TV5
జుకెర్బర్గ్ని ఉరితీసి చంపాలి
TV5
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బర్గ్ ని ఉరితీసి చంపాలాని ఓ పాకిస్తాన్ తీవ్రవాది మెసేజ్ పెట్టిన విషయం జుకర్బర్గ్ స్వయంగా తన ఫేస్బుక్ పేజ్లో వెల్లడించాడు. రెండు రోజుల క్రితం ప్యారిస్ నగరంలోని ఓ పత్రిక కార్యాలయం మీద ఉగ్రవాదులు దాడి చేసి 12 మందిని చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మీద స్పందించిన మార్క్ గతంలో తనకు కూడా పాకిస్థాన్ ...
ఫేస్బుక్ మార్క్ జుకెర్బర్గ్ని ఉరితీయాలా...? ఎందుకు...?వెబ్ దునియా
ఫేస్బుక్ జుకెర్బర్గ్ని ఉరితీసి చంపాలట...తెలుగువన్
పాక్ వ్యక్తి నా చావును కోరాడు: ఫేస్బుక్ అధిపతి జుకర్బర్గ్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
TV5
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బర్గ్ ని ఉరితీసి చంపాలాని ఓ పాకిస్తాన్ తీవ్రవాది మెసేజ్ పెట్టిన విషయం జుకర్బర్గ్ స్వయంగా తన ఫేస్బుక్ పేజ్లో వెల్లడించాడు. రెండు రోజుల క్రితం ప్యారిస్ నగరంలోని ఓ పత్రిక కార్యాలయం మీద ఉగ్రవాదులు దాడి చేసి 12 మందిని చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన మీద స్పందించిన మార్క్ గతంలో తనకు కూడా పాకిస్థాన్ ...
ఫేస్బుక్ మార్క్ జుకెర్బర్గ్ని ఉరితీయాలా...? ఎందుకు...?
ఫేస్బుక్ జుకెర్బర్గ్ని ఉరితీసి చంపాలట...
పాక్ వ్యక్తి నా చావును కోరాడు: ఫేస్బుక్ అధిపతి జుకర్బర్గ్
Vaartha
ముగిసిన రాజపక్సే శకం
Vaartha
కొలంబో : శ్రీలంక అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రాజపక్సే ఘోర పరాజయం పాలయ్యారు. ఆయనపై పోటీచేసిన మైత్రిపాల సిరిసేన శ్రీలంక కొత్త అధ్యక్షునిగా ఎన్ని కయ్యారు. అంతేకాకుండా ఆయన శుక్రవారం సాయంత్రమే అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసారు. దీనితో పదేళ్లపాటు శ్రీలంకలో జరిగిన మహీంద రాజపక్సే పరిపాలన శకం ముగిసింది.
ఇంగ్లీష్ లో మాట్లాడని సామాన్యుడు..సాక్షి
నాడు రైతు.. నేడు రౌతు... : ఇదీ కొత్త లంకేశ్వరుని రాజకీయ కథ!వెబ్ దునియా
ప్రమాణ స్వీకారం చేసిన సిరిసేనNamasthe Telangana
Andhrabhoomi
Andhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 46 వార్తల కథనాలు »
Vaartha
కొలంబో : శ్రీలంక అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు రాజపక్సే ఘోర పరాజయం పాలయ్యారు. ఆయనపై పోటీచేసిన మైత్రిపాల సిరిసేన శ్రీలంక కొత్త అధ్యక్షునిగా ఎన్ని కయ్యారు. అంతేకాకుండా ఆయన శుక్రవారం సాయంత్రమే అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసారు. దీనితో పదేళ్లపాటు శ్రీలంకలో జరిగిన మహీంద రాజపక్సే పరిపాలన శకం ముగిసింది.
ఇంగ్లీష్ లో మాట్లాడని సామాన్యుడు..
