వెబ్ దునియా
62వ వడిలో ఇమ్రాన్.. రహస్యంగా రెండో పెళ్లి..! ఎవరా సుందరి..?
వెబ్ దునియా
ప్రముఖ రాజకీయ నాయకుడైన మాజీ క్రికెటర్, పాక్ ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. 62 ఏళ్ళ ఇమ్రాన్ బీబీసీలో పని చేసిన యాంకర్ రెహమ్ ఖాన్ (41)ను పెళ్లి చేసుకున్నారట. ఆమెకు గతంలో పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది. రెహమ్ ఖాన్ బీబీసీలో ప్రసారమయ్యే 'సౌత్ టుడే' అనే ...
బిబిసి యాంకర్తో ఇమ్రాన్ వివాహం!Andhrabhoomi
ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లిNamasthe Telangana
62 ఏళ్ల వయసులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లిసాక్షి
TV5
Palli Batani
News4Andhra
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ రాజకీయ నాయకుడైన మాజీ క్రికెటర్, పాక్ ఫాస్ట్ బౌలర్ ఇమ్రాన్ ఖాన్ రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. 62 ఏళ్ళ ఇమ్రాన్ బీబీసీలో పని చేసిన యాంకర్ రెహమ్ ఖాన్ (41)ను పెళ్లి చేసుకున్నారట. ఆమెకు గతంలో పెళ్లయ్యి ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంది. రెహమ్ ఖాన్ బీబీసీలో ప్రసారమయ్యే 'సౌత్ టుడే' అనే ...
బిబిసి యాంకర్తో ఇమ్రాన్ వివాహం!
ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లి
62 ఏళ్ల వయసులో ఇమ్రాన్ ఖాన్ మళ్లీ పెళ్లి
Oneindia Telugu
22 మృతదేహాల వెలికితీత
Andhrabhoomi
జకార్తా/సింగపూర్, జనవరి 2: గత ఆదివారం విచిత్ర పరిస్థితుల్లో జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ఏసియా విమానానికి చెందిన శకలాలు, మృతదేహాలు సముద్రంలో అయిదు కిలోమీటర్లకు పైగా ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. విమానంలోని మొత్తం 162 మందిలో సహాయక బృందాలు ఇప్పటివరకు 22 మంది మృత దేహాలను వెలికి తీసినప్పటికీ చాలామంది కూలిపోయిన ...
22మంది ఎయిర్ఏషియా విమాన మృతుల వెలికితీతNamasthe Telangana
'విమానం కూలిపోయిన కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించాం'సాక్షి
ఎయిర్ ఆసియా: బ్లాక్ బాక్స్ రికార్డుల కోసం మరో వారంOneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
జకార్తా/సింగపూర్, జనవరి 2: గత ఆదివారం విచిత్ర పరిస్థితుల్లో జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ఏసియా విమానానికి చెందిన శకలాలు, మృతదేహాలు సముద్రంలో అయిదు కిలోమీటర్లకు పైగా ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. విమానంలోని మొత్తం 162 మందిలో సహాయక బృందాలు ఇప్పటివరకు 22 మంది మృత దేహాలను వెలికి తీసినప్పటికీ చాలామంది కూలిపోయిన ...
22మంది ఎయిర్ఏషియా విమాన మృతుల వెలికితీత
'విమానం కూలిపోయిన కచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించాం'
ఎయిర్ ఆసియా: బ్లాక్ బాక్స్ రికార్డుల కోసం మరో వారం
Andhraprabha Daily
ననే్న ఎన్నుకోండి
Andhrabhoomi
కొలంబో, జనవరి 2: ఈ నెల 8న జరగనున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తనకే మద్దతు ఇవ్వాలని శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సె శుక్రవారం మైనారిటీ తమిళులకు విజ్ఞప్తి చేసారు. అంతేకాదు 'తెలియని దేవతకన్నా తెలిసిన దయ్యం మేలు' అన్న సామెతను సైతం ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఒకప్పుడు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టిటిఇ)కి కంచుకోట అయిన ...
