వెబ్ దునియా
'నీతి ఆయోగ్' మొదటి వైస్ఛైర్మన్గా అరవింద్ పనగడియా నియామకం
వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న 'నీతి ఆయోగ్' పథకానికి వైస్ఛైర్మన్తో సహా కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటయిన ఈ 'నీతి ఆయోగ్' పథకానికి మొట్ట మొదటి వైస్ఛైర్మన్గా ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ పనగడియా నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఆరుగురిని ఎంపిక ...
'నీతి' ఉపాధ్యక్షుడిగా పనగరియాసాక్షి
నీతి ఆయోగ్ వైస్చైర్మన్గా పనాగరియాNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్న 'నీతి ఆయోగ్' పథకానికి వైస్ఛైర్మన్తో సహా కార్యవర్గ సభ్యులను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రణాళికా సంఘం స్థానంలో కొత్తగా ఏర్పాటయిన ఈ 'నీతి ఆయోగ్' పథకానికి మొట్ట మొదటి వైస్ఛైర్మన్గా ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ పనగడియా నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఆరుగురిని ఎంపిక ...
'నీతి' ఉపాధ్యక్షుడిగా పనగరియా
నీతి ఆయోగ్ వైస్చైర్మన్గా పనాగరియా
వెబ్ దునియా
మావోలపై కాల్పులు : ఆర్కే ఎస్కేప్?
వెబ్ దునియా
ఆంధ్ర, ఒడిషా సరిహద్దుల్లోని మల్కాన్గిరి జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్లు వార్తలు రావడాన్ని ఆంధ్రపోలీసులు ప్రకటించారు. మావోయిస్టుల కోసం ఆదివారం రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్, ఒడిషాకుకు చెందిన స్పెషల్ ఆపరేష్ గ్రూప్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలు గాలింపు చర్యలు జరుపుతున్నాయి. ఆంధ్రా ఒడిశా ...
ఏఓబిలో ఎదురు కాల్పులుAndhrabhoomi
ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో ఎదురుకాల్పులుAndhraprabha Daily
మావోలతో ఎదురు కాల్పులు: ఆర్కె తప్పించుకున్నాడా?Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్ర, ఒడిషా సరిహద్దుల్లోని మల్కాన్గిరి జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్లు వార్తలు రావడాన్ని ఆంధ్రపోలీసులు ప్రకటించారు. మావోయిస్టుల కోసం ఆదివారం రాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రేహౌండ్స్, ఒడిషాకుకు చెందిన స్పెషల్ ఆపరేష్ గ్రూప్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ బలగాలు గాలింపు చర్యలు జరుపుతున్నాయి. ఆంధ్రా ఒడిశా ...
ఏఓబిలో ఎదురు కాల్పులు
ఆంధ్రా-ఒడిషా సరిహద్దులో ఎదురుకాల్పులు
మావోలతో ఎదురు కాల్పులు: ఆర్కె తప్పించుకున్నాడా?
సాక్షి
భూములు ఇచ్చేది లేదంటే.. కేసులు పెడుతున్నారు
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 5: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వమని రైతులు చెబితే ప్రభుత్వం కేసులు పెట్టిస్తున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. బలవంతంగా భూములు తీసుకోవడం, చేతికి వచ్చిన పంటలను దహనం చేయడంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ ...
సిట్టింగ్ జడ్జితో విచారించండి: వైఎస్సార్సీపీసాక్షి
రైతుల్ని ఆదుకోండిAndhraprabha Daily
ఎమ్మెల్యేలు, రైతులతో కలసి గవర్నర్ను కలిసిన జగన్10tv
వెబ్ దునియా
అన్ని 21 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 5: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వమని రైతులు చెబితే ప్రభుత్వం కేసులు పెట్టిస్తున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. బలవంతంగా భూములు తీసుకోవడం, చేతికి వచ్చిన పంటలను దహనం చేయడంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ ...
సిట్టింగ్ జడ్జితో విచారించండి: వైఎస్సార్సీపీ
రైతుల్ని ఆదుకోండి
ఎమ్మెల్యేలు, రైతులతో కలసి గవర్నర్ను కలిసిన జగన్
వెబ్ దునియా
జింకలకు కోపం వచ్చింది.. జూ. సిబ్బందికి ముచ్చెమటలు!
వెబ్ దునియా
జింకలకు కోపం వచ్చిందంటే నమ్ముతారా.. నమ్మి తీరాల్సిందే. సాధారణంగా శాంతంగా వుండే జింకలకు ఒక్కసారిగా కోపమొచ్చింది. ఆ కోపాన్ని జూ సిబ్బంది మీద ప్రదర్శించాయి. దాంతో జూ సిబ్బందికి ముచ్చెమటలు పట్టాయి. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఈ ఘటన జరిగింది. జూలో యానిమల్ కీపర్లుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు సోమవారం జింకలను ...
