Oneindia Telugu
గవర్నర్తో కెసిఆర్ భేటీ
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ రాజ్భవన్కు వచ్చి గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్తో కెసిఆర్ గంటన్నరపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల జరిగిన అఖిల భారత సర్వీస్ ...
ఉభయతారక మంత్రం... త్వరలో తెలుగు రాష్ట్రాల సిఎంలతో గవర్నర్ భేటీ..!!వెబ్ దునియా
పీటముళ్లపై పంచాయతీరిAndhraprabha Daily
మేమే రైట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 22 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ రాజ్భవన్కు వచ్చి గవర్నర్ దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్తో కెసిఆర్ గంటన్నరపాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల జరిగిన అఖిల భారత సర్వీస్ ...
ఉభయతారక మంత్రం... త్వరలో తెలుగు రాష్ట్రాల సిఎంలతో గవర్నర్ భేటీ..!!
పీటముళ్లపై పంచాయతీరి
మేమే రైట్
వెబ్ దునియా
అవసరమైతే మరోమారు టిడిపి జెండా మోస్తా..: బైరెడ్డి
వెబ్ దునియా
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అవసరమైతే మరోమారు తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. చంద్రబాబుతోనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...
సీమ కోసం దేనికైనా సిద్ధంAndhrabhoomi
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం టీడీపీలోకి...: బైరెడ్డి రాజశేఖర్రెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాబు అంగీకరిస్తే... టీడీపీలోకి బైరెడ్డి రీఎంట్రీOneindia Telugu
సాక్షి
News Articles by KSR
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం అవసరమైతే మరోమారు తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి ప్రకటించారు. చంద్రబాబుతోనే రాయలసీమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ...
సీమ కోసం దేనికైనా సిద్ధం
రాయలసీమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం టీడీపీలోకి...: బైరెడ్డి రాజశేఖర్రెడ్డి
బాబు అంగీకరిస్తే... టీడీపీలోకి బైరెడ్డి రీఎంట్రీ
Andhrabhoomi
ఏపీకి కాటన్ దొర.. మాకు నిజాం
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 1: ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కంటే అద్భుతంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు అన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ను సొసైటీకే అప్పగిస్తూ వారం రోజులలో పట్టా సర్ట్ఫికెట్ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అమెరికాలోని డల్లాస్ నగరం కంటే అద్భుతంగా హైదరాబాద్ను ...
మహా నిజాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ను ఢిల్లీ గ్రౌండ్ ను తలదన్నేలా తయారు చేస్తాంవెబ్ దునియా
'నిజాం చాలా గొప్ప రాజు'సాక్షి
Namasthe Telangana
10tv
అన్ని 22 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 1: ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కంటే అద్భుతంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు అన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ను సొసైటీకే అప్పగిస్తూ వారం రోజులలో పట్టా సర్ట్ఫికెట్ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అమెరికాలోని డల్లాస్ నగరం కంటే అద్భుతంగా హైదరాబాద్ను ...
మహా నిజాం
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ను ఢిల్లీ గ్రౌండ్ ను తలదన్నేలా తయారు చేస్తాం
'నిజాం చాలా గొప్ప రాజు'
10tv
తాగు, సాగునీటి పనులను వేగం చేసిన ఏపి సర్కార్
10tv
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే దిశగా ఏపి సర్కార్ పనులను వేగం చేసింది. గోదావరి నుంచి కృష్ణాజలాలకు నీటి మళ్లింపు పథకానికి 1300 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ నిధులతో ధవళేశ్వరం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి సము ద్రంలోకి వృధాగా పోతున్న ...
గోదావరి ఎత్తిపోతలకు రూ.1300 కోట్లుAndhrabhoomi
సాగునీటి సమీక్షలతో న్యూఇయర్ ప్రారంభంAndhraprabha Daily
అన్ని 3 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే దిశగా ఏపి సర్కార్ పనులను వేగం చేసింది. గోదావరి నుంచి కృష్ణాజలాలకు నీటి మళ్లింపు పథకానికి 1300 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ నిధులతో ధవళేశ్వరం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి సము ద్రంలోకి వృధాగా పోతున్న ...
