Oneindia Telugu
తప్పిపోయిన మహిళల ఆచూకీ లభ్యం
సాక్షి
కర్నూలు: శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన నలుగురు మహిళల ఆచూకీ లభించింది. కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు మహిళలు డిసెంబర్ నెలలో శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ మహిళల ఆచూకీ లభించినట్లుతెలిసింది. చిన్నగోనహాల్ కు చెందిన ముగ్గురు మహిళలు, ఎమ్మిగనూను లక్ష్మీపేటకు చెందిన మరో మహిళకు సంబంధించిన ...
శబరిమలైలో నలుగురు మహిళలు గల్లంతు: క్షేమంOneindia Telugu
శబరిమల యాత్రకు బయల్దేరిన నలుగురు మహిళలు.. అదృశ్యంవెబ్ దునియా
ఆదోని నుంచి శబరిమలకు వెళ్లి తిరిగి రాని మహిళలుAndhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
కర్నూలు: శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన నలుగురు మహిళల ఆచూకీ లభించింది. కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు మహిళలు డిసెంబర్ నెలలో శబరిమల యాత్రకు వెళ్లి తప్పిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ మహిళల ఆచూకీ లభించినట్లుతెలిసింది. చిన్నగోనహాల్ కు చెందిన ముగ్గురు మహిళలు, ఎమ్మిగనూను లక్ష్మీపేటకు చెందిన మరో మహిళకు సంబంధించిన ...
శబరిమలైలో నలుగురు మహిళలు గల్లంతు: క్షేమం
శబరిమల యాత్రకు బయల్దేరిన నలుగురు మహిళలు.. అదృశ్యం
ఆదోని నుంచి శబరిమలకు వెళ్లి తిరిగి రాని మహిళలు
వెబ్ దునియా
స్వచ్ఛ భారత్కు అంబాసిడర్గా ఎస్పీబీ: కేంద్రం లేఖ
వెబ్ దునియా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్కు బ్రాండ్ అంబాసిడర్గా రావాలని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి బాల సుబ్రహ్మణ్యంకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పంపింది. తద్వారా ఎస్పీబికి అరుదైన గౌరవం దక్కనుంది.
స్వచ్ఛ్ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా బాలు?Andhrabhoomi
ఎస్పీ బాలుకు అరుదైన గౌరవంNews4Andhra
స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్గా ఎస్పీ బాలు: కేంద్రం లేఖOneindia Telugu
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ఠాత్మగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్కు బ్రాండ్ అంబాసిడర్గా రావాలని ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి బాల సుబ్రహ్మణ్యంకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పంపింది. తద్వారా ఎస్పీబికి అరుదైన గౌరవం దక్కనుంది.
స్వచ్ఛ్ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా బాలు?
ఎస్పీ బాలుకు అరుదైన గౌరవం
స్వచ్ఛభారత్ బ్రాండ్ అంబాసిడర్గా ఎస్పీ బాలు: కేంద్రం లేఖ
వెబ్ దునియా
రాష్ట్రానికి 9 మంది చొప్పున.... స్వచ్ఛభారత్ అంబాసిడర్ గా పవన్
వెబ్ దునియా
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్ళేందుకు దూత(అంబాసిడర్లు)లను ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 18 మందిని, ఒక్కో రాష్ట్రం నుంచి 9 మంది చొప్పున ఎంపిక చేసింది. వివిధ రంగాల నుంచి ఎంపిక చేశారు. వారిలో ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్, గాయకుడు ఎస్పీ ...
'స్వచ్ఛ్ భారత్' దూతలుగా బాలు, పవన్!సాక్షి
స్వచ్ఛ ప్రతీకలుAndhrabhoomi
స్వచ్ఛ భారత్: పవన్ కళ్యాణ్ను నామినేట్ చేసిన కేంద్ర ప్రభుత్వంOneindia Telugu
News Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని మరింతగా జనంలోకి తీసుకెళ్ళేందుకు దూత(అంబాసిడర్లు)లను ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 18 మందిని, ఒక్కో రాష్ట్రం నుంచి 9 మంది చొప్పున ఎంపిక చేసింది. వివిధ రంగాల నుంచి ఎంపిక చేశారు. వారిలో ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్, గాయకుడు ఎస్పీ ...
