2015年1月9日 星期五

2015-01-10 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
అత్యాచారం కేసులో జైలు పాలైన బంగ్లా బౌలర్ రూబెల్!   
వెబ్ దునియా
బంగ్లాదేశ్ బౌలర్ రూబెల్ హొస్సేన్ అత్యాచారం కేసులో జైలు పాలయ్యాడు. అదీ అత్యాచారం కేసులో. ఈ క్రికెటర్ వచ్చే మార్చి నెలలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న 2015 వరల్డ్ కప్‌లో ఆడేందుకు ఎంపికయ్యాడు. తాజాగా వెలుగు చూసిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే... బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్‌పై బంగ్లానటి నజీన్ ...

హీరోయిన్‌ పై రేప్ కేసులో క్రికెటర్ అరెస్ట్   News4Andhra
అత్యాచారం.. నమ్మక ద్రోహం ఆరోపణలపై బంగ్లా క్రికెటర్ రూబెల్‌కు రిమాండ్   Andhrabhoomi
రేప్ కేసులో వరల్డ్ కప్ క్రికెటర్ కు జైలు   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
స్మిత్ మరో సెంచరీ   
Andhrabhoomi
సిడ్నీ, జనవరి 7: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ భారత్‌తో జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అతను 117 పరుగులు సాధించగా, ఆసీస్ ఏడు వికెట్లకు 572 పరుగుల భారీ స్కోరువద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మొదటి ఓవర్‌లోనే ...

బ్రాడ్ మన్ సరసన స్మిత్: వరుసగా 4 సెంచరీలతో రికార్డు!   వెబ్ దునియా
స్టీవెన్ స్మిత్ వరుస సెంచరీల రికార్డు   Namasthe Telangana
ఆసీస్ క్రికెటర్ స్మిత్ అరుదైన రికార్డు   సాక్షి
Palli Batani   
thatsCricket Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
భవన నిర్మాణ కార్మికులకు స్మార్టు కార్డులు   
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 9: హైదరాబాద్‌లో వృత్తివిద్యా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని బండారు దత్తాత్రేయ వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులకు స్మార్టు కార్డులు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నాడు భవననిర్మాణ కార్మిక సంఘాల నాయకులు దత్తాత్రేయను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ తెలంగాణ ...

భవన నిర్మాణ కార్మికులకు స్మార్ట్‌కార్డులు   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కోహ్లీ కెప్టెన్సీపై ఆసీస్ దిగ్గజాల విమర్శలు : పస లేదంటూ...?   
వెబ్ దునియా
సిడ్నీ టెస్టులో విరాట్ కోహ్లీ అనుసరిస్తున్న వ్యూహాలు గందరగోళంగా ఉన్నాయని ఆసీస్ దిగ్గజాలు విమర్శిస్తున్నారు. తొలిసారి పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కోహ్లీపై ఆస్ట్రేలియా క్రికెటర్లు విమర్శల దాడి చేస్తున్నారు. కోహ్లీ పదేపదే బౌలర్లను మార్చడం, ఫీల్డింగ్‌లో తరచూ మార్పులు చేస్తున్నాడని, అది బౌలర్లకు ...

కోహ్లీ కెప్టెన్సీలో బేలతనం   Namasthe Telangana
ఇదేం వ్యూహం   Andhrabhoomi

అన్ని 3 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
లంకపై కివీస్ క్లీన్‌స్వీప్   
Andhrabhoomi
వెల్లింగ్టన్, జనవరి 7: రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో శ్రీలంకను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. బుధవారం ముగిసిన రెండో టెస్టులో 193 పరుగుల భారీ తేడాతో లంకపై ఘన విజయాన్ని నమోదు చేసింది. 390 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, మంగళవారం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్‌కు 45 పరుగులు సాధించిన శ్రీలంక చివరి రోజైన బుధవారం ...