నాడు రైతు.. నేడు రౌతు... : ఇదీ కొత్త లంకేశ్వరుని రాజకీయ కథ!
ప్రమాణ స్వీకారం చేసిన సిరిసేన
Andhrabhoomi
ముప్పు తొలగలేదు
Andhrabhoomi
ప్యారిస్, జనవరి 10: ఇస్లామిక్ ఉగ్రవాదుల నరమేథం నుంచి ఫ్రాన్స్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. దేశ రాజధాని ప్యారిస్లో మూడు రోజులపాటు రాక్షసక్రీడకు తెగబడి 17 మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న తీవ్రవాదులను మట్టుబెట్టిన ఫ్రాన్స్ భద్రతా బలగాలు ప్రస్తుతం అమేడీ కౌలీబలీ అనే ఇస్లామిక్ ఉగ్రవాది ప్రియురాలు హయత్ బౌమెద్దీన్ కోసం విస్తృత ...
ఫ్రాన్స్లో మరిన్ని దాడులు!Andhraprabha Daily
పారిస్ ఉగ్రవాదులపై పోలీసు ఆపరేషన్Vaartha
తప్పించుకున్న మహిళా ఉగ్రవాది కోసం ఫ్రాన్స్ పోలీసుల గాలింపు!వెబ్ దునియా
Oneindia Telugu
సాక్షి
Namasthe Telangana
అన్ని 82 వార్తల కథనాలు »
Andhrabhoomi
ప్యారిస్, జనవరి 10: ఇస్లామిక్ ఉగ్రవాదుల నరమేథం నుంచి ఫ్రాన్స్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. దేశ రాజధాని ప్యారిస్లో మూడు రోజులపాటు రాక్షసక్రీడకు తెగబడి 17 మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్న తీవ్రవాదులను మట్టుబెట్టిన ఫ్రాన్స్ భద్రతా బలగాలు ప్రస్తుతం అమేడీ కౌలీబలీ అనే ఇస్లామిక్ ఉగ్రవాది ప్రియురాలు హయత్ బౌమెద్దీన్ కోసం విస్తృత ...
ఫ్రాన్స్లో మరిన్ని దాడులు!
పారిస్ ఉగ్రవాదులపై పోలీసు ఆపరేషన్
తప్పించుకున్న మహిళా ఉగ్రవాది కోసం ఫ్రాన్స్ పోలీసుల గాలింపు!
10tv
ఫ్రాన్స్లో హై అలర్ట్
సాక్షి
పారిస్: ఫ్రాన్స్ చరిత్రలో గత బుధ, గురు, శుక్రవారాలు నెత్తుటి మరకలై నిలిచాయి. ఆ దేశంపై మరిన్ని దాడులు చేస్తామని యెమన్లోని ఉగ్రవాద సంస్థ అల్కాయిదా హెచ్చరించింది. చార్లీ హెబ్డొపై దాడి తమ ఆదేశాల మేరకే జరిగిందని ప్రకటించింది. కాగా, ఉగ్రదాడులు ఎదుర్కొన్న ఫ్రాన్స్కు సంఘీభావంగా దాదాపు అన్ని యూరోపియన్ దేశాల నేతలు పారిస్లో ఆదివారం జరిగే ...
పారిస్లో ఉగ్రవాదుల కథ ముగించిన కమెండోలు10tv
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
పారిస్: ఫ్రాన్స్ చరిత్రలో గత బుధ, గురు, శుక్రవారాలు నెత్తుటి మరకలై నిలిచాయి. ఆ దేశంపై మరిన్ని దాడులు చేస్తామని యెమన్లోని ఉగ్రవాద సంస్థ అల్కాయిదా హెచ్చరించింది. చార్లీ హెబ్డొపై దాడి తమ ఆదేశాల మేరకే జరిగిందని ప్రకటించింది. కాగా, ఉగ్రదాడులు ఎదుర్కొన్న ఫ్రాన్స్కు సంఘీభావంగా దాదాపు అన్ని యూరోపియన్ దేశాల నేతలు పారిస్లో ఆదివారం జరిగే ...
