2015年11月5日 星期四

2015-11-06 తెలుగు (India) ఇండియా


వెబ్ దునియా
   
బీహార్ ఎగ్జిట్ పోల్స్... టుడేస్ చాణక్య రిపోర్ట్, ఎన్డీఎ-155, జేడీయు-83, ఇతరులు-5   
వెబ్ దునియా
బీహారు ఎన్నికలు ముగిశాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఎవరి లెక్కలు వారు చెప్పేస్తున్నారు. ఒక్కో సర్వే సంస్థ ఒక్కో లెక్కను బయటకు తీస్తోంది. టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఇలా తేల్చింది. భాజపా దాని మిత్రపక్షాలకు సుమారు 155 సీట్లు వస్తాయనీ, ఐతే వీటిలో 11 సీట్లు పెరగవచ్చు.. లేదా తగ్గవచ్చని పేర్కొంది. అలాగే జేడీయు దాని మిత్రపక్షాలకు 83 ...

ఇప్పటికే మేం గెలిచేశాం: లాలు   సాక్షి
బీహార్ ఎగ్జిట్ పోల్స్: మహా కూటమి, ఎన్డిఎ హోరాహోరీ   Oneindia Telugu
నితీష్ రూట్ క్లియర్ చేసిన లాలూ   News Articles by KSR
ప్రజాశక్తి   
అన్ని 9 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
బిజెపిలో చేరుతున్నాం: 9మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   
Oneindia Telugu
గౌహతి: అస్సాంలో అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని అస్సాం బిజెపి అధ్యక్షుడు సిద్దార్థ భట్టాచార్య ప్రకటించారు. కాంగ్రెస్ మాజీ మంత్రి హిమాంత బిశ్వశర్మ నేతృత్వంలో ఇప్పటికే వీళ్లంతా అధికార ...

బీజేపీలో చేరుతున్న 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   సాక్షి
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక...   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి
   
మైక్రోసాఫ్ట్‌ స్టార్టప్స్‌ వస్తున్నారు..   
ప్రజాశక్తి
ముంబయి : ప్రముఖ మైక్రోసాఫ్ట్‌ కంపెనీ స్టార్టప్స్‌ కోసం ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో పెరిగి పోతున్న సమస్యలను టెక్నలాజీ ద్వారా పరిష్కరిస్తామని తెలిపింది. గురువారం ముంబయిలో జరిగిన మైక్రోసాఫ్ట్‌ ప్యూచర్‌ అన్‌లీష్‌డ్‌ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్యా నాదేళ్ల పాల్గొని మాట్లాడారు. వచ్చే ...

మోడీ లక్ష్యం: కొత్తఆఫర్‌తో సాయానికి సత్య నాదెళ్ల రెడీ   Oneindia Telugu
పట్టణ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సహకారం : సత్య నాదెళ్ళ   వెబ్ దునియా
దేశంలో ప్రతి ఇంటికి కంప్యూటర్ : సత్య నాదేళ్ల   Telugu Times (పత్రికా ప్రకటన)
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఢిల్లీ హైకోర్టుకు వీరభద్రసింగ్ కేసు   
Namasthe Telangana
న్యూఢిల్లీ : హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ అక్రమాస్తుల కేసు విచారణను హిమాచల్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. న్యాయవ్యవస్థను తలనొప్పుల నుంచి రక్షించుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ ఎఫ్‌ఎంఐ కలీఫుల్లా, జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ఇక ఢిల్లీ కోర్టులో వీరభద్ర సింగ్ కేసు   సాక్షి
వీరభద్రసింగ్‌ కేసు ఢిల్లీ కోర్టుకు బదిలీ   ప్రజాశక్తి

అన్ని 5 వార్తల కథనాలు »   


NTVPOST
   
బీహార్‌ ఎన్నికల ఎగ్జిట్‌పోల్‌...మోడికి మొండి చెయ్యేనా!   
NTVPOST
అసెంబ్లీ ఎన్నికలతో వార్ బీహార్ గా మారిన యాదవ భూమిలో ఎన్నికల కోలాహలం ముగిసింది. బీహార్లోని 38 జిల్లాల్లో ఉన్న 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదు విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో యాభై శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది. ప్రస్తుతానికి బీహార్ జనాభా 10 కోట్ల 80 లక్షలు కాగా... ఓటర్ల సంఖ్య 6,68,26,658 , వీరిలో పురుష ఓటర్లు 3,56,46,870, స్త్రీ ఓటర్లు 3,11,77,619 ...

