వెబ్ దునియా
మరో గుండె మార్పిడి సక్సెస్.. 20 నిమిషాల్లో 24 కి.మీ.లు
వెబ్ దునియా
గుండెను మార్చి గుండెను పెట్టడంలో బెంగళూరు డాక్టర్లు మరోమారు విజయం సాధించారు. విజయవంతగా నిమిషాల వ్యవధిలోనే ఆసుపత్రికి తెప్పించి మార్చేయగలిగారు. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు సిటీలోని గుట్టహళ్లికి చెందిన బాలాజీ(21) గురువారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కోమాలోకి వెళ్ళిపోయాడు. బ్రెయిడ్డెడ్ అయినట్లు నగరంలోని ...
బెంగళూరులో మరో గుండె దానంసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గుండెను మార్చి గుండెను పెట్టడంలో బెంగళూరు డాక్టర్లు మరోమారు విజయం సాధించారు. విజయవంతగా నిమిషాల వ్యవధిలోనే ఆసుపత్రికి తెప్పించి మార్చేయగలిగారు. వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు సిటీలోని గుట్టహళ్లికి చెందిన బాలాజీ(21) గురువారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కోమాలోకి వెళ్ళిపోయాడు. బ్రెయిడ్డెడ్ అయినట్లు నగరంలోని ...
బెంగళూరులో మరో గుండె దానం
వెబ్ దునియా
తొలి స్మార్టు ఢిల్లీలోనే.. : వెంకయ్య నాయుడు
వెబ్ దునియా
ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన వంద స్మార్టు సిటీలలో తొలి స్మార్టు సిటీ ఢిల్లీయేనని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాలైన లండన్, శాన్ఫ్రాన్సిస్కోలలో ఉన్న అన్ని అత్యాధునిక సదుపాయాలు ఈ సిటీలో ఉంటాయని చెప్పారు. డిస్నీ లాండ్, యూనివర్సల్ స్టూడియోస్ వంటి ప్రపంచస్థాయి వినోదప్రదేశాలు ...
మొదటి స్మార్ట్సిటీ ఢిల్లీలో - వెంకయ్యనాయుడుNews4Andhra
ఢిల్లీలోనే మొదటి స్మార్ట్సిటీసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన వంద స్మార్టు సిటీలలో తొలి స్మార్టు సిటీ ఢిల్లీయేనని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాలైన లండన్, శాన్ఫ్రాన్సిస్కోలలో ఉన్న అన్ని అత్యాధునిక సదుపాయాలు ఈ సిటీలో ఉంటాయని చెప్పారు. డిస్నీ లాండ్, యూనివర్సల్ స్టూడియోస్ వంటి ప్రపంచస్థాయి వినోదప్రదేశాలు ...
మొదటి స్మార్ట్సిటీ ఢిల్లీలో - వెంకయ్యనాయుడు
ఢిల్లీలోనే మొదటి స్మార్ట్సిటీ
వెబ్ దునియా
ఢిల్లీలో తెలుగువ్యక్తి అవయవదానం
సాక్షి
సాక్షి, న్యూఢిలీ: తాను మరణించినా ఇతరులకు ప్రాణం పోసి ఓ తెలుగు వ్యక్తి అమరుడయ్యాడు. సికింద్రాబాద్లోని ఆనంద్బాగ్కు చెందిన కూరపాటి అరవింద్(శ్రీకాంత్) గుర్గావ్లో ఇన్ఫోసిస్ సంస్థలో ఉద్యోగి. పనిచేస్తున్న సమయంలో మెదడు రక్తస్రావం కారణంగా సొమ్మసిల్లిపడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్డెడ్ అయినట్టు వైద్యులు ...