గోదావరి ఎత్తిపోతలకు రూ.1300 కోట్లు
సాగునీటి సమీక్షలతో న్యూఇయర్ ప్రారంభం
వెబ్ దునియా
పబ్బులపై దాడి... పలువురి అరెస్టు.. వారిలో ప్రముఖుల పిల్లలు
వెబ్ దునియా
నూతన సంవత్సరం రోజున సంబరాల పేరుతో తైతక్కలాడుతున్న పబ్బులపై హైదరాబాద్ పోలీసులు దాడి చేశారు. పదుల సంఖ్యలతో యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఏంజాయ్ చేద్దామనుకున్న వారు పోలీసు స్టేషన్లో ఊచలు లెక్కెడుతున్నారు. వీరిలో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాదు పోలీసులు నూతన సంవత్సర ...
న్యూఇయర్: పబ్స్పై దాడి, యువతీ-యువకుల అరెస్ట్Oneindia Telugu
పబ్ లపై దాడి, యువతీ, యువకుల అరెస్ట్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నూతన సంవత్సరం రోజున సంబరాల పేరుతో తైతక్కలాడుతున్న పబ్బులపై హైదరాబాద్ పోలీసులు దాడి చేశారు. పదుల సంఖ్యలతో యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఏంజాయ్ చేద్దామనుకున్న వారు పోలీసు స్టేషన్లో ఊచలు లెక్కెడుతున్నారు. వీరిలో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాదు పోలీసులు నూతన సంవత్సర ...
న్యూఇయర్: పబ్స్పై దాడి, యువతీ-యువకుల అరెస్ట్
పబ్ లపై దాడి, యువతీ, యువకుల అరెస్ట్
వెబ్ దునియా
రాజధానిలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ... మరో మహిళ మృతి..!
వెబ్ దునియా
హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రాణాంతక స్వైన్ ఫ్లూ వైరస్ సోకి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక మహిళ శుక్రవారం ఉదయం మృతి చెందింది. కాగా ఇప్పటికే హైదరాబాద్లో పలు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. గత పది రోజుల్లో స్వైన్ ఫ్లూ బారినపడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా ...
హైదరాబాద్ లో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూసాక్షి
కోరలు చాచిన స్వైన్ఫ్లూAndhrabhoomi
తెలంగాణ,ఏపీల్లో 88 స్వైన్ఫ్లూ కేసులుNamasthe Telangana
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రాణాంతక స్వైన్ ఫ్లూ వైరస్ సోకి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒక మహిళ శుక్రవారం ఉదయం మృతి చెందింది. కాగా ఇప్పటికే హైదరాబాద్లో పలు స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. గత పది రోజుల్లో స్వైన్ ఫ్లూ బారినపడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా ...
హైదరాబాద్ లో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
కోరలు చాచిన స్వైన్ఫ్లూ
తెలంగాణ,ఏపీల్లో 88 స్వైన్ఫ్లూ కేసులు
వెబ్ దునియా
తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు: బాబు, కేసీఆర్
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల ప్రాంతం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వారంతా కలిసే ఉందామని బాబు, కేసీఆర్లు పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోయినా తెలుగువారంతా కలిసిమెలిసి ...
తెలుగువాళ్లమంతా కలిసే ఉందాం: బాబు, చరిత్రలో 2014: కేసీఆర్Oneindia Telugu
సుఖసంతోషాలు వెల్లివిరియాలిసాక్షి
జిల్లా ప్రజలకు మంత్రి నారాయణ, ఎంపి మేకపాటి, ఆదాల నూతన సంవత్సర శుభాకాంక్షలుAndhrabhoomi
అన్ని 17 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల ప్రాంతం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వారంతా కలిసే ఉందామని బాబు, కేసీఆర్లు పిలుపునిచ్చారు. రాష్ట్రం విడిపోయినా తెలుగువారంతా కలిసిమెలిసి ...
