2015年1月31日 星期六

2015-02-01 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Namasthe Telangana
   
శీలానికి వెలకట్టిన పంచాయతీ పెద్దలు   
Namasthe Telangana
పాట్నా : ఓ దళిత మహిళ శీలానికి వెలకట్టిన ఘటన బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బీహార్‌లోని కటిహర్ జిల్లా కోదా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం వెలుగుచూడటంతో రంగంలోకి దిగిన గ్రామపెద్దలు బాధితురాలితో బేరసారాలకు దిగారు. రూ.41వేలు ఇస్తాం. జరిగిన సంఘటన ఎవరికీ ...

2015-02-01 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
వర్మ అరెస్టు... బాహుబలి లీకేజీ కేసును చేధించిన పోలీసులు!   
వెబ్ దునియా
బాహుబలి లీకేజీ కేసును సీసీఎస్ పోలీసులు ఛేదించారు. టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసులో ప్రధాన లీకేజీ సూత్రధారి అయిన వర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఈయన గతంలో మకుట విజువల్స్‌ ఎఫెక్ట్‌ మేనేజర్‌ కావడం గమనార్హం. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజాలు బయటకొచ్చాయి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ సమయంలో వర్మ బాహుబలి సినిమాలోని కొన్ని ...

2015-02-01 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
'మోండా'ను ఆధునీకరిస్తాం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన మోండా మార్కెట్‌ను సకల సదుపాయాలతో ఆధునీకరిస్తామని... అక్కడి వ్యాపారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో సీఎం కేసీఆర్ పర్యటించారు. అందులోని ఇరుకు గల్లీల గుండా నడుస్తూ ...

2015-02-01 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
బాపట్లలో అంజలి : కోన వెంకట్‌ను మరిచిపోనని కామెంట్!   
వెబ్ దునియా
బాపట్లలో అంజలి సందడి చేసింది. బాపట్లలో సినీ రచయిత కోన వెంకట్ ఏర్పాటు చేసిన 'కోన అండ్ కూచిపూడి' రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సినీనటి అంజలి వచ్చింది. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి, కూచిపూడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రెస్టారెంట్‌ను ...

2015-02-01 తెలుగు (India) ఇండియా


Namasthe Telangana
   
శీలానికి వెలకట్టిన పంచాయతీ పెద్దలు   
Namasthe Telangana
పాట్నా : ఓ దళిత మహిళ శీలానికి వెలకట్టిన ఘటన బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బీహార్‌లోని కటిహర్ జిల్లా కోదా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం వెలుగుచూడటంతో రంగంలోకి దిగిన గ్రామపెద్దలు బాధితురాలితో బేరసారాలకు దిగారు. రూ.41వేలు ఇస్తాం. జరిగిన సంఘటన ఎవరికీ ...

2015-02-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టింది.. ఆయన్నే మార్చేయాలి : షబ్బీర్ అలీ   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టిందని, అందువల్ల ఆయన్నే మార్చేయాలని టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు రోజుకో కొత్త విధానం తాజాగా ఆయన కన్ను సెక్రెటేరియట్‌ మీదపై పడిందన్నారు. తెలంగాణ ఏమైనా కేసీఆర్‌ సొంత జాగీరా అని ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టింది   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మొక్కులు తీర్చడానికే 8 నెలలు - షబ్బీర్ అలీ   Vaartha
ఇది కేసిఆర్ జాగీరా!   News Articles by KSR
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గిన్నిస్‌ బుక్‌లో హనుమాన్ చాలీసా...   
తెలుగువన్
హనుమాన్ చాలీసా పారాయణం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. గుంటూరు జిల్లా తెనాలిలో దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో లక్షా 28 వేల 913 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ పారాయణానికి గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ పారాయణం ...

2015年1月30日 星期五

2015-01-31 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
జయంతిపై అవినీతి ఆరోపణలు   
News Articles by KSR
కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ పై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జయంతి తన మీడియా సమావేశంలో రాహుల్ గాందీ తన శాఖలో జోక్యం చేసుకునేవారన్న ఆరోఫణను ఖండిస్తూ, జయంతి ఆఫీస్ ఫైళ్లను చెన్నైకి తీసుకు వెళ్లేవారని ఆరోపించారు. పలువురు పారిశ్రామికవేత్తల నుంచి అవినీతి ఫిర్యాదులు వచ్చేవని కాంగ్రెస్ అదికార ...

