వెబ్ దునియా
కోడి పందేలపై సుప్రీంకోర్టులో పిటిషన్
సాక్షి
హైదరాబాద్: కోడి పందేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు శనివారం సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు సంప్రదాయాలకు విఘాతం కలిగించేలా ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. కోళ్లకు కత్తి కట్టకుండా, బెట్టింగులకు పాల్పడకుండా కోడి పందేలకు అనుమతి ...
కోర్టుకు కోడిపందెం, ఎంసెట్తెలుగువన్
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: కోడి పందేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు శనివారం సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు సంప్రదాయాలకు విఘాతం కలిగించేలా ఉందని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. కోళ్లకు కత్తి కట్టకుండా, బెట్టింగులకు పాల్పడకుండా కోడి పందేలకు అనుమతి ...
కోర్టుకు కోడిపందెం, ఎంసెట్
Andhrabhoomi
ఇక సర్వం లోకేష్
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 3: తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అరకోటి దాటిన జోష్ మీదున్న నేతలు భవిష్యత్ పార్టీ పగ్గాలను చేపట్టేది ఎవరా? అని ఆలోచిస్తున్న తరుణంలోనే పార్టీ అధినేత చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్ను రంగంలోకి దించారు. గత పదేళ్లుగా పార్టీ కోసం పరోక్షంగా సేవలందిస్తూ వచ్చిన నారా లోకేష్ను ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సంక్షేమ ...
టీడీపీ కాల్ సెంటర్ ఆరంభం..! రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు..వెబ్ దునియా
కార్యకర్తల సంక్షేమానికికాల్ సెంటర్Andhraprabha Daily
కాల్సెంటర్ ద్వారా కార్యకర్తలకు సాయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 11 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 3: తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అరకోటి దాటిన జోష్ మీదున్న నేతలు భవిష్యత్ పార్టీ పగ్గాలను చేపట్టేది ఎవరా? అని ఆలోచిస్తున్న తరుణంలోనే పార్టీ అధినేత చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్ను రంగంలోకి దించారు. గత పదేళ్లుగా పార్టీ కోసం పరోక్షంగా సేవలందిస్తూ వచ్చిన నారా లోకేష్ను ఇటీవల ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సంక్షేమ ...
టీడీపీ కాల్ సెంటర్ ఆరంభం..! రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు..
కార్యకర్తల సంక్షేమానికికాల్ సెంటర్
కాల్సెంటర్ ద్వారా కార్యకర్తలకు సాయం
సాక్షి
నిజాంను పొగడటం దివాలాకోరుతనమే
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేల మంది పోరాటయోధులను చంపడంతోపాటు మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించిన నిజాం పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడటం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి దుయ్యబట్టారు. కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్ లాంటి వారిని దారుణంగా చంపిన ...
నిజాంని పొగుడుతారా... హవ్వ...తెలుగువన్
కొమురం భీంను చంపినవాడు ఆదర్శమా?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రాజకీయ లబ్ధికోసమే నిజాంను పొగిడిన సిఎంAndhrabhoomi
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేల మంది పోరాటయోధులను చంపడంతోపాటు మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించిన నిజాం పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడటం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్రెడ్డి దుయ్యబట్టారు. కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్ లాంటి వారిని దారుణంగా చంపిన ...
నిజాంని పొగుడుతారా... హవ్వ...
కొమురం భీంను చంపినవాడు ఆదర్శమా?
రాజకీయ లబ్ధికోసమే నిజాంను పొగిడిన సిఎం
వెబ్ దునియా
అరె... ఆమె జయప్రదా... జయప్రద టేబుల్ దగ్గరికి హరీశ్....
వెబ్ దునియా
నటీనటులు మేకప్ లేకపోతే వాళ్లు ఫలానా హీరోహీరోయిన్లను గుర్తించడం కష్టమే. అలాగే తెలంగాణ మంత్రి హరీష్ రావు అలనాటి అందాల తార జయప్రదను గుర్తు పట్టలేకపోయారట. తెలుగు చిత్ర జగత్తులో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన జయప్రద హరీష్ రావు గుర్తు పట్టలేకపోవడం ఎంతో ఆశ్చర్యం తెప్పించేది. ఐతే జయప్రద శుక్రవారం హరీష్ రావు అధికారిక నివాసం వద్దకు ...
