2015年2月28日 星期六

2015-03-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


మధ్య తరగతికి నిరాశే!   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌లో తమకెన్నో రాయితీలు కల్పిస్తారని ఆశించిన మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశే మిగిలింది. వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపు శ్లాబులలో ఎలాంటి మార్పూ చేయలేదు. అయితే కొన్ని రాయితీలను మాత్రం పెంచారు.ప్రకటించిన అన్ని మినహాయింపులను కలుపుకొంటే వ్యక్తిగత ...

2015-03-01 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
సోనమ్ కపూర్‌కి స్వైన్ ఫ్లూ   
తెలుగువన్
బాలీవుడ్ హీరోయిన్, ప్రముఖ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్‌ కుమార్తె సోనమ్ కపూర్‌కి స్వైన్ ఫ్లూ సోకింది. రాజ్‌కోట్ సమీపంలో ఆమె సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సినిమా షూటింగ్ జరుగుతోంది. శుక్రవారం నాడు ఆమె అస్వస్థతకు గురైంది. ఆమెను స్థానికంగా వున్న ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు ఫ్లూ జ్వరం వచ్చిందని మొదట భావించారు.
నటి సోనమ్ కపూర్‌కు స్వైన్‌ఫ్లూ   Namasthe Telangana
సోనమ్ కపూర్‌కు స్వైన్ ఫ్లూ: టెస్టుల్లో పాజిటివ్!!   వెబ్ దునియా
సోనమ్‌కపూర్‌కి స్వైన్ ఫ్లూ....!   TV5
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
హీరోగా సునీల్ బిజీ బిజీ..!: దిల్ రాజు బ్యానర్‌లో సినిమా!   
వెబ్ దునియా
కమెడియన్ కమ్ హీరో అయిన సునీల్‌ ప్రస్తుతం షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈయన భీమ‌వ‌రం బుల్లోడు త‌ర‌వాత సునీల్ హీరోగా ఖాళీ అయ్యాడు. ప‌రాజ‌యాల నుంచి పాఠాలు నేర్చుకొని, మ‌ళ్లీ తెర‌పైకి రావ‌డానికి కాస్త స‌మ‌యం తీసుకొన్నాడు. తాజాగా సునీల్ దిల్‌రాజు బ్యాన‌ర్‌లో ఓ చిత్రంలో న‌టిస్తున్నాడు‌. ఈ స్థితిలో మ‌రో సినిమా స్టార్ట్ అయ్యింది. సునీల్‌ హీరోగా ...

2015-03-01 తెలుగు (India) క్రీడలు


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
యూ ఏఈపై 9 వికెట్ల విజయం : భారత్‌ హ్యాట్రిక్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పెర్త్‌: ప్రపంచక్‌పలో టీమిండియా జోరు కొనసాగుతోంది. టోర్నీలో వరుసగా మూడో విజయం సాధించి నాకౌట్‌ దిశగా ముందడుగు వేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో పటిష్ట జట్లను మట్టికరిపించిన భారత్‌ శనివారం జరిగిన గ్రూప్‌-బి పోరులో యూఏఈని చిత్తు చేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ధోనీసేన తొమ్మిది వికెట్లతో యూఏఈని ఓడించి టోర్నీలో 'హ్యాట్రిక్‌' ...

2015-03-01 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
రెచ్చిపోయిన మతోన్మాదం... ప్రముఖ బ్లాగర్ దారుణ హత్య..!   
వెబ్ దునియా
బంగ్లాదేశ్‌లో మతోన్మాదం మరోసారి రెచ్చిపోయింది. ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్‌ని మతోన్మాదం తలకెక్కిన కొంతమంది ఇస్లాం టైస్టులు ప్రముఖ బ్లాగర్, నాస్తికుడు, రచయిత డాక్టర్ అవిజిత్ రాయ్‌ని దారుణంగా కత్తులతో పొడిచి చంపేశారు. అడ్డం వచ్చిన రాయ్ భార్య రఫిదా అహ్మద్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. రఫీదా ఢాకా ...