'స్వచ్ఛ్ భారత్' దూతలుగా బాలు, పవన్!
స్వచ్ఛ ప్రతీకలు
స్వచ్ఛ భారత్: పవన్ కళ్యాణ్ను నామినేట్ చేసిన కేంద్ర ప్రభుత్వం
హైజాక్ హెచ్చరిక.. విమానాశ్రయాలు అలర్ట్
సాక్షి
న్యూఢిల్లీ: విమానాల హైజాక్కు కుట్ర జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు. ప్రయాణికులను, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించిన తర్వాత కూడా లగేజీని జాగ్రత్తగా పరిశీలించాలని సిబ్బందికి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
న్యూఢిల్లీ: విమానాల హైజాక్కు కుట్ర జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన విమానాశ్రయాల్లో నిఘాను పెంచారు. ప్రయాణికులను, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశించిన తర్వాత కూడా లగేజీని జాగ్రత్తగా పరిశీలించాలని సిబ్బందికి ...
వెబ్ దునియా
గొంతు కోసి... పవన్ అభిమానిపై హత్యాయత్నం
వెబ్ దునియా
పవన్ కళ్యాణ్ గొంతుకోసి హత్య చేసే ప్రయత్నం చేశారు దుండగలు. ఇంతకీ ఎందుకో తెలుసా..! ఆడియో విడుదల కార్యక్రమానికి వెళ్లేందుకు టికెట్లు ఇవ్వలేదని దుండగులు హత్యాయత్నం చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం శిల్పకళా వేదికపై గోపాలగోపాల సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. గుంటూరు జిల్లా గంటవారిపాలెంకు చెందిన కరుణ శ్రీనివాస్ (31) పవన్ ...
పవన్ అభిమాని గొంతు కోసిన దుండగులుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పవన్ కళ్యాణ్ గొంతుకోసి హత్య చేసే ప్రయత్నం చేశారు దుండగలు. ఇంతకీ ఎందుకో తెలుసా..! ఆడియో విడుదల కార్యక్రమానికి వెళ్లేందుకు టికెట్లు ఇవ్వలేదని దుండగులు హత్యాయత్నం చేశారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం శిల్పకళా వేదికపై గోపాలగోపాల సినిమా ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. గుంటూరు జిల్లా గంటవారిపాలెంకు చెందిన కరుణ శ్రీనివాస్ (31) పవన్ ...
పవన్ అభిమాని గొంతు కోసిన దుండగులు
Oneindia Telugu
మహిళపై హత్యాయత్నం: కామవాంఛ తీర్చలేదనే...
Oneindia Telugu
గుంటూరు: లైంగిక వాంఛను నిరాకరించిందన్న కారణంగానే వివాహితపై ఓ యువకుడు హత్యాయత్నానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ఓ యువకుడు కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన ఫిరంగపురం మండలం మండలం వేమూలూరుపాడులో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరుపాడుకు చెందిన రమాదేవి అనే మహిళ ...
వివాహితపై హత్యాయత్నంAndhrabhoomi
వివాహిత సజీవ దహనానికి యత్నంసాక్షి
బహిర్భూమికి వెళ్లిన మహిళకు నిప్పటించిన యువకుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు: లైంగిక వాంఛను నిరాకరించిందన్న కారణంగానే వివాహితపై ఓ యువకుడు హత్యాయత్నానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై ఓ యువకుడు కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన ఫిరంగపురం మండలం మండలం వేమూలూరుపాడులో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరుపాడుకు చెందిన రమాదేవి అనే మహిళ ...
