వెబ్ దునియా
దావూద్తో లింక్: పోలీసుల పేర్లు చెప్పిన ఛోటా రాజన్
Oneindia Telugu
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ ముంబై పోలీసులకు లింకులు ఉన్నాయని, వారితో నాకు ప్రాణహాని ఉందని ఛోటా రాజన్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అందుకే ఛోటా రాజన్ ను ముంబై తరలించకుండా ఢిల్లీలోనే పెట్టాలని సీబీఐ అధికారులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దావూద్ ...
భారత్కు ఛోటారాజన్ప్రజాశక్తి
పేర్లు బయటపెట్టిన ఛోటా రాజన్?సాక్షి
పోలీసుల గురించి చోటా రాజన్ ఏం చెప్పాడుNTVPOST
Namasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో ఇప్పటికీ ముంబై పోలీసులకు లింకులు ఉన్నాయని, వారితో నాకు ప్రాణహాని ఉందని ఛోటా రాజన్ సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అందుకే ఛోటా రాజన్ ను ముంబై తరలించకుండా ఢిల్లీలోనే పెట్టాలని సీబీఐ అధికారులు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. దావూద్ ...
భారత్కు ఛోటారాజన్
పేర్లు బయటపెట్టిన ఛోటా రాజన్?
పోలీసుల గురించి చోటా రాజన్ ఏం చెప్పాడు
సాక్షి
బెంగళూరులో కదులుతున్న బస్సులో యువతిపై అత్యాచారం
సాక్షి
సాక్షి, బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మరో 'నిర్భయ' ఘటన జరిగింది. కదులుతున్న మినీ బస్సులో పట్టపగలే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం బెంగళూరు శివార్లలోని సూళిబెలెలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శివమొగ్గకు చెందిన బాధితురాలు బెంగళూరు గ్రామీణ ...
విద్యార్థినీని అత్యాచారం చేసిన బస్సు డ్రైవర్ప్రజాశక్తి
మినీ బస్సులో రేప్: బెంగళూరు లో 'ఢిల్లీ నిర్భయ' తరహా కేసు..Telugupopular
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మరో 'నిర్భయ' ఘటన జరిగింది. కదులుతున్న మినీ బస్సులో పట్టపగలే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం బెంగళూరు శివార్లలోని సూళిబెలెలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శివమొగ్గకు చెందిన బాధితురాలు బెంగళూరు గ్రామీణ ...
విద్యార్థినీని అత్యాచారం చేసిన బస్సు డ్రైవర్
మినీ బస్సులో రేప్: బెంగళూరు లో 'ఢిల్లీ నిర్భయ' తరహా కేసు..
Oneindia Telugu
సుప్రీం కోర్టులో హార్దిక్ పటేల్ కు చుక్కెదురు
Oneindia Telugu
న్యూఢిల్లీ: పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ఆ వర్గం యువకెరటం హార్దిక్ పటేల్ కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన మీద నమోదు అయిన కేసు కొట్టి వెయ్యాలని హార్దిక్ పటేల్ పెట్టుకున్న పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2016 జనవరి 5 లోపు దర్యాప్తు చేసి చార్జీషీటు వెయ్యాలని సుప్రీం కోర్టు సూచించింది. జనవరి 5వ ...
రాజద్రోహం కేసులో హార్దిక్కు చుక్కెదురుప్రజాశక్తి
అన్ని 8 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: పటేళ్ల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ఆ వర్గం యువకెరటం హార్దిక్ పటేల్ కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన మీద నమోదు అయిన కేసు కొట్టి వెయ్యాలని హార్దిక్ పటేల్ పెట్టుకున్న పిటీషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. 2016 జనవరి 5 లోపు దర్యాప్తు చేసి చార్జీషీటు వెయ్యాలని సుప్రీం కోర్టు సూచించింది. జనవరి 5వ ...
రాజద్రోహం కేసులో హార్దిక్కు చుక్కెదురు
సాక్షి
'నా భార్యకు ఏం తెలియదు.. ఆమె అమాయకురాలు'
సాక్షి
న్యూఢిల్లీ: తన భార్య అమాయకురాలు అని కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్ ఆంజనేయ అన్నారు. స్టింగ్ ఆపరేషన్ వెనుక ఓ పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తన భార్య ఎవరినీ లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు. హాస్టళ్లకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసే కాంట్రాక్టును ఇచ్చే విషయంలో ఆంజనేయ భార్య భారీ లంచం తీసుకుంటూ ఓ టీవీ చానెల్ నిర్వహించిన ...
'స్టింగ్ ఆపరేషన్' లో దొరికిన మంత్రి గారి భార్య! ఏ మంత్రి?Telugupopular
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: తన భార్య అమాయకురాలు అని కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్ ఆంజనేయ అన్నారు. స్టింగ్ ఆపరేషన్ వెనుక ఓ పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తన భార్య ఎవరినీ లంచం డిమాండ్ చేయలేదని చెప్పారు. హాస్టళ్లకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసే కాంట్రాక్టును ఇచ్చే విషయంలో ఆంజనేయ భార్య భారీ లంచం తీసుకుంటూ ఓ టీవీ చానెల్ నిర్వహించిన ...
'స్టింగ్ ఆపరేషన్' లో దొరికిన మంత్రి గారి భార్య! ఏ మంత్రి?
సాక్షి
బిహార్ లో బీజేపీ ముందంజ!
సాక్షి
పాట్నా: బిహార్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాకపుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు ఆయా టీవీ చానెళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని మహాకూటమి విజయం సాధిస్తుందని స్వల్ప తేడాతో బీజేపీ ఓటమి చూడనుందని చెప్పగా శుక్రవారం ఎన్డీటీవీ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ...
