2015年1月3日 星期六

2015-01-04 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
పద్మభూషణ్ కు నాకెందుకు అర్హత లేదో చెప్పండి...?! : సైనా నెహ్వాల్   
వెబ్ దునియా
సైనా నెహ్వాల్ కు కోపం వచ్చింది. ఎవరి మీదో తెలుసా.. కేంద్రం మంత్రిత్వ శాఖపైనే. ప్రతిభకు గుర్తింపు ఇవ్వడంతో తనను ఎందుకు మరిచారంటూ ప్రశ్నించింది. తన పేరును పద్మభూషణ్ కు ఎందుకు ప్రతిపాదించలేదని మండిపడింది. ఈ అవార్డును తనకు ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించింది. వివరాలిలా ఉన్నాయి. ప్రతిష్టాత్మక అవార్డుల ఎంపికలో క్రీడల మంత్రిత్వ శాఖ ...

'పద్మభూషణ్' అవార్డును నాకెందుకు ఇవ్వరు?   Andhrabhoomi
నేనెందుకు అర్హురాలిని కాదు   Andhraprabha Daily
'పద్మభూషణ్' నామినేషన్ల పై సైనా ఆగ్రహం   సాక్షి
తెలుగువన్   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
మెప్పిస్తాడా? నొప్పిస్తాడా?   
Andhrabhoomi
టెస్టుల్లో భారత క్రికెట్ జట్టుకు తొలిసారి రెగ్యులర్ కెప్టెన్ హోదాలో నాయకత్వం వహించనున్న విరాట్ కోహ్లీపై భారత్‌తోపాటు ఆస్ట్రేలియా మీడియా కూడా దృష్టి కేంద్రీకరించింది. అతని దూకుడును స్వభావం గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆస్ట్రేలియన్ల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టును ...

విభేదాల్లేవ్‌ ధోనీ, కోహ్లీపై టీమ్‌ డైరెక్టర్‌ రవిశాస్త్రి   Andhraprabha Daily
కోహ్లి శైలి ప్రత్యేకం   సాక్షి
-ధోనీ నిర్ణయాన్ని గౌరవిస్తా: రవిశాసి్త్ర   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
thatsCricket Telugu   
News4Andhra   
అన్ని 20 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
వరల్డ్‌కప్‌కు జడేజా దూరం?   
Namasthe Telangana
చెన్నై: రవీంద్ర జడేజా భుజం గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోలేకపోవడంతో 6న ప్రకటించే జట్టులో అతనికి చోటు దక్కకపోవచ్చని సమాచారం. ఒకవేళ వరల్డ్‌కప్ జట్టుకు జడేజా ఎంపికకాకపోయినా, టోర్నీ మొదలయ్యే సమయానికి జడేజా కోలుకుంటే, అప్పటికి రీ ప్లేస్‌మెంట్ పాలసీ ద్వారా జడేజాను మళ్లీ జట్టులోకి తీసుకుంటుందా? లేదంటే, ప్రత్యామ్నాయంగా మరో ...

వరల్డ్‌కప్‌కు జడేజా దూరం యువరాజ్‌ సింగ్‌కు ఛాన్స్‌   Andhraprabha Daily
ప్రపంచకప్ జట్టులో రవీంద్ర జడేజా!   సాక్షి
2015 ప్రపంచ కప్ ఆడనున్న యువరాజ్?   thatsCricket Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
సిడ్నీ వీధుల్లో ప్రేమ జంట చెట్టాపట్టాల్‌..   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ: ప్రేమపక్షులు విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ ఆసే్ట్రలియాలో బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఆసీస్‌కు వచ్చిన అనుష్కతో విరాట్‌ సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. సిడ్నీలోని డార్లింగ్‌ హార్బర్‌ వద్ద గురువారం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ వీరిద్దరూ మీడియా కంట పడ్డారు. పీకే సినిమా సక్సెస్‌తో అమితానందంలో ఉన్న ...

సిడ్నీ హార్బర్ లో కోహ్లి,అనుష్క శర్మ   Namasthe Telangana
అనుష్కతో కలిసి కోహ్లి డార్లింగ్ సిడ్నీ హార్బర్ లో... మూడో వ్యక్తి ఎవరు...?   వెబ్ దునియా
అనుష్కతో విరాట్ చెట్టాపట్టాల్!   సాక్షి
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
దూడకి బారసాల   
తెలుగువన్
కొంతమంది మనుషులకు చేసినట్టుగానే జంతువులకు కూడా వేడుకలు నిర్వహిస్తూ వుంటారు. అలాంటి మరో వ్యక్తి దూడకి బారసాల నిర్వహించాడు. తెలంగాణ రాష్ట్రంలోని జిన్నారం గ్రామానికి చెందిన మ్యాదరి రమేష్ అనే వ్యక్తి దగ్గర చాలా గేదెలున్నాయి. 21 రోజుల క్రితం అతనికి చెందిన ఓ గేదెకి బుజ్జి దూడ పుట్టింది. దాంతో దానికి రమేష్ బారసాల కార్యక్రమం ...

