Teluguwishesh
విభిన్నంగా ప్రేమను వ్యక్తం చేశాడు.. ప్రేయసి మనస్సును గెలిచాడు
Teluguwishesh
ఆ మధ్య ఓ ప్రియుడు తన ప్రేయసి మనస్సును గెలుచుకునేందుకు 99 సెల్ ఫోన్ లతో ప్రేమను వ్యక్తపర్చినా.. అమె తిరస్కారంతో చేసేది లేక నిరుత్సాహంగా వెనుదిరిగాడు. తాజాగా, మరో ప్రేమికుడు కూడా అదే పంథాలో తన ప్రియురాలికి తన ప్రేమను విభిన్నంగా వ్యక్త పరిచాడు. ఈ రెండు సంఘటనల్లో వెరైటీగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కింది మాత్రం చైనా ప్రేమికులే.
డైపర్స్తో ప్రియుడి ప్రపోజ్, చూసి షాకైన ప్రియురాలుOneindia Telugu
డైపర్తో పెళ్లికి ప్రపోజ్ చేసిన ప్రేమికుడు.. గర్భవతి అయ్యిందని తెలిసీ..?వెబ్ దునియా
వెరైటీగా ప్రపోజ్ చేశాడు!సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Teluguwishesh
ఆ మధ్య ఓ ప్రియుడు తన ప్రేయసి మనస్సును గెలుచుకునేందుకు 99 సెల్ ఫోన్ లతో ప్రేమను వ్యక్తపర్చినా.. అమె తిరస్కారంతో చేసేది లేక నిరుత్సాహంగా వెనుదిరిగాడు. తాజాగా, మరో ప్రేమికుడు కూడా అదే పంథాలో తన ప్రియురాలికి తన ప్రేమను విభిన్నంగా వ్యక్త పరిచాడు. ఈ రెండు సంఘటనల్లో వెరైటీగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కింది మాత్రం చైనా ప్రేమికులే.
డైపర్స్తో ప్రియుడి ప్రపోజ్, చూసి షాకైన ప్రియురాలు
డైపర్తో పెళ్లికి ప్రపోజ్ చేసిన ప్రేమికుడు.. గర్భవతి అయ్యిందని తెలిసీ..?
వెరైటీగా ప్రపోజ్ చేశాడు!
Oneindia Telugu
పాక్లో రన్ వే మీద జారి పోయిన విమానం
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం, అదే సమయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చెయ్యడంతో టైర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలు అయ్యాయి. పాకిస్థాన్ కు చెందిన షాహీన్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. అందులో 276 మంది ప్రయాణికులు ...
విమానం టైరు పేలి..సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్థాన్ కు చెందిన విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం, అదే సమయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చెయ్యడంతో టైర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలు అయ్యాయి. పాకిస్థాన్ కు చెందిన షాహీన్ ఎయిర్ లైన్స్ విమానం బయలుదేరింది. అందులో 276 మంది ప్రయాణికులు ...
విమానం టైరు పేలి..
Teluguwishesh
అర్థనారీశ్వరుడిగా మారిన బ్రిటన్ 'ఫార్టింగాల్ య్యూ'
Teluguwishesh
లింగ మార్పిడి.. చేసుకున్న.. చేసుకుంటున్న మనుషుల గురించి తెలుసు కానీ, ఇప్పుడీ మార్పు పశుపక్షాధులకు కూడా పాకుతుంది. అందులో ఏముంది అవి కూడా ప్రాణులే కదా అంటారా..? అంతేకాదు మహా వటవృక్షాలు కూడా లింగ మార్పిడి లోనవుతున్నాయి. లింగ మార్పడి ప్రక్రియ ద్వారా ఇప్పుడు చెట్లలో పురుషడి నుంిచ స్త్రీలుగా పరిణామాం చెందుతున్నాయి.
బ్రిటన్లో అద్భుతం: స్త్రీగా మారిన ఐదువేల ఏళ్లనాటి చెట్టుOneindia Telugu
ఐదువేల ఏళ్లనాటి వృక్షం.. స్త్రీగా మారుతోంది!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Teluguwishesh
లింగ మార్పిడి.. చేసుకున్న.. చేసుకుంటున్న మనుషుల గురించి తెలుసు కానీ, ఇప్పుడీ మార్పు పశుపక్షాధులకు కూడా పాకుతుంది. అందులో ఏముంది అవి కూడా ప్రాణులే కదా అంటారా..? అంతేకాదు మహా వటవృక్షాలు కూడా లింగ మార్పిడి లోనవుతున్నాయి. లింగ మార్పడి ప్రక్రియ ద్వారా ఇప్పుడు చెట్లలో పురుషడి నుంిచ స్త్రీలుగా పరిణామాం చెందుతున్నాయి.