జంతు సంరక్షకులపై జింకలు దాడిAndhrabhoomi
జింకలకి కోపమొచ్చింది....తెలుగువన్
జూ సిబ్బందిపై దుప్పి దాడి: ఇద్దరికి తీవ్రగాయాలుOneindia Telugu
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
జింకలకు కోపం వచ్చిందంటే నమ్ముతారా.. నమ్మి తీరాల్సిందే. సాధారణంగా శాంతంగా వుండే జింకలకు ఒక్కసారిగా కోపమొచ్చింది. ఆ కోపాన్ని జూ సిబ్బంది మీద ప్రదర్శించాయి. దాంతో జూ సిబ్బందికి ముచ్చెమటలు పట్టాయి. హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఈ ఘటన జరిగింది. జూలో యానిమల్ కీపర్లుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు సోమవారం జింకలను ...
జంతు సంరక్షకులపై జింకలు దాడి
జింకలకి కోపమొచ్చింది....
జూ సిబ్బందిపై దుప్పి దాడి: ఇద్దరికి తీవ్రగాయాలు
సాక్షి
అది ఉగ్రవాద కుట్రే!
సాక్షి
న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలో దేశ సముద్ర జలాల్లోకి మరపడవలో చొరబడిన వ్యక్తులు ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. వారు పాక్ సైన్యంతో సంబంధాలు నెరిపినట్లు సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోందన్నారు. 2008లో ముంబైలో చోటుచేసుకున్న ఉగ్ర దాడుల తరహా ప్రయత్నాన్ని కోస్టుగార్డులు తాజాగా అరేబియా ...
పడవలో వచ్చింది ఉగ్రవాదులనడానికి సాక్ష్యాలున్నాయి స్మగ్లర్లయితే పాక్ భద్రతా ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: గుజరాత్ తీరంలో దేశ సముద్ర జలాల్లోకి మరపడవలో చొరబడిన వ్యక్తులు ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. వారు పాక్ సైన్యంతో సంబంధాలు నెరిపినట్లు సాక్ష్యాధారాలను బట్టి తెలుస్తోందన్నారు. 2008లో ముంబైలో చోటుచేసుకున్న ఉగ్ర దాడుల తరహా ప్రయత్నాన్ని కోస్టుగార్డులు తాజాగా అరేబియా ...
పడవలో వచ్చింది ఉగ్రవాదులనడానికి సాక్ష్యాలున్నాయి స్మగ్లర్లయితే పాక్ భద్రతా ...
Oneindia Telugu
కేంద్రం ముంగిట ఎమ్సెట్ రచ్చ
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 5: ఎమ్సెట్ సహా ప్రవేశ పరీక్షల విషయమై రాష్ట్ర గవర్నర్ వద్ద పలుమార్లు జరిగిన సమావేశాల్లో ఎలాంటి ఉమ్మడి పరిష్కారం లభించకపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యామంత్రులు కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల మంత్రి స్మ్రితి ఇరానీ నిర్వహించే ...
ఎంసెట్పై దావా హైకోర్టులో పిటిషన్కు ఏపీ సర్కార్ యోచనఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎంసెట్ పై గంటా చెప్పేదేమిటి... ఎపిలో కూడా మేమే... జగదీష్ రెడ్డివెబ్ దునియా
అన్ని 16 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 5: ఎమ్సెట్ సహా ప్రవేశ పరీక్షల విషయమై రాష్ట్ర గవర్నర్ వద్ద పలుమార్లు జరిగిన సమావేశాల్లో ఎలాంటి ఉమ్మడి పరిష్కారం లభించకపోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యామంత్రులు కేంద్రం దృష్టికి ఈ అంశాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మానవ వనరుల మంత్రి స్మ్రితి ఇరానీ నిర్వహించే ...
ఎంసెట్పై దావా హైకోర్టులో పిటిషన్కు ఏపీ సర్కార్ యోచన
ఎంసెట్ పై గంటా చెప్పేదేమిటి... ఎపిలో కూడా మేమే... జగదీష్ రెడ్డి
వెబ్ దునియా
బిజెపి నేత మురళీధర్రావుకు అస్వస్థత
Andhrabhoomi
తిరుపతి, జనవరి 5: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు ఆదివారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తిరుమలకు కాలినడకన వెళుతున్న ఆయన గాలిగోపురం వద్దకు రాగానే ఆయాసం పెరిగిపోవడంతో అక్కడే కూలబడిపోయారు. ఆయన వెంటే ఉన్న కొందరు బిజెపి నాయకులు ఈ విషయాన్ని గుర్తించి అంబులెన్స్లో తిరుమల్లోని అశ్వని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ...
