10tv
కేసీఆర్ నిజాం రాజును పొగడటంపై విపక్షాల ఆగ్రహం
10tv
హైదరాబాద్:కేసీఆర్ నిజాం నవాబును పొగడటంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిరంకుశత్వంగా పాలించిన నిజాం రాజును కేసీఆర్ పొగడటంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉద్యమ చరిత్ర తెలియకుండా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ...
నిజాంని పొగడ్డం దారుణంతెలుగువన్
నిజాంను కీర్తించడమా?సాక్షి
అభద్రత భావంతో నిజాంను పొగుడుతున్న కేసీఆర్Andhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 14 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్:కేసీఆర్ నిజాం నవాబును పొగడటంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిరంకుశత్వంగా పాలించిన నిజాం రాజును కేసీఆర్ పొగడటంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉద్యమ చరిత్ర తెలియకుండా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ...
నిజాంని పొగడ్డం దారుణం
నిజాంను కీర్తించడమా?
అభద్రత భావంతో నిజాంను పొగుడుతున్న కేసీఆర్
సాక్షి
ఇద్దరూ సూపర్.. గవర్నర్...
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్థులని, విజన్తో ముందుకు వెళ్తున్నారని రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కితాబు ఇచ్చారు. కొత్త రాష్ట్రాల్లో సమస్యలు సహజమని, తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోరుకుంటున్న తాను వారికి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్గా సూచనలు ఇస్తానని నరసింహన్ చెప్పారు. ఈనెల 26న రెండు రాష్ట్రాల్లో జరిగే ...
బాబు, కేసీఆర్లు ఇద్దరూ సమర్థులే : గవర్నర్ కితాబువెబ్ దునియా
గవర్నర్తో కెసిఆర్ భేటీAndhrabhoomi
ఇద్దరిదీ మంచి విజన్.Andhraprabha Daily
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 22 వార్తల కథనాలు »
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్థులని, విజన్తో ముందుకు వెళ్తున్నారని రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కితాబు ఇచ్చారు. కొత్త రాష్ట్రాల్లో సమస్యలు సహజమని, తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోరుకుంటున్న తాను వారికి ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్గా సూచనలు ఇస్తానని నరసింహన్ చెప్పారు. ఈనెల 26న రెండు రాష్ట్రాల్లో జరిగే ...
బాబు, కేసీఆర్లు ఇద్దరూ సమర్థులే : గవర్నర్ కితాబు
గవర్నర్తో కెసిఆర్ భేటీ
ఇద్దరిదీ మంచి విజన్.
సాక్షి
ఎంసెట్ నిర్వహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశం నేడు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ను సొంతంగా నిర్వహిస్తామని శుక్రవారం ప్రకటించిన ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నేడు తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంసెట్తోపాటు ఇతర వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షల నిర్వహణ అంశం, ఏ వృత్తివిద్యా పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే అంశాలను ...
మా ఎంసెట్ మాదేAndhraprabha Daily
మేమే నిర్వహిస్తాంAndhrabhoomi
ఎంసెట్పై అధికారం మాదేసాక్షి
తెలుగువన్
Namasthe Telangana
వెబ్ దునియా
అన్ని 32 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ను సొంతంగా నిర్వహిస్తామని శుక్రవారం ప్రకటించిన ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నేడు తెలంగాణ ఉన్నత విద్యామండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంసెట్తోపాటు ఇతర వృత్తివిద్యాకోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షల నిర్వహణ అంశం, ఏ వృత్తివిద్యా పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే అంశాలను ...
మా ఎంసెట్ మాదే
మేమే నిర్వహిస్తాం
ఎంసెట్పై అధికారం మాదే
సాక్షి
సింగపూర్ ప్రభుత్వమే నిర్మించే రాజధాని తుళ్లూరు
సాక్షి
నేలపాడు(తుళ్లూరు) : పూర్తిస్థాయిలో సింగపూర్ ప్రభుత్వం నిర్మించే రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ మాత్రమేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి. నారాయణ వెల్లడించారు. సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్తో కలసి శుక్రవారం నేలపాడు వచ్చిన మంత్రి భూ సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఒక్కరోజు 40 మంది రైతులు తమ 106.48 ఎకరాల ...