2015-03-01 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
మధ్య తరగతికి నిరాశే!   
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌లో తమకెన్నో రాయితీలు కల్పిస్తారని ఆశించిన మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశే మిగిలింది. వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపు శ్లాబులలో ఎలాంటి మార్పూ చేయలేదు. అయితే కొన్ని రాయితీలను మాత్రం పెంచారు.ప్రకటించిన అన్ని మినహాయింపులను కలుపుకొంటే వ్యక్తిగత ...

2015-03-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


News Articles by KSR
   
అప్పుడే ఉత్తం పై కారాలు,మిరియాలు   
News Articles by KSR
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న తనను తప్పించరాదని పొన్నాల లక్ష్మయ్య కోరినా అధిష్టానం అంగీకరించలేదని అంటున్నారు.హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తం కుమార్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించడంపై అప్పుడే అసంతృప్తి ఆరంభైమందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, వి.హనుమంతరావులతో పాటు నల్గొండ ...

2015年2月27日 星期五

2015-02-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
చెత్త ఐడియాలు మానుకోండి... జిహెచ్ ఎంసికి హైకోర్టు మొట్టికాయలు   
వెబ్ దునియా
పన్ను వసూళ్ల కోసం జిహెచ్ ఎంసి అధికారులు వేసిన ఓ చెత్త ఐడియాను హైకోర్టు తిప్పికొట్టింది. చెత్త ఐడియాలు మానుకుని బుద్ధి సేవ మసలుకోవాలని చివాట్లు పెట్టింది. పన్ను బకాయిదారుల ఇళ్ల ముందు చెత్త డబ్బాలు పెట్టే చెత్త ఐడియా ఇచ్చిందెవరంటూ మండి పడింది. ఆస్తి పన్ను వసూళ్ల కోసం గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎంచుకున్న ...

2015-02-28 తెలుగు (India) వినోదం


సాక్షి
   
కొత్త బాడీ లాంగ్వేజ్! సరికొత్త వేషం!!   
సాక్షి
'అందాల రాముడు', 'మర్యాద రామన్న', 'పూల రంగడు' తదితర చిత్రాలతో హాస్య నటుడు సునీల్ హీరోగా స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఆర్.పి.ఏ క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్‌రెడ్డి ఓ చిత్రం నిర్మించనున్నారు. 'రక్ష' ఫేం వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. శనివారం సునీల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రవిశేషాలను తెలియజేశారు.
సునీల్ హీరోగా..   Andhrabhoomi
ఖరారు: సునీల్ హీరోగా 'రక్ష' డైరక్టర్   FIlmiBeat Telugu
సునీల్, వంశీ న్యూ మూవీ డీటెయిల్స్   Palli Batani
TV5   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విశాల్, హన్సికల 'మగ మహారాజు' మూవీ రివ్యూ రిపోర్ట్...   
వెబ్ దునియా
మగ మహారాజు నటీనటులు : విశాల్‌, హన్సిక, వైభవ్‌ రెడ్డి, సంతానం, ప్రభు, రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్‌ రాథోడ్‌, మధురిమ, మధులత తదితరులు; టెక్నికల్‌ : నిర్మాత- విశాల్‌, సంగీతం : హిప్‌ హాప్‌ తమీజ, దర్శకత్వం: సుందర్‌ సి. విడుదల తేదీ : 27 ఫిబ్రవరి 2015. విశాల్‌ సినిమాలు తమిళంలో ఆడాక తెలుగులో డబ్‌ అవుతుంటాయి. 'అంబల' పేరుతో తయారైన చిత్రం సంక్రాంతికి విడుదలై సక్సెస్‌ ...

2015-02-28 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
దుమ్మురేపిన డివిల్లీర్స్‌! విలవిలలాడిన విండీస్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఏబీ డివిల్లీర్స్‌ సాగించిన దండయాత్రకు వెస్టిండీస్‌ విలవిల్లాడిపోయింది. క్రీజులో ఉన్నంతసేపూ అతను 'సిక్సర'పిడుగల్లే రెచ్చిపోతుంటే కరీబియన్లు కళ్లప్పగించి చూడటం తప్ప ఏమీ చేయలేకపోయారు. అతడి ఊచకోత చూసి బంతులేయాలంటేనే భయపడిపోయారు..! 30 బంతుల్లో తొలి 50 పరుగులు పూర్తిచేసుకున్న ఏబీ మరో 22 బంతులాడి శతకం పూర్తి ...

