2015年11月6日 星期五

2015-11-07 తెలుగు (India) ప్రపంచం


Telugupopular
   
ఇది ఓ ఆసక్తికర 'సెల్ఫీ కథ'! ఆమె కొంప కొల్లేరు అయింది..   
Telugupopular
ఇది ఓ ఆసక్తికర 'సెల్ఫీ కథ'! ఆమె కొంప కొల్లేరు అయింది.. ఆస్ట్రేలియాలోని పెరట్ అస్కాట్ రేస్ కోర్సులో మెల్ బోర్న్ కప్ పోటీలు జరుగుతున్నాయి. వాటిని వీక్షిస్తూ ప్రిన్స్ పెనజాన్స్ అనే గుర్రంపై చాంటెలే అనే యువతి 20 డాలర్లు పందెం కాసింది. తర్వాత ఏం జరిగింది అనేదే ఇక్కడ ట్విస్ట్. By Prudhvi Nanduri -. November 6, 2015. 0. SHARE. Facebook · Twitter. ఇది కేవలం సేల్ఫీ ...

ఫేస్ బుక్ సెల్ఫీ ఎంత పనిచేసింది!   సాక్షి
సెల్ఫీ పోస్ట్‌తో కొంప కొల్లేరయింది   Oneindia Telugu
కొంపముంచిన 'సెల్ఫీ'...   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


సాక్షి
   
30 రోజుల్లో అధ్యక్షుడిని అంతం చేస్తాం!   
సాక్షి
మాల్దీవులు: మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ ను 30 రోజుల్లో హత్య చేస్తామని ఓ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేసింది. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు వెంటనే స్పందించి దానిని పోస్ట్ చేసిన 'సాంగు టీవీ' అనే ఓ ప్రైవేట్ టీవీ చానెల్ పై రైడింగ్ నిర్వహించాయి. ఆ చానెల్ లోని ఉద్యోగుల్లో ఎవరో ఒకరు దానిని పోస్ట్ చేసి ఉంటారని, ఉగ్రవాద ...


ఇంకా మరిన్ని »   


Oneindia Telugu
   
అంతరించిపోతున్న 1300ఏళ్లనాటి వృక్షం గుర్తింపు   
Oneindia Telugu
బీజింగ్: అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతిగా భావిస్తున్న 1300ఏళ్లనాటి వృక్షాన్ని సెంట్రల్ చైనా హునన్ ప్రావిన్స్‌లోని అటవీశాఖ అధికారులు గుర్తించారు. పురాతన వృక్షాల గణనలో భాగంగా ఈ ప్రాచీన చెట్టును యాంగ్‌జో నగరంలోని డాంగియాన్ కౌంటీలో ఉన్న శునహువాన్షన్ నేషనల్ ఫారెస్ట్ పార్క్‌లో కొనుగొన్నారు. 'యూ' అనే జాతికి చెందిన టాక్సస్ చైనెన్సీస్ ...

ఆ చెట్టుకు 1300 సంవత్సరాలు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
ప్లేన్ కార్గోలో బాంబు: బ్రిటన్ షాకింగ్, తొందరొద్దు: రష్యా   
Oneindia Telugu
లండన్: రష్యాకు చెందిన విమానం ఈజిప్ట్‌లో కూలిపోయిన సంఘటన పైన బ్రిటన్ అధికారులు శుక్రవారం నాడు మరో సంచలన విషయం చెప్పారు. విమానం కార్గోలో ముందే బాంబులను అమర్చారని, అందువల్లే ఆ విమానం పేలిపోయిందని భావిస్తున్నామన్నారు. బాంబును లగేజీ లోపల లేదా బయట ఈ బాంబును అమర్చి ఉండవచ్చని బ్రిటన్ అధికారులు వెల్లడించారు. కాగా, రష్యాకు ...

