షలు ఉత్తరకొరియా ప్రజలపై కాదని.. ఆ దేశ ప్రభుత్వాధికారులతోపాటు రక్షణరంగానికి మాత్రమే వర్తిస్తాయని వైట్హౌస్ తెలిపింది. ఇది తొలిఅడుగు మాత్రమేనని హెచ్చరించింది. ఇప్పటికే అణ్వస్త్ర కార్యక్రమంపై ఉత్తరకొరియా ఆంక్షలు ఎదుర్కొంటున్నది.
ఉత్తర కొరియాపై అమెరికా అదనపు ఆంక్షలుAndhraprabha Daily
ఉత్తర కొరియాపై అమెరికా తాజా ఆంక్షలుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
హొనొలులు: సోనీ సంస్థపై సైబర్దాడికి ప్రతిగా ఉత్తరకొరియాపై అమెరికా మరిన్ని ఆంక్షలు విధించింది. తమ ఆంక్షలు ఉత్తరకొరియా ప్రజలపై కాదని.. ఆ దేశ ప్రభుత్వాధికారులతోపాటు రక్షణరంగానికి మాత్రమే వర్తిస్తాయని వైట్హౌస్ తెలిపింది. ఇది తొలిఅడుగు మాత్రమేనని హెచ్చరించింది. ఇప్పటికే అణ్వస్త్ర కార్యక్రమంపై ఉత్తరకొరియా ఆంక్షలు ఎదుర్కొంటున్నది.
ఉత్తర కొరియాపై అమెరికా అదనపు ఆంక్షలు
ఉత్తర కొరియాపై అమెరికా తాజా ఆంక్షలు
Oneindia Telugu
అదృష్టం: విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఏడేళ్ల చిన్నారి
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలోని కెంటకీలో జరిగిన విమాన ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం సాయంత్రం ఫ్లోరిడాలో ఒక చిన్న విమానం బయలుదేరింది. అందులో నలుగురు పెద్దలు, ఒక ఏడేళ్ల పాప ఉన్నారు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ విమానం దట్టమైన వృక్షాలున్న ప్రాంతంలో కూలిపోయింద. దీంతో విమానాశ్రయ ...
కూలిన విమానంలో 7 ఏళ్ల చిన్నారి క్షేమంసాక్షి
కెంటకీలో విమాన ప్రమాదంనుంచి బయటపడి సమీపంలోని ఇంటికి వెళ్లి తలుపుతట్టిన బాలిక ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూయార్క్: అమెరికాలోని కెంటకీలో జరిగిన విమాన ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం సాయంత్రం ఫ్లోరిడాలో ఒక చిన్న విమానం బయలుదేరింది. అందులో నలుగురు పెద్దలు, ఒక ఏడేళ్ల పాప ఉన్నారు. ఆ తర్వాత కొంతసేపటికి ఆ విమానం దట్టమైన వృక్షాలున్న ప్రాంతంలో కూలిపోయింద. దీంతో విమానాశ్రయ ...
కూలిన విమానంలో 7 ఏళ్ల చిన్నారి క్షేమం
కెంటకీలో విమాన ప్రమాదంనుంచి బయటపడి సమీపంలోని ఇంటికి వెళ్లి తలుపుతట్టిన బాలిక ...