2015-02-28 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
అతి కిరాతకంగా బందీల తల నరికే ఐసీస్ ఉగ్రవాది... ఎవరీ 'జిహాదీ జాన్' (ఫోటోలు)   
Oneindia Telugu
సిరియా: యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో అత్యంత కిరాతకుడిగా పేరుగాంచిన వ్యక్తి పేరుని ప్రపంచ దర్యాప్తు సంస్ధలు బయట పెట్టాయి. అమెరికా జర్నలిస్ట్ జేమ్స్ ఫోలీని అతి కిరాతకంగా తల నరికి ఉగ్రవాదే ఈ జిహాదీ జాన్. గత ఏడాది ఆగస్టులో అమెరికా జర్నలిస్ట్‌ని చంపిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. వీడియోని ...

2015-02-28 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
కాశ్మీర్ లో ఫిఫ్టీ... ఫిఫ్టీ.. రేపు సిఎం, మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం   
వెబ్ దునియా
కాశ్మీర్ లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. ఎన్నికలు జరిగి చాలా కాలమే అయినా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొంది. దానికి శుక్రవారంతో తెరపడింది. బిజేపీ, పిడిపిలు ఓ అంగీరానికి వచ్చాయి. కాశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. ఇందులో కూడా అధికారాలను ఫిఫ్టీ ఫిఫ్టీగా పంచుకోవాలని నిర్ణయించారు. ఆదివారం ...

2015-02-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ప్రశ్నించవయ్యా... పవన్ కల్యాణ్   
సాక్షి
గుంటూరు (మంగళగిరి): రాజధాని నిర్మాణానికి తమ భూములిచ్చేస్తే తాము రోడ్డున పడతామని.. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని చెప్పి తమచేత తెలుగుదేశం పార్టీకి ఓట్లేయించిన జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ దీనిపై ప్రశ్నించాలని గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి రైతులు, జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామంలో శుక్రవారం ...

2015年2月26日 星期四

2015-02-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
పొన్నంపై జగదీష్ పరువు నష్టం కేసు   
వెబ్ దునియా
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నంత పని చేశారు. పొన్నం ప్రభాకార్ వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగుతూ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పని కేసు పెడతానని చెప్పిన ఆయన కేసు పెట్టనే పెట్టారు. పొన్నంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రథమశ్రేణి న్యాయమూర్తి కోర్టులో ప్రైవేట్ కేసు ...

2015-02-27 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
బన్నీ 'సన్నాఫ్ సత్యమూర్తి' ఆడియో విడుదల ఎప్పుడంటే...   
వెబ్ దునియా
అల్లు అర్జున్‌ను గతంలో 'జులాయి'గా చూపించిన త్రివిక్రమ్ ఇప్పుడు 'సన్నాఫ్‌ సత్యమూర్తి' అంటూ బన్నీని చూపించబోతున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యమీనన్‌, ఆదాశర్మ నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఈ సినిమా ఆడియో మార్చి 8న విడుదలవుతోందని చెపుతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ ...

2015-02-27 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
ఆప్ఘనిస్థాన్ చారిత్రాత్మక విజయం: స్కాట్లాండ్‌పై వికెట్ తేడాతో గెలుపు!   
వెబ్ దునియా
ఆప్ఘనిస్థాన్ వరల్డ్ కప్‌లో చారిత్రత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. ఆప్ఘనిస్థాన్-స్కాట్లాండ్‌ల మధ్య డునెడిన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్ధాన్ వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 210 పరుగలకు ఆలౌటైంది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్ధాన్ తడబడినా చివర్లో ధాటిగా ఆడి ...