వివాహితపై హత్యాయత్నం
వివాహిత సజీవ దహనానికి యత్నం
బహిర్భూమికి వెళ్లిన మహిళకు నిప్పటించిన యువకుడు
సాక్షి
మూడేళ్లలో మిగులు విద్యుత్
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా వచ్చే మూడేళ్లలో మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుం దని విద్యుత్శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ఢిల్లీకి చెందిన ' ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టెరి) విశ్వవిద్యాలయం' హైదరాబాద్ క్యాంపస్కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.
మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్Andhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా వచ్చే మూడేళ్లలో మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుం దని విద్యుత్శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ఢిల్లీకి చెందిన ' ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టెరి) విశ్వవిద్యాలయం' హైదరాబాద్ క్యాంపస్కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.
మానవ వనరుల అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్
Oneindia Telugu
వాస్తు శిల్పి, మాజీ ఎంపీ బిఎన్ రెడ్డి కుమారుడు ఆత్మహత్య
Oneindia Telugu
హైదరాబాద్: వాస్తు శిల్పి, మిర్యాలగూడ మాజీ ఎంపి బిఎన్ రెడ్డి కుమారుడు బి చంద్రశేఖర్రెడ్డి (57) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఇంట్లో 3.2 లైసెస్డ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య శాలిని రెడ్డి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆదివారం ...
మాజీ ఎంపి బిఎన్ రెడ్డి కుమారుడి ఆత్మహత్యAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: వాస్తు శిల్పి, మిర్యాలగూడ మాజీ ఎంపి బిఎన్ రెడ్డి కుమారుడు బి చంద్రశేఖర్రెడ్డి (57) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని ఇంట్లో 3.2 లైసెస్డ్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు భార్య శాలిని రెడ్డి, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆదివారం ...
మాజీ ఎంపి బిఎన్ రెడ్డి కుమారుడి ఆత్మహత్య
Oneindia Telugu
అక్రమ సంబంధం కారణంగానే రౌడీ షీటర్ హత్య
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారం సమీపంలో గల నిమ్మలపేటకు చెందిన రౌడీషీటర్ బత్తుల రవి (25) శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి హత్య సమాచారం తెలుసుకొని పోలీసులు మృతదేహం కోసం ఎదురు చూసినా మృతదేహం ఆచూకి దొరకలేదు. ఆదివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. రవి లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ...
రౌడీషీటర్ దారుణ హత్యAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారం సమీపంలో గల నిమ్మలపేటకు చెందిన రౌడీషీటర్ బత్తుల రవి (25) శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి హత్య సమాచారం తెలుసుకొని పోలీసులు మృతదేహం కోసం ఎదురు చూసినా మృతదేహం ఆచూకి దొరకలేదు. ఆదివారం ఉదయం మృతదేహం లభ్యమైంది. రవి లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ...
రౌడీషీటర్ దారుణ హత్య
సాక్షి
ఆహుతి ప్రసాద్ కన్నుమూత
సాక్షి
... * ఆహుతి సినిమాతో గుర్తింపు..'చందమామ'తో ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డు * నేడు అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు 'ఆహుతి' ప్రసాద్ (57) కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. 'ఆహుతి' సినిమా పేరునే ఇంటిపేరుగా ...
'ఆహుతి' ప్రసాద్ ఇక లేరుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆహుతి ప్రసాద్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటుతెలుగువన్
ఆహుతి ప్రసాద్ మృతికి పలువురి సంతాపం...10tv
అన్ని 48 వార్తల కథనాలు »
సాక్షి
... * ఆహుతి సినిమాతో గుర్తింపు..'చందమామ'తో ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డు * నేడు అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు 'ఆహుతి' ప్రసాద్ (57) కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించారు. 'ఆహుతి' సినిమా పేరునే ఇంటిపేరుగా ...
'ఆహుతి' ప్రసాద్ ఇక లేరు
ఆహుతి ప్రసాద్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు
ఆహుతి ప్రసాద్ మృతికి పలువురి సంతాపం...
沒有留言:
張貼留言