నమ్మకాన్ని వమ్ముచేయంAndhrabhoomi
రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జైలైలో ఎపి రాజధానికి శంకుస్థాపనNews Articles by KSR
Oneindia Telugu
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
నేలపాడు(తుళ్లూరు) : పూర్తిస్థాయిలో సింగపూర్ ప్రభుత్వం నిర్మించే రాజధాని నవ్యాంధ్రప్రదేశ్ మాత్రమేనని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పి. నారాయణ వెల్లడించారు. సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్తో కలసి శుక్రవారం నేలపాడు వచ్చిన మంత్రి భూ సమీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఒక్కరోజు 40 మంది రైతులు తమ 106.48 ఎకరాల ...
నమ్మకాన్ని వమ్ముచేయం
రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటన
జైలైలో ఎపి రాజధానికి శంకుస్థాపన
Oneindia Telugu
చిత్రం: హరీష్ రావు జయప్రదనే గుర్తు పట్టలేదట..
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్ రావు అలనాటి అందాల తార జయప్రదనే గుర్తు పట్టలేదట. తెలుగు చిత్రసీమను ఏలిన తార ఆమె. తన అందాలతోనే కాదు, నటననైపుణ్యంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. అటువంటి నటిని హరీష్ రావు గుర్తు పట్టలేదు. మాజీ ఎంపీ కూడా అయిన జయప్రద శుక్రవారం హరీష్ రావును అధికారిక నివాసంలో కలిశారు. అయితే సాదాసీదాగా వచ్చిన ఆమెను ...
కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలి: జయప్రదసాక్షి
జయప్రదను గుర్తుపట్టని మంత్రి హరీశ్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హరీష్ రావుతో జయప్రద భేటీ... ముఖ్యమంత్రి కేసీఆర్ తో....వెబ్ దునియా
అన్ని 10 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీష్ రావు అలనాటి అందాల తార జయప్రదనే గుర్తు పట్టలేదట. తెలుగు చిత్రసీమను ఏలిన తార ఆమె. తన అందాలతోనే కాదు, నటననైపుణ్యంతోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. అటువంటి నటిని హరీష్ రావు గుర్తు పట్టలేదు. మాజీ ఎంపీ కూడా అయిన జయప్రద శుక్రవారం హరీష్ రావును అధికారిక నివాసంలో కలిశారు. అయితే సాదాసీదాగా వచ్చిన ఆమెను ...
కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలి: జయప్రద
జయప్రదను గుర్తుపట్టని మంత్రి హరీశ్!
హరీష్ రావుతో జయప్రద భేటీ... ముఖ్యమంత్రి కేసీఆర్ తో....
వెబ్ దునియా
తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: బాబు, కేసీఆర్
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల ప్రాంతం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వారంతా కలిసే ఉందామని బాబు, కేసీఆర్లు పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోయినా తెలుగువారంతా కలిసిమెలిసి ...
తెలుగువాళ్లమంతా కలిసే ఉందాం: బాబు, చరిత్రలో 2014: కేసీఆర్Oneindia Telugu
మంత్రులు పల్లె రఘునాథ్రెడ్డి,Andhrabhoomi
వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలుసాక్షి
Namasthe Telangana
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల ప్రాంతం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వారంతా కలిసే ఉందామని బాబు, కేసీఆర్లు పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోయినా తెలుగువారంతా కలిసిమెలిసి ...
తెలుగువాళ్లమంతా కలిసే ఉందాం: బాబు, చరిత్రలో 2014: కేసీఆర్
మంత్రులు పల్లె రఘునాథ్రెడ్డి,
వైఎస్ జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
వెబ్ దునియా
అవసరమైతే మరోమారు టిడిపి జెండా మోస్తా..: బైరెడ్డి
వెబ్ దునియా
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అవసరమైతే మరోమారు తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. చంద్రబాబుతోనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...
సీమ కోసం దేనికైనా సిద్ధంAndhrabhoomi
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం టీడీపీలోకి...: బైరెడ్డి రాజశేఖర్రెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాబు అంగీకరిస్తే... టీడీపీలోకి బైరెడ్డి రీఎంట్రీOneindia Telugu
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అవసరమైతే మరోమారు తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. చంద్రబాబుతోనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...