పారిస్లో ఉగ్రవాదుల కథ ముగించిన కమెండోలు
Namasthe Telangana
బొకో హరామ్ ఉగ్రవాదులతో సైన్యం పోరు
Namasthe Telangana
కానో: నైజీరియాలో నర మేథం సృష్టిస్తున్న బొకో హరామ్ ఉగ్రవాదులతో ఆ దేశ సైన్యం పోరాడుతుంది. ఈశాన్య నగరమైన దమతురులో బొకో హరామ్ సాయుధులు కాల్పులకు తెగబడటంతో, ప్రజలు భయంతో ఇళ్ళలోకి పారిపోయారు. అల్లాహో అక్బర్ అంటూ నానా భీభత్సం సృష్టించారు. అక్కడకు చేరుకున్న నైజీరియన్ దళాలు వారితో పోరాడుతున్నాయి. మూడు రోజుల క్రితం బాగా ...
నైజీరియాలో ఉగ్రవాదుల ఇష్టారాజ్యం: నగరమే అగ్ని గుండం!వెబ్ దునియా
నైజీరియాలో నరమేధం.. వందల మంది మృతి..TV5
నైజీరియాలో రెచ్చిన ఉగ్రవాదులు: బాగా పట్నం దగ్ధంOneindia Telugu
News Articles by KSR
Teluguwishesh
అన్ని 8 వార్తల కథనాలు »
Namasthe Telangana
కానో: నైజీరియాలో నర మేథం సృష్టిస్తున్న బొకో హరామ్ ఉగ్రవాదులతో ఆ దేశ సైన్యం పోరాడుతుంది. ఈశాన్య నగరమైన దమతురులో బొకో హరామ్ సాయుధులు కాల్పులకు తెగబడటంతో, ప్రజలు భయంతో ఇళ్ళలోకి పారిపోయారు. అల్లాహో అక్బర్ అంటూ నానా భీభత్సం సృష్టించారు. అక్కడకు చేరుకున్న నైజీరియన్ దళాలు వారితో పోరాడుతున్నాయి. మూడు రోజుల క్రితం బాగా ...
నైజీరియాలో ఉగ్రవాదుల ఇష్టారాజ్యం: నగరమే అగ్ని గుండం!
నైజీరియాలో నరమేధం.. వందల మంది మృతి..
నైజీరియాలో రెచ్చిన ఉగ్రవాదులు: బాగా పట్నం దగ్ధం
FIlmiBeat Telugu
జాకీచాన్ కొడుక్కి ఆరునెలల జైలు శిక్ష
సాక్షి
యాక్షన్ చిత్రాలతో ప్రపంచ ప్రేక్షకుల మన్నలను పొందిన హాలీవుడ్ సూపర్స్టార్ జాకీచాన్కు తన కుమారుడి వల్లే పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఆర్టిస్ట్గా తండ్రి జాడల్లో నడుస్తున్న జైసీ చాన్కు మాదకద్రవ్యాల కేసులో ఆరునెలల జైలు శిక్ష పడింది. చైనా గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న జాకీచాన్ ఇప్పటికే తన కొడుకు పాల్పడిన నేరానికి క్షమాపణలు చెప్పిన ...
జాకీ సన్ జైసీ చాన్కు ఆర్నెల్ల జైలు శిక్ష!వెబ్ దునియా
జైల్లో జాకీచాన్ కుమారుడుNamasthe Telangana
హీరో కొడుక్కి ఆర్నెల్ల జైలుతెలుగువన్
News Articles by KSR
FIlmiBeat Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
యాక్షన్ చిత్రాలతో ప్రపంచ ప్రేక్షకుల మన్నలను పొందిన హాలీవుడ్ సూపర్స్టార్ జాకీచాన్కు తన కుమారుడి వల్లే పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఆర్టిస్ట్గా తండ్రి జాడల్లో నడుస్తున్న జైసీ చాన్కు మాదకద్రవ్యాల కేసులో ఆరునెలల జైలు శిక్ష పడింది. చైనా గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న జాకీచాన్ ఇప్పటికే తన కొడుకు పాల్పడిన నేరానికి క్షమాపణలు చెప్పిన ...
