2015年1月9日 星期五

2015-01-10 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
మనమే అధికారంలోకి రావాలి: అమిత్ షా   
సాక్షి
... * కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రతి పైసా బీజేపీ ఇచ్చిందే.. * ఎన్డీయే పథకాలపై ప్రజల్లో బాగా ప్రచారం చేయండి * తొలి పర్యటనలోనే దడ పుట్టించిన జాతీయ అధ్యక్షుడు * రాష్ట్ర అధ్యక్షుడి మార్పు లేదని వెల్లడి సాక్షి, విజయవాడ బ్యూరో: 'దేశమంతా నరేంద్ర మోదీ గాలి వీస్తోంది.. ఏపీ అంతటా బీజేపీకి ఆదరణ ఉంది. అయినా మీరు పార్టీని ఆ స్థాయిలోకి ...

తెలుగు రాష్ట్రాల్లో పాగా!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 49 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
మద్యం మత్తులో డ్రైవింగ్..! కారు ఢీ... ముగ్గురు మృతి..!   
వెబ్ దునియా
హైదరాబాద్ శివారులో ఓ కారు శుక్రవారం ఉదయం రోడ్డుపై నడుస్తున్న పాదచారులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మహేశ్వరం మండలం నాగారం రహదారిపై ఉదయం పూట అనేక మంది స్థానికి వాకింగ్‌కు వెళుతుంటారు. ఎప్పుడూ జన రద్దీగా ఉండే ఆ ...

కారు ప్రమాదం.. ముగ్గురు వాకర్స్ మృ‌తి   తెలుగువన్

అన్ని 14 వార్తల కథనాలు »   


10tv
   
ప్రవాస భారతీయ దివస్ కు యూపీ సీఎం డుమ్మా   
సాక్షి
లక్నో: గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న ప్రవాస భారతీయ దివస్ కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరుకాలేకపోయారు. విమాన ప్రయాణానికి ప్రతికూల వాతావరణం అడ్డంకిగా మారడంతో వేడుకలకు అఖిలేష్ రాలేకపోయారు. కాగా, గుజరాత్ లో పెట్టిన అఖిలేష్ యాదవ్ పోస్టర్లు, హోర్డింగ్ లను తొలగించడంతో తమ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం ...

ప్రవాస భారతీయ దివస్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు   10tv

అన్ని 21 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పోటీ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోటీ పరీక్షల విధానం, సిలబస్‌లో మార్పులపై కసరత్తు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కార్యాలయంలో టీఎస్‌పీఎస్‌సీ నియమించిన కమిటీ మొదటి సమావేశం శుక్రవారం జరిగింది. సమీక్ష, మార్పుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పోటీ పరీక్షల్లో తీసుకురావాల్సిన ...

యూపీఎస్సీ తరహాలో టీపీఎస్సీ పరీక్షలు   Andhraprabha Daily
నోటిఫికేషన్లకు సిద్ధంకండి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కశ్మీర్‌లో గవర్నర్ పాలన   
సాక్షి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన తప్పలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతును ఏ పార్టీ కూడగట్టకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆపద్ధర్మ సీఎంగా కొనసాగడానికి ఒమర్ అబ్దుల్లా నిరాకరించడంతో గవర్నర్ పాలనతో పాటు మరికొన్ని ప్రత్యామ్నాయాలను రాష్ర్ట గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా రాష్ర్టపతికి సిఫారసు చేశారు. గురువారం రాత్రే ...