తెలుగువాళ్లమంతా కలిసే ఉందాం: బాబు, చరిత్రలో 2014: కేసీఆర్
సుఖసంతోషాలు వెల్లివిరియాలి
జిల్లా ప్రజలకు మంత్రి నారాయణ, ఎంపి మేకపాటి, ఆదాల నూతన సంవత్సర శుభాకాంక్షలు
సంక్రాంతి వేళ మోగిన సమ్మె సైరన్
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 1: ఆంధ్రాలో ఘనంగా జరుపుకొనే సంక్రాంతి పండగ సమీస్తున్న వేళ ఎపిఎస్ఆర్టీసీలో సమ్మె పంచాయితీ మొదలైంది. డిమాండ్లు, సమస్యలపై యాజమాన్యం హామీ ఇచ్చి, అనంతరం అలసత్వం వహించడంతో కార్మిక సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ గత డిసెంబర్ 24న గుర్తింపు కార్మిక సంఘం ఎపిఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ ...
సంక్రాంతికి ముందే ఆర్టీసీ సమ్మె: ఈయూఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సంక్రాంతికి ముందే సమ్మె చేస్తాం: ఆర్టీసీ ఈయూNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 1: ఆంధ్రాలో ఘనంగా జరుపుకొనే సంక్రాంతి పండగ సమీస్తున్న వేళ ఎపిఎస్ఆర్టీసీలో సమ్మె పంచాయితీ మొదలైంది. డిమాండ్లు, సమస్యలపై యాజమాన్యం హామీ ఇచ్చి, అనంతరం అలసత్వం వహించడంతో కార్మిక సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ గత డిసెంబర్ 24న గుర్తింపు కార్మిక సంఘం ఎపిఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ ...
సంక్రాంతికి ముందే ఆర్టీసీ సమ్మె: ఈయూ
సంక్రాంతికి ముందే సమ్మె చేస్తాం: ఆర్టీసీ ఈయూ
నూతన పారిశ్రామిక విధానం భేష్
సాక్షి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం భేషుగ్గా ఉందని చెప్పవచ్చు. కొత్త రాష్ట్రంలోకి భారీ ఎత్తున పెట్టుబ డులు ఆకర్షించే విధంగా నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఉంది. పరిశ్రమల్లో నామమాత్రపు తనిఖీలు, పూర్తిస్థాయి మద్దతు, ప్రాజెక్టు అనుమతులు తదితరాలను మంజూరు చేసేందుకు సింగిల్విండో ...
ఇంకా మరిన్ని »
సాక్షి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం భేషుగ్గా ఉందని చెప్పవచ్చు. కొత్త రాష్ట్రంలోకి భారీ ఎత్తున పెట్టుబ డులు ఆకర్షించే విధంగా నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఉంది. పరిశ్రమల్లో నామమాత్రపు తనిఖీలు, పూర్తిస్థాయి మద్దతు, ప్రాజెక్టు అనుమతులు తదితరాలను మంజూరు చేసేందుకు సింగిల్విండో ...
రెడ్ కార్పెట్కు.. రెడ్ సిగ్నల్!
సాక్షి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖరరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే విషయం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం మూకుమ్మడిగా కలిసి ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ అధిష్టానం మన్ననలతో ఆయన తిరిగి పార్టీలోకి వస్తున్నారని తాజా పరిణామాలను బట్టి ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి ప్రతినిధి, కర్నూలు : నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖరరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరే విషయం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం మూకుమ్మడిగా కలిసి ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ అధిష్టానం మన్ననలతో ఆయన తిరిగి పార్టీలోకి వస్తున్నారని తాజా పరిణామాలను బట్టి ...
沒有留言:
張貼留言