జయప్రద కొత్త కొత్తగా..News4Andhra
జయప్రదను గుర్తుపట్టని హరీశ్రావుKandireega
చిత్రం: హరీష్ రావు జయప్రదనే గుర్తు పట్టలేదట..Oneindia Telugu
సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నటీనటులు మేకప్ లేకపోతే వాళ్లు ఫలానా హీరోహీరోయిన్లను గుర్తించడం కష్టమే. అలాగే తెలంగాణ మంత్రి హరీష్ రావు అలనాటి అందాల తార జయప్రదను గుర్తు పట్టలేకపోయారట. తెలుగు చిత్ర జగత్తులో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన జయప్రద హరీష్ రావు గుర్తు పట్టలేకపోవడం ఎంతో ఆశ్చర్యం తెప్పించేది. ఐతే జయప్రద శుక్రవారం హరీష్ రావు అధికారిక నివాసం వద్దకు ...
జయప్రద కొత్త కొత్తగా..
జయప్రదను గుర్తుపట్టని హరీశ్రావు
చిత్రం: హరీష్ రావు జయప్రదనే గుర్తు పట్టలేదట..
వెబ్ దునియా
వైసీపీకి గుడ్ బై.. జగన్కు షాక్... బీజేపీలోకి కందుల!
వెబ్ దునియా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలకు బ్రేక్ పడేట్లు లేదు. పలువురు అసంతృప్త నేతలు ప్రస్తుత అధికార పార్టీలో చేరనున్నారు. తాజాగా, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడపలో కందుల సోదరులు షాక్ ఇచ్చారు. వైసీపీకి గుడ్ బై చెప్పి కమల తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కందుల శివానందరెడ్డి, రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. వైసీపీకి ఇక ...
కమలంతో కందుల బ్రదర్స్ మంతనాలుAndhrabhoomi
మరో సారి పార్టీ మారిన కందుల సోదరులుNews Articles by KSR
సొంత జిల్లాలో జగన్కు మరో ఝలక్: బిజెపిలోకి కందుల బ్రదర్స్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలకు బ్రేక్ పడేట్లు లేదు. పలువురు అసంతృప్త నేతలు ప్రస్తుత అధికార పార్టీలో చేరనున్నారు. తాజాగా, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడపలో కందుల సోదరులు షాక్ ఇచ్చారు. వైసీపీకి గుడ్ బై చెప్పి కమల తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కందుల శివానందరెడ్డి, రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. వైసీపీకి ఇక ...
కమలంతో కందుల బ్రదర్స్ మంతనాలు
మరో సారి పార్టీ మారిన కందుల సోదరులు
సొంత జిల్లాలో జగన్కు మరో ఝలక్: బిజెపిలోకి కందుల బ్రదర్స్
వెబ్ దునియా
అవసరమైతే మరోమారు టిడిపి జెండా మోస్తా..: బైరెడ్డి
వెబ్ దునియా
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అవసరమైతే మరోమారు తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. చంద్రబాబుతోనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...
సీమ కోసం దేనికైనా సిద్ధంAndhrabhoomi
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం టీడీపీలోకి...: బైరెడ్డి రాజశేఖర్రెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాబు అంగీకరిస్తే... టీడీపీలోకి బైరెడ్డి రీఎంట్రీOneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అవసరమైతే మరోమారు తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. చంద్రబాబుతోనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...
సీమ కోసం దేనికైనా సిద్ధం
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం టీడీపీలోకి...: బైరెడ్డి రాజశేఖర్రెడ్డి
బాబు అంగీకరిస్తే... టీడీపీలోకి బైరెడ్డి రీఎంట్రీ
వెబ్ దునియా
నీతి ఆయోగ్తో నో యూజ్: విపక్షాల ఫైర్
వెబ్ దునియా
దేశాభివృద్ధి ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేకుండా గత ప్రభుత్వాలు చేసిన చట్టాలు సంస్థలను మార్చడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. తాజాగా దేశ సమగ్రాభివృద్ధికి కోసం ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసి విమర్శల పాలవుతుంది. దేశ సమగ్రాభివృద్ధి కోసం 65 ఏళ్ల క్రితం నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ...
మనసంతా పాలనా విధానాలపైనేరిAndhraprabha Daily
నీతి ఆయోగ్ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదంటున్న విపక్షాలు10tv
వచ్చే వారం నుంచి 'నీతి' షురూ!సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 23 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశాభివృద్ధి ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేకుండా గత ప్రభుత్వాలు చేసిన చట్టాలు సంస్థలను మార్చడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. తాజాగా దేశ సమగ్రాభివృద్ధికి కోసం ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసి విమర్శల పాలవుతుంది. దేశ సమగ్రాభివృద్ధి కోసం 65 ఏళ్ల క్రితం నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ...
మనసంతా పాలనా విధానాలపైనేరి
నీతి ఆయోగ్ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదంటున్న విపక్షాలు
వచ్చే వారం నుంచి 'నీతి' షురూ!