బీహార్లో ఢిల్లీ ఫలితాలు రిపీట్ అవుతాయా?NTVPOST
అన్ని 15 వార్తల కథనాలు »
సాక్షి
పాట్నా: బిహార్ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాకపుట్టిస్తున్నాయి. నిన్నటి వరకు ఆయా టీవీ చానెళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలోని మహాకూటమి విజయం సాధిస్తుందని స్వల్ప తేడాతో బీజేపీ ఓటమి చూడనుందని చెప్పగా శుక్రవారం ఎన్డీటీవీ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ...
బీహార్లో ఢిల్లీ ఫలితాలు రిపీట్ అవుతాయా?
Telugupopular
ఐఏఎస్ అధికారి ఇంట్లో 'బ్లూ ఫిల్మ్స్'! 28 సీడీలు అవేనా? 'హార్డ్ డిస్క్'లో ఏముంది?
Telugupopular
ఐఏఎస్ అధికారి ఇంట్లో 'బ్లూ ఫిల్మ్స్'! 28 సీడీలు అవేనా? 'హార్డ్ డిస్క్'లో ఏముంది? పేరు: కపిల్ మోహన్. కర్నాటక రాష్ట్ర క్రీడా యువజన శాఖ ప్రధాన కార్యదర్శి. ఆయన నివాసంలో ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోదాల్లో రూ.4.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు, డైమండ్స్, ఆస్తుల కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
షాక్: ఐఎఎస్ అధికారి ఇంట్లో బూతు వీడియోలుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
Telugupopular
ఐఏఎస్ అధికారి ఇంట్లో 'బ్లూ ఫిల్మ్స్'! 28 సీడీలు అవేనా? 'హార్డ్ డిస్క్'లో ఏముంది? పేరు: కపిల్ మోహన్. కర్నాటక రాష్ట్ర క్రీడా యువజన శాఖ ప్రధాన కార్యదర్శి. ఆయన నివాసంలో ఇటీవల ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోదాల్లో రూ.4.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు, డైమండ్స్, ఆస్తుల కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
షాక్: ఐఎఎస్ అధికారి ఇంట్లో బూతు వీడియోలు
ఆంధ్రజ్యోతి
విభజన హామీలన్నీ నెరవేర్చేలా రోడ్ మ్యాప్ : పనగరియా
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ, హోదా అంశాలను వీలైనంత త్వరగా తేల్చాలని సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ వైస్ చైర్మన అరవింద్ పనగరియాకు విజ్ఞప్తి చేశారు. ప్యాకేజీ, హోదా అంశాలపై త్వరగా రోడ్మ్యా్పను రూపొందించి, ప్రధాని మోదీకి అందజేయాలని కోరారు. శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు పనగరియాతో ...
ఇంకా మరిన్ని »
ఆంధ్రజ్యోతి
న్యూఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్యాకేజీ, హోదా అంశాలను వీలైనంత త్వరగా తేల్చాలని సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ వైస్ చైర్మన అరవింద్ పనగరియాకు విజ్ఞప్తి చేశారు. ప్యాకేజీ, హోదా అంశాలపై త్వరగా రోడ్మ్యా్పను రూపొందించి, ప్రధాని మోదీకి అందజేయాలని కోరారు. శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు పనగరియాతో ...
ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: అవిభక్త కవలలు వీణావాణిలకు వైద్య చికిత్సల పేరుతో సేకరించిన విరాళాలను బాధితులకు ఇవ్వని ఆంధ్రజ్యోతి, ఏబీన్ చానల్పై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్కు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ తెలిపింది. జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్, సీహెచ్ ఉపేంద్ర శుక్రవారం ...
ఇంకా మరిన్ని »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: అవిభక్త కవలలు వీణావాణిలకు వైద్య చికిత్సల పేరుతో సేకరించిన విరాళాలను బాధితులకు ఇవ్వని ఆంధ్రజ్యోతి, ఏబీన్ చానల్పై చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్కు ఫిర్యాదు చేసినట్లు తెలంగాణ న్యాయవాదుల జేఏసీ తెలిపింది. జేఏసీ ప్రతినిధులు గోవర్ధన్, సీహెచ్ ఉపేంద్ర శుక్రవారం ...
Telugupopular
అరుంధతీ రాయ్ కూడా అవార్డు వెనక్కి ఇచ్చేశారు: ఆమె రాజకీయం చేశారా?
Telugupopular
అరుంధతీ రాయ్ కూడా అవార్డు వెనక్కి ఇచ్చేశారు: ఆమె రాజకీయం చేశారా? తన నిర్ణయం వెనుక ఎటువంటి రాజకీయ కారణం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని తిరస్కరించానని గుర్తు చేశారు. By Prudhvi Nanduri -. November 6, 2015. 0. SHARE. Facebook · Twitter. ఒకొక్కరూ మత అసహనంపై తమ అసహనాన్ని వ్యక్త ...
ఎందుకు వాపస్ చేస్తున్నానంటే...! అరుంధతిరాయ్ వివరణప్రజాశక్తి
అన్ని 10 వార్తల కథనాలు »
Telugupopular
అరుంధతీ రాయ్ కూడా అవార్డు వెనక్కి ఇచ్చేశారు: ఆమె రాజకీయం చేశారా? తన నిర్ణయం వెనుక ఎటువంటి రాజకీయ కారణం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని తిరస్కరించానని గుర్తు చేశారు. By Prudhvi Nanduri -. November 6, 2015. 0. SHARE. Facebook · Twitter. ఒకొక్కరూ మత అసహనంపై తమ అసహనాన్ని వ్యక్త ...
ఎందుకు వాపస్ చేస్తున్నానంటే...! అరుంధతిరాయ్ వివరణ
沒有留言:
張貼留言