రాజపక్సే మూడోసారి గెలుస్తారాAndhraprabha Daily
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
కొలంబో, జనవరి 2: ఈ నెల 8న జరగనున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తనకే మద్దతు ఇవ్వాలని శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సె శుక్రవారం మైనారిటీ తమిళులకు విజ్ఞప్తి చేసారు. అంతేకాదు 'తెలియని దేవతకన్నా తెలిసిన దయ్యం మేలు' అన్న సామెతను సైతం ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఒకప్పుడు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టిటిఇ)కి కంచుకోట అయిన ...
రాజపక్సే మూడోసారి గెలుస్తారా
వెబ్ దునియా
న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం: చైనాలో 35 మంది మృతి
వెబ్ దునియా
చైనాలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చోసుకుంది. షాంఘై పట్టణంలో జరిగిన వేడుకల్లో అకస్మాత్తుగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 35మంది మృతి చెందగా, వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఇక్కడ న్యూ ఇయర్ వేడుకల నిర్వహణ కోసం ఓ మైదానంలో ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కాగా బుధవారం ...
కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతిAndhraprabha Daily
షాంఘై తొక్కిసలాటకు నకిలి నోట్లే కారణంNamasthe Telangana
న్యూ ఇయర్ వేడుకల్లో తొక్కిసలాట: 35 మంది మృతిOneindia Telugu
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైనాలో న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చోసుకుంది. షాంఘై పట్టణంలో జరిగిన వేడుకల్లో అకస్మాత్తుగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 35మంది మృతి చెందగా, వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఇక్కడ న్యూ ఇయర్ వేడుకల నిర్వహణ కోసం ఓ మైదానంలో ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కాగా బుధవారం ...
కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతి
షాంఘై తొక్కిసలాటకు నకిలి నోట్లే కారణం
న్యూ ఇయర్ వేడుకల్లో తొక్కిసలాట: 35 మంది మృతి
Namasthe Telangana
గిన్నిస్ రికార్డు తిరగరాసిన బుర్జ్ ఖలీఫా
Namasthe Telangana
దుబాయ్: కొత్త సంవత్సర వేడుకల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫా గిన్నిస్ రికార్డును తిరగరాసింది. భవనం చుట్టూ అమర్చిన 70 వేల ఎల్ఈడీ బల్బులు ఈ రికార్డుకు కారణమయ్యాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఇంత భారీస్థాయిలో అమర్చిన ఎల్ఈడీ లైట్లతో 829.8 మీటర్ల ఎత్తున్న బుర్జ్ ఖలీఫా ఓ వెలుగు వెలిగింది. దీనికితోడు 4.7 టన్నుల పటాకులు, లేజర్ షో ...
ఇంకా మరిన్ని »
Namasthe Telangana
దుబాయ్: కొత్త సంవత్సర వేడుకల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనం బుర్జ్ ఖలీఫా గిన్నిస్ రికార్డును తిరగరాసింది. భవనం చుట్టూ అమర్చిన 70 వేల ఎల్ఈడీ బల్బులు ఈ రికార్డుకు కారణమయ్యాయి. కనీవినీ ఎరుగని రీతిలో ఇంత భారీస్థాయిలో అమర్చిన ఎల్ఈడీ లైట్లతో 829.8 మీటర్ల ఎత్తున్న బుర్జ్ ఖలీఫా ఓ వెలుగు వెలిగింది. దీనికితోడు 4.7 టన్నుల పటాకులు, లేజర్ షో ...
వెబ్ దునియా
వావ్... ఒకే రోజు 16 సార్లు న్యూ ఇయర్ వేడుకలు..! అదెలా..?
వెబ్ దునియా
అంతరిక్షంలో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వ్యోమగాములు 2015 నూతన సంవత్సర వేడుకలను ఒకే రోజు 16 సార్లు జరుపుకున్నారు. ఎలాగంటే.. భూమికి 400 కి.మీ. ఎత్తులో, గంటకు 28,163 కి.మీ. వేగంతో తిరుగుతున్న ఐఎస్ఎస్ ప్రతి 92.74 నిమిషాలకోసారి చొప్పున ఒకేరోజు 16 సార్లు భూమిని చుట్టి వచ్చింది. ఈ కారణంగా అందులో ...