2015-02-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ముగ్గురు కలిసి ఓ బిడ్డకు జన్మ... బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం..!   
వెబ్ దునియా
ముగ్గురు వ్యక్తులు కలిసి ఆరోగ్యవంతమైన ఓ బిడ్డకు జన్మనిచ్చే హౌస్ ఆఫ్ లార్డ్స్ బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అంతక ముందు ఈ బిల్లు హౌజ్ ఆఫ్ కామన్స్‌లో కూడా నెగ్గడం గమనార్హం. ఈ బిల్లు ప్రకారం... శిశివుకు జన్మనిచ్చే తల్లి అనారోగ్య మైటోకాండ్రియాని కలిగి ఉన్నట్లయితే ప్రాణాంతక వ్యాధులతో కూడిన పిల్లలు జన్మిస్తారు.
బ్రిటన్‌లో త్రీ పేరెంట్ బేబీలు: బిల్లుకు హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదం   Oneindia Telugu
బ్రిటన్‌లో ఇక త్రీ పేరెంట్ బేబీలు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సిరియాలో అమెరికా జర్నలిస్టు గొంతు కోసిందెవరు?.. తెలుసా...!   
వెబ్ దునియా
వరుసగా పలువురు జర్నలిస్టుల గొంతు కోసి అటు అగ్రదేశం అమెరికా.. ఇటు సాంకేతిక దేశం జపాన్ దేశాలకు వెన్నులో వణుకు పుట్టించిన టెర్రరిస్టు ఎవరు? అతనెవరో తెలిసిపోయిందంటున్నాయి బ్రిటన్ నిఘావర్గాలు.. నరమేధం సృష్టించడంతో పెరుపొందిన అతని చరిత్ర అంతా తెలిసి పోయిందంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. బ్రిటన్ అధికారవర్గాల కథనం ప్రకారం జిహాదీ జాన్ ...

2015-02-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
మహా ప్రభో... కేటాయింపులు ఏవి?   
వెబ్ దునియా
సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది. దేశంలోని ఏ ఒక్క పార్లమెంటు సభ్యుడి మాటలకు విలువ ఇచ్చినట్లు లేదు. జిల్లాకు ఇద్దరు ఎంపీల చొప్పున ఉంటే ఎక్కడా కొత్త రైళ్ళు లేవు, కేటాయింపులు లేవు, ఓవర్ బ్రిడ్జులు లేవు, రైళ్ళ హాల్టింగులు లేవు.. మోడీ, ప్రభు ఏమనుకున్నారో అది చేసుకుపోయారే తప్ప. కేటాయింపులు ఎంపిలు ...

2015-02-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
పొన్నంపై జగదీష్ పరువు నష్టం కేసు   
వెబ్ దునియా
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నంత పని చేశారు. పొన్నం ప్రభాకార్ వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగుతూ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పని కేసు పెడతానని చెప్పిన ఆయన కేసు పెట్టనే పెట్టారు. పొన్నంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రథమశ్రేణి న్యాయమూర్తి కోర్టులో ప్రైవేట్ కేసు ...

2015年2月25日 星期三

2015-02-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఢిల్లీవాసులకు కేజ్రీ కానుకలు... విద్యుత్తు చార్జీల తగ్గింపు   
వెబ్ దునియా
కేజ్రీవాల్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకవైపు విద్యుత్తు చార్జీలను తగ్గిస్తూనే, మరోవైపు తాగు నీరు అందించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్తు చార్జీలను 50 శాతం తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నారు. నెలకు 400 యూనిట్ల వరకు వినిగియోగించుకునే వారికి ఈ తగ్గింపు వర్తించనుంది.
ఢిల్లీలో విద్యుత్ చార్జీలు 50 శాతం తగ్గింపు   సాక్షి
ఢిల్లీ ప్రజలపై సిఎం కేజ్రీవాల్‌ వరాల జల్లు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేజ్రీ డెసిషన్స్: మార్చి 1 నుంచి విద్యుత్‌ ఛార్జీల తగ్గింపు, ఉచిత తాగునీరు   Oneindia Telugu
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ఏపీ, తెలంగాణ గొడవలోకి మమ్మల్ని లాగొద్దు: 'కృష్ణా'పై కర్నాటక   
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులు ఎలా పంచుకుంటున్నారో అదేవిధంగా ఉమ్మడి ఏపీలోని కృష్ణా జలాల పంపకం కూడా జరగాలని కర్నాటక ప్రభుత్వం సూచించింది. బుధవారం బ్రిజేష్ ట్రైబ్యునల్ ముందు కర్నాటక తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కృష్ణా నదీ జలాల పంపిణీ సమస్యను ఆంధ్ర, తెలంగాణకు పరిమితం చేయాలే తప్ప దీనిలోకి ...