అందంగా ముస్తాబు చేసి దూడకు బారసాల   Oneindia Telugu
'ఐశ్వర్య'కు బారసాల   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


Kandireega
   
ఇషాంత్‌కే వైస్‌ కెప్టెన్సీ   
Kandireega
ishant sharma అందరిని ఆశ్చర్యపర్చుతూ టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు ధోని. కెప్టెన్‌గా, ఆటగాడిగా ధోని ఒకే సారి వీడ్కోలు చెప్పడంతో బీసీసీఐ ఆయన స్థానాన్ని భర్తి చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే టీం ఇండియా కెప్టెన్సీని యువ కెరటం విరాట్‌ కోహ్లీకి అప్పగించడం జరిగింది. ఇక ధోనికి ప్రత్యామ్నాయ కీపర్‌ మరియు కోహ్లీకి ప్రత్యామ్నాయ ...

వైస్ కెప్టెన్‌గా ఇషాంత్, కంగ్రాట్స్ అంటూ భువీ..!   thatsCricket Telugu
వైస్‌ కెప్టెన్‌ బరిలో రహానే, అశ్విన్‌   Andhraprabha Daily
రేసులో అశ్విన్,రహానే   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఒకే రోజు 15 వికెట్లు   
సాక్షి
వెల్లింగ్టన్: న్యూజిలాండ్, శ్రీలంకల మధ్య శనివారం ప్రారంభమైన రెండో టెస్టులో బౌలర్లు పండుగ చేసుకున్నారు. పిచ్ నుంచి సహకారం లభించడంతో ఆరంభంలో లంక పేసర్లు చెలరేగితే... ఆ తర్వాత కివీస్ బౌలర్లు విజృంభించారు. దీంతో తొలి రోజే 15 వికెట్లు నేలకూలాయి. విలియమ్సన్ (115 బంతుల్లో 69; 9 ఫోర్లు) ఒక్కడే మెరుగ్గా ఆడటంతో న్యూజిలాండ్ తొలి ...

కుమార సంగక్కర సరికొత్త రికార్డు   Namasthe Telangana
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కుమార సంగక్కర   thatsCricket Telugu

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
సిడ్నీ టెస్టుకు జాన్సన్ అనుమానం!   
సాక్షి
సిడ్నీ: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు డుమ్మా కొట్టాడు. దీంతో సిడ్నీలో భారత్‌తో ఈనెల 6న మొదలయ్యే నాలుగో టెస్టులో అతను ఆడటంపై అనుమానం నెలకొంది. నొప్పి ఎక్కువగా ఉండటంతో జట్టుతో పాటు నెట్ ప్రాక్టీస్‌కు వెళ్లొద్దని పేసర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. టెస్టు ...

సిడ్నీలో 'గన్ మిచెల్' వ్యూహం ఫలిస్తుందా ?   10tv
కోహ్లీ రాకతో దూకుడు: జాన్సన్   Namasthe Telangana

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఆడేవాణ్నికాదు.. తిట్టేవాణ్ని!:ఆస్ట్రేలియా ప్రధాని   
Namasthe Telangana
సిడ్నీ: స్లెడ్జింగ్ (తిట్లదండకం) ఒక్కటుంటే చాలు తుది జట్టులో స్థానం దక్కించుకోవచ్చా? ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ మాత్రం చిన్నప్పుడు ఇదే అస్త్రంతో జట్టులో కొనసాగేవారట. భారత-ఆస్ట్రేలియా జట్లకు గురువారం టీ పార్టీ ఇచ్చిన సందర్భంగా అబాట్ తన చిన్ననాటి క్రికెట్ రోజులను గుర్తుచేసుకున్నారు. నేను బ్యాటింగ్ చేసేవాణ్ని కాదు.. బౌలింగు ...

ప్రధాని ఆతిథ్యంలో...   సాక్షి
ప్రధానితో టీమిండియా, ఫోటోలో లేని ధోనీ   thatsCricket Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


కొత్త సంవత్సరం రోజునే పచ్చి అబద్ధాలా.. బాబూ!   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలను వంచించే ప్రయత్నం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. గురువారం ఆమె ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నూతన సంవత్సరం మొదటి ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言