ఢిల్లీలో తెలుగు టెక్కీ బ్రెయిన్ డెడ్... అవయవదానంవెబ్ దునియా
బ్రెయిన్ డెడ్: ఢిల్లీలో తెలుగు టెక్కీ మృతి, అవయవదానంOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిలీ: తాను మరణించినా ఇతరులకు ప్రాణం పోసి ఓ తెలుగు వ్యక్తి అమరుడయ్యాడు. సికింద్రాబాద్లోని ఆనంద్బాగ్కు చెందిన కూరపాటి అరవింద్(శ్రీకాంత్) గుర్గావ్లో ఇన్ఫోసిస్ సంస్థలో ఉద్యోగి. పనిచేస్తున్న సమయంలో మెదడు రక్తస్రావం కారణంగా సొమ్మసిల్లిపడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. బ్రెయిన్డెడ్ అయినట్టు వైద్యులు ...
ఢిల్లీలో తెలుగు టెక్కీ బ్రెయిన్ డెడ్... అవయవదానం
బ్రెయిన్ డెడ్: ఢిల్లీలో తెలుగు టెక్కీ మృతి, అవయవదానం
సాక్షి
ఉరుసు ఉత్సవాల్లో విషాదం ట్యాంక్ కూలి ఐదుగురి మృతి
సాక్షి
రాయచూరు రూరల్ : రాయచూరు జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలోని యాపలదిన్ని సమీపంలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన గ్రౌండ్లెవల్ మంచినీటి ట్యాంక్ గోడలు శనివారం కూలి ఐదుగురు వృుతి చెంఒదారు. వృుతులను రాయచూరు మడ్డిపేటకు చెందిన సురేశ్(29), దుర్గప్ప(60), తెలంగాణలోని గద్వాల తాలూకా, గట్టు మండల ...
ట్యాంకు కూలి ఐదుగురి మృతిAndhraprabha Daily
కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. మృతులకు రూ. లక్ష పరిహారంవెబ్ దునియా
వాటర్ ట్యాంక్ కూలిన ప్రమాదం మృతుల్లో ఇద్దరు టీవాళ్లుOneindia Telugu
Namasthe Telangana
తెలుగువన్
Andhrabhoomi
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
రాయచూరు రూరల్ : రాయచూరు జిల్లాకు 30 కిలోమీటర్ల దూరంలోని యాపలదిన్ని సమీపంలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన గ్రౌండ్లెవల్ మంచినీటి ట్యాంక్ గోడలు శనివారం కూలి ఐదుగురు వృుతి చెంఒదారు. వృుతులను రాయచూరు మడ్డిపేటకు చెందిన సురేశ్(29), దుర్గప్ప(60), తెలంగాణలోని గద్వాల తాలూకా, గట్టు మండల ...
ట్యాంకు కూలి ఐదుగురి మృతి
కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. మృతులకు రూ. లక్ష పరిహారం
వాటర్ ట్యాంక్ కూలిన ప్రమాదం మృతుల్లో ఇద్దరు టీవాళ్లు
వెబ్ దునియా
కోడి పందేల కేసు.. సుప్రీంలో పిటిషన్ దాఖలు
వెబ్ దునియా
రాష్ట్రంలో కోడి పందేలు నిర్వహించడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో కోడి పందేలు అనేవి సంప్రదాయలకు నెలవైనవని తెలిపారు. సంప్రదాయలు అడుగంటిపోతున్న నేటి ఆధునిక యుగంలో కనీసం ఇటువంటి ...
కోడి పందేలపై సుప్రీంకోర్టులో పిటిషన్సాక్షి
కోర్టుకు కోడిపందెం, ఎంసెట్తెలుగువన్
కోడిపందాలపై సుప్రీంలో పిటిషన్Andhrabhoomi
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్రంలో కోడి పందేలు నిర్వహించడంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో కోడి పందేలు అనేవి సంప్రదాయలకు నెలవైనవని తెలిపారు. సంప్రదాయలు అడుగంటిపోతున్న నేటి ఆధునిక యుగంలో కనీసం ఇటువంటి ...