2015-02-26 తెలుగు (India) వినోదం


సాక్షి
   
సల్మాన్ కేసులో తీర్పు 3కి వాయిదా   
సాక్షి
జోధ్‌పూర్: ఆయుధ చట్టం కింద బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(49) ఎదుర్కొంటున్న కృష్ణ జింకల వేట కేసులో తీర్పును జోధ్‌పూర్ స్థానిక కోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. దాదాపు 16 ఏళ్ల కిందటి ఈ కేసుకు సంబంధించి వాదనలు ఈ నెల 10నే ముగిశాయి. అయితే ప్రాసిక్యూషన్ తరఫున మరో 4 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్న విషయం కోర్టు దృష్టికి వచ్చింది. దీంతో ...

2015-02-26 తెలుగు (India) క్రీడలు


Oneindia Telugu
   
పోరాడి ఓడిన యూఏఈ   
Andhraprabha Daily
బ్రిస్బేన్‌: వరల్డ్‌ కప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) జట్టు పోరాడి గెలిచింది. చివర్లో రెండు వికెట్లు తీయలేక చతికిలబడింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐర్లాండ్‌కు వరుసగా ఇది రెండో విజయం. కాగా యూఏఈకి ఇది రెండో పరాజయం. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ...

2015-02-26 తెలుగు (India) ప్రపంచం


Namasthe Telangana
   
హెచ్-1బీ వీసా హోల్డర్లకు శుభవార్త   
Namasthe Telangana
వాషింగ్టన్ : అమెరికాలో పనిచేస్తున్న హైటెక్ విదేశీ ఉద్యోగులకు సంతోషకరమైన వార్తను అమెరికా ప్రభుత్వం అందించింది. యూఎస్‌లో హెచ్-1బీ వీసాపై సేవలందిస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా పనిచేసేందుకు మే 26 తేదీ నుంచి వర్క్ పర్మిట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. తాజా నిర్ణయం వల్ల అమెరికాలో పనిచేసే విదేశీ హెచ్-1బీ ఉద్యోగులకు ...

2015-02-26 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
రాహుల్ గాంధీకి పగ్గాలు, మెంటర్‌గా సోనియా: సంక్షోభం తప్పదా?   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఏప్రిల్ నెలలో కాంగ్రెస్ పార్టీ పట్టం గట్టనుంది. ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు పరోక్షంగా ఆ దిశగా సంకేతాలు ఇస్తున్నారు. ఏప్రిల్ నెలలో రాహుల్‌కు పెద్ద బాధ్యతలని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంపై రాహుల్‌ ఇప్పటికే ...

2015-02-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Andhraprabha Daily
   
ఏపీలో మే 10న ఎంసెట్‌   
Andhraprabha Daily
విశాఖపట్నం, కెఎన్‌ఎ న్‌ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌ ఒంటరిగానే నిర్వ హిస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ప్రక టించారు. మే 10వ తేదీన ఎంసెట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ నిర్వహ ణ బాధ్యత కాకినాడ జెఎన్‌టీ యు చేపడుతున్నట్టు చెప్పారు. బుధవారం విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమా ...

2015年2月24日 星期二

2015-02-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
కేసీఆర్ మొక్కుల చెల్లింపునకు రూ.5.59 కోట్లు విడుదల!   
వెబ్ దునియా
తిరుమల వేంకటేశ్వర స్వామితో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల్లో మొక్కులు తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని ఆయా దేవుళ్లకు మొక్కుకున్నట్టు ఇటీవల మంత్రివర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించిన ...

2015-02-25 తెలుగు (India) వినోదం


News4Andhra
   
డ్రగ్స్ రాకెట్.. టాలీవుడ్ మరోసారి   
News4Andhra
టాలీవుడ్ లో మరో డ్రగ్స్ రాకెట్ వెలుగు చూసింది. మరో డ్రగ్స్ రాకెట్‌ని పోలీసులు చేధించారు. జూబ్లీహిల్స్ లో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న ముఠాను పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. దొరికినవారిలో టాలీవుడ్ చెందిన ఇద్దరు సినీ ప్రముఖులు వున్నారు. సినీ నిర్మాత సుశాంత్ రెడ్డితోపాటు మరో సినీ నటుడు వున్నారని ...