బీహార్ ఎన్నికలు: తుది దశ పోలింగ్లో ఓటర్లు   Oneindia Telugu
బీహార్ ఎన్నికలు : నేడు తుది దశ ఎన్నికలు... 57 సీట్లకు పోలింగ్ ప్రారంభం   వెబ్ దునియా
బిహార్ లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభం   సాక్షి
Namasthe Telangana   
ప్రజాశక్తి   
అన్ని 16 వార్తల కథనాలు »   


సాక్షి
   
కందిపప్పు మద్దతు ధర రూ.325 పెంపు   
సాక్షి
న్యూఢిల్లీ: పప్పుధాన్యాల ధరలు ఎగసిపడుతున్న నేపథ్యంలో రబీ సీజన్లో పప్పు ధాన్యాలకు మద్దతు ధరను రూ. 325 పెంపునకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోద ముద్ర వేసింది. గోధుమ మద్దతుధరపై మరో రూ.75 బోనస్ అందించేందుకు ఆర్థికవ్యవహారల కేబినెట్ కమిటీ(సీసీఎఫ్‌ఏ) ఆమోదం తెలిపింది. దీంతో 2015-16రబీ సీజన్‌కుగాను గోధుమ మద్దతుధర క్వింటాకు రూ.75 పెరిగి ...

పప్పుధాన్యాల మద్దతుధర పెంపు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
రేప్ వల్ల పుట్టే పిల్లలకు వారసత్వ హక్కు   
News Articles by KSR
మానభంగం జరగడం వల్ల పుట్టిన పిల్లలకు వారసత్వంగా ఆస్తి హక్కు వస్తుందా?రాదా అన్నదానిపై అలహాబాద్ హైకోర్టు ఆసక్తికరమైన అబిప్రాయం వ్యక్తం చేసింది.ఒక బిడ్డ ఎలా పుట్టినా, బయోలాజికల్ గా అందుకు బాద్యుడైన వ్యక్తికి వారసు రాలు అవుతుందని, అందువల్ల అతని ఆస్తి నుంచి వాటా ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తి డి.కె. ఉపాధ్యాయ తీర్పు ఇచ్చారు.
రేప్ విక్టిం బిడ్డకు నిందితుడి ఆస్తిపై హక్కు: కోర్టు   Oneindia Telugu
అత్యాచారంతో పుట్టిన బిడ్డకూ ఆస్తిపై వాటా వుంది: అలహాబాద్ హైకోర్టు   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
అరె... అరుంధతీ రాయ్ కూడా అవార్డు వెనక్కిచ్చేసింది... ఏం జరుగుతోంది...?   
వెబ్ దునియా
ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ విజేత అరంధతీ రాయ్ తన అవార్డును వెనక్కి ఇచ్చేసి మత అసహనంపై తన స్పందనను ఇలా తెలియజేశారు. 1989లో ఆమెకు ఉత్తమ స్ర్కీన్ ప్లే అవార్డు వచ్చింది. ఈ అవార్డును వెనక్కి ఇచ్చేస్తున్నట్లు ఆమె ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఆంగ్ల పత్రిక ద్వారా తెలియజేశారు. దేశంలో జరుగుతున్న సంఘటనలపై రచయితలు, కళాకారులు స్పందిస్తున్న తీరు ...

ఆ పదమే నచ్చడం లేదు: అరుంధతీ రాయ్   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ‌ సభ్యులను ప‌రామర్శించిన‌ రాహుల్‌   
ప్రజాశక్తి
కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పంజాబ్‌లో ఇటీవల పోలీసు కాల్పుల్లో మృతిచెందిన ఇద్దరు వ్యక్తుల కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు. నెల రోజుల క్రితం పంజాబ్‌లో సిక్కుల పవిత్ర గ్రంథాన్ని దూషించారనే ఆరోపణలతో తీవ్ర అల్లర్లు చెలరేగాయి. బెహ్‌బల్‌కలన్‌ గ్రామంలో అక్టోబరు 14న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ...

పంజాబ్ లో రాహుల్ పర్యటన   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


ఇద్దరు పైలట్ లు గల్లంతు   
సాక్షి
ముంబై: అరేబియా సముద్రంలో పవన్ హాన్స్ హెలికాఫ్టర్ బుధవారం రాత్రి గల్లంతైంది. ఓఎన్జీసీ స్థావరం నుండి రాత్రి 7 గంటలకు టేక్ ఆఫ్ తీసుకున్న హెలికాఫ్టర్ కొద్దిసేపటికే కంట్రోల్ రూం తో సంబంధాను కోల్పోయింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్ లో ఉన్న ఇద్దరు పైలట్ లు గల్లంతయ్యారు. గల్లంతైన పైలట్ లను టీకే గుహ, కెప్టెన్ సామ్యూల్ లుగా గుర్తించారు.

ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言