కోడి పందేలపై సుప్రీంకోర్టులో పిటిషన్
కోర్టుకు కోడిపందెం, ఎంసెట్
కోడిపందాలపై సుప్రీంలో పిటిషన్
వెబ్ దునియా
పోలీస్ స్టేషన్లో అత్యాచారం
తెలుగువన్
ఇలాంటి పోలీసులుంటే పోలీసుల్ని ఎవరైనా ఎందుకు గౌరవిస్తారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు తెగల బలిసిన కానిస్టేబుళ్ళు 14 సంవత్సరాల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్లోనే అత్యాచారం జరిపారు. యుపిలోని బదౌన్లో పోలీస్ స్టేషన్లో ఈ దారుణ సంఘటన జరిగింది. డిసెంబర్ 31వ రాత్రి తప్పతాగిన వీర్పాల్ సింగ్ యాదవ్, అవినాష్ యాదవ్ అనే ఇద్దరు ...
14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్వెబ్ దునియా
బాలికపై పోలీసుల గ్యాంగ్రేప్Andhrabhoomi
మైనర్ బాలికనురేప్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లుసాక్షి
Andhraprabha Daily
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
తెలుగువన్
ఇలాంటి పోలీసులుంటే పోలీసుల్ని ఎవరైనా ఎందుకు గౌరవిస్తారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు తెగల బలిసిన కానిస్టేబుళ్ళు 14 సంవత్సరాల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్లోనే అత్యాచారం జరిపారు. యుపిలోని బదౌన్లో పోలీస్ స్టేషన్లో ఈ దారుణ సంఘటన జరిగింది. డిసెంబర్ 31వ రాత్రి తప్పతాగిన వీర్పాల్ సింగ్ యాదవ్, అవినాష్ యాదవ్ అనే ఇద్దరు ...
14 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
బాలికపై పోలీసుల గ్యాంగ్రేప్
మైనర్ బాలికనురేప్ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు
Oneindia Telugu
సిడ్నీ వీధుల్లో ప్రేమ జంట చెట్టాపట్టాల్..
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ: ప్రేమపక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఆసే్ట్రలియాలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఆసీస్కు వచ్చిన అనుష్కతో విరాట్ సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. సిడ్నీలోని డార్లింగ్ హార్బర్ వద్ద గురువారం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ వీరిద్దరూ మీడియా కంట పడ్డారు. పీకే సినిమా సక్సెస్తో అమితానందంలో ఉన్న ...
సిడ్నీ హార్బర్ లో కోహ్లి,అనుష్క శర్మNamasthe Telangana
అనుష్కతో కలిసి కోహ్లి డార్లింగ్ సిడ్నీ హార్బర్ లో... మూడో వ్యక్తి ఎవరు...?వెబ్ దునియా
అనుష్కతో విరాట్ చెట్టాపట్టాల్!సాక్షి
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ: ప్రేమపక్షులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఆసే్ట్రలియాలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఆసీస్కు వచ్చిన అనుష్కతో విరాట్ సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. సిడ్నీలోని డార్లింగ్ హార్బర్ వద్ద గురువారం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ వీరిద్దరూ మీడియా కంట పడ్డారు. పీకే సినిమా సక్సెస్తో అమితానందంలో ఉన్న ...
సిడ్నీ హార్బర్ లో కోహ్లి,అనుష్క శర్మ
అనుష్కతో కలిసి కోహ్లి డార్లింగ్ సిడ్నీ హార్బర్ లో... మూడో వ్యక్తి ఎవరు...?
అనుష్కతో విరాట్ చెట్టాపట్టాల్!
Kandireega
పెను ప్రమాదం తప్పింది
Kandireega
Pak boat carrying explosives 26/11 తరహా కుట్రకు మరోసారి పాకిస్థాన్ ఉగ్రవాదులు వ్యూహం రచించినట్లుగా తెలుస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా భారత్ భూ భాగంలోకి ప్రవేశించాలని ప్రయత్నించారు. అయితే కట్టుదిట్టమైన భద్రత ఉండటంతో వారి ప్లాన్ సముద్రంలోనే ఫెయిల్ అయ్యింది. డిసెంబర్ 31 అర్థరాత్రి సమయంలో ...