2015-02-25 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
డబుల్ జి'గేల్'   
సాక్షి
ఆట అంటే ఇలానే ఆడాలి! బంతిని ఎలా కొట్టినా బౌండరీ లైన్ దాటాలి. బౌలర్ ఎంత మంచి బంతి వేసినా... స్టాండ్స్‌లోకి వెళ్లాలి.. సింగిల్స్, డబుల్స్‌తో పనేలేదు. వికెట్ల మధ్య పరుగెత్తడం వద్దే వద్దు.. మనం కొట్టే షాట్లకు ఫీల్డర్లు ప్రేక్షకులు... ప్రేక్షకులు ఫీల్డర్లుగా మారాలి. వెస్టిండీస్ 'డేంజర్ మ్యాన్' క్రిస్ గేల్ (147 బంతుల్లో 215; 10 ఫోర్లు, 16 సిక్సర్లు) ...

2015-02-25 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఆకాశం నుంచి కరెన్సీ నోట్లు వర్షం... దుబాయ్‌లో అంతే దుబాయ్‌లో అంతే...   
వెబ్ దునియా
ఆకాశం నుంచి వర్షం కురవడం మామూలే. కానీ వర్షం కాకుండా ఇంకేమన్నా కురిస్తే... అదికూడా కరెన్సీ నోట్లు కురిస్తే... ఇంకేముంది అంతా అక్కడికే పరుగులు తీయరూ... దుబాయ్‌లో ఇదే జరిగింది. ఊహించని విధంగా ఆకాశం నుంచి అకస్మాత్తుగా కాసులు వర్షం కురవడం, వాటిని చూసిన జనం దొరికివి దొరికినట్లు ఏరుకునే పనిలో పడ్డారు. రోడ్డుపైన కార్లు, ఇతర వాహనాలు ...

2015-02-25 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
మదర్ థెరిస్సాపై భగవత్‌ వ్యాఖ్యలు అనైతికం : జ్యోతిరాదిత్య   
వెబ్ దునియా
మదర్‌ థెరిస్సాపై ఆర్‌ఎస్‌ఎస్‌ అధ్యక్షుడు మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలను ఇపుడు దేశంలో పెను వివాదం సృష్టిస్తున్నాయి. ఇదే అంశంపై మంగళవారం కొద్దిసేపు లోక్‌సభ కార్యకలాపాలను కూడా కుదిపేసింది. భగవత్‌ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తావించగా.. అధికారపక్షం అడ్డుకుంది. ఎలాగైన లబ్ది పొందాలనుకుంటే పార్లమెంట్‌ ...

2015-02-25 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కేసీఆర్ మొక్కుల చెల్లింపునకు రూ.5.59 కోట్లు విడుదల!   
వెబ్ దునియా
తిరుమల వేంకటేశ్వర స్వామితో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల్లో మొక్కులు తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని ఆయా దేవుళ్లకు మొక్కుకున్నట్టు ఇటీవల మంత్రివర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించిన ...

2015年2月23日 星期一

2015-02-24 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
రాహుల్ మ్యూనిచ్ మీదుగా గ్రీస్!: సీనియర్లపై అసంతృప్తి, రాజకీయాల్లోనే.   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కీలకమైన బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు డుమ్మా కొట్టిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ... వారం రోజుల క్రితమే మ్యూనిచ్‌కు వెళ్లాడని, అక్కడి నుండ్ గ్రీస్ వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. దీని పైన చర్చ సాగుతోంది. రాహుల్ ...

2015-02-24 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
దాసరి, పవన్‌కల్యాణ్‌ కాంబినేషన్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తారకప్రభు ఫిల్స్మ్‌ పతాకంపై ఇంతకుముందు ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డాక్టర్‌ దాసరి నారాయణరావు తాజాగా 37వ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు ప్రారంభించారు. భారీ స్థాయిలో రూపుదిద్దుకొనే ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించనున్నరనేది సంచలన వార్త. దాసరి నిర్మాణసంస్థలో పవన్‌కల్యాణ్‌ నటించడం ఇదే ప్రథమం. దీనికి ...

2015-02-24 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
ఇంగ్లండ్ గెలిచిందోచ్...   
సాక్షి
క్రైస్ట్‌చర్చ్: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలతో డీలాపడిన ఇంగ్లండ్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. గ్రూప్ 'ఎ'లో భాగంగా సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్‌కు ఇదే తొలి విజయం. హాగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ ఫీల్డింగ్ ...

