Andhrabhoomi
స్మిత్ మరో సెంచరీ
Andhrabhoomi
సిడ్నీ, జనవరి 7: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ భారత్తో జరుగుతున్న నాలుగు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అతను 117 పరుగులు సాధించగా, ఆసీస్ ఏడు వికెట్లకు 572 పరుగుల భారీ స్కోరువద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ మొదటి ఓవర్లోనే ...
బ్రాడ్ మన్ సరసన స్మిత్: వరుసగా 4 సెంచరీలతో రికార్డు!వెబ్ దునియా
స్టీవెన్ స్మిత్ వరుస సెంచరీల రికార్డుNamasthe Telangana
కెప్టెన్ స్మిత్ రికార్డ్ సెంచరీ.. ఆసీస్: 572/7Palli Batani
సాక్షి
thatsCricket Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
Andhrabhoomi
సిడ్నీ, జనవరి 7: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ భారత్తో జరుగుతున్న నాలుగు మ్యాచ్ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో నాలుగో సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన అతను 117 పరుగులు సాధించగా, ఆసీస్ ఏడు వికెట్లకు 572 పరుగుల భారీ స్కోరువద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ మొదటి ఓవర్లోనే ...
బ్రాడ్ మన్ సరసన స్మిత్: వరుసగా 4 సెంచరీలతో రికార్డు!
స్టీవెన్ స్మిత్ వరుస సెంచరీల రికార్డు
కెప్టెన్ స్మిత్ రికార్డ్ సెంచరీ.. ఆసీస్: 572/7
సాక్షి
క్రీడల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ
సాక్షి
విజయవాడ స్పోర్ట్స్ : ఒలింపిక్స్లో సత్తాచాటగల క్రీడాకారులను రాష్ట్రం నుంచి తయారు చేసేలా క్రీడల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో బుధవారం చుక్కపల్లి పిచ్చయ్య స్మారక 60వ జాతీయ సీనియర్ బాల్బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ను ఆయన ...
విజయవాడలో జాతీయబాల్ బ్యాడ్మింటన్ సందడి....10tv
జాతీయ బాల్ బాడ్మింటన్ పోటీలు ప్రారంభంAndhrabhoomi
జాతీయ బాల్బాడ్మింటన్ టోర్నీని ప్రారంభించిన చంద్రబాబుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
విజయవాడ స్పోర్ట్స్ : ఒలింపిక్స్లో సత్తాచాటగల క్రీడాకారులను రాష్ట్రం నుంచి తయారు చేసేలా క్రీడల అభివృద్ధికి ప్రత్యేక పాలసీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. స్థానిక ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో బుధవారం చుక్కపల్లి పిచ్చయ్య స్మారక 60వ జాతీయ సీనియర్ బాల్బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ను ఆయన ...
విజయవాడలో జాతీయబాల్ బ్యాడ్మింటన్ సందడి....
జాతీయ బాల్ బాడ్మింటన్ పోటీలు ప్రారంభం
జాతీయ బాల్బాడ్మింటన్ టోర్నీని ప్రారంభించిన చంద్రబాబు
వెబ్ దునియా
వరల్డ్ కప్ టీమ్ - బిన్నీ, జడేజా ఎంపికపై సర్వత్రా విమర్శలు!
వెబ్ దునియా
ఐసీసీ ప్రపంచ కప్ -2015 జాబితాలో స్టువర్ట్ బిన్నీ, రవీంద్ర జడేజా పేర్లు ఉండటం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. బీసీసీఐ ప్రకటించిన జాబితా పైన పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ కప్ జట్టు ఎంపికకు సంబంధించి వివాదానికి తావిస్తున్న ఎంపిక రవీంద్ర జడెజా, స్టువర్ట్ బిన్నీలదే. ప్రధానంగా స్టువర్ట్ బిన్నీ ఎంపిక పైన సామాజిక ...
బిన్నీ ఎంపిక వెనుక.., ఫ్యాన్స్ ఆగ్రహం: ధోనీ చక్రం!thatsCricket Telugu
యువీకి దక్కని ప్రపంచకప్ బెర్త్ రాయుడికి తొలి అవకాశంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వన్డే ప్రపంచకప్ కు టీమిండియా రెడీ10tv
సాక్షి
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 22 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐసీసీ ప్రపంచ కప్ -2015 జాబితాలో స్టువర్ట్ బిన్నీ, రవీంద్ర జడేజా పేర్లు ఉండటం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. బీసీసీఐ ప్రకటించిన జాబితా పైన పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ కప్ జట్టు ఎంపికకు సంబంధించి వివాదానికి తావిస్తున్న ఎంపిక రవీంద్ర జడెజా, స్టువర్ట్ బిన్నీలదే. ప్రధానంగా స్టువర్ట్ బిన్నీ ఎంపిక పైన సామాజిక ...
