2015年1月13日 星期二

2015-01-14 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు: హస్సీ   
వెబ్ దునియా
వచ్చే ప్రపంచ కప్‌లో టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ తమ దేశ జట్టు సభ్యులను హెచ్చరించాడు. టెస్టుల్లో ఓటమి పాలైందని టీమిండియాను తక్కువగా అంచనా వేయవద్దని హస్సీ తెలిపాడు. టీమిండియా పుంజుకునే అవకాశం ఉందని హస్సీ అభిప్రాయపడ్డాడు. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ అన్న విషయం ...

టీమిండియాను తేలిగ్గా చూడొద్దు   Andhrabhoomi
'టీమిండియాను తక్కువ అంచనా వేయొద్దు'   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భారత్-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్: 100 కోట్లమంది వీక్షిస్తారట!   
వెబ్ దునియా
క్రికెట్లో భారత్-పాక్ జట్లు తలపడితే ఆ మజాయే వేరు. ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య ఫిబ్రవరి 15న జరిగే వరల్డ్‌కప్ లీగ్ మ్యాచ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది అభిమానులు వీక్షించనున్నారట. తద్వారా ఈ రెండు జట్ల మధ్య జరిగే సమరం అత్యధిక సంఖ్యలో అభిమానులు వీక్షించిన మ్యాచ్‌గా రికార్డుకెక్కనుందని ఆస్ట్రేలియా పత్రిక రాసింది. కాగా, 2011 ...

భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్‌కు 100 కోట్ల మంది వీక్షకులు!   Namasthe Telangana
రికార్డు సృష్టించనున్న భారత్-పాక్ మ్యాచ్   thatsCricket Telugu
రికార్డు సృష్టిచనున్న భారత్, పాక్ మ్యాచ్   Andhrabhoomi
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
చెన్నైలో 24న.. అజ్మల్‌కు పరీక్ష   
Andhrabhoomi
కరాచీ, జనవరి 13: క్రికెట్ నుంచి సస్పెన్షన్‌కు గురైన పాకిస్తాన్ వివాదాస్పద ఆఫ్ స్పిన్నర్ సరుూద్ అజ్మల్ ఈ నెల 24వ తేదీన చెన్నైలో బౌలింగ్ పరీక్షకు హాజరు కానున్నాడు. బౌలింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అజ్మల్ తన తప్పులను ఎంతమేరకు సరిదిద్దుకున్నదీ తేల్చేందుకు ఐసిసి (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) అధికారికంగా ఈ ...

వరల్డ్‌కప్‌ జట్లకు బౌలర్ల బెంగ   Andhraprabha Daily
అజ్మల్‌కు పరీక్ష 24న   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
హైదరాబాద్‌లో టర్కీ కాన్సులేట్ కార్యాలయం   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 13: టర్కి కాన్సులేట్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నట్టు రిపబ్లిక్ ఆఫ్ ఇస్తాంబుల్ మేయర్ ఖాదిర్ టోప్‌బస్ వెల్లడించారు. సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుతో ఇస్తాంబుల్ మేయర్ ఖాదిర్ టోప్‌బస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ నగరాన్ని సందర్శించాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆయన ...

కేసీఆర్ తో టర్కీ బృందం భేటీ   సాక్షి
సీఎం కేసీఆర్‌ను కలిసిన ఇస్తాంబుల్ మేయర్   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సచిన్ బాటలో కోహ్లీ: ఫెదరర్‌తో కలిసి ఫోటో.. ట్విట్టర్లో పోస్ట్!   
వెబ్ దునియా
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బాటలోనే యువ క్రికెటర్ విరాట్ కోహ్లీ పయనిస్తున్నాడు. సచిన్ వింబుల్డన్‌ను చూసేందుకు వెళ్లిన ప్రతీసారి స్విస్ టెన్నిస్ స్టార్ ఫెదరర్‌ను కలుస్తుంటాడు. కోహ్లీకి ఇప్పుడా భాగ్యం దక్కింది. ముక్కోణపు సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోనే ఉన్న కోహ్లీ.. ఏడాదిలో తొలి గ్రాండ్‌స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్) ఆడేందుకు ...