2015-02-24 తెలుగు (India) ప్రపంచం


Oneindia Telugu
   
నాకిది పునర్జన్మ   
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలిం చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇచ్చింది. తీవ్రవాదుల చెరలో 8 నెలల పాటు బందీగా గడిపిన ఫాదర్ అలెక్స్ ప్రేమ్‌కుమార్ ఎట్టకేలకు విముక్తి పొందారు. శివగంగైలోనితన స్వగ్రామానికి సోమవారం సురక్షితంగా చేరుకున్నారు. నిజంగా నాకిది పునర్జ్మేనని ఆయన ఆనంద భాష్పాలతో తెలిపారు ...

2015-02-24 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
రాహుల్ మ్యూనిచ్ మీదుగా గ్రీస్!: సీనియర్లపై అసంతృప్తి, రాజకీయాల్లోనే.   
Oneindia Telugu
న్యూఢిల్లీ: కీలకమైన బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు డుమ్మా కొట్టిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ... వారం రోజుల క్రితమే మ్యూనిచ్‌కు వెళ్లాడని, అక్కడి నుండ్ గ్రీస్ వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. దీని పైన చర్చ సాగుతోంది. రాహుల్ ...

2015-02-24 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
బీజేపీ మీద పవర్ స్టార్ సంచలన ట్వీట్లు....   
తెలుగువన్
పవర్‌స్టార్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చిందని, ఇప్పుడు ఆ మాట నిలుపుకునే సమయం వచ్చిందని, బీజేపీ మాట తప్పదని భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ ట్విట్లర్లో పోస్ట్ చేశారు. పవన్ చేసిన ఈ ట్విట్ రాజకీయంగా సంచలనం ...

2015年2月22日 星期日

2015-02-23 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
అల్లుడైతే సోనియాకే... ఇండియాకి కాదు.. వాద్రాకు ప్రత్యేక హోదా లేదు.   
వెబ్ దునియా
సోనియా కుటుంబానికి సెగ మొదలయ్యింది. రాబర్టు వదేరా విఐపి అయినా, అల్లుడైనా సోనియాకు, సోనియా కుటుంబానికేగానీ, ఇండియాకు కాదన్నట్లు వ్యవహరిస్తోంది మోడీ ప్రభుత్వం. ఆయనకు విమానశ్రయాలలో ఉన్న ప్రత్యేక హోదాను తొలగించేశారు. ఈ మేరకు గోవా ఎయిర్ పోర్టు అధికారులు నోటీసు బోర్డు ప్రకటించారు. గత యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ...

2015-02-23 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
కృష్ణంరాజుకు హార్ట్ ఆపరేషన్   
తెలుగువన్
ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యంలో తేడాను గమనించిన కృష్ణంరాజు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరారు. నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు నేతృత్వంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణంరాజుకు ఆంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించామని, గుండెకు ...

2015-02-23 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
దక్షిణాఫ్రికానూ దంచారు   
సాక్షి
చరిత్రను నిలబెట్టుకోవాలన్నా మేమే... చరిత్రను తిరగరాయాలన్నా మేమే... ఇది భారత జట్టులా మరొకరికి సాధ్యం కాదేమో. పాకిస్తాన్‌కు ట్రైలర్ చూపించిన ధోనిసేన... ఈసారి దక్షిణాఫ్రికాకు సినిమా చూపించింది. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ... ఒత్తిడికి లోను కాకుండా పటిష్ట ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఫేవరెట్‌గా పరిగణిస్తున్న డివిలియర్స్ సేనను భారత్ ...

2015-02-23 తెలుగు (India) ప్రపంచం


Namasthe Telangana
   
ఆస్ట్రేలియా వెళ్లడం ఇక కష్టమే..!   
సాక్షి
సిడ్నీ : ఆస్ట్రేలియాలో వలస చట్టాలు మరింత కఠినతరం కానున్నాయి. పలు ఉగ్రవాద సంస్థలను కట్టడి చేసేందుకు తమ వద్ద ఇప్పటికే ఉన్నఇమ్మిగ్రేషన్ చట్టాలను ఆ దేశం మార్చబోతోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వెల్లడించారు. దేశం తీసుకునే వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా, దేశ ప్రజల రక్షణ చర్యల్లో భాగంగా ఉగ్రవాద నిరోధక చర్యలకై వలసల చట్టాల ...