జాకీ సన్ జైసీ చాన్కు ఆర్నెల్ల జైలు శిక్ష!
జైల్లో జాకీచాన్ కుమారుడు
హీరో కొడుక్కి ఆర్నెల్ల జైలు
వెబ్ దునియా
సంప్రదాయబద్ధంగా రెండో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్!
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ప్రముఖ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్లికి చేసుకున్నాడు. 2004లో తన మొదటి భార్య జెమీమా ఖాన్కు విడాకులు ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్, అప్పటి నుంచి తన కంటే 20 ఏళ్లు చిన్నదైన బీబీసీ న్యూస్ యాంకర్ రెహాం ఖాన్తో సహజీవనం చేస్తున్నారు. గత వారం ఇంగ్లండ్లోని ఓ ప్రార్థనా మందిరంలో వీరి నిఖా జరగగా, దానిని ఇమ్రాన్ ...
పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్Andhrabhoomi
సంప్రదాయబద్ధంగా ఇమ్రాన్ పెళ్లిAndhraprabha Daily
రేహమ్ను పెళ్లాడిన ఇమ్రాన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Oneindia Telugu
News4Andhra
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ప్రముఖ రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ రెండో పెళ్లికి చేసుకున్నాడు. 2004లో తన మొదటి భార్య జెమీమా ఖాన్కు విడాకులు ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్, అప్పటి నుంచి తన కంటే 20 ఏళ్లు చిన్నదైన బీబీసీ న్యూస్ యాంకర్ రెహాం ఖాన్తో సహజీవనం చేస్తున్నారు. గత వారం ఇంగ్లండ్లోని ఓ ప్రార్థనా మందిరంలో వీరి నిఖా జరగగా, దానిని ఇమ్రాన్ ...
పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్
సంప్రదాయబద్ధంగా ఇమ్రాన్ పెళ్లి
రేహమ్ను పెళ్లాడిన ఇమ్రాన్
వెబ్ దునియా
పాకిస్తాన్లో... రిచెస్ట్ ఎంపి.. ప్రధాని నవాజే..!
వెబ్ దునియా
అది పాకిస్థాన్... పేద దేశాల జాబితాలో స్థానం సంపాదించింది. కొన్ని లక్షల, కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ ఆ దేశ పార్లమెంటేరియన్లందరిలోకీ ధనవంతుడు ఎవరు?అనే ప్రశ్న వచ్చే సరికి ఎవరో ఒక వ్యాపారి అయి ఉంటారని అనుకుంటాం. కాదు... అత్యంత ధనవంతుడైన పార్లమెంటేరియన్ సాక్షాత్తు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫే.
'షరీఫ్' పార్టీ నాయకులను టార్గెట్ చేయండి: తాలిబన్ చీఫ్సాక్షి
టార్గెట్ నవాజ్ షరీఫ్ పార్టీ... తీవ్రవాదులకు తాలిబన్ చీఫ్ ఆదేశంOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అది పాకిస్థాన్... పేద దేశాల జాబితాలో స్థానం సంపాదించింది. కొన్ని లక్షల, కోట్ల మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ ఆ దేశ పార్లమెంటేరియన్లందరిలోకీ ధనవంతుడు ఎవరు?అనే ప్రశ్న వచ్చే సరికి ఎవరో ఒక వ్యాపారి అయి ఉంటారని అనుకుంటాం. కాదు... అత్యంత ధనవంతుడైన పార్లమెంటేరియన్ సాక్షాత్తు ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫే.