'సాంకేతిక లోపం కాదు, బాంబు దాడే'   సాక్షి

అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
పాకిస్తాన్: 'మాకు వ్యతిరేకంగా వార్త రాస్తే చంపేస్తాం'   
Oneindia Telugu
కరాచీ: పాకిస్థాన్ హక్కుల కార్యకర్త, విలేకరి జమాన్ మసూద్ ద్విచక్ర వాహనం పైన వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపి హతమార్చారు. దీనిపై పాక్ ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రకటన చేసింది. ఆ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత స్పందించింది. మసూద్‌ను తామే హత్య చేశామని పేర్కొంది. అతడు పత్రికల్లో తమకు వ్యతిరేకంగా రచనలు చేయడం వల్లే ...

'మా టార్గెట్ వారే.. చంపి తీరుతాం'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రష్యా విమానాన్ని కూల్చింది ముమ్మాటికీ మేమే : ఇసిస్   
వెబ్ దునియా
ఈజిప్ట్‌లోని సినాయి ద్వీపకల్పంలో రష్యా విమానం కూల్చిపారేసింది తామేనని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ (ఇసిస్) పునరుద్ఘాటించింది. అయితే, తన వాదనకు ఎలాంటి కొత్త ఆధారాలు బయటపెట్టకపోయినా.. కూల్చింది తాము కాదని రుజువు చేయాలని తమవాదనను వ్యతిరేకిస్తున్నవారికి సవాలు విసిరింది. ఇదిలావుండగా ...


ఇంకా మరిన్ని »   


పొలారిస్‌లో వాటాపై వర్చూసా గురి   
ప్రజాశక్తి
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఐటీ అవుట్‌సోర్సింగ్‌ సంస్థ 'వర్చూసా', చెన్నై కేంద్రంగా పని చేస్తున్న 'పొలారీస్‌ కన్సెల్టింగ్‌ సర్వీసెస్‌' సంస్థలో మెజార్టీ వాటాను కొనుగోలు చేయనుంది. ప్రతిపాదిత ఒప్పందం మేరకు వర్చూసా సంస్థ వ్యవస్థాపకుడు అరుణ్‌ జైన్‌, ఇతర మైనార్టీ వాటాదారుల నుంచి దాదాపు 53% వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం దాదాపు ...

వర్చూసా చేతికి పొలారిస్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


సాక్షి
   
మందు పార్టీ: చికెన్ ముక్క కోసం చంపేశాడు   
Oneindia Telugu
టెక్సాస్: మద్యం మత్తులో ఉన్న ఇద్దరు స్నేహితులు సహనం కొల్పోయి కత్తులు బయటకు తీశారు. ఆవేశంలో ఒకరు కత్తితో దాడి చెయ్యడంతో ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చివరి చికెన్ ముక్క ఓ నిండు ప్రాణాన్ని బలిగొందని పోలీసులు అన్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పార్టీలో చికెన్ ముక్క కోసం చెలరేగిన స్వల్ప వివాదంతో ...

చికెన్ ముక్క కోసం చంపేశాడు   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
అంతరిక్షంలో 'అతి పెద్ద పాలపుంతల సమూహం'...   
Namasthe Telangana
nasa scientists found new massive galaxy cluster అంతరిక్షంలో కొన్ని బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో 'అతి పెద్ద పాలపుంతల (గెలాక్సీ) సమూహా'న్ని గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. భూమికి దాదాపు 8.5 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో అత్యంత దుర్బేధ్యమైన ప్రదేశంలో ఈ పాలపుంతల సమూహం నెలకొని ఉందని 'నాసా శాస్త్రవేత్తలు' వెల్లడించారు. ఈ సంస్థకు ...

అంతరిక్షంలో అతి పెద్ద పాలపుంత   Telugu Times (పత్రికా ప్రకటన)
భారీ నక్షత్రవీధి   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శివసేనను టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించాలి.. మోడీ వల్లే ఇదంతా!: ముషారఫ్   
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, ఆ దేశ మాజీ సైనికాధిపతి జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రధాన రాజకీయ పార్టీగా ఉన్న శివసేనపై ముషారఫ్ మండిపడ్డారు. శివసేనను టెర్రరిస్ట్ సంస్థగా ప్రకటించాలని ముషారఫ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఓ టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ముషారఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివసేన ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言