2015-02-23 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
సభ్యులతో కళకళలాడనున్న పార్లమెంటు... నేటి నుంచి సమావేశాలు   
వెబ్ దునియా
పార్లమెంట్‌ సమావేశ మంది నేటి నుంచి సభ్యులతో కళకళలాడనున్నది. నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలలో వాడివేడిగా చర్చించడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. తాము అనుకున్నది సాధించుకోవడానికి అధికారు బిజేపీ సిద్దమవుతుంటే, అధికార పార్టీ ఇరుకుపెట్టే అంశాలతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బడ్జెట్ ...

2015-02-23 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
సభ్యులతో కళకళలాడనున్న పార్లమెంటు... నేటి నుంచి సమావేశాలు   
వెబ్ దునియా
పార్లమెంట్‌ సమావేశ మంది నేటి నుంచి సభ్యులతో కళకళలాడనున్నది. నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలలో వాడివేడిగా చర్చించడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. తాము అనుకున్నది సాధించుకోవడానికి అధికారు బిజేపీ సిద్దమవుతుంటే, అధికార పార్టీ ఇరుకుపెట్టే అంశాలతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బడ్జెట్ ...

2015年2月21日 星期六

2015-02-22 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఏప్రిల్‌లో చంద్రబాబు చైనా టూర్   
తెలుగువన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ వరకు చైనాలో పర్యటించనున్నారు. అక్కడి ప్రభుత్వం ఆహ్వానం మేరకు చంద్రబాబు చైనా వెళ్తున్నారు. భారతదేశం నుంచి తమ దేశంలో పర్యటించడానికి బృందాన్ని పర్యటించాల్సిందిగా చైనా ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఆ బృందానికి నాయకత్వం వహించాల్సిందిగా భారత విదేశాంగ శాఖ ...

2015-02-22 తెలుగు (India) వినోదం


సాక్షి
   
సీఎం కేసీఆర్‌ను కలిసిన జయప్రద   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటి జయప్రద శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుని కలిశారు. ఈ నెల 27న జరిగే తన చెల్లెలి కుమార్తె నిశ్చితార్థానికి హాజరు కావాల్సిందిగా ఆయన్ని ఆహ్వానించారు. టాగ్లు: Jayapradha, ex mp, kcr, జయప్రద, ప్రముఖ సినీ నటి, కె.చంద్రశేఖర్ రావు ...

2015-02-22 తెలుగు (India) క్రీడలు


Palli Batani
   
ప్రపంచకప్ క్రికెట్: ఆసీస్‌తో మ్యాచ్ వర్షార్పణం..బంగ్లాకు లక్   
Palli Batani
ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య బ్రిస్బేన్‌లో జరగాల్సిన గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంఫైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ ప్రపంచకప్ పోటీలకు తొలిసారిగా వరుణుడు అడ్డు తగిలాడు. ఆధిత్య జట్టు మ్యాచ్ రద్దు కావడంతో ...

2015-02-22 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం... 59, 60 అంతస్థులు పూర్తిగా దగ్ధం...!   
వెబ్ దునియా
దుబాయ్‌లో ఉన్న 80 అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుబాయ్‌లో టార్చ్ టవర్ అనే ఒక భారీ భవనం ఉన్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన భవనం. ఈ భారీ భవనంలోని 59వ అంతస్తులో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో వేలాదిమంది వున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై అందరినీ ఆ ...

2015-02-22 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
టీచర్‌ను వేధించిన శివసేన నేత.. పార్టీ నుంచి బహిష్కరణ!   
వెబ్ దునియా
దేశంలోని మహిళలకు తగిన భద్రత, రక్షణ కల్పించాలని పదేపదే చెప్పుకునే సంఘ్ పరివార్ సంస్థల్లో ఒకటైన శివసేనకు చెందిన నేతలు కూడా హద్దులు దాటుతున్నారు. ఔరంగాబాద్‌లో ఒక టీచర్‌ను వేధించిన కేసులో శివసేన నేత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. ఔరంగాబాద్ ప్రభుత్వ జడ్పీ ప్రాథమిక పాఠశాలలో ఒక ...