ఒకేరోజు16 సార్లు న్యూ ఇయర్సాక్షి
అంతరిక్ష కేంద్రంలో 16సార్లు కొత్త సంవత్సర వేడుకలుNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అంతరిక్షంలో భూమి చుట్టూ చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో వ్యోమగాములు 2015 నూతన సంవత్సర వేడుకలను ఒకే రోజు 16 సార్లు జరుపుకున్నారు. ఎలాగంటే.. భూమికి 400 కి.మీ. ఎత్తులో, గంటకు 28,163 కి.మీ. వేగంతో తిరుగుతున్న ఐఎస్ఎస్ ప్రతి 92.74 నిమిషాలకోసారి చొప్పున ఒకేరోజు 16 సార్లు భూమిని చుట్టి వచ్చింది. ఈ కారణంగా అందులో ...
ఒకేరోజు16 సార్లు న్యూ ఇయర్
అంతరిక్ష కేంద్రంలో 16సార్లు కొత్త సంవత్సర వేడుకలు
వెబ్ దునియా
అమెరికాలో గన్ కల్చర్: పొరపాటున తల్లినే
వెబ్ దునియా
అమెరికాలో గన్ కల్చర్ పెచ్చరిల్లిపోతోంది. రెండేళ్ల బాలుడు పొరపాటున తన తల్లినే కాల్చి చంపాడు. ఈ సంఘటన అమెరికాలోని వాల్మార్ట్ షాపింగ్మాల్లో జరిగింది. 30 సంవత్సరాల వయసున్న ఓ మహిళ షాపింగ్ చేయడానికి వచ్చి షాపింగ్ ట్రాలీలో తన రెండేళ్ళ కొడుకుతోపాటు తన లైసెన్స్డ్ రివాల్వర్ వున్న పర్సును కూడా ఆ ట్రాలీలోనే పెట్టింది. ఆమెకు ఆయుధాల లైసెన్సు ...
అమెరికాలో పొరపాటున తల్లిని చంపిన రెండేళ్ల బాలుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వయసు రెండేళ్ళు.. కన్నతల్లినే చంపేశాడు...తెలుగువన్
వాల్మార్టులో తల్లిని కాల్చి చంపిన రెండేళ్ల బాలుడుOneindia Telugu
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో గన్ కల్చర్ పెచ్చరిల్లిపోతోంది. రెండేళ్ల బాలుడు పొరపాటున తన తల్లినే కాల్చి చంపాడు. ఈ సంఘటన అమెరికాలోని వాల్మార్ట్ షాపింగ్మాల్లో జరిగింది. 30 సంవత్సరాల వయసున్న ఓ మహిళ షాపింగ్ చేయడానికి వచ్చి షాపింగ్ ట్రాలీలో తన రెండేళ్ళ కొడుకుతోపాటు తన లైసెన్స్డ్ రివాల్వర్ వున్న పర్సును కూడా ఆ ట్రాలీలోనే పెట్టింది. ఆమెకు ఆయుధాల లైసెన్సు ...
అమెరికాలో పొరపాటున తల్లిని చంపిన రెండేళ్ల బాలుడు
వయసు రెండేళ్ళు.. కన్నతల్లినే చంపేశాడు...
వాల్మార్టులో తల్లిని కాల్చి చంపిన రెండేళ్ల బాలుడు
వెబ్ దునియా
పాకిస్థాన్ కవ్వింపు కాల్పులు
సాక్షి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ శుక్రవారం రాత్రి కవ్వింపు కాల్పులకు దిగిందని కేంద్ర హెంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాకిస్థాన్ కాల్పులకు దీటుగా స్పందించాలని బీఎస్ఎఫ్ ను రాజ్ నాథ్ సింగ్ ఆదేశాలిచ్చారని తెలిపింది. జమ్మూకశ్మీర్ లోని సాంబా, హిరానా నగర్ సెక్టార్లలోని బీఎస్ఎఫ్ పోస్టులను లక్ష్యంగా ...