సీమ కోసం దేనికైనా సిద్ధం
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం టీడీపీలోకి...: బైరెడ్డి రాజశేఖర్రెడ్డి
బాబు అంగీకరిస్తే... టీడీపీలోకి బైరెడ్డి రీఎంట్రీ
10tv
నీతి ఆయోగ్ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదంటున్న విపక్షాలు
10tv
ఢిల్లీ:దేశాభివృద్ధి.. ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేకుండా..గత ప్రభుత్వాలు చేసిన చట్టాలు...సంస్థలను మార్చడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి గ్రామీణ పేదల పొట్ట కొట్టాలని చూసిన బీజేపీ సర్కార్... ఆ తర్వాత కార్మిక సంస్కరణల పేరుతో పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాసింది. తాజాగా దేశ ...
వచ్చే వారం నుంచి 'నీతి' షురూ!సాక్షి
కొత్త విధానకర్తఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నీతి ఆయోగ్ అంటే రాష్ర్టాలకు ప్రాధాన్యత: దత్తాత్రేయNamasthe Telangana
అన్ని 20 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ:దేశాభివృద్ధి.. ప్రజల ప్రయోజనాలతో సంబంధం లేకుండా..గత ప్రభుత్వాలు చేసిన చట్టాలు...సంస్థలను మార్చడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి గ్రామీణ పేదల పొట్ట కొట్టాలని చూసిన బీజేపీ సర్కార్... ఆ తర్వాత కార్మిక సంస్కరణల పేరుతో పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాసింది. తాజాగా దేశ ...
వచ్చే వారం నుంచి 'నీతి' షురూ!
కొత్త విధానకర్త
నీతి ఆయోగ్ అంటే రాష్ర్టాలకు ప్రాధాన్యత: దత్తాత్రేయ
సాక్షి
నుమాయిష్లో కొలువుదీరిన స్టాళ్లు(పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) స్థలాన్ని ఢిల్లీలోని ప్రగతి మైదానం కంటే అపురూపంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రతి యేటా నుమాయిష్ నిర్వహిస్తూ దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులకు నగరాన్ని వేదిక చేయటంతో పాటు ప్రతిష్టాత్మకమైన ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ ...
హైదరాబాద్ ను ప్రపంచంలోనే అద్భత నగరంగా తీర్చిదిద్దుతా.. కేసీఆర్వెబ్ దునియా
ఏపీకి కాటన్ దొర.. మాకు నిజాంAndhrabhoomi
ఢిల్లీ ప్రగతి మైదాన్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తాం: కేసీఆర్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 24 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) స్థలాన్ని ఢిల్లీలోని ప్రగతి మైదానం కంటే అపురూపంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రతి యేటా నుమాయిష్ నిర్వహిస్తూ దేశ, విదేశాలకు చెందిన ఉత్పత్తులకు నగరాన్ని వేదిక చేయటంతో పాటు ప్రతిష్టాత్మకమైన ఎన్నో విద్యా సంస్థలను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ ...
హైదరాబాద్ ను ప్రపంచంలోనే అద్భత నగరంగా తీర్చిదిద్దుతా.. కేసీఆర్
ఏపీకి కాటన్ దొర.. మాకు నిజాం
ఢిల్లీ ప్రగతి మైదాన్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తాం: కేసీఆర్
వెబ్ దునియా
తెలంగాణలో నారా లోకేష్ టూర్... చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా....?
వెబ్ దునియా
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించడమే కాకుండా ఇందుకుగాను చర్యలకు దిగారు. తన తనయుడు నారా లోకేష్ను రంగంలోకి దింపి పార్టీని బలపరిచేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన సంక్రాంతి పండుగ తరువాత తెలంగాణ పది ...
తెలంగాణలో జనవరి రెండో వారంలో లోకేష్ పర్యటన10tv
చంద్రబాబు వ్యూహం: తెలంగాణలో నారా లోకేష్ టూర్Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టి సారించడమే కాకుండా ఇందుకుగాను చర్యలకు దిగారు. తన తనయుడు నారా లోకేష్ను రంగంలోకి దింపి పార్టీని బలపరిచేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన సంక్రాంతి పండుగ తరువాత తెలంగాణ పది ...
తెలంగాణలో జనవరి రెండో వారంలో లోకేష్ పర్యటన
చంద్రబాబు వ్యూహం: తెలంగాణలో నారా లోకేష్ టూర్
沒有留言:
張貼留言