- పోర్బందర్ తీరంలో ఆయుధాల పడవ దగ్ధం - కోస్ట్గార్డ్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ...Vaartha
ముంబై తరహా దాడులకు యత్నం?! పాక్ పడవలో భారీ పేలుళ్లు...వెబ్ దునియా
పాక్కు అలవాటుగా మారిందిAndhrabhoomi
Oneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 30 వార్తల కథనాలు »
Kandireega
Pak boat carrying explosives 26/11 తరహా కుట్రకు మరోసారి పాకిస్థాన్ ఉగ్రవాదులు వ్యూహం రచించినట్లుగా తెలుస్తోంది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా భారత్ భూ భాగంలోకి ప్రవేశించాలని ప్రయత్నించారు. అయితే కట్టుదిట్టమైన భద్రత ఉండటంతో వారి ప్లాన్ సముద్రంలోనే ఫెయిల్ అయ్యింది. డిసెంబర్ 31 అర్థరాత్రి సమయంలో ...
- పోర్బందర్ తీరంలో ఆయుధాల పడవ దగ్ధం - కోస్ట్గార్డ్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ...
ముంబై తరహా దాడులకు యత్నం?! పాక్ పడవలో భారీ పేలుళ్లు...
పాక్కు అలవాటుగా మారింది
వెబ్ దునియా
నీతి ఆయోగ్తో నో యూజ్: విపక్షాల ఫైర్
వెబ్ దునియా
దేశాభివృద్ధి ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేకుండా గత ప్రభుత్వాలు చేసిన చట్టాలు సంస్థలను మార్చడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. తాజాగా దేశ సమగ్రాభివృద్ధికి కోసం ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసి విమర్శల పాలవుతుంది. దేశ సమగ్రాభివృద్ధి కోసం 65 ఏళ్ల క్రితం నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ...
మనసంతా పాలనా విధానాలపైనేరిAndhraprabha Daily
నీతి ఆయోగ్ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదంటున్న విపక్షాలు10tv
వచ్చే వారం నుంచి 'నీతి' షురూ!సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
తెలుగువన్
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశాభివృద్ధి ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేకుండా గత ప్రభుత్వాలు చేసిన చట్టాలు సంస్థలను మార్చడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. తాజాగా దేశ సమగ్రాభివృద్ధికి కోసం ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసి విమర్శల పాలవుతుంది. దేశ సమగ్రాభివృద్ధి కోసం 65 ఏళ్ల క్రితం నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ...
మనసంతా పాలనా విధానాలపైనేరి
నీతి ఆయోగ్ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదంటున్న విపక్షాలు
వచ్చే వారం నుంచి 'నీతి' షురూ!
TV5
ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ రీమేక్ లో మనోజ్ బాజపాయి
TV5
దేశ రాజధానిని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఢిల్లీలో దడ పుట్టించేందుకు కుట్ర పన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా టెర్రర్ సృష్టించేందుకు స్కెచ్ వేశారు. మందీమార్బలంతో హస్తినలో ల్యాండ్ అయ్యారు. విషయం పసిగట్టిన మన నిఘా వర్గాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా.. సంయుక్తంగా దాడి చేసి నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులను ...
నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు..! ఢిల్లీలో హై అలెర్ట్...!వెబ్ దునియా
ఢిల్లీలో పేలుళ్ళ కుట్ర భగ్నంతెలుగువన్
నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్Andhrabhoomi
Oneindia Telugu
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
TV5
దేశ రాజధానిని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఢిల్లీలో దడ పుట్టించేందుకు కుట్ర పన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా టెర్రర్ సృష్టించేందుకు స్కెచ్ వేశారు. మందీమార్బలంతో హస్తినలో ల్యాండ్ అయ్యారు. విషయం పసిగట్టిన మన నిఘా వర్గాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా.. సంయుక్తంగా దాడి చేసి నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులను ...
నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు..! ఢిల్లీలో హై అలెర్ట్...!
ఢిల్లీలో పేలుళ్ళ కుట్ర భగ్నం
నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
沒有留言:
張貼留言