కివీస్ క్లీన్‌స్వీప్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
సూట్‌కేస్‌లో అస్థిపంజరం   
తెలుగువన్
అది నిజామాబాద్ జిల్లా బాబాన్ సాహెబ్ పహాడ్ గ్రామం. అక్కడ జనసంచారం లేని ఓచోట పొదల్లో ఓ సూట్‌కేస్ పడి వుంది. ఆ సూట్‌కేస్ అక్కడ ఎంతకాలం నుంచి వుందో తెలియదుగానీ, గురువారం ఉదయం ఆ గ్రామస్తులు కొందరు దాన్ని గమనించారు. ఆ సూట్‌కేస్‌లో ఏవైనా డబ్బు, బంగారం లాంటివిగానీ ఉంటాయేమోనని కొందరు అనుకున్నారు. సూట్‌కేస్ ఓపెన్ చేసి వాటిని సొంతం ...

సూట్‌కేసులో యువకుని అస్థిపంజరం   Namasthe Telangana

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఉపుల్ తరంగకు మొండి చేయి: ముత్తయ్య షాక్!   
వెబ్ దునియా
ఓపెనర్ ఉపుల్ తరంగకు వరల్డ్ కప్ జట్టులో స్థానం ఇవ్వకపోవడంపై దిగ్గజ క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ షాక్‌కు గురయ్యాడు. వన్డేల్లో మంచి రికార్డున్న ఉపుల్ తరంగను పక్కన పెట్టి ఆల్ రౌండర్ జీవన్ మెండిస్‌ను ఎంచుకోవడం ఎందుకో తనకు ఏమాత్రం అర్థం కావట్లేదన్నాడు. ఉపుల్ తరంగ అనుభవం జట్టుకు చాలా ఉపయోగపడేదని ముత్తయ్య ...

'ఆ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది'   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Telangana99
   
మార్చి 21 నుంచి మెట్రో పరుగులు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వచ్చే మార్చి 21 నుంచి మెట్రో రైళ్లు పరుగు పెట్టనున్న నేపథ్యంలో... ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణను 45 రోజుల్లోగా పూర్తిచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు 2017 నాటికి మూడు కారిడార్లలో మెట్రో ప్రాజెక్టును పూర్తిచేయాలని ఆయన ...

45 రోజుల్లో మెట్రో భూసేకరణ పూర్తి   Telangana99

అన్ని 5 వార్తల కథనాలు »   


thatsCricket Telugu
   
వన్డేల్లో రెండో ర్యాంక్‌లో కోహ్లి   
సాక్షి
దుబాయ్: స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు. ఫామ్ కోసం తంటాలు పడుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు కెప్టెన్ ధోని కూడా టాప్-10లో ఉన్నారు. శుక్రవారం ఐసీసీ ఈ ర్యాంకిం గ్స్‌ను విడుదల చేసింది. 862 పాయింట్లతో కోహ్లి రెండో స్థానంలో ఉండగా నంబర్‌వన్‌గా దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ ...

ర్యాంకింగ్స్: రెండో స్థానంలో కోహ్లీ, రాహుల్ థ్యాంక్స్   thatsCricket Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇంగ్లాండ్‌లో 'పరీక్ష'కు అజ్మల్ సిద్ధం   
Andhrabhoomi
మిస్బా ఉల్ హక్ (కెప్టెన్), మహమ్మద్ హఫీజ్, అహ్మద్ షెజాద్, యూనిస్ ఖాన్, హారిస్ సొహైల్, ఉమర్ అక్మల్, షోయమ్ మక్సూద్, సర్ఫ్‌రాజ్ అహ్మద్, షాహిద్ అఫ్రిదీ, జునైద్ ఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్, సొహైల్ ఖాన్, వహాబ్ రియాజ్, ఇశాన్ అలీ, యాసిర్ షా. కరాచీ, జనవరి 9: బౌలింగ్ యాక్షన్‌పై జరిగే బయోమెట్రిక్ పరీక్షకు ఇంగ్లాండ్ సెంటర్‌ను పాకిస్తాన్ స్పిన్నర్ సరుూద్ ...

వన్డే ప్రపంచకప్‌కు పాకిస్థాన్ జట్టు ఖరారు!   వెబ్ దునియా

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言