బ్రిటన్లో అద్భుతం: స్త్రీగా మారిన ఐదువేల ఏళ్లనాటి చెట్టు
ఐదువేల ఏళ్లనాటి వృక్షం.. స్త్రీగా మారుతోంది!
వెబ్ దునియా
అది లష్కరే తోయిబా అనుబంధ సంస్థే
సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతున్నది. జమాతే ఉద్ దవా (జేయూడీ) వంటి ఉగ్రవాద గ్రుపులకు మీడియా కవరేజ్ ఇవ్వకుండా నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జేయూడీ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని తొలిసారి పాక్ ధ్రువీకరించింది. లష్కరే తోయిబా ...
లష్కర్ అనుబంధ సంస్థల కార్యక్రమాల మీడియా కవరేజ్పై నిషేధం : పాకిస్థాన్వెబ్ దునియా
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలపై ఉక్కుపాదం మోపుతున్నది. జమాతే ఉద్ దవా (జేయూడీ) వంటి ఉగ్రవాద గ్రుపులకు మీడియా కవరేజ్ ఇవ్వకుండా నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జేయూడీ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అని తొలిసారి పాక్ ధ్రువీకరించింది. లష్కరే తోయిబా ...
లష్కర్ అనుబంధ సంస్థల కార్యక్రమాల మీడియా కవరేజ్పై నిషేధం : పాకిస్థాన్
సాక్షి
వరుడి వేడుకతో.. కోమాలోకి వెళ్లిన వధువు
సాక్షి
జోజుహాంగ్: పెళ్లి వేడుకలో సరదా కోసం చేసిన విన్యాసం కాస్తా విషాదంగా మారింది. ఈ సంఘటన చైనాలోని జోజుహాంగ్ లో చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన వరుడి తరఫు బంధువులు అమ్మాయిని గాల్లోకి ఎగిరేసి.. పట్టుకోవాలని కోరారు. దీంతో వివాహ విందు కార్యక్రమానికి వచ్చిన వధువును హోటల్ గేట్ దగ్గరికి వెళ్లి వరుడు ఆహ్వానించాడు. అప్పుడే ఆమెని ఎత్తుకొని ...
ఇంకా మరిన్ని »
సాక్షి
జోజుహాంగ్: పెళ్లి వేడుకలో సరదా కోసం చేసిన విన్యాసం కాస్తా విషాదంగా మారింది. ఈ సంఘటన చైనాలోని జోజుహాంగ్ లో చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన వరుడి తరఫు బంధువులు అమ్మాయిని గాల్లోకి ఎగిరేసి.. పట్టుకోవాలని కోరారు. దీంతో వివాహ విందు కార్యక్రమానికి వచ్చిన వధువును హోటల్ గేట్ దగ్గరికి వెళ్లి వరుడు ఆహ్వానించాడు. అప్పుడే ఆమెని ఎత్తుకొని ...
వెబ్ దునియా
సంక్రాంతికి అమెరికాలో కీరవాణి అండ్ టీమ్ సందడి..!
వెబ్ దునియా
సథరన్ కాన్సెప్ట్స్, ఐఎన్సి సంస్థ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మెలోడీ కింగ్ కీరవాణి చేత ప్రదర్శనలు ఇప్పించనున్నారు. సంక్రాంతి కానుకగా అమెరికాలో ఉండే తెలుగువారిని అలరించడానికి కీరవాణి అండ్ టీం జనవరి 13, 2016 నుండి జవరి 30, 2016 వరకు అమెరికాలో వారి పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సందర్భంగా ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ ''గతంలో ...
ఇంకా మరిన్ని »
వెబ్ దునియా
సథరన్ కాన్సెప్ట్స్, ఐఎన్సి సంస్థ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మెలోడీ కింగ్ కీరవాణి చేత ప్రదర్శనలు ఇప్పించనున్నారు. సంక్రాంతి కానుకగా అమెరికాలో ఉండే తెలుగువారిని అలరించడానికి కీరవాణి అండ్ టీం జనవరి 13, 2016 నుండి జవరి 30, 2016 వరకు అమెరికాలో వారి పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సందర్భంగా ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ ''గతంలో ...
లోయలో పడిన బస్సు.. 33 మంది మృతి
సాక్షి
ఖాట్మాండు: నేపాల్ లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో కనీసం 33 మంది మరణించగా, మరో 25 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఓ చిన్నారి, 12 మంది మహిళలు ఉన్నారు. బస్సు 100 మంది ప్రయాణికులతో ఖాట్మాండు నుంచి రసువా జిల్లా కేంద్రం దుంచె కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోతు గల లోయలోకి పడింది. బస్సు టైర్ ...