వెబ్ దునియా
ప్రాణం తీసిన సెల్ఫోన్... రైలు ఢీకొని యువకుడు మృతి
వెబ్ దునియా
సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. సెల్ఫోన్ లో మాట్లాడుతూ బైకులు నడపడం, రోడ్లు, రైల్వే పట్టాలు దాటడం అతి ప్రమాదకరమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ విధమైన విషాద సంఘటన శనివారం హైదరాబాద్లో చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ లో ట్రాక్ దాటుతున్న యువకుడిని ...
సెల్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటబోతే...తెలుగువన్
ప్రాణం తీసిన సెల్ఫోన్: రైలు ఢీకొట్టి యువకుడి మృతిOneindia Telugu
సెల్ ఫోనే ప్రాణం తీసిందిసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సెల్ఫోన్లో మాట్లాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. సెల్ఫోన్ లో మాట్లాడుతూ బైకులు నడపడం, రోడ్లు, రైల్వే పట్టాలు దాటడం అతి ప్రమాదకరమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ విధమైన విషాద సంఘటన శనివారం హైదరాబాద్లో చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ లో ట్రాక్ దాటుతున్న యువకుడిని ...
సెల్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ దాటబోతే...
ప్రాణం తీసిన సెల్ఫోన్: రైలు ఢీకొట్టి యువకుడి మృతి
సెల్ ఫోనే ప్రాణం తీసింది
Oneindia Telugu
ప్రమాదంలో భర్త మృతి: పిల్లలతో భార్య ఆత్మహత్య
Oneindia Telugu
శ్రీకాకుళం: భర్త లేకుండా బతకలేననే వేదనతో ఓ మహిళ తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మునపాడు గ్రామానికి చెందిన కళింగ వెంకటేశ్వరరావు (35), విజయనగరం పట్టణానికి చెందిన శ్రావణి (27) ప్రేమించుకున్నారు. కులాలు వేరనే నెపంతో ఇరువురి తల్లిదండ్రులు వారి పెళ్ళికి అంగీకరించలేదు. అయినా జంట ఆరేళ్లక్రితం పెళ్లి ...
క్షమించండి...! ఆయన లేకుండా బతకలేను.. పిల్లతో సహా తల్లి ఆత్మహత్య..!!వెబ్ దునియా
భర్త ఎడబాటు భరించలేక..సాక్షి
నన్ను క్షమించండి!Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Oneindia Telugu
శ్రీకాకుళం: భర్త లేకుండా బతకలేననే వేదనతో ఓ మహిళ తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం మునపాడు గ్రామానికి చెందిన కళింగ వెంకటేశ్వరరావు (35), విజయనగరం పట్టణానికి చెందిన శ్రావణి (27) ప్రేమించుకున్నారు. కులాలు వేరనే నెపంతో ఇరువురి తల్లిదండ్రులు వారి పెళ్ళికి అంగీకరించలేదు. అయినా జంట ఆరేళ్లక్రితం పెళ్లి ...
క్షమించండి...! ఆయన లేకుండా బతకలేను.. పిల్లతో సహా తల్లి ఆత్మహత్య..!!
భర్త ఎడబాటు భరించలేక..
నన్ను క్షమించండి!
సాక్షి
సింగపూర్ ప్రభుత్వమే నిర్మించే రాజధాని తుళ్లూరు
సాక్షి
నేలపాడు(తుళ్లూరు) : పూర్తిస్థాయిలో సింగపూర్ ప్రభుత్వం నిర్మించే రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ మాత్రమేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి. నారాయణ వెల్లడించారు. సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్తో కలసి శుక్రవారం నేలపాడు వచ్చిన మంత్రి భూ సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఒక్కరోజు 40 మంది రైతులు తమ 106.48 ఎకరాల ...
నమ్మకాన్ని వమ్ముచేయంAndhrabhoomi
రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
"మనందరం రాజధాని వారసులమయ్యాం"(ఫోటోలు)Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
నేలపాడు(తుళ్లూరు) : పూర్తిస్థాయిలో సింగపూర్ ప్రభుత్వం నిర్మించే రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ మాత్రమేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి. నారాయణ వెల్లడించారు. సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్తో కలసి శుక్రవారం నేలపాడు వచ్చిన మంత్రి భూ సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఒక్కరోజు 40 మంది రైతులు తమ 106.48 ఎకరాల ...
నమ్మకాన్ని వమ్ముచేయం
రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన
"మనందరం రాజధాని వారసులమయ్యాం"(ఫోటోలు)
沒有留言:
張貼留言