పాకిస్తాన్ బరితెగింపు... 13 ఔట్ పోస్టులపై మళ్లీ కాల్పులువెబ్ దునియా
బరి తెగిస్తే..బుద్ధి చెబుతాంAndhrabhoomi
మారని పాక్ బుద్ధిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ శుక్రవారం రాత్రి కవ్వింపు కాల్పులకు దిగిందని కేంద్ర హెంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాకిస్థాన్ కాల్పులకు దీటుగా స్పందించాలని బీఎస్ఎఫ్ ను రాజ్ నాథ్ సింగ్ ఆదేశాలిచ్చారని తెలిపింది. జమ్మూకశ్మీర్ లోని సాంబా, హిరానా నగర్ సెక్టార్లలోని బీఎస్ఎఫ్ పోస్టులను లక్ష్యంగా ...
పాకిస్తాన్ బరితెగింపు... 13 ఔట్ పోస్టులపై మళ్లీ కాల్పులు
బరి తెగిస్తే..బుద్ధి చెబుతాం
మారని పాక్ బుద్ధి
వెబ్ దునియా
చైనా ఫ్యాక్టరీలో పేలుడు: 17 మంది మృతి, 33 మందికి గాయాలు
వెబ్ దునియా
చైనా రాజధాని బీజింగ్లో ఆటో విడిభాగాలు తయారు చేసే ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందగా, మరో 33 మంది తీవ్రగాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం చైనా దక్షిణ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోషాన్ ...
చైనా ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు: 17 మంది మృతి, ముగ్గురి పరిస్ధితి విషమంOneindia Telugu
చైనాలో పేలుడు:17మంది మృతిAndhrabhoomi
చైనాలో గ్యాస్ పేలుడు..17మంది మృతిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైనా రాజధాని బీజింగ్లో ఆటో విడిభాగాలు తయారు చేసే ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందగా, మరో 33 మంది తీవ్రగాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన బుధవారం చైనా దక్షిణ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోషాన్ ...
చైనా ఫ్యాక్టరీలో గ్యాస్ పేలుడు: 17 మంది మృతి, ముగ్గురి పరిస్ధితి విషమం
చైనాలో పేలుడు:17మంది మృతి
చైనాలో గ్యాస్ పేలుడు..17మంది మృతి
Oneindia Telugu
12 లక్షల వజ్రం: కనిపెట్టిన పెంపుడు కుక్క, డ్రైవర్కు పొదల్లో దొరికింది
Oneindia Telugu
లండన్: పెంపుడు కుక్కతో వ్యాహ్యాళికి వెళ్లిన బ్రిటన్కు చెందిన ఒక పెద్దాయనకు దాదాపు రూ.12 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. లింకన్షైర్లో బ్రాటిల్బీకి చెందిన అలెన్ బెల్ ఎప్పట్లాగానే తన రెండు పెంపుడు కుక్కలతో కలిసి వాకింగ్కు వెళ్లాడు. ఆయన ఓ పొద వద్ద పెంపుడు కుక్క ఆగిపోవడం గమనించాడు. తీరా చూస్తే వజ్రం కనిపించింది. వజ్రం దొరికిన వ్యక్తి ...
రోజీ.. ఓ 'వజ్రం'లాంటి శునకం!సాక్షి
వ్యాహ్యాళికి వెళితే వజ్రం దొరికింది!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
లండన్: పెంపుడు కుక్కతో వ్యాహ్యాళికి వెళ్లిన బ్రిటన్కు చెందిన ఒక పెద్దాయనకు దాదాపు రూ.12 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. లింకన్షైర్లో బ్రాటిల్బీకి చెందిన అలెన్ బెల్ ఎప్పట్లాగానే తన రెండు పెంపుడు కుక్కలతో కలిసి వాకింగ్కు వెళ్లాడు. ఆయన ఓ పొద వద్ద పెంపుడు కుక్క ఆగిపోవడం గమనించాడు. తీరా చూస్తే వజ్రం కనిపించింది. వజ్రం దొరికిన వ్యక్తి ...
రోజీ.. ఓ 'వజ్రం'లాంటి శునకం!
వ్యాహ్యాళికి వెళితే వజ్రం దొరికింది!
沒有留言:
張貼留言