Andhrabhoomi
సరిహద్దుల్లో పేట్రేగిన పాక్
Andhrabhoomi
శ్రీనగర్/జమ్మూ, జనవరి 3: జమ్మూ, కాశ్మీర్లో సరిహద్దు గ్రామాలు, భద్రతా దళాల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యాలు శుక్రవారం రాత్రినుంచి జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు, మహిళ చనిపోగా, మరో 11 మంది గాయపడ్డారు. దీంతో భీతిల్లిన సరిహద్దు గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
పాక దుశ్చర్యAndhraprabha Daily
కాల్పుల విరమణపై మళ్లీ తూటాసాక్షి
పాక్ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతిNamasthe Telangana
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 36 వార్తల కథనాలు »
Andhrabhoomi
శ్రీనగర్/జమ్మూ, జనవరి 3: జమ్మూ, కాశ్మీర్లో సరిహద్దు గ్రామాలు, భద్రతా దళాల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యాలు శుక్రవారం రాత్రినుంచి జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు, మహిళ చనిపోగా, మరో 11 మంది గాయపడ్డారు. దీంతో భీతిల్లిన సరిహద్దు గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
పాక దుశ్చర్య
కాల్పుల విరమణపై మళ్లీ తూటా
పాక్ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు మృతి
వెబ్ దునియా
62వ వడిలో ఇమ్రాన్.. రహస్యంగా రెండో పెళ్లి..! ఎవరా సుందరి..?
వెబ్ దునియా
ప్రముఖ రాజకీయ నాయకుడైన మాజీ క్రికెటర్, పాక్ ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. 62 ఏళ్ళ ఇమ్రాన్ బీబీసీలో పని చేసిన యాంకర్ రెహమ్ ఖాన్ (41)ను పెళ్లి చేసుకున్నారట. ఆమెకు గతంలో పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది. రెహమ్ ఖాన్ బీబీసీలో ప్రసారమయ్యే 'సౌత్ టుడే' అనే ...
బిబిసి యాంకర్తో ఇమ్రాన్ వివాహం!Andhrabhoomi
ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లిNamasthe Telangana
62 ఏళ్ల వయసులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లిసాక్షి
TV5
Palli Batani
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ రాజకీయ నాయకుడైన మాజీ క్రికెటర్, పాక్ ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. 62 ఏళ్ళ ఇమ్రాన్ బీబీసీలో పని చేసిన యాంకర్ రెహమ్ ఖాన్ (41)ను పెళ్లి చేసుకున్నారట. ఆమెకు గతంలో పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది. రెహమ్ ఖాన్ బీబీసీలో ప్రసారమయ్యే 'సౌత్ టుడే' అనే ...
బిబిసి యాంకర్తో ఇమ్రాన్ వివాహం!
ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లి
62 ఏళ్ల వయసులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లి
Oneindia Telugu
సిడ్నీ వీధుల్లో ప్రేమ జంట చెట్టాపట్టాల్..
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ: ప్రేమపక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఆసే్ట్రలియాలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఆసీస్కు వచ్చిన అనుష్కతో విరాట్ సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. సిడ్నీలోని డార్లింగ్ హార్బర్ వద్ద గురువారం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ వీరిద్దరూ మీడియా కంట పడ్డారు. పీకే సినిమా సక్సెస్తో అమితానందంలో ఉన్న ...
సిడ్నీ హార్బర్ లో కోహ్లి,అనుష్క శర్మNamasthe Telangana
అనుష్కతో కలిసి కోహ్లి డార్లింగ్ సిడ్నీ హార్బర్ లో... మూడో వ్యక్తి ఎవరు...?వెబ్ దునియా
అనుష్కతో విరాట్ చెట్టాపట్టాల్!సాక్షి
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ: ప్రేమపక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఆసే్ట్రలియాలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఆసీస్కు వచ్చిన అనుష్కతో విరాట్ సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. సిడ్నీలోని డార్లింగ్ హార్బర్ వద్ద గురువారం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ వీరిద్దరూ మీడియా కంట పడ్డారు. పీకే సినిమా సక్సెస్తో అమితానందంలో ఉన్న ...
సిడ్నీ హార్బర్ లో కోహ్లి,అనుష్క శర్మ
అనుష్కతో కలిసి కోహ్లి డార్లింగ్ సిడ్నీ హార్బర్ లో... మూడో వ్యక్తి ఎవరు...?
అనుష్కతో విరాట్ చెట్టాపట్టాల్!
