2015年1月11日 星期日

2015-01-12 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
వైఎస్ దాడి చేస్తే: రామోజీ ఫిల్మ్‌సిటీకి కేసీఆర్ క్లీన్‌చిట్, అలా అన్లేదని ఆగ్రహం   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక్క గుంట కూడా కబ్జాలో లేదని, అసైన్డ్ భూమీ లేదని, అందులో ప్రతి అంగుళం రామోజీ రావు కష్టపడి కొన్నదేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా హన్మకొండలో అన్నారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో ఆయన విలేకరులతో ...

బీజేపీకే పుట్టగతుల్లేవ్: కేసీఆర్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
మూడో కన్ను: చిరంజీవికి వెంకయ్య ప్రశంస, పవన్ కళ్యాణ్ చురకలు   
Oneindia Telugu
నెల్లూరు: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి పైన ఆదివారం ప్రశంసలు కురిపించారు. చిన్నప్పుడు ఎన్టీఆర్‌ గుండమ్మ కథ, మాయాబజార్‌, ఏఎన్‌ఆర్‌ సువర్ణసుందరి సినిమాలను చూశానని, తెలుగు చిత్రసీమకు ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌లు రెండు కళ్లైతే, మూడో నేత్రం చిరంజీవి అని ...

సంక్రాంతి వేడుకల్లో వెంకయ్య, ఫడ్నవిస్ లతో పవన్ సందడి   News4Andhra
వెంకయ్య సంక్రాంతి- పవన్ కళ్యాణ్ హాజరు   News Articles by KSR

అన్ని 27 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మళ్లీ రెచ్చిపోయిన స్మగ్లర్లు   
Andhrabhoomi
కడప, జనవరి 11: శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగర్లు తమిళ కూలీల సాయంతో మరోసారి రెచ్చిపోయారు. కడప జిల్లా రైల్వేకోడూరు శేషాచలం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యల్లో భాగంగా శనివారం అర్థరాత్రి తమను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పోలీసు అటవీ శాఖల అధికారులు, సిబ్బందికి ఎదురు తిరిగారు. దీనితో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ...

పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల రాళ్లదాడి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల రాళ్ళ దాడి..! పోలీసుల కాల్పులు..!! రూ. కోటి సరుకు ...   వెబ్ దునియా

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
థరూర్‌ను ఇప్పుడే విచారించం   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 11: సునందా పుష్కర్ అనుమానాస్పద మృతి కేసు విచారణ వేగాన్ని పుంజుకుంటోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అనేక కోణాల్లో విచారణను ముందుకు తీసుకెళుతున్న నేపథ్యంలో సునంద భర్త, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ దేశ రాజధాని నగరం ఢిల్లీకి తిరిగివచ్చారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు అన్నివిధాలా ...

మీడియాకు సునంద ఏం చెప్పాలనుకుంది..? సునంద హత్యకు ఐపిఎల్ తో లింకేంటి..?   వెబ్ దునియా
సునంద పుష్కర్‌ మృతి కేసులో కొత్తకోణం!   సాక్షి

అన్ని 16 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
62 మంది సజీవ దహనం   
సాక్షి
కరాచీ: పాకిస్తాన్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి షికార్‌పూర్ వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో మహిళ, చిన్నారి సహా 62 మంది సజీవ దహనమయ్యారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. సింధ్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో బస్సు, ట్యాంకర్‌ను ఢీ కొనగానే ...

పాక్ లో 62 మంది అగ్నికి ఆహుతి   Namasthe Telangana
పాకలోే ఘోర రోడ్డు ప్రమాదం   Andhraprabha Daily
కరాచీ ఘోర రోడ్డు ప్రమాదంలో 57 మంది మృతి   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 12 వార్తల కథనాలు »   


లంచం అడిగితే... సీఎంకు ఫోన్‌కొట్టు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరంగల్‌, జనవరి 11: జిల్లాలో ప్రజావసరమైన వసతులు సరిగా లేవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఆదివారం వరంగల్‌లో నాలుగవరోజు పర్యనలో భాగంగా నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక కాలనీలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో ఆయన మాట్లాడారు. తొమ్మిది వాడల్లో పర్యటించానని, ఎక్కడ చూసినా ప్రజల పరిస్థితి సరిగాలేదని అన్నారు.

ఇంకా మరిన్ని »   


10tv
   
మిషన్‌ కాకతీయపై టీఎస్ ప్రభుత్వం దృష్టి   
10tv
హైదరాబాద్: మిషన్ కాకతీయ పనులపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. అనుకున్న సమయంలో పనులను పూర్తి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్దం చేసింది. ఈ ఏడాది తెలంగాణలో ఉన్న 9 వేల 3 వందల చెరువులు పునరుద్దరించాలని నిర్ణయించింది. ఆ పనులు సమీక్షించేందుకు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ...

మిషన్ కాకతీయకు వెయ్యి కోట్లు: హరీష్(ఫోటోలు)   Oneindia Telugu
మిషన్ కాకతీయ మరింత వేగమంతం   సాక్షి

అన్ని 11 వార్తల కథనాలు »   


తెలంగాణ గజగజ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. హైదరాబాద్ చలిగుప్పిట్లో వణుకుతోంది. ఈ నెల 15వ తేదీ వరకు పొగమంచు, చలిగాలుల తీవ్రత ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి 'సాక్షి'కి చెప్పారు. ఉత్తర భారతదేశం నుంచి తీవ్రమైన చలిగాలులు వస్తున్నందున చలి ...


ఇంకా మరిన్ని »   


వెబ్ దునియా
   
కత్తులతో పొడుచుకుని... కర్రలతో దాడి చేసుకుని.. కలబడ్డ టిడిపి వర్గాలు   
వెబ్ దునియా
రెండు తెలుగుదేశం పార్టీ వర్గాలే.. ఒక వర్గానికి సర్పంచ్ నాయకత్వం వహిస్తున్నారు.. మరో వర్గానికి మండలాధ్యక్షుడు నాయకత్వం వహిస్తున్నారు. ఇద్దరికి మధ్యన ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు సాగుతోంది. రెండు వర్గాలు కలియబడ్డాయి. కర్రలతో తలలు పగలగొట్టుకున్నారు. కత్తులతో పొడుచుకున్నారు. పోలీసు స్టేషనుకెక్కి ఆసుపత్రి పాలయ్యారు. సినిమాను ...


ఇంకా మరిన్ని »   


జర్మన్‌ పత్రికపై ఉగ్ర దాడి ఫర్నిచర్‌ ధ్వంసం.. నిప్పు   
Andhraprabha Daily
ఫ్రాన్స్‌ వ్యంగ్య వార పత్రిక చార్లీ హెబ్డోలో వచ్చిన కార్టూన్‌లను పున: ప్రచురించిన ఒక జర్మన్‌ పత్రికపై శనివారం అర్ధరాత్రి దాటిన అనంతరం ఆదివారం తెల్లవారుజామున దాడి జరి గింది. దాడి చేసిన వారిగా భావిస్తున్న ఇద్ద్దరు వ్యక్తులను ఆ దేశ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ దాడిలో తమ పత్రిక భద్రపరచుకున్న కొన్ని పైళ్లు ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言