బీజేపీ మురళీధర్ రావుకు గుండెపోటా? స్విమ్స్లో అడ్మిట్!వెబ్ దునియా
బీజేపీ నాయకుడికి సీరియస్తెలుగువన్
బిజెపి నేత మురళీధర్రావుకు అస్వస్థత, స్విమ్స్లో చేరికOneindia Telugu
News Articles by KSR
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
తిరుపతి, జనవరి 5: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు ఆదివారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. తిరుమలకు కాలినడకన వెళుతున్న ఆయన గాలిగోపురం వద్దకు రాగానే ఆయాసం పెరిగిపోవడంతో అక్కడే కూలబడిపోయారు. ఆయన వెంటే ఉన్న కొందరు బిజెపి నాయకులు ఈ విషయాన్ని గుర్తించి అంబులెన్స్లో తిరుమల్లోని అశ్వని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ...
బీజేపీ మురళీధర్ రావుకు గుండెపోటా? స్విమ్స్లో అడ్మిట్!
బీజేపీ నాయకుడికి సీరియస్
బిజెపి నేత మురళీధర్రావుకు అస్వస్థత, స్విమ్స్లో చేరిక
Oneindia Telugu
బుష్ నుంచి మాంఝీ వరకు: వీరిపైకి బూటు విసిరారు (ఫోటోలు)
Oneindia Telugu
న్యూఢిల్లీ: పాట్నాలో సోమవారం ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం 'జనతా దర్బార్'లో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి జతన్ రామ్ మాంఝీ పైకి ఓ యువకుడు బూటు విసిరాడు. వెంటనే భద్రత సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి. ముఖ్యమంత్రి కుల రాజకీయాలు చేస్తున్నారనే ...
బీహార్ ముఖ్యమంత్రిపై కాలి బూటు.. విసిరిందెవరో..?వెబ్ దునియా
బీహార్ ముఖ్యమంత్రిపై చెప్పు విసిన యువకుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీహార్ సీఎంపై షూ విసిరిన యువకుడుNamasthe Telangana
Andhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పాట్నాలో సోమవారం ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం 'జనతా దర్బార్'లో పాల్గొన్న బీహార్ ముఖ్యమంత్రి జతన్ రామ్ మాంఝీ పైకి ఓ యువకుడు బూటు విసిరాడు. వెంటనే భద్రత సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి. ముఖ్యమంత్రి కుల రాజకీయాలు చేస్తున్నారనే ...
బీహార్ ముఖ్యమంత్రిపై కాలి బూటు.. విసిరిందెవరో..?
బీహార్ ముఖ్యమంత్రిపై చెప్పు విసిన యువకుడు
బీహార్ సీఎంపై షూ విసిరిన యువకుడు
వెబ్ దునియా
ప్రేమ పేరుతో వేధింపులు... యువతి ఆత్మహత్య
వెబ్ దునియా
ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తట్టుకోలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఆ యువకుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం రామన్నగూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామన్నగూడెం కళాశాలలో చదువుతున్న ఒక విద్యార్థినిని ప్రేమిస్తున్నట్టు ...
నల్గొండ జిల్లాలో దారుణంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తట్టుకోలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఆ యువకుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా సూర్యాపేట మండలం రామన్నగూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామన్నగూడెం కళాశాలలో చదువుతున్న ఒక విద్యార్థినిని ప్రేమిస్తున్నట్టు ...
నల్గొండ జిల్లాలో దారుణం
Namasthe Telangana
యూపీ ఎమ్మెల్యేకు జీవితఖైదు
Namasthe Telangana
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీకి చెందిన చర్ఖారీ నియోజకవర్గ ఎమ్మెల్యే కప్తాన్సింగ్ రాజ్పుత్తోపాటు అతని సోదరుడు లక్ష్మణ్సింగ్ రాజ్పుత్కు స్థానిక కోర్టు జీవితఖైదు విధించింది. 2002,ఏప్రిల్లో కిషన్ అనే వ్యక్తిపై దాడిచేసి హత్యచేసిన ఉదంతంలో రాజ్పుత్, అతని సోదరుడు, మరో తొమ్మిది మందిపై కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ ...
ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యేకు జీవిత ఖైదుAndhrabhoomi
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీకి చెందిన చర్ఖారీ నియోజకవర్గ ఎమ్మెల్యే కప్తాన్సింగ్ రాజ్పుత్తోపాటు అతని సోదరుడు లక్ష్మణ్సింగ్ రాజ్పుత్కు స్థానిక కోర్టు జీవితఖైదు విధించింది. 2002,ఏప్రిల్లో కిషన్ అనే వ్యక్తిపై దాడిచేసి హత్యచేసిన ఉదంతంలో రాజ్పుత్, అతని సోదరుడు, మరో తొమ్మిది మందిపై కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ ...
ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యేకు జీవిత ఖైదు
沒有留言:
張貼留言