జమ్మూ-కాశ్మీరులో గవర్నర్ పాలన   Andhrabhoomi
గవర్నర్‌ పాలనలో జమ్ముకాశ్మీర్‌   Andhraprabha Daily
జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతిపాలన అమలు...! ప్రణబ్‌కు సూచనలు..!   వెబ్ దునియా
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 28 వార్తల కథనాలు »   


పవన్‌కళ్యాణ్ అభిమాని గొంతుకోసిన నలుగురి అరెస్ట్   
Andhrabhoomi
గచ్చిబౌలి, జనవరి 9: అభిమానం హద్దు దాటింది. ఆడియో ఫంక్షన్ పాస్ ఇవ్వలేదని తోటి అభిమాని గొంతు కోసిన నలుగురు నిందితులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సిఐ నర్సింహలు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి- మాదాపూర్ శిల్పకళా వేదికలో 4వ తేదీ ఆదివారం పవన్‌కళ్యాణ్, వెంకటేష్ నటించిన గోపాలగోపాల సినిమా ఆడియో రిలీజు జరిగింది.

ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
సతారాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ముగ్గురు మృతి   
Namasthe Telangana
మహారాష్ట్ర: సతారా జిల్లా బోథె గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న క్వాటినమ్ విండ్‌ప్లాంట్‌లో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సతారా ఆస్పత్రికి తరలించి చికిత్స జరిపిస్తున్నారు. విండ్‌ప్లాంట్ ప్రతినిధులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
జిలెటిన్ స్టిక్స్ పేలడంతో ముగ్గురు మృతి   TV5
పేలుడు ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి   Andhrabhoomi
చెత్తలో పేలుడు: ముగ్గురి మృతి   సాక్షి
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అవకాశం చూపాడు... అత్యాచారం చేశాడు....! నటి ఆవేదన...!   
వెబ్ దునియా
'సినీ ప్రపంచం మోసల మయం. అవకాశాల కోసం వచ్చే మహిళలను అదును చూసి కాటేసేందుకు మృగాళ్లు గుంట నక్కల్లా కాసుకుని ఉంటారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా హత్యాచారమో.. హత్యో ఖాయం' అంటూ ముంబైకి చెందిన ఓ నటి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పిన ఓ వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఆ నటి పోలీసులకు ఫిర్యాదు ...

సినిమాలో అవకాశమిస్తానని ఓ వ్యక్తి అత్యాచారం   TV5
సినిమా ఛాన్స్ ఇస్తానని పలుమార్లు రేప్ చేశాడు: ఈవెంట్ మేనేజర్‌పై నటి   Oneindia Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
దోపిడి దొంగల్ని తరిమిన యంగ్ గర్ల్   
తెలుగువన్
అమ్మాయిలు అబలలు కాదు.. సబలలు అని మరోసారి నిరూపించే సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న చరణ్‌ప్రీత్ కౌర్ అనే అమ్మాయి తన ఇంట్లో తెల్లవారు ఝాము సమయంలో చదువుకుంటోంది. ఆ సమయంలో తమ ఇంట్లోకి ఎవరో ముసుగు వ్యక్తులు ప్రవేశిస్తున్న విషయాన్ని ఆమె పసిగట్టింది. కౌర్ పంజాబీ అమ్మాయి కావడంతో స్వతహాగా ...

దోపిడీ దొంగలను తల్వార్‌తో తరిమిన ఇంజనీరింగ్ విద్యార్థిని...!   వెబ్ దునియా
దొంగల్ని తల్వార్‌తో తరిమి కొట్టింది..   సాక్షి

అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వడి వడిగా విచారణ: సునంద స్నేహితుడిని ప్రశ్నించిన పోలీసులు   
వెబ్ దునియా
సునందా పుష్కర్ హత్య కేసు విచారణలో పోలీసులు వడి వడిగా అడుగులు వేస్తున్నారు. నిన్నటికి నిన్న అన్నింటిని ప్రశ్నించిన వారు విచారణ దిశగా కదులుతున్నారు. హోటల్ కు చేరక ముందు ఆమె ఎక్కడ నుంచి వచ్చారు? ఎవరితో వచ్చారనే దిశగా ఆలోచించి ఆమె స్నేహితుడు, వ్యాపరవేత్త సునీల్ ట్రక్రును విచారించారు. సునంద హత్య జరగడానికి ముందు సునీల్ ఆమెను ...

నిష్పాక్షికంగా దర్యాప్తు జరపండి   Andhrabhoomi

అన్ని 99 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言