ఇంకా మరిన్ని »
సాక్షి
ఖాట్మాండు: నేపాల్ లో బస్సు లోయలో పడిన దుర్ఘటనలో కనీసం 33 మంది మరణించగా, మరో 25 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ఓ చిన్నారి, 12 మంది మహిళలు ఉన్నారు. బస్సు 100 మంది ప్రయాణికులతో ఖాట్మాండు నుంచి రసువా జిల్లా కేంద్రం దుంచె కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై బస్సు అదుపుతప్పి 500 మీటర్ల లోతు గల లోయలోకి పడింది. బస్సు టైర్ ...
సాక్షి
టర్కీలో ఎర్డోగాన్ ఎకెపి గెలుపు
ప్రజాశక్తి
అంకారా: టర్కీలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు రెసిప్ తయిప్ ఎర్డోగాన్ నేతృత్వంలోని జస్టిస్ అండ్ డెవలెప్మెంట్ పార్టీ (ఎకెపి) ఘనవిజయం సాధించింది. తుది ఫలితాలు అందేసమయానికి లెక్కింపు పూర్తయిన 95 శాతం ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన ఎకెపి మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఎకెపి సాధించిన 50 శాతం ఓట్లుతో ...
ఎర్డోగాన్కే టర్కీ పట్టంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
ప్రజాశక్తి
అంకారా: టర్కీలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధ్యక్షుడు రెసిప్ తయిప్ ఎర్డోగాన్ నేతృత్వంలోని జస్టిస్ అండ్ డెవలెప్మెంట్ పార్టీ (ఎకెపి) ఘనవిజయం సాధించింది. తుది ఫలితాలు అందేసమయానికి లెక్కింపు పూర్తయిన 95 శాతం ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన ఎకెపి మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఎకెపి సాధించిన 50 శాతం ఓట్లుతో ...
ఎర్డోగాన్కే టర్కీ పట్టం
Vaartha
భారత - నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తత 'మధేశీల
Vaartha
కఠ్మాండూ : భారత-నేపాల్ సరిహద్దుల్లో తిష్ట వేసిన మధేశీ నిరసనకారులను నేపాల్ పోలీసులు చెదరగొట్టారు. నిరసనకారులు పోలీసుల మీద తిరగబడడంతో లాఠీచార్జి చేయాల్సివచ్చింది. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీనితో కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ఆశిష్రామ్ అనే భారతీయ యువకుడు చనిపోయాడు. సరిహద్దుల్లోని మిటేరీ బ్రిడ్జి ప్రాంతం ...
నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతిసాక్షి
నేపాల్ సరిహద్దులో కాల్పులు.. భారతీయ యువకుడి మృతిప్రజాశక్తి
నేపాల్ కాల్పుల్లో బీహారీ వాసి మృతిNamasthe Telangana
వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
Vaartha
కఠ్మాండూ : భారత-నేపాల్ సరిహద్దుల్లో తిష్ట వేసిన మధేశీ నిరసనకారులను నేపాల్ పోలీసులు చెదరగొట్టారు. నిరసనకారులు పోలీసుల మీద తిరగబడడంతో లాఠీచార్జి చేయాల్సివచ్చింది. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీనితో కాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో ఆశిష్రామ్ అనే భారతీయ యువకుడు చనిపోయాడు. సరిహద్దుల్లోని మిటేరీ బ్రిడ్జి ప్రాంతం ...
నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి
నేపాల్ సరిహద్దులో కాల్పులు.. భారతీయ యువకుడి మృతి
నేపాల్ కాల్పుల్లో బీహారీ వాసి మృతి
వెబ్ దునియా
రోజుకు 5 గంటల పాటు స్మార్ట్ఫోన్తో కుస్తీపడుతున్న యువత
వెబ్ దునియా
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. దీంతో యువతీయువకులు రోజుకు సగటున ఐదుగంటల సమయాన్ని ప్రజలు స్మార్ట్ఫోన్లోనే గడుపుతున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ప్రతి యువతీయువకుడు రోజుకు సగటున 82 సార్లు తమ స్మార్ట్ఫోన్ను చెక్ చేసుకుంటున్నారు. 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసున్నవారే ఈ విధంగా ...
రోజుకు 5 గంటలు స్మార్ట్ఫోన్తోనే కాలంOneindia Telugu
రోజుకు ఐదుగంటలు!Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. దీంతో యువతీయువకులు రోజుకు సగటున ఐదుగంటల సమయాన్ని ప్రజలు స్మార్ట్ఫోన్లోనే గడుపుతున్నట్టు తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ప్రతి యువతీయువకుడు రోజుకు సగటున 82 సార్లు తమ స్మార్ట్ఫోన్ను చెక్ చేసుకుంటున్నారు. 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసున్నవారే ఈ విధంగా ...
రోజుకు 5 గంటలు స్మార్ట్ఫోన్తోనే కాలం
రోజుకు ఐదుగంటలు!
沒有留言:
張貼留言