ఫెదరర్‌ను కలిసిన కోహ్లీ..ట్విట్టర్‌లో ఫొటో   Namasthe Telangana
ఫెదరర్‌ను కలిసిన కోహ్లీ: 'ఈ రోజును మరిచిపోలేను'   thatsCricket Telugu
ఫెదరర్‌ను కలిసి.. ఆనందంతో ఉప్పొంగి..   Andhrabhoomi
Andhraprabha Daily   
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సెలక్టర్లపై విరుచుకుపడిన క్రిస్ గేల్: వాళ్లిద్దరూ లేకుండా ఎలా?   
వెబ్ దునియా
వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్.. తాజాగా తమ క్రికెట్ బోర్డుపై విరుచుకుపడ్డాడు. క్లైవ్ లాయిడ్ సారథ్యంలోని సెలెక్టర్ల నిర్ణయాన్ని గేల్ తప్పుపట్టాడు. అత్యుత్తమ ఆల్ రౌండర్లు బ్రేవో, పొలార్డ్ లేకుండా వరల్డ్ కప్ ఎలా తెస్తామని గేల్ సెలెక్టర్లును ప్రశ్నించాడు. బ్రేవో, పొలార్డ్ ఎందుకు జట్టులో చోటు కోల్పోయారో సెలెక్టర్లు ...

వెస్టిండీస్ క్రికెట్ బోర్డుపై క్రిస్ గేల్ ఫైర్   Namasthe Telangana
సెలక్టర్లు పొరపాటు చేశారు   Andhrabhoomi
విండీస్ సెలక్టర్లపై గేల్ ధ్వజం   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తండ్రి చేసిన అప్పుకు కుమార్తెల తాకట్టు   
Andhrabhoomi
నిజామాబాద్, జనవరి 13: బాకీ తీర్చలేక ఇద్దరు కుమార్తెలను తాకట్టు పెట్టుకున్నాడో వ్యక్తి. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మోస్రా గ్రామంలో వెలుగుచూసింది. మొత్తానికి పోలీసులు జోక్యం చేసుకుని అతడి చెర నుంచి బాలికలను విడిపించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని వర్ని ఎస్‌ఐ అంజయ్య ...

అమ్మాయిపై ఆటో డ్రైవర్ల గ్యాంగ్ రేప్: బాకీకి కూతుళ్ల తాకట్టు   Oneindia Telugu
అప్పు తీర్చలేదని ఇద్దరు కూతుళ్లను తాకట్టు పెట్టుకున్నాడు   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఆదిలాబాద్‌ జడ్పీచైర్మన్‌ శోభారాణిదంపతులకు ...   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రంగారెడ్డి, జనవరి 13 : జిల్లాలోని మేడ్చల్‌ మండలం ఎల్లంపేట చౌరస్తాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభారాణి ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనాన్ని డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శోభరాణి, ఆమె భర్త సత్యనారాయణగౌడ్‌ స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. వీరు హైదరాబాద్‌ నుంచి ...

ఆదిలాబాద్ జెడ్పీచైర్మన్ కు తప్పిన ప్రమాదం   సాక్షి
ఆదిలాబాద్ జెడ్పీ చైర్‌పర్సన్‌కు గాయాలు   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


కంప్యూటర్లలో ఖైదీల సమాచారం బటన్ క్లిక్‌తో పూర్తి వివరాలు   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ రాష్ట్ర జైళ్లను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని డైరెక్టర్ జనరల్ వినయ్‌కుమార్ సింగ్ (వికె సింగ్) తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జైళ్లను ఈ-జైళ్లుగా మారుస్తామని చెప్పారు. అందులో భాగంగా జైళ్లలోని ఖైదీల పూర్తి సమాచారాన్ని కంప్యూటరీకరించనున్నట్లు తెలిపారు. 'స్మార్ట్ కియోస్క్స్' ఏర్పాటు చేసి ఒక్క బటన్ ...

ఖైదీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: జైళ్ల శాఖ డీజీ   Namasthe Telangana

అన్ని 2 వార్తల కథనాలు »   


22 నుంచి రెవెన్యూ సమీక్షలు   
సాక్షి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో ఈనెల 22 నుంచి రెవెన్యూ సమీక్షలు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం కె.ఈ.కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22న అనంతపురం, 29న ఏలూరు, ఫిబ్రవరి 4న గుంటూరులో, 11 విజయనగరంలో సమీక్షలు నిర్వహిస్తామన్నారు.

ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言