2015年1月10日 星期六

2015-01-11 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Andhrabhoomi
   
కమలనాథులకు కరకు పాఠాలు   
Andhrabhoomi
నిరుడు ఆగస్టులో హైదరాబాద్ వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఇక్కడ పార్టీ నిర్మాణంకోసం తమ తెలుగు నాయకులకు విజిల్ ఊది వెళ్లారు. కాని తర్వాత అయిదు మాసాలపాటు పార్టీ నిర్మాణం దిశగా జరిగింది ఆయనకు సంతృప్తిని కలిగించినట్లు లేదు. దానితో ఇపుడు మరొకసారి వచ్చి, '్ఠయే ముఢ్, బాయే ముఢ్, ఆగే బఢ్'అన్న పద్ధతిలో వివరమైన డ్రిల్ పీరియడ్ ...

ఆంధ్రా, తెలంగాణాల్లో బీజేపీ అధికారం: టార్గెట్ 45/35 లక్షలు: అమిత్ షా   వెబ్ దునియా
చంద్రబాబుపై పోరుకు ఉవ్విళ్లు: కళ్లెం వేసిన అమిత్ షా   Oneindia Telugu
బీజేపీ ఆంద్ర తెలంగాణా టార్గెట్ 45/30 లక్షలు   తెలుగువన్
సాక్షి   
Andhraprabha Daily   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 17 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
ముందే సంక్రాంతి   
సాక్షి
హన్మకొండ : పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తా.. అందరికీ పింఛన్లు అందిస్తానంటూ పేదలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వరంగల్ నగర పరిధిలో ఆరు మురికివాడల్లో డబుల్ బెడ్ రూం ఫ్లాట్స్ నిర్మాణ కార్యక్రమానికి ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా ఆరు కాలనీలపరిధిలో ...

మహిళలతో ముచ్చటించిన సిఎం కెసిఆర్(పిక్చర్స్)   Oneindia Telugu
మురికివాడలు మూడేళ్లలో మాయం   Andhrabhoomi

అన్ని 6 వార్తల కథనాలు »   


10tv
   
నేడు కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఎన్నికలు   
సాక్షి
హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఎన్నికలు నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. కంటోన్మెంట్ బోర్డుకు 16 మంది సభ్యులు ఉండగా, వీరిలో 8 మంది సైనికాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి, పలువురు అధికారులు ఉన్నారు. మిగతా 8 మంది కోసం నేడు పోలింగ్ జరుపనున్నారు. బోర్డు అధికారిగా సైనికాధికారితోపాటు ...

కాసేపట్లో కంటోన్మెంట్ ఎన్నికలు   Namasthe Telangana
కంటోనె్మంట్ ఎన్నికలకు పోలీస్   Andhrabhoomi
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి...   10tv

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నాతో రమిస్తే స్వర్గానికే... కొత్తవలసలో దయాసాగర్ కామలీల   
వెబ్ దునియా
కొత్తవలసలో 'నేను దేవుడి ప్రతిరూపాన్ని. నాతో రమిస్తే మిమ్మల్ని నేరుగా బాధలు లేని స్వర్గానికి పంపుతాను రండి' అని ఓ మత ప్రచారకుడు గత కొన్ని సంవత్సరాలుగా సాగిస్తున్న కామకేళి వ్యవహారం బయటకు వచ్చింది. స్వర్గానికి పంపిస్తానంటూ మహిళలను లోబరుచుకుని కామక్రీడ జరుపుతున్న దొంగబాబా దయాసాగర్ చేతిలో మోసపోయిన ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ...

కొత్తవలసలో పాస్టర్ కామలీల   తెలుగువన్
సెక్స్ లో పాల్గొంటే స్వర్గంలోకి -పాస్టర్ అరెస్టు   News Articles by KSR
ఆధ్యాత్మికం పేరుతో మహిళలను మోసగిస్తున్న పాస్టర్‌   Andhrabhoomi

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
వైఎస్ పథకాలతోనే బంగారు తెలంగాణ   
సాక్షి
సాక్షి, ఖమ్మం: దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల అమలుతోనే బంగారు తెలంగాణ సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ 2004లో అధికారంలోకి రాగానే రుణాలు, విద్యుత్ బిల్లుల మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో రైతులు, పేద ప్రజలకు లబ్ధిచేకూర్చారన్నారు ...