బిన్నీ ఎంపిక వెనుక.., ఫ్యాన్స్ ఆగ్రహం: ధోనీ చక్రం!
యువీకి దక్కని ప్రపంచకప్ బెర్త్ రాయుడికి తొలి అవకాశం
వన్డే ప్రపంచకప్ కు టీమిండియా రెడీ
Andhrabhoomi
లంకపై కివీస్ క్లీన్స్వీప్
Andhrabhoomi
వెల్లింగ్టన్, జనవరి 7: రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో శ్రీలంకను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. బుధవారం ముగిసిన రెండో టెస్టులో 193 పరుగుల భారీ తేడాతో లంకపై ఘన విజయాన్ని నమోదు చేసింది. 390 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించి, మంగళవారం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్కు 45 పరుగులు సాధించిన శ్రీలంక చివరి రోజైన బుధవారం ...
కివీస్ క్లీన్స్వీప్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
వెల్లింగ్టన్, జనవరి 7: రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో శ్రీలంకను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. బుధవారం ముగిసిన రెండో టెస్టులో 193 పరుగుల భారీ తేడాతో లంకపై ఘన విజయాన్ని నమోదు చేసింది. 390 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించి, మంగళవారం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్కు 45 పరుగులు సాధించిన శ్రీలంక చివరి రోజైన బుధవారం ...
కివీస్ క్లీన్స్వీప్
Namasthe Telangana
షోయబ్, కమ్రాన్లకు నో చాన్స్
Namasthe Telangana
కరాచీ: వచ్చే నెలలో మొదలుకానున్న వన్డే ప్రపంచకప్కు పాకిస్థాన్ జట్టు ఖరారైంది. యువ క్రికెటర్లకు పెద్దపీట వేస్తూ పాక్ సెలెక్టర్ల బృందం 15మందితో కూడిన తుది జట్టును బుధవారం ప్రకటించింది. సీనియర్ ఆటగాడైన మిస్బావుల్ హక్ నాయకత్వం వహించనున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోని పిచ్లను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఐదుగురు ఫాస్ట్బౌలర్లు ...
షోయబ్, కమ్రాన్లకు ఉద్వాసనసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
కరాచీ: వచ్చే నెలలో మొదలుకానున్న వన్డే ప్రపంచకప్కు పాకిస్థాన్ జట్టు ఖరారైంది. యువ క్రికెటర్లకు పెద్దపీట వేస్తూ పాక్ సెలెక్టర్ల బృందం 15మందితో కూడిన తుది జట్టును బుధవారం ప్రకటించింది. సీనియర్ ఆటగాడైన మిస్బావుల్ హక్ నాయకత్వం వహించనున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోని పిచ్లను దృష్టిలో పెట్టుకుని మొత్తం ఐదుగురు ఫాస్ట్బౌలర్లు ...
షోయబ్, కమ్రాన్లకు ఉద్వాసన
Namasthe Telangana
కోహ్లీ కెప్టెన్సీలో బేలతనం
Namasthe Telangana
ఇదీ ఆసీస్ బ్యాటింగ్ గ్రేట్స్ ఇయాన్ చాపెల్, మైకేల్ క్లార్క్ చేసిన విమర్శ. సిడ్నీలో టెస్టు తొలిరోజు ఆటలో కోహ్లీ ఫీల్డర్లను మోహరించిన తీరు, బౌలర్లను ప్రయోగించిన తీరు తమను ఆశ్చర్యపరిచాయన్నారు. మంగళవారం టీ విరామం తర్వాత కోహ్లీ.. వరుసగా షమీ, ఉమేశ్, భువనేశ్వర్లతో ఒక్కో ఓవర్ స్పెల్ వేయించడం కెప్టెన్గా అతనిలోని ఓపికలేనితనాన్ని చాటిందని ...
ఇదేం వ్యూహంAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఇదీ ఆసీస్ బ్యాటింగ్ గ్రేట్స్ ఇయాన్ చాపెల్, మైకేల్ క్లార్క్ చేసిన విమర్శ. సిడ్నీలో టెస్టు తొలిరోజు ఆటలో కోహ్లీ ఫీల్డర్లను మోహరించిన తీరు, బౌలర్లను ప్రయోగించిన తీరు తమను ఆశ్చర్యపరిచాయన్నారు. మంగళవారం టీ విరామం తర్వాత కోహ్లీ.. వరుసగా షమీ, ఉమేశ్, భువనేశ్వర్లతో ఒక్కో ఓవర్ స్పెల్ వేయించడం కెప్టెన్గా అతనిలోని ఓపికలేనితనాన్ని చాటిందని ...
