2015年1月1日 星期四

2015-01-02 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
నాలుగో టెస్టుకు అక్షర్‌ లేదా రైనా   
Andhraprabha Daily
సిడ్నీ: టెస్టులకు మహేంద్ర సింగ్‌ ధోనీ సడన్‌ రిటైర్మెంట్‌తో బీసీసీఐ దిక్కుతోచ ని పరిస్థితిలో పడింది. ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టుకు జట్టులోకి ఎవరిని తీసుకోవాలో తెలియని సందిగ్ధంలో ఉంది. అదృష్టవశాత్తు బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వృద్ధిమాన్‌ సాహా.. ధోనీ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. అయితే ధోనీ ...

అక్షర్‌కు అవకాశం దక్కుతుందా!   సాక్షి
చివరి టెస్టులో రైనా, అక్షర్ ఖాయం!   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఆడేవాణ్నికాదు.. తిట్టేవాణ్ని!:ఆస్ట్రేలియా ప్రధాని   
Namasthe Telangana
సిడ్నీ: స్లెడ్జింగ్ (తిట్లదండకం) ఒక్కటుంటే చాలు తుది జట్టులో స్థానం దక్కించుకోవచ్చా? ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ మాత్రం చిన్నప్పుడు ఇదే అస్త్రంతో జట్టులో కొనసాగేవారట. భారత-ఆస్ట్రేలియా జట్లకు గురువారం టీ పార్టీ ఇచ్చిన సందర్భంగా అబాట్ తన చిన్ననాటి క్రికెట్ రోజులను గుర్తుచేసుకున్నారు. నేను బ్యాటింగ్ చేసేవాణ్ని కాదు.. బౌలింగు ...

ప్రధాని ఆతిథ్యంలో...   సాక్షి
ప్రధానితో టీమిండియా, ఫోటోలో లేని ధోనీ: కోచ్‌గా హసీ వైపు!   thatsCricket Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
రాజధానికి అడుగులు: తాడేపల్లి రైతులు షాకిచ్చారు   
Oneindia Telugu
గుంటూరు: ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలో బుధవారం నుంచి భూసమీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. డిప్యూటీ కలెక్టర్ల నేతృత్వంలో 26 బృందాలు గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని గ్రామాల్లో బుధవారం పర్యటించి రైతుల నుంచి అంగీకార పత్రాలను సేకరించాయి. రాజధాని ...

నేడు తుళ్లూరుకు వెళ్లనున్న ఏపీ సీఎం   10tv
తొలి అడుగు నవ్యాంధ్ర రాజధాని   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
'ల్యాండ్‌పూలింగ్' షురూ: ఏపీ కేపిటల్ ప్రతిపాదిత గ్రామాల్లో..   వెబ్ దునియా
News4Andhra   
Andhrabhoomi   
అన్ని 9 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
6న వరల్డ్‌కప్‌కు జట్టు ఎంపిక ముక్కోణపు సిరీస్‌కు కూడా   
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ అనంతరం జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్‌కు, ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ 50 ఓవర్ల వరల్డ్‌ కప్‌ కు టీమిండియాను ఈ నెల 6న ఎంపిక చేయనున్నా రు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఇండియా, ఆస్ట్రేలియాతో పాటు మూడో జట్టుగా ఇంగ్లండ్‌ జట్టు ఆడనుంది. ఐదుగురు సభ్యుల సెలెక్షన్‌ ప్యానెల్‌ ముంబైలో టీమిండియాను ఎంపిక చేయ ...

6న వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ఎంపిక   Namasthe Telangana
ట్రై సిరీస్, వరల్డ్ కప్‌లకు 6న టీమిండియా ఎంపిక   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
వైస్‌ కెప్టెన్‌ బరిలో రహానే, అశ్విన్‌   
Andhraprabha Daily
న్యూఢిల్లి: మహేంద్ర సింగ్‌ ధోనీ టెస్టు క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించడంతో విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాకు ఎవరిని వైస్‌ కెప్టెన్‌గా నియమించాలనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో నాలుగో టెస్టుకు వైస్‌ కెప్టెన్‌గా అజింక్యా రహనే, రవిచంద్రన్‌ అశ్విన్‌ పేర్లను బీసీసీఐ పరిశీలిస్తోంది. 'సందీప్‌ పాటిల్‌ నేతృత్వం లోని సెలెక్షన్‌ కమిటీ ...

రేసులో అశ్విన్,రహానే   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
గ్యాస్ 'కష్టాలు' బదిలీ   
సాక్షి
తిరుపతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంవత్సర కానుకగా గ్యాస్ లబ్ధిదారులకు కష్టాలను బదిలీ చేశారుు. గ్యాస్ రాయితీ నగదు గురువారం నుంచి లబ్ధిదారుల ఖతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రీ ఫిల్లింగ్ కోసం లబ్ధిదారుడు బుక్ చేసుకోగానే ఖాతాలో అడ్వాన్సు రూపంలో రూ.568 జమ చేస్తారు. పూర్తి ధర వెచ్చించి రీ ఫిల్లింగ్ ...

కొడిగట్టని 'గ్యాస్' ధర!   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


అల్లూరిపై సినిమా తీసే యోచన   
సాక్షి
కొయ్యూరు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సాగించిన పోరాటంపై సినిమా తీయాలని యోచిస్తున్నానని ప్రవాస భారతీయుడు పరిగ ఆదిత్య తెలిపారు. ఇందులో భాగంగా ఆయన చరిత్రపై అధ్యయనం చేస్తున్న ట్లు చెప్పారు. గతంలో తీసిన అల్లూరి సీతారామరాజు సినిమాను చూశానని చెప్పారు. మండలంలోని మంప, రా జేంద్రపాలెం, కేడిపేటలో ఉన్న అల్లూరి స్మారక ...


ఇంకా మరిన్ని »   


Namasthe Telangana
   
వెక్కి వెక్కి ఏడ్చిన ధోనీ   
Namasthe Telangana
న్యూఢిల్లీ: ఆటలో ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా ధోనీ ప్రశాంతంగా ఉంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అదరక, బెదరక, చిరనవ్వు చిందించడం ధోనీ ప్రత్యేకత. అందుకే అతను మిస్టర్ కూల్. అలాంటి ధోనీ కూడా కంటతడి పెట్టాడు. చివరి టెస్ట్ మ్యాచ్ ఆడి తాను నిశ్చయించుకున్న నిర్ణయాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులకు ...

మిస్టర్ కూల్.. కంట తడి!!   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ధరలతో సామాన్యులకు దడ   
సాక్షి
కడప అగ్రికల్చర్ : మార్కెట్‌లో కూరగాయల ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కూలిజనానికి ఈ ధరలు కలవరం పుట్టిస్తున్నాయి. నెల క్రితం 10-12 రూపాయాల్లోపు ధర ఉన్న కూరగాయలు నేడు రూ.20 నుంచి 60కి చేరుకున్నాయి. ధరలు రెట్టింపు అవుతుండటంతో మధ్య తరగతి కుటుంబాల వారు ఆందోళన ...


ఇంకా మరిన్ని »   


TV5
   
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో బాబు   
Andhrabhoomi
విజయవాడ: రాజధాని నగరంగా చెప్పబడుతున్న విజయవాడలో నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్బీపేటలోని వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని, తరువాత దుర్గమ్మను దర్శించుకున్నారు. Related Article. మూడేళ్లలో రాజధాని నిర్మాణం · ఆక్రమణల గురించి ఇప్పుడెందుకు? 'స్మార్ట్' విజన్‌తో రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో ...

తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్లాలి   TV5

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言