'షరీఫ్' పార్టీ నాయకులను టార్గెట్ చేయండి: తాలిబన్ చీఫ్
టార్గెట్ నవాజ్ షరీఫ్ పార్టీ... తీవ్రవాదులకు తాలిబన్ చీఫ్ ఆదేశం
వెబ్ దునియా
70 కోట్లకు చేరిన వాట్స్ యాప్ వినియోగదారుల సంఖ్య!
వెబ్ దునియా
వాట్స్ యాప్ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. మెసేజ్ సర్వీస్ నెట్వర్క్ వాట్స్ యాప్ పాప్యులారిటీ శరవేగంగా దూసుకుపోతోంది. తాజాగా ఆ సైట్ను వినియోగిస్తున్న వారి సంఖ్య 70 కోట్లకు చేరిందని సంస్థ సీఈవో జాన్ కూమ్ వెల్లడించారు. గతేడాది ఆగస్టులో ఈ సంఖ్య 60 కోట్లుగా ఉందని తెలిపారు. ప్రతిరోజు తమ నెట్వర్క్ ద్వారా ...
60 నుండి 70 కోట్లకు చేరిన వాట్సప్ యూజర్స్Namasthe Telangana
70 కోట్లకు చేరుకున్న వాట్స్ ప్ వినియోగదారులుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వాట్స్ యాప్ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. మెసేజ్ సర్వీస్ నెట్వర్క్ వాట్స్ యాప్ పాప్యులారిటీ శరవేగంగా దూసుకుపోతోంది. తాజాగా ఆ సైట్ను వినియోగిస్తున్న వారి సంఖ్య 70 కోట్లకు చేరిందని సంస్థ సీఈవో జాన్ కూమ్ వెల్లడించారు. గతేడాది ఆగస్టులో ఈ సంఖ్య 60 కోట్లుగా ఉందని తెలిపారు. ప్రతిరోజు తమ నెట్వర్క్ ద్వారా ...
60 నుండి 70 కోట్లకు చేరిన వాట్సప్ యూజర్స్
70 కోట్లకు చేరుకున్న వాట్స్ ప్ వినియోగదారులు
Namasthe Telangana
కరాచీలో తీవ్రవాదుల కుట్ర భగ్నం: పాక్ సైన్యం
వెబ్ దునియా
పాకిస్థాన్లోని రేవు నగరం కరాచీలో తీవ్రవాదుల కుట్ర భగ్నం అయ్యింది. పాకిస్థాన్ సైనికులు ఆత్మాహుతి దాడిని విజయవంతంగా అడ్డుకున్నట్లు పాక్ సైనికులు చెప్పారు. శుక్రవారం ఉదయం ఈ దాడిని భగ్నం చేసినట్లు పాకిస్థాన్ సైనికులు తెలిపారు. ఈ ఘటనలో కమాండర్ సహా ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. వారి నుంచి ఆయుధాలు, ఆత్మాహుతి జాకెట్లు ...
పాక్లో ఆత్మాహుతి దాడి భగ్నంNamasthe Telangana
తీవ్రవాదుల కుట్రను భగ్నం చేసిన సైన్యంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్లోని రేవు నగరం కరాచీలో తీవ్రవాదుల కుట్ర భగ్నం అయ్యింది. పాకిస్థాన్ సైనికులు ఆత్మాహుతి దాడిని విజయవంతంగా అడ్డుకున్నట్లు పాక్ సైనికులు చెప్పారు. శుక్రవారం ఉదయం ఈ దాడిని భగ్నం చేసినట్లు పాకిస్థాన్ సైనికులు తెలిపారు. ఈ ఘటనలో కమాండర్ సహా ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. వారి నుంచి ఆయుధాలు, ఆత్మాహుతి జాకెట్లు ...
పాక్లో ఆత్మాహుతి దాడి భగ్నం
తీవ్రవాదుల కుట్రను భగ్నం చేసిన సైన్యం
沒有留言:
張貼留言