తెలంగాణలో జగన్, షర్మిల పరామర్శ యాత్ర ఖరారు: పొంగులేటి   వెబ్ దునియా
తెలంగాణలో జగన్, షర్మిల పరామర్శ యాత్ర ఖరారు   News4Andhra
21 నుంచి నల్గొండలో షర్మిల యాత్ర   Andhraprabha Daily

అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాష్ట్ర పండుగగా 'సంక్రాంతి'   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 10: ఆంధ్ర రాష్ట్రంలో సంక్రాంతి పండగ సంబరాలను నిర్వహించేందు ఎపి ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతి పర్వదినాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. రాష్టస్థ్రాయి సంబరాలు తిరుపతిలో జనవరి 13న నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు మంత్రులు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ సంబరాల్లో ...

ఏపీ పండుగగా సంక్రాంతి   Andhraprabha Daily
సంక్రాంతి సంబరాలు అదిరిపోవాలి   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పోటీ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోటీ పరీక్షల విధానం, సిలబస్‌లో మార్పులపై కసరత్తు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కార్యాలయంలో టీఎస్‌పీఎస్‌సీ నియమించిన కమిటీ మొదటి సమావేశం శుక్రవారం జరిగింది. సమీక్ష, మార్పుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పోటీ పరీక్షల్లో తీసుకురావాల్సిన ...

సిలబస్‌పై ఆందోళన వద్దు   Andhrabhoomi
యూపీఎస్సీ తరహాలో టీపీఎస్సీ పరీక్షలు   Andhraprabha Daily
నోటిఫికేషన్లకు సిద్ధంకండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha   
Oneindia Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, జనవరి 10: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కాంగ్రేస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఏపీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు శనివారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా పద్మరాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రేస్‌ ...

సైకిలెక్కిన పద్మరాజు   News4Andhra
టీడీపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు!   వెబ్ దునియా
టీడీపీలో చేరిన రుద్రరాజు పద్మరాజు   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


Vaartha
   
కళ్లార్పకుండా అబద్ధం చెప్పే ఏకైక వ్యక్తి చంద్రబాబే: వైఎస్ జగన్   
సాక్షి
... * రుణమాఫీ చేస్తానన్నారు.. కనీసం వడ్డీ కూడా పూర్తిగా మాఫీ కాలేదు * కొత్త రుణాలు లేవు... కరువొచ్చినా బీమా తీసుకోలేని పరిస్థితి * ప్రజలు విసుగెత్తిపోయారు.. వారి సమస్యలపై పోరాడదాం సాక్షి ప్రతినిధి, కర్నూలు: కళ్లార్పకుండా అబద్ధం చెప్పే ఏకైక వ్యక్తి చంద్రబాబేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ...

ఒక్కసారి ముఖ్యమంత్రినై 30 ఏళ్లు పాలిస్తా రుణమాఫీ చేస్తానంటే సీఎంను ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చంద్రబాబు నిజం చెబితే రాళ్లతో కొడతారు   News Articles by KSR
చంద్రబాబు ఎన్నికల ముందు ఏం చెప్పారు?   Vaartha
Andhrabhoomi   
అన్ని 14 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కోడిపందాల కేసు 12వ తేదీకి వాయిదా   
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 9: ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాల వివాదానికి సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు 12వ తేదీకి వాయిదా వేసింది. జాతీయ వన్య ప్రాణుల సంరక్షణ బోర్డు, పీపుల్ ఫర్ యానిమల్‌ను కోడిపందాల కేసులో ప్రతివాదులుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది. కేంద్ర ప్రభుత్వ విజప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సవరించిన ...

కోడిపందేల కేసు విచారణ వాయిదా   Namasthe Telangana
ఉత్కంఠ 'బరి'తం   సాక్షి

అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言