2015-01-31 తెలుగు (India) వినోదం


10tv
   
టాలీవుడ్‌ను వెంటాడుతున్న లీకు వీరులు   
10tv
హైదరాబాద్:రెండేళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్న సినిమా బాహుబలి. తెలుగు సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నచిత్రం కూడా ఇదే. ఎంతో జాగ్రత్తగా, చాలా కష్టంతో రెండేళ్ల నుంచి... వేల మంది ఆర్టిస్టులు, సిబ్బందితో పని చేస్తున్న సినిమా... లీకు వీరులకు బలైంది. 13 నిమిషాల వీడియో లీక్‌.... బాహుబలి సినిమా కొంత ...

2015-01-31 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
పెరుగుతున్న స్వైన్‌ ఫ్లూ బాధితులు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌ : రోజురోజుకు స్వైన్‌ ఫ్లూ బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో 80మంది స్వైన్‌ ఫ్లూ బాధితులకు వైద్యులు చికిత్స అందించారు. ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడి 30మంది మృతి చెందగా మరెందరో ఈ వ్యాధి లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్వైన్‌ఫ్లూ వ్యాధి గుర్తింపు పరీక్షలు ...

2015-01-31 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఏడుస్తున్న పిల్లలను చంపేయాలనుకున్న కన్నతల్లి!   
వెబ్ దునియా
ఏడుస్తున్న పిల్లలను సముదాయించలేని ఓ తల్లి తన ముగ్గురు పిల్లల్ని చంపేయాలనుకుంది. కన్నతల్లే తన పిల్లలను హత్యచేయడానికి పూనుకున్న ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో చోటుచేసుకుంది. వివరాలకెళితే... 28 ఏళ్ల క్రిస్టియానా బూత్, థామస్ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఒకరికి రెండేళ్ల వయసు కాగా మరో కవలజంటకు ఆరు నెలలు.
గొంతు నులిమి కన్న పిల్లలను చంపే యత్నం చేసిన తల్లి   Oneindia Telugu
కన్నపిల్లలనే చంపేయత్నం చేసిన తల్లి   Namasthe Telangana
ఏడుస్తున్నారని పిల్లల పీక నొక్కిన తల్లి   సాక్షి

అన్ని 6 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
పెళ్లి ప్రతిపాదన: ఆనందమే ప్రియురాలి ప్రాణం తీసింది   
Oneindia Telugu
లండన్: తన ప్రియురాలికి ఎంతో ఉత్సాహంగా పెళ్లి ప్రతిపాదన చేశాడు ఓ యువకుడు. అంతుపట్టని ఆనందంతో ఎగిరి గంతేసిన ప్రియురాలు కొండపైనుంచి పడి మృతి చెందింది. దీంతో ఆమెను ఎంతో ప్రేమించిన ఆ యువకుడు విషాదంలో మునిగిపోయాడు. ఈ ఘటన లండన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బల్గేరియాకు చెందిన దిమిత్రినా దిమిత్రోవా(29) ఓ యువకుడితో ...

2015-01-31 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
రాజస్థాన్లో ఢిల్లీ తరహా సంఘటన.. బస్సులో అత్యాచారం   
వెబ్ దునియా
ఢిల్లీలో జరిగిన నిర్భయలాంటి సంఘటన రాజస్థాన్లో పునరావృత్తం అయ్యింది. కదులుతున్న బస్సులో ఓ మహిళలపై అత్యాచారం జరిగింది. బస్సు డ్రైవరు, కండక్టరు ఇద్దరూ మహిళలపై పశువుల్లా తెగబడ్డారు. పిలానీ ప్రాంతంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఝుంఝును జిల్లా, పిలానీ ప్రాంతంలో స్లీపర్ బస్సు హరియాణాలోని లోహారుకు ...

2015-01-31 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


Oneindia Telugu
   
వ్యతిరేక వార్తలొస్తే కేసులేయండి!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి, మంత్రులకు వ్యతిరేకంగా వార్తలు వస్తే ఆయా మీడియా సంస్థలపై పరువునష్టం కేసులు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోంది.. మంత్రులు, ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మీడియాలో వార్తలు వస్తే ఉపేక్షించవద్దని చెప్పారు ...