ఇదేం వ్యూహం
మెరిసిన షమీ
Andhrabhoomi
సిడ్నీ, జనవరి 7: భారత మీడియం పేసర్ మహమ్మద్ షమీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో మెరిశాడు. భారత మేటి బౌలర్ల సరసన స్థానం సంపాదించాడు. మొదటి రోజు ఆటలో క్రిస్ రోజర్స్ (95)ను సెంచరీ చేయకుండానే అవుట్ చేసిన అతను రెండో రోజు మరో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తం 112 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చి, కెరీర్లో రెండోసారి ...
చుక్కలు కనిపిస్తున్నాయిAndhraprabha Daily
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
సిడ్నీ, జనవరి 7: భారత మీడియం పేసర్ మహమ్మద్ షమీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో మెరిశాడు. భారత మేటి బౌలర్ల సరసన స్థానం సంపాదించాడు. మొదటి రోజు ఆటలో క్రిస్ రోజర్స్ (95)ను సెంచరీ చేయకుండానే అవుట్ చేసిన అతను రెండో రోజు మరో నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తం 112 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చి, కెరీర్లో రెండోసారి ...
చుక్కలు కనిపిస్తున్నాయి
Oneindia Telugu
భార్యను చంపిన భర్త
Andhrabhoomi
ఖమ్మం: ఖమ్మం జిల్లా తాళ్లగూడెంలో మంగళవారం అర్ధరాత్రి తాగిన మైకంలో ఓ భర్త తన భార్యను రోకలి బండతో మోది హతమార్చాడు. భార్యతో ఘర్షణ పడి ఆవేశానికి లోనైన భర్త రోకలి బండతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే సంఘటనలో గాయపడిన కుమారుడిని ఆస్పత్రికి తరలించారు.
భార్యను రోకలిబండతో మోది చంపిన భర్త: యువతిని..Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
ఖమ్మం: ఖమ్మం జిల్లా తాళ్లగూడెంలో మంగళవారం అర్ధరాత్రి తాగిన మైకంలో ఓ భర్త తన భార్యను రోకలి బండతో మోది హతమార్చాడు. భార్యతో ఘర్షణ పడి ఆవేశానికి లోనైన భర్త రోకలి బండతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే సంఘటనలో గాయపడిన కుమారుడిని ఆస్పత్రికి తరలించారు.
భార్యను రోకలిబండతో మోది చంపిన భర్త: యువతిని..
ప్రజా రవాణాపై సర్కారు నిర్లక్ష్యం
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణాపై సర్కారు ఎంత అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో 'అనంత' దుర్ఘటన అద్దం పడుతోంది. 2013లో మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రోడ్ల అధ్వాన్న నిర్వహణను ఎత్తి చూపినా గత అనుభవాల నుంచి పాలకులు పాఠాలు నేర్వడం లేదు. అటు రోడ్డు లోపాలతో పాటు ఆర్టీసీ బస్సుల అధ్వాన్న పరిస్థితి ప్రయాణికుల ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణాపై సర్కారు ఎంత అలవిమాలిన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో 'అనంత' దుర్ఘటన అద్దం పడుతోంది. 2013లో మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రోడ్ల అధ్వాన్న నిర్వహణను ఎత్తి చూపినా గత అనుభవాల నుంచి పాలకులు పాఠాలు నేర్వడం లేదు. అటు రోడ్డు లోపాలతో పాటు ఆర్టీసీ బస్సుల అధ్వాన్న పరిస్థితి ప్రయాణికుల ...
సాక్షి
లంచ్ సమయానికి భారత్ స్కోరు: 122/2
సాక్షి
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రస్తుతం లోకేష్ రాహుల్ (164 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు), భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ (33 బంతుల్లో 16 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో ...
భారత్ ఒక్క వికెట్టు నష్టానికి 97 పరుగులువెబ్ దునియా
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
సిడ్నీ: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో రోజు ఆరంభమైన చివరి టెస్ట్ మ్యాచ్ లో లంచ్ విరామ సమయానికి భారత్ 55 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ప్రస్తుతం లోకేష్ రాహుల్ (164 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు), భారత్ కెప్టెన్ వీరాట్ కోహ్లీ (33 బంతుల్లో 16 బ్యాటింగ్; 3 ఫోర్లు)తో ...
భారత్ ఒక్క వికెట్టు నష్టానికి 97 పరుగులు
沒有留言:
張貼留言