వెబ్ దునియా
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం: చైనాలో 35 మంది మృతి
వెబ్ దునియా
చైనాలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చోసుకుంది. షాంఘై పట్టణంలో జరిగిన వేడుకల్లో అకస్మాత్తుగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 35మంది మృతి చెందగా, వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఇక్కడ న్యూ ఇయర్ వేడుకల నిర్వహణ కోసం ఓ మైదానంలో ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కాగా బుధవారం ...
కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతిAndhraprabha Daily
షాంఘై తొక్కిసలాటకు నకిలి నోట్లే కారణంNamasthe Telangana
న్యూ ఇయర్ వేడుకల్లో తొక్కిసలాట: 35 మంది మృతిOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైనాలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చోసుకుంది. షాంఘై పట్టణంలో జరిగిన వేడుకల్లో అకస్మాత్తుగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 35మంది మృతి చెందగా, వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఇక్కడ న్యూ ఇయర్ వేడుకల నిర్వహణ కోసం ఓ మైదానంలో ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కాగా బుధవారం ...
కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతి
షాంఘై తొక్కిసలాటకు నకిలి నోట్లే కారణం
న్యూ ఇయర్ వేడుకల్లో తొక్కిసలాట: 35 మంది మృతి
Namasthe Telangana
మన సంప్రదాయంలో అమెరికన్ల పెళ్లి
Namasthe Telangana
ఇల్లెందు: భారతీయ సంప్రదాయంలో అమెరికన్ల పెళ్లి ఇల్లెందులో ఘనంగా జరిగింది. ఇల్లెందుకు చెందిన కొలిశెట్టి నాగేశ్వరరావు 35సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డాడు. అమెరికాకు చెందిన లిన్అనే మహిళను అక్కడే వివాహమాడాడు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె. ప్రస్తుతం ఆయన ఇండియాకు తిరిగివచ్చి స్వస్థలం ఇల్లెందులో ఉంటున్నాడు. అక్కడే ...
తెలుగు సంస్కృతిపై మమకారంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఇల్లెందు: భారతీయ సంప్రదాయంలో అమెరికన్ల పెళ్లి ఇల్లెందులో ఘనంగా జరిగింది. ఇల్లెందుకు చెందిన కొలిశెట్టి నాగేశ్వరరావు 35సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డాడు. అమెరికాకు చెందిన లిన్అనే మహిళను అక్కడే వివాహమాడాడు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె. ప్రస్తుతం ఆయన ఇండియాకు తిరిగివచ్చి స్వస్థలం ఇల్లెందులో ఉంటున్నాడు. అక్కడే ...
తెలుగు సంస్కృతిపై మమకారం
Namasthe Telangana
గిన్నిస్ రికార్డు తిరగరాసిన బుర్జ్ ఖలీఫా
Namasthe Telangana
దుబాయ్: కొత్త సంవత్సర వేడుకల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫా గిన్నిస్ రికార్డును తిరగరాసింది. భవనం చుట్టూ అమర్చిన 70 వేల ఎల్ఈడీ బల్బులు ఈ రికార్డుకు కారణమయ్యాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఇంత భారీస్థాయిలో అమర్చిన ఎల్ఈడీ లైట్లతో 829.8 మీటర్ల ఎత్తున్న బుర్జ్ ఖలీఫా ఓ వెలుగు వెలిగింది. దీనికితోడు 4.7 టన్నుల పటాకులు, లేజర్ షో ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
దుబాయ్: కొత్త సంవత్సర వేడుకల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫా గిన్నిస్ రికార్డును తిరగరాసింది. భవనం చుట్టూ అమర్చిన 70 వేల ఎల్ఈడీ బల్బులు ఈ రికార్డుకు కారణమయ్యాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఇంత భారీస్థాయిలో అమర్చిన ఎల్ఈడీ లైట్లతో 829.8 మీటర్ల ఎత్తున్న బుర్జ్ ఖలీఫా ఓ వెలుగు వెలిగింది. దీనికితోడు 4.7 టన్నుల పటాకులు, లేజర్ షో ...
沒有留言:
張貼留言