2015年1月29日 星期四

2015-01-30 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
ఆయనతో భోజనం అదృష్టం,పిలుస్తా: కేసీఆర్(పిక్చర్స్)   
Oneindia Telugu
మెదక్: బంగారు తెలంగాణ సాధననే లక్ష్యంగా పని చేస్తోన్న తమ ప్రభుత్వానికి శాంతా బయోటిక్ వంటి సంస్థలు చేయూత ఉంటే ఏకంగా వజ్రాల తెలంగాణనే సాకారం చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఈ లక్ష్యసాధనకు వరప్రసాద్ రెడ్డిలాంటి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
యువతకు ఉపాధి అవకాశమే నా లక్ష్యం : కేసీఆర్   వెబ్ దునియా
కారుచౌకగా ఇన్సులిన్   సాక్షి

అన్ని 17 వార్తల కథనాలు »   


సాక్షి
   
కేజ్రీవాల్ వీటికి బదులివ్వు!   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఢిల్లీలో వేడి రాజుకుంటోంది! ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆమ్ ఆద్మీలు వ్యూహ, ప్రతి వ్యూహాల్లో మునిగిపోయాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా ప్రచారం ఉధృతం చేయాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఫిబ్రవరి 5 వరకు ప్రతిరోజూ ...

2015-01-30 తెలుగు (India) వినోదం


వెబ్ దునియా
   
చక్రిది సహజ మరణమే: ఫోరెన్సిక్ రిపోర్ట్ వెల్లడి..!   
వెబ్ దునియా
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి మృతి విషయంలో నెలకొన్న మిస్టరీ వీడింది. ఆయన అస్థికల్లో ఎలాంటి విషపదార్థాలు లేవని ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా తెలియడంతో ఆయన మృతి సహజమైనదేనని తేలింది. టాలీవుడ్ సంగీత దర్శకుడు చక్రి మరణానంతరం ఆయన భార్య శ్రావణి, కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పలు విధాలైన ఆరోపణలను చేసుకున్నారు. చక్రిపై విషప్రయోగం ...

2015-01-30 తెలుగు (India) క్రీడలు


thatsCricket Telugu
   
ఈసారీ సూపర్ ఓవర్   
సాక్షి
దుబాయ్: ఈసారి కూడా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌ను అనుమతించాలని ఐసీసీ బోర్డు సమావేశం నిర్ణయించింది. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు ఇక్కడి ఐసీసీ ప్రధాన కార్యాలయంలో శ్రీనివాసన్ అధ్యక్షతన బోర్డు భేటీ అయ్యింది. దీంట్లో భాగంగా 2019 వరకు ఐసీసీ ఈవెంట్స్ షెడ్యూల్‌తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2011 ప్రపంచకప్‌లో ...

2015-01-30 తెలుగు (India) ప్రపంచం


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
వైట్‌హౌస్‌లోనే ఒబామా తల నరికేస్తాం!   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాగ్దాద్‌, జనవరి 29: అమెరికా అధ్యక్షుడు అంటేనే కనీవినీ ఎరుగని భద్రత. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే అగ్రరాజ్య అధ్యక్షుడు ఒబా మానే 'నరికేస్తాం' అని హెచ్చరించింది ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థ! ''ఇస్లాంను వ్యతిరేకించే ఎవరికైనా ఇలాంటి శిక్ష పడుతుంది. ఒబామా... తెలుసుకో! మేము అమెరికా వస్తాం! వైట్‌హౌస్‌లోనే నీ తల నరికేస్తాం! ఏకంగా ...

2015-01-30 తెలుగు (India) ఇండియా


సాక్షి
   
కేజ్రీవాల్ వీటికి బదులివ్వు!   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఢిల్లీలో వేడి రాజుకుంటోంది! ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆమ్ ఆద్మీలు వ్యూహ, ప్రతి వ్యూహాల్లో మునిగిపోయాయి. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా ప్రచారం ఉధృతం చేయాలని కమలం పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఫిబ్రవరి 5 వరకు ప్రతిరోజూ ...

2015-01-30 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
ఆయనతో భోజనం అదృష్టం,పిలుస్తా: కేసీఆర్(పిక్చర్స్)   
Oneindia Telugu
మెదక్: బంగారు తెలంగాణ సాధననే లక్ష్యంగా పని చేస్తోన్న తమ ప్రభుత్వానికి శాంతా బయోటిక్ వంటి సంస్థలు చేయూత ఉంటే ఏకంగా వజ్రాల తెలంగాణనే సాకారం చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఈ లక్ష్యసాధనకు వరప్రసాద్ రెడ్డిలాంటి పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.
యువతకు ఉపాధి అవకాశమే నా లక్ష్యం : కేసీఆర్   వెబ్ దునియా
కారుచౌకగా ఇన్సులిన్   సాక్షి
15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
News Articles by KSR   
Namasthe Telangana   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రోడ్డుకెక్కిన తెలంగాణ కాంగ్రెస్... ముదిరిన విభేదాలు   
వెబ్ దునియా
తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు ముదురు పాకాన పడ్డాయి. నాయకుల మధ్య తన్నులాటలు పతాక స్థాయికి చేరుకున్నాయి. స్వతంత్ర ఎక్కువని చెప్పుకునే కాంగ్రెస్ లో బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అసలే అవస్థల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరువును బజారుకెక్కిస్తున్నారు. ఆ పార్టీకి తాజా పరిణామాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. గ్రేటర్‌ ...

2015年1月28日 星期三

2015-01-29 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


Oneindia Telugu
   
చిక్కుల్లో బిజెపి: కిరణ్ బేడీకి రెండు వోటర్ ఐడి కార్డులు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీకి వేర్వేరు చిరునామాలతో రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. ఆ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కిరణ్ బేడీ రెండు ప్రాంతాలనుంచి రెండు వేర్వేరు డాక్యుమెంట్లు ఎలా ఇచ్చారనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పుడు పరిశీలిస్తోంది. ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం కిరణ్ బేడీకి ...

2015-01-29 తెలుగు (India) వినోదం


Namasthe Telangana
   
చిరంజీవి నటించే 150వ సినిమాకు ఆయనే దర్శకత్వం : వర్మ   
Namasthe Telangana
హైదరాబాద్: ఎప్పుడూ విపరీత ట్వీట్లతో వార్తల్లో ఉండే రామ్‌గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈసారి మెగాస్టార్ చిరంజీవిపై వర్మ తన ట్వీట్లను ఎక్కుపెట్టాడు. చిరంజీవి నటించే 150వ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించుకోవాలని అన్నాడు. అలా చేయకపోతే అది పెద్ద తప్పవుతుందన్నారు. ఎంత పెద్ద తప్పవుతుందంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టడం ...

2015-01-29 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
2 నెలలు సమయం ఇవ్వండి   
సాక్షి
జమైకా: భారత పర్యటన నుంచి అర్ధంతరంగా వైదొలిగినందుకు నష్టపరిహారం చెల్లించే విషయంలో... తమకు రెండు నెలలు సమయం కావాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భారత బోర్డు (బీసీసీఐ)ని కోరింది. మధ్యవర్తిత్వం ద్వారా లేదా ద్వైపాక్షిక చర్చల ద్వారా రెండు నెలల్లోపే ఈ సమస్యను ముగించేలా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు విండీస్ బోర్డు ...

2015-01-29 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
ఒబామా పనేదో చూసుకుంటే బాగుంటుంది.. ముస్లింలు.. క్రిస్టియన్లు..?   
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన ఒబామా మతంపై ప్రస్తావించడంపై స్వామి మండిపడ్డారు. భారత మతసహనం పైన ఒబామా ఉపన్యాసం ఇవ్వరాదన్నారు. ఒబామా పనేదో ఆయన చూసుకుంటే బాగుంటుందని స్వామి ...

2015-01-29 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
చిక్కుల్లో బిజెపి: కిరణ్ బేడీకి రెండు వోటర్ ఐడి కార్డులు   
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీకి వేర్వేరు చిరునామాలతో రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. ఆ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. కిరణ్ బేడీ రెండు ప్రాంతాలనుంచి రెండు వేర్వేరు డాక్యుమెంట్లు ఎలా ఇచ్చారనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పుడు పరిశీలిస్తోంది. ఎన్నికల కమిషన్ రికార్డుల ప్రకారం కిరణ్ బేడీకి ...

2015-01-29 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
రోడ్డు ప్రమాదంలో సీఐ భార్య మృతి... నాన్నే చంపాడంటున్న సీఐ పిల్లలు...!   
వెబ్ దునియా
అనంతపురం జిల్లా నల్లమాడ-బుక్కపట్నం రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప పీటీసీ సీఐ అర్జున్ నాయక్ భార్య మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను భర్త సీఐ ఓ పథకం ప్రకారం హత్య చేసి ఉంటాడని భార్య తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ పిల్లలు కూడా తమ తండ్రే తమ తల్లిని చంపేసి ఉంటాడని ఆరోపించడంతో ఆయనపై ...

2015年1月27日 星期二

2015-01-28 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
హైటెక్ బస్సు దగ్ధం: ప్రయాణికుల అప్రమత్తం, సేఫ్   
Oneindia Telugu
ప్రకాశం: జిల్లాలోని ఉలవపాడు మండలం చాగొల్లు వద్ద 5వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ప్రవీణ్ ట్రావెల్స్‌కు చెందిన హైటెక్ బస్సు దగ్ధమైంది. బస్సు వెనుక భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడంతో బస్సును నిలిపేశారు. బస్సులోని ప్రయాణికులందరూ కిందిగి దిగిన కొద్ది సేపటికే మంటలు చెలరేగి ...

2015-01-28 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సూపర్బ్...   
తెలుగువన్
సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా రాజాం పర్యటనలో వున్న విషయం తెలిసిందే. అక్కడ జీఎంఆర్ సంస్థకు చెందిన ఆస్పత్రులను సందర్శించిన అనంతరం స్థానిక విద్యాలయాన్ని కూడా సందర్శించారు. అక్కడ 25 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సినిమాల్లో నీతి చెప్పడం చాలా తేలికని, ప్రతి ఒక్కరూ ...

2015-01-28 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
నాదల్ కుదేల్   
సాక్షి
ఆస్తి పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని అంటారు. నమ్మకానికి పట్టుదల, ఆత్మవిశ్వాసానికి సంకల్పం తోడైతే అద్భుతం జరుగుతుంది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మంగళవారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకటా... రెండా... మూడా... నాలుగా... వరుసగా 17 మ్యాచ్‌ల్లో తనను ఓడించిన ప్రత్యర్థి మళ్లీ ఎదురైతే ఎవరైనా మ్యాచ్‌కు ముందే డీలా ...

2015-01-28 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
టీడీపీ ఎంపీ రాయపాటికి బరాక్ ఒబామా ఆహ్వానం!   
వెబ్ దునియా
నరసరావుపేట తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివ రావుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఆహ్వానం లభించింది. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు ఆయనను రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాయపాటి సాంబశివరావు.. బరాక్ ఒబామాను కలిసి ప్రత్యేకంగా ...

2015-01-28 తెలుగు (India) ఇండియా


Oneindia Telugu
   
గుడ్ బై ప్రెసిడెంట్ ఒబామా   
తెలుగువన్
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని పాలం ఎయిర్‌బేస్‌కి చేరుకున్న ఒబమా దంపతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడ్కోలు పలికారు. ఒబామా ప్రత్యేక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్' సౌదీ అరేబియాకు బయల్దేరింది. అక్కడ బరాక్ ఒబామా ఇటీవల మరణించిన సౌదీ అరేబియా రాజు ...

2015-01-28 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


సాక్షి
   
ఎర్రగడ్డకు సచివాలయం?   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న రాష్ట్ర సచివాలయ భవనాల సముదాయాన్ని తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలాన్ని విక్రయించటం ద్వారా భారీగా ఆదాయం సమకూరటంతోపాటు హుస్సేన్‌సాగర్ చుట్టూ న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే బృహత్తర లక్ష్యం ...

2015年1月26日 星期一

2015-01-27 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
మళ్లీ అదే తప్పు.. గేటు దాటుతున్న ట్రక్కును ఢీకొన్న రైలు. 12 మృతి   
వెబ్ దునియా
రైల్వేలో మరోఘోర సంఘటన జరిగిపోయింది. కళ్లు మూసి తెరిచేలోపు గేటు దాటేస్తామనుకున్న వారి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. రైలు మృత్యు శకటంలా వారి మీదకు దూసుకు వచ్చింది. 12 మందిని అమాంతం ఎగరేసుకు పోయింది. చూస్తుండగానే వారి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. వివరాలిలా ఉన్నాయి. హర్యానాలోని హిస్సార్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
రైలు ప్రమాదం.. 12 మంది మృతి   తెలుగువన్
హర్యానాలో ఘోర ప్రమాదం   Andhrabhoomi

అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'కామన్ మేన్' సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్ ఇకలేరు   
వెబ్ దునియా
ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్ కె లక్ష్మణ్(94) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉన్న లక్ష్మణ్ పుణె‌లోని ఒక ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం 6.50 గంటలకు వైద్యం ఫలించక తుదిశ్వాసవిడిచారు. 'కామన్ మేన్' అనే పాత్రతో లక్ష్మణ్ వేసినా రాజకీయ కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు సగటు మనిషి నిజజీవితాన్ని ప్రతిబింబించే రీతిలో అమితంగా ...

2015-01-27 తెలుగు (India) వినోదం


సాక్షి
   
ఆ కుటుంబానికి ఏడు పద్మ అవార్డులు!   
సాక్షి
ముంబై: బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ మూడోసారి పద్మ పురస్కారం అందుకోబోతున్నారు. దేశ రెండో అత్యున్నత పురస్కారం 'పద్మవిభూషణ్' ను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఆయనకు ప్రకటించింది. దీంతో ఆయన పురస్కారాల్లో మూడో పద్మ అవార్డు చేరినట్టైంది. బిగ్ బి 1984లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ అందుకున్నారు. తాజాగా ప్రకటించిన పద్మవిభూషణ్ తో కలిపి ...

2015-01-27 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
'వర్షం' కలిసొచ్చింది!   
సాక్షి
బోనస్‌లు, రన్‌రేట్‌లతో పని లేదు. గణాంకాల లెక్కలు అవసరంలేదు. అనుకోని అతిథిలా వచ్చిన వర్షం ఓ రకంగా భారత్‌ను ఆదుకుంది. చివరి మ్యాచ్‌లో ఎలాంటి గందరగోళం లేకుండా చేసింది. ఇక 'నాకౌట్' మ్యాచ్ ఒక్కటే మిగిలింది. ముక్కోణపు సిరీస్‌లో భారత్ ఫైనల్ చేరాలంటే ఇంగ్లండ్‌ను ఓడిస్తే చాలు. ఓడితే, ఇక నేరుగా ప్రపంచ కప్ బరిలోకే. సిడ్నీ: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ...

2015-01-27 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
రిపబ్లిక్ డే వేడుకల్లో ఒబామా.. చ్యూయింగ్ గమ్ నములుతూ..   
వెబ్ దునియా
దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డేకు ముఖ్యఅతిథిగా హాజరైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం.. వేడుకలు చూస్తూ చ్యూయింగ్ గమ్ నములుతూ కనిపించారు. మధ్య మధ్యలో దాన్ని బయటకు తీసి, మళ్లీ నోట్లోకి పెట్టుకుంటూ ఫొటోలకు దొరికేశారు. రంగురంగుల తలపాగా ధరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పక్కనే నల్లటి సూటులో వచ్చిన ఒబామా ...

2015-01-27 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
మళ్లీ అదే తప్పు.. గేటు దాటుతున్న ట్రక్కును ఢీకొన్న రైలు. 12 మృతి   
వెబ్ దునియా
రైల్వేలో మరోఘోర సంఘటన జరిగిపోయింది. కళ్లు మూసి తెరిచేలోపు గేటు దాటేస్తామనుకున్న వారి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. రైలు మృత్యు శకటంలా వారి మీదకు దూసుకు వచ్చింది. 12 మందిని అమాంతం ఎగరేసుకు పోయింది. చూస్తుండగానే వారి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. వివరాలిలా ఉన్నాయి. హర్యానాలోని హిస్సార్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.
రైలు ప్రమాదం.. 12 మంది మృతి   తెలుగువన్
హర్యానాలో ఘోర ప్రమాదం   Andhrabhoomi
హర్యానాలో ఘోర రైలు ప్రమాదం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'కామన్ మేన్' సృష్టికర్త ఆర్కే లక్ష్మణ్ ఇకలేరు   
వెబ్ దునియా
ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్ కె లక్ష్మణ్(94) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉన్న లక్ష్మణ్ పుణె‌లోని ఒక ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం 6.50 గంటలకు వైద్యం ఫలించక తుదిశ్వాసవిడిచారు. 'కామన్ మేన్' అనే పాత్రతో లక్ష్మణ్ వేసినా రాజకీయ కార్టూన్లు, వ్యంగ్య చిత్రాలు సగటు మనిషి నిజజీవితాన్ని ప్రతిబింబించే రీతిలో అమితంగా ...

2015-01-27 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
తెలుగు రాష్ట్రాల నడుమ ఎం'సెట్'.. ముఖ్యమంత్రుల ముందుకు మూడు ప్రతిపాదనలు   
వెబ్ దునియా
ఎంసెట్ వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇదే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్ వారి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. చాలా సేపు దీనిపై చర్చించినట్లు అర్థమవుతోంది. మధ్య మధ్యలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రాల ...

2015年1月25日 星期日

2015-01-26 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


తిరుపతి బరిలో కాంగ్రెస్... అభ్యర్థిగా శ్రీదేవి పేరు ఖరారు.   
వెబ్ దునియా
పోయిన పరువును దక్కించుకోవడానికి ఇదే సరియైన సమయం.. అని భావించిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఉప ఎన్నికలలో పోటీకే రంగం సిద్ధం చేసింది. తమ పార్టీ అభ్యర్థి పేరును కూడా ప్రకటించింది. గెలుపు ఖాయమే అయినప్పటికీ పోలింగ్ తప్పనిసరి కావడం తెలుగుదేశం పార్టీకి పంటి కింద రాయిలా తయారయ్యింది. ఏకగ్రీవమై ఎమ్మెల్యే పదవి నడిచి వస్తుందనుకున్న ...

2015-01-26 తెలుగు (India) వినోదం


Namasthe Telangana
   
మనోజ్‌ పెళ్లి కుదిరింది   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు చిన్న కుమారుడు, హీరో మనోజ్‌ పెళ్లి కుదిరింది. హైదరాబాద్‌కు చెందిన ప్రణతితో ఆయన వివాహం జరగనుంది. ఈ విషయాన్ని మోహన్‌బాబు స్వయంగా ధృవీకరించారు. ఆదివారం వెలువరించిన ఓ ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తూ ''ఈ మధ్య కొన్ని చానళ్లలోనూ, కొన్ని పత్రికల్లోనూ మనోజ్‌కుమార్‌ పెళ్లి విషయమై వార్తలు వచ్చాయి.
మంచు మనోజ్ పెళ్ళి.. ఖరారు...   తెలుగువన్
ప్రణతితో నా వివాహం: మనోజ్‌   Andhraprabha Daily
ప్రణతిని వివాహమాడనున్న మంచు మనోజ్   Namasthe Telangana
వెబ్ దునియా   
సాక్షి   
Palli Batani   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అక్షయ్ కుమార్ బేబీ సినిమా పాకిస్థాన్‌లో నిషేధం!   
వెబ్ దునియా
అక్షయ్ కుమార్ ''బేబీ'' సినిమాను పాకిస్థాన్‌లో నిషేధించారు. ముస్లింలను కించపరిచేలా సన్నివేశాలని చిత్రీకరించడం, విలన్ పాత్రధారులకు ముస్లిం పేర్లు పెట్టడం లాంటి కారణాల వల్ల సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని పాకిస్తాన్ లో నిషేధించినట్లు డాన్ పత్రిక తెలిపింది. అంతేకాదు ఈ చిత్రానికి సంబంధించిన అన్ని సీడీలు, డీవీడీలను కూడా ఇస్లామాబాద్ లో ...

2015-01-26 తెలుగు (India) క్రీడలు


ఆసీస్-టీమిండియాల మ్యాచ్ కి వర్షం అడ్డంకి   
సాక్షి
సిడ్నీ: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియా- టీమిండియా జట్ల మధ్య జరగాల్సిన ఐదో లీగ్ మ్యాచ్ కు వర్షం వల్ల ఆటంకం ఏర్పడింది. సోమవారం ఉదయం సిడ్నీ లో వర్షం రావడంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకంగా మారిన సమయంలో వర్షం రావడం క్రికెట్ అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. మంచి ఫామ్ లో ఉన్న ...

2015-01-26 తెలుగు (India) ప్రపంచం


వెబ్ దునియా
   
మేరా భారత్ మహాన్ నమస్కార్... ఒబామా, మోడీపై   
వెబ్ దునియా
భారత్‌కు మూడు రోజుల పర్యటనలో భాగంగా వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మేరా ప్యారా భారత్ నమస్కార్ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారతదేశంతో మైత్రి మరింతగా బలపడటం తన హయాంలో జరుగుతున్నందుకు సంతోషంగా ఉందనీ, ఒక పదవీ కాలంలో రెండుసార్లు వచ్చిన అమెరికా మొదటి అధ్యక్షుడిని కూడా తనే కావడం సంతోషంగా ఉందన్నారు.
మోదీ, ఒబామా సంయుక్త మీడియా సమావేశం రెండుదేశాలమధ్య సంబంధాలు శాశ్వతం ...   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నమస్కార్ అంటూ ఒబామా, మోడీపై ప్రశంసలు... భారత్‌కు సహకారం   Oneindia Telugu
మేరా ప్యారా భారత్ నమస్కార్: ఒబామా   Namasthe Telangana
సాక్షి   
News Articles by KSR   
అన్ని 10 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విందులో ఒబామా ఆరగించిందేంటి..? వెజ్జా.. నాన్ వెజ్జా..!   
వెబ్ దునియా
ప్రపంచ పెద్దన్న భారత పర్యటనకు వచ్చారు.. ఆయన ఎక్కడికెళ్ళినా ఏమి తినాలో నిర్ణయించేది ఆయన వెంట వచ్చే ఆంతరంగిక సిబ్బంది. అయితే ఆయన ఇష్టపడే వాటితోపాటు భారతీయ వంటకాలను ఆయనకు రుచి చూపించినట్లు తెలుస్తోంది. ఆయన ఏమి తిన్నారు..? ఎంతెంత తిన్నారు..? అనేది చాలా ఆసక్తికరమైన అంశంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ హౌజ్ లో ఒబామా, ...

2015-01-26 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
పద్మశ్రీ అవార్డుకు ఆరుగురి ఎంపిక   
వెబ్ దునియా
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులలో 6 మంది తెలుగువారికి స్థానం దక్కింది. పలు రంగాలకు చెందిన 6 మంది తెలుగువారు పద్మశ్రీకి ఎంపికయ్యారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. 75 మందిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేస్తే, వారిలో ఆరుగురు తెలుగువారు పద్మశ్రీ స్థానాన్ని ...

2015-01-26 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


తిరుపతి బరిలో కాంగ్రెస్... అభ్యర్థిగా శ్రీదేవి పేరు ఖరారు.   
వెబ్ దునియా
పోయిన పరువును దక్కించుకోవడానికి ఇదే సరియైన సమయం.. అని భావించిన కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఉప ఎన్నికలలో పోటీకే రంగం సిద్ధం చేసింది. తమ పార్టీ అభ్యర్థి పేరును కూడా ప్రకటించింది. గెలుపు ఖాయమే అయినప్పటికీ పోలింగ్ తప్పనిసరి కావడం తెలుగుదేశం పార్టీకి పంటి కింద రాయిలా తయారయ్యింది. ఏకగ్రీవమై ఎమ్మెల్యే పదవి నడిచి వస్తుందనుకున్న ...

2015年1月24日 星期六

2015-01-25 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


వెబ్ దునియా
   
పద్మ అవార్డు నాకొద్దనే వద్దు : శ్రీశ్రీ రవిశంకర్   
వెబ్ దునియా
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్వవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్ పద్మ అవార్డును వద్దని చెప్పారు. భారత గణతంత్ర వేడుగల రోజున ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డును ప్రకటించింది. ఆయన పద్మ అవార్డును తిరస్కరించినట్టు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, పద్మ అవార్డు పొందేందుకు అర్హత కలిగిన వారందరో ఉన్నారు. తనకు బదులుగా ...

2015-01-25 తెలుగు (India) వినోదం


Oneindia Telugu
   
పరిటాల రవి ఘాట్ వద్ద నివాళులు   
Andhrabhoomi
రామగిరి, జనవరి, 24: దివంగత పరిటాల రవి 10 వర్ధంతి సందర్బంగా పలువురు రాష్ట్ర, జిల్లా టిడిపి నాయకులు పరిటాల ఘాట్ వద్ద శనివారం ఘనంగా నివాళులు అర్పించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, ఎంఎల్‌ఏలు బికె పార్థసారథి, ఉన్నం హనుమంతరాయచౌదరి, వరదాపురం సూరి, యామినీబాల, ఈరన్న, జడ్పీ చైర్మన్ ...

2015-01-25 తెలుగు (India) క్రీడలు


వెబ్ దునియా
   
ఇంగ్లండ్‌పై గెలుపు: ట్రై సిరీస్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా   
వెబ్ దునియా
ట్రై సిరీస్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా ప్రవేశించింది. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌పై 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 304 పరుగులు టార్గెట్‌ను ఆసీస్‌ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది.ఈ ట్రై సిరీస్‌లో ఆస్ట్రేలియా టీమ్‌కు